తాజావార్తలు

2026లో పెళ్ళికి..ముహుత్తలు ./https://a2zchronicle.com

2026లో పెళ్లికి శుభ ముహూర్తాలు – మీ పెళ్లి తేదీ ముందుగానే ప్లాన్ చేసుకోండి! 2026 సంవత్సరంలో వివాహం చేసుకోవాలనుకునే వారికి అనేక శుభ ముహూర్తాలు అందుబాటులో ఉన్నాయి. హిందూ పంచాంగం ప్రకారం ఉత్తరాయణం, గురు-శుక్ర ప్రభావం, తిథులు మరియు నక్షత్రాల ఆధారంగా పెళ్లి ముహూర్తాలు నిర్ణయించబడతాయి. జనవరి నుంచి డిసెంబర్ వరకు వివిధ నెలల్లో మంచి ముహూర్తాలు ఉండటం వల్ల ముందుగానే పెళ్లి తేదీని ఖరారు చేసుకుంటే శుభఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. 2026లో పెళ్లి…

Read More
Vastu Tips: మనీ ప్లాంట్‌తో జాగ్రత్త.. ఈ పని చేశారో దురదృష్టం మీ నట్టింట్లో తిష్ట వేస్తుంది..

Vastu Tips: మనీ ప్లాంట్‌తో జాగ్రత్త.. ఈ పని చేశారో దురదృష్టం మీ నట్టింట్లో తిష్ట వేస్తుంది..

వాస్తు శాస్త్రం.. ఎన్నో విషయాల గురించి చెబుతుంది.. ఇళ్లు అలాగే.. కార్యాలయాలలో ఇలా అన్ని చోట్ల ప్రకృతి శక్తులను.. (భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం) సమతుల్యం చేయడం ద్వారా ఆరోగ్యం, సంపద.. ఆనందాన్ని పెంపొందించుకోవచ్చని వాస్తుశాస్త్రం వివరిస్తుంది.. అందుకే.. పురాతన వాస్తు శాస్త్రాన్ని ఇప్పటికీ చాలా మంది విశ్వసిస్తారు. అయితే.. వాస్తుశాస్త్రం మనీ ప్లాంట్ మొక్క విషయంలో కూడా పలు విషయాలను వివరిస్తుంది.. అది ఎక్కడ నాటాలి.. ఏ దిక్కున ఉంచాలి.. అనే వాటిని కచ్చితంగా…

Read More
పొడిబారిన చర్మానికి మాయిశ్చరైజర్ ఎందుకు అవసరం? 5 Main Points

పొడిబారిన చర్మానికి మాయిశ్చరైజర్ ఎందుకు అవసరం? 5 Main Points

🌿 పొడిబారిన చర్మానికి మాయిశ్చరైజర్ ఎందుకు అవసరం? పూర్తి సమాచారం | A2zchronicle పొడిబారిన చర్మానికి మాయిశ్చరైజర్! అర టీ స్పూన్ తేనె, రెండు టేబుల్ స్పూన్ల రోజ్ వాటర్ కలిపి ముఖానికి, మెడకు రాసుకోవాలి. పదిహేను నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. తేనె చర్మానికి మాయిశ్చరైజర్లాలా ఉపయోగపడు తుంది. రోజ్ వాటర్తో పోర్స్ శుభ్రపడి ముఖ చర్మం కాంతివంతమవుతుంది.https://studio.youtube.com/video/3VmNs7CboT0/edit పొడిబారిన చర్మం అనేది చాలామందిని ఇబ్బంది పెట్టే సాధారణ సమస్య. చర్మంలో తేమ తగ్గిపోవడం…

Read More
KGF 2026: కమ్మవారంతా కలిస్తే ప్రభంజనమే.. డిప్యూటీ సీఎం ఇవ్వాల్సిందే.. అరవ రాజకీయాల్లో సెన్సేషన్..

KGF 2026: కమ్మవారంతా కలిస్తే ప్రభంజనమే.. డిప్యూటీ సీఎం ఇవ్వాల్సిందే.. అరవ రాజకీయాల్లో సెన్సేషన్..

కమ్మ వారి ఐక్యత వర్థిల్లాలి అని పిడికిలి బిగించింది కేజీఎఫ్.. కమ్మ గ్లోబల్ ఫెడరేషన్. తమిళనాడులోని శ్రీపెరంబదూర్‌లో వేలాదిమందితో మెగా కమ్మ మహానాడు నిర్వహించింది కేజీఎఫ్. రెండు తెలుగు రాష్ట్రాలే కాక తమిళనాడు నుంచి కూడా అనేకమంది కమ్మ ప్రముఖులు పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా 2 కోట్ల 10 లక్షల మంది కమ్మ సామాజికవర్గానికి చెందినవారున్నారు. ఇది, దేశ జనాభాలో 1.5 శాతం కంటే ఎక్కువ. తమిళనాడులో అత్యధికంగా 65 లక్షల మంది కమ్మవాళ్లున్నప్పటికీ, రావల్సినంత గుర్తింపు రావడం…

Read More
YS Jagan: చెన్నైలో కుటుంబ వివాహ వేడుకలో పాల్గొన్న జగన్.. తరలివచ్చిన రాజకీయ, సినీ ప్రముఖులు

YS Jagan: చెన్నైలో కుటుంబ వివాహ వేడుకలో పాల్గొన్న జగన్.. తరలివచ్చిన రాజకీయ, సినీ ప్రముఖులు

