సినిమాను మించిన క్రైమ్ త్రిల్లర్.. 20 ఏళ్లు దాచుకున్న పగ.. పక్కా స్కెచ్ వేసి మరీ ఖతం!
సినిమా రీళ్లని తలపించే ఘోరమైన పగ ఇది. కళ్లెదుటే తండ్రి ప్రాణాలు కోల్పోవడంతో, ఆ కొడుకు గుండెల్లో ప్రతీకార జ్వాల రగిలింది. కాలం గడుస్తున్నా కసి చల్లారలేదు. ఏకంగా 20 ఏళ్ల పాటు ఓపికగా వేచి చూశాడు. సరైన సమయం కోసం పక్కాగా స్కెచ్ వేశాడు. చివరకు, తన తండ్రిని చంపిన ప్రత్యర్థిని నడిరోడ్డుపై నరికి చంపి తన కసి తీర్చుకున్నాడు. కానీ, ఈ క్షణికానందం ఆ కుటుంబాన్ని జైలుపాలు చేసింది. ఇది ఎక్కడో తెలుసుకోవాలంటే ఈ…