వైఎస్ జగన్ పెదనాన్న వైఎస్ జార్జిరెడ్డి కుమారుడు వైఎస్ అనిల్‌రెడ్డి తనయుడు సాహిల్‌ వివాహ వేడుక చెన్నైలో అంగరంగ వైభవంగా జరిగింది. చెన్నైలోని లీలా ప్యాలెస్‌ హోటల్‌లో జరిగిన సాహిల్, వేదిక పెళ్లి వేడుకల్లో వైఎస్‌ జగన్, భారతి పాల్గొన్నారు. నూతన వధూవరులను ఆశీర్వదించి.. శుభాకాంక్షలు తెలిపారు జగన్‌ దంపతులు. జగన్‌ చెన్నై రాకతో అభిమానులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. దీంతో.. లీలా ప్యాలెస్‌ సందడిగా మారింది. ఈ వివాహ వేడుకలో వైఎస్‌ విజయలక్ష్మి, వైఎస్‌ అవినాష్…

Read More
Horoscope Today: నేడు వారి పంట పండబోతుంది..  12 రాశుల వారికి సోమవారం రాశిఫలాలు

Horoscope Today: నేడు వారి పంట పండబోతుంది.. 12 రాశుల వారికి సోమవారం రాశిఫలాలు

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) ఉద్యోగంలో మీ సలహాలు, సూచనలకు విలువ పెరుగుతుంది. డాక్టర్లకు, లాయర్లకు, ఇతర వృత్తు లవారికి బాగా డిమాండ్ ఏర్పడుతుంది. తీరిక దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. ఇంటా బయటా బాధ్యతలు ఒత్తిడి కలిగిస్తాయి. ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. సోదర వర్గంతో వివాదాలు పరిష్కారమవుతాయి. కుటుంబ ఖర్చులు పెరుగుతాయి. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం పడుతుంది. ఆశించిన శుభవార్తలు వింటారు.   వృషభం (కృత్తిక 2,3,4,…

Read More
Aadhaar: కోటి మంది పిల్లల ఆధార్‌ కార్డులు అప్డేట్‌ చేసిన UIDAI.. ఎందుకంటే..?

Aadhaar: కోటి మంది పిల్లల ఆధార్‌ కార్డులు అప్డేట్‌ చేసిన UIDAI.. ఎందుకంటే..?

దేశవ్యాప్తంగా 83 వేల పాఠశాలల్లో చదువుతున్న కోటి మందికి పైగా పిల్లలకు తప్పనిసరి బయోమెట్రిక్ అప్డేట్‌ (MBU) పూర్తి చేయడం ద్వారా భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఒక ప్రధాన మైలురాయిని సాధించింది. UIDAI ప్రకారం ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు ఆధార్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునేటప్పుడు ఫోటో, పేరు, పుట్టిన తేదీ, లింగం, చిరునామా, జనన ధృవీకరణ పత్రం మాత్రమే అవసరం. ఈ వయస్సులో పిల్లల వేలిముద్రలు,…

Read More
బెజవాడ నడిరోడ్డుపై యువకుడి వినూత్న నిరసన

బెజవాడ నడిరోడ్డుపై యువకుడి వినూత్న నిరసన

విజయవాడ నడిరోడ్డుపై ఒక యువకుడు చేసిన వినూత్న నిరసన స్థానికులతో పాటు సామాజిక మాధ్యమాలలోనూ చర్చనీయాంశమైంది. టీవీ9 తెలుగు ఛానెల్ ఈ ప్రత్యేకమైన సంఘటనను ప్రసారం చేసింది. నగరంలోని ప్రధాన రహదారిపై ట్రాఫిక్ సమస్యలు లేదా ట్రాఫిక్ పోలీసుల పనితీరుకు సంబంధించిన ఏదో ఒక అంశంపై తన అసంతృప్తిని వ్యక్తం చేయడానికి ఈ యువకుడు ఒక విలక్షణమైన పద్ధతిని ఎంచుకున్నాడు. మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి Also Watch: Harshaveena: మరో వీడియో విడుదల చేసిన…

Read More
Central Government: కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే పథకం.. వీరికి ప్రతీనెలా రూ.3 వేల పెన్షన్.. మీరు పొందొచ్చు..

Central Government: కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే పథకం.. వీరికి ప్రతీనెలా రూ.3 వేల పెన్షన్.. మీరు పొందొచ్చు..

దేశంలోని ప్రజలకు సామాజిక భద్రత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోంది. ఇక వివిధ వర్గాల ప్రజల కోసం ప్రత్యేక పెన్షన్ పథకాలను ప్రవేశపెట్టింది. వీటి గురించి చాలామందికి తెలియక ఉపయోగించుకోలేకపోతున్నారు. తక్కువ ప్రీమియంతో పాటు ఎక్కువ పెన్షన్ ప్రయోజనాలను మీరు పొందవచ్చు. ఇప్పటినుంచే ఈ పథకంలో చేరడం ద్వారా 60 ఏళ్ల తర్వాత నెలనెలా పెన్షన్ పొందవచ్చు. వృద్దాపంలో మీకు ఆర్ధిక భద్రత కల్పించేందుకు ఇవి సహాయపడతాయి. నెలకు రూ.3 వేల వరకు…

Read More
పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో 5,138 అప్రెంటిస్ పోస్టులు

పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో 5,138 అప్రెంటిస్ పోస్టులు

పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో 5,138 అప్రెంటిస్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. APలో 56, తెలంగాణలో 69 పోస్టులు ఉన్నాయి. డిగ్రీ అర్హతతో FEB 24 వరకు అప్లై చేయండి. వయస్సు 20-28 సంవత్సరాలు. పూర్తి వివరాలు చదవండి.

Read More