తాజావార్తలు
పాకిస్తాన్ ముమ్మాటికీ ఉగ్రవాద దేశమే.. ఇదిగో సాక్ష్యాలు.. బయటపెట్టిన అమెరికా కాంగ్రెషనల్ రీసెర్చ్‌

పాకిస్తాన్ ముమ్మాటికీ ఉగ్రవాద దేశమే.. ఇదిగో సాక్ష్యాలు.. బయటపెట్టిన అమెరికా కాంగ్రెషనల్ రీసెర్చ్‌

ఉగ్రవాద కార్యాకలాపాలకు సంబంధించి అమెరికా కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్ సంచలన నివేదికను బయటపెట్టింది. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద గ్రూపుల గురించి, ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్‌ను లక్ష్యంగా చేసుకున్న వాటి గురించి వివరించింది. దీంతో భారతదేశానికి చాలాకాలంగా ఉన్న ఆందోళనలను మరోసారి రేకెత్తించింది. తన నివేదికలో అనేక తీవ్రవాద గ్రూపులను ప్రముఖంగా ప్రస్తావించింది. ఈ నివేదిక లష్కర్-ఎ-తైబా, జైష్-ఎ-మహ్మద్, హర్కత్-ఉల్-జిహాద్ ఇస్లామీ, హర్కత్-ఉల్-ముజాహిదీన్, హిజ్బుల్ ముజాహిదీన్ వంటి ఉగ్రవాద సంస్థలు భారతదేశం తోపాటు కాశ్మీర్‌ను లక్ష్యంగా చేసుకున్నట్లు…

Read More
పాకిస్తాన్ ముమ్మాటికీ ఉగ్రవాద దేశమే.. ఇదిగో సాక్ష్యాలు.. బయటపెట్టిన అమెరికా కాంగ్రెషనల్ రీసెర్చ్‌

Virat Kohli : రన్ మెషిన్ విధ్వంసం.. రోహిత్ శర్మ రికార్డు బద్దలు.. ప్రపంచంలోనే తొలి ఆటగాడిగా విరాట్ సరికొత్త చరిత్ర

Virat Kohli : ఐపీఎల్ 2026 సీజన్ తొలి మ్యాచ్‌లోనే కింగ్ కోహ్లీ తన విశ్వరూపం చూపించాడు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన పోరులో విరాట్ కోహ్లీ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 39 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 69 పరుగులు చేసి అజేయంగా నిలవడమే కాకుండా, తన జట్టుకు ఘనవిజయాన్ని అందించాడు. ఈ క్రమంలో టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ పేరిట ఉన్న ఒక భారీ రికార్డును బద్దలు…

Read More
పాకిస్తాన్ ముమ్మాటికీ ఉగ్రవాద దేశమే.. ఇదిగో సాక్ష్యాలు.. బయటపెట్టిన అమెరికా కాంగ్రెషనల్ రీసెర్చ్‌

JEE Main 2026 Exams: మే 5న జరగాల్సిన జేఈఈ మెయిన్‌ 2026 పరీక్ష వాయిదాకు విజ్ఞప్తులు.. కేంద్రం గ్రీన్ సిగ్నల్!

హైదరాబాద్, మార్చి 29: జేఈఈ మెయిన్ 2026 సెషన్ 2 (ఏప్రిల్) పరీక్షలు ఏప్రిల్ 2 నుంచి ప్రారంభమవనున్న సంగతి తెలిసిందే. ఈ పరీక్షలకు సంబంధించిన అడ్మిట్ కార్డులు నేడో, రేపో అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఏర్పాట్లు చేస్తుంది. ఈ క్రమంలో జేఈఈ మెయిన్ 2026 సెషన్ 2 పరీక్షల తేదీల్లో మరోమారు మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఏప్రిల్‌ 5న ఈస్టర్‌ ఆదివారం పండగ ఉంది. దీంతో ఈ రోజున…

Read More
పాకిస్తాన్ ముమ్మాటికీ ఉగ్రవాద దేశమే.. ఇదిగో సాక్ష్యాలు.. బయటపెట్టిన అమెరికా కాంగ్రెషనల్ రీసెర్చ్‌

ఇరాన్‌లో భారీగా మోహరించిన US సైనిక బలగాలు.. అమెరికా గ్రౌండ్‌ ఆపరేషన్‌ రంగం సిద్ధమా..?

ఇరాన్‌తో యుద్ధం శుక్రవారం (మార్చి 27, 2026) నాటికి ఒక నెల పూర్తి చేసుకుంటున్న తరుణంలో, అమెరికా మధ్యప్రాచ్యంలో తన సైనిక ఉనికిని మరింత పెంచింది. యూఎస్ఎస్ ట్రిపోలి నౌకలోని సుమారు 3,500 మంది మెరైన్‌లు, సెయిలర్స్‌ ఆ ప్రాంతానికి చేరుకున్నారు. ఇరాన్‌లోకి భూతల దళాలను పంపే విషయాన్ని అమెరికా పరిశీలిస్తుందా అనే ఊహాగానాలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ మోహరింపు జరిగింది. ఈ కొత్త మోహరింపుతో, ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో సుమారు 50,000 మంది అమెరికా సైనికులు ఉన్నారు….

Read More
పాకిస్తాన్ ముమ్మాటికీ ఉగ్రవాద దేశమే.. ఇదిగో సాక్ష్యాలు.. బయటపెట్టిన అమెరికా కాంగ్రెషనల్ రీసెర్చ్‌

ఫోజులకు ఏమాత్రం తక్కువ లేదు.. అందమైన ముఖం వెనక అతి కిరాతకమా..! మూడేళ్లకు బయటపడ్డ నిజం!

చేసిన పాపం ఊరికే పోదు.. ఎప్పటికైనా వెంటాడుతుంది. ఈ కలియుగంలో మాత్రం కాస్త లేటు అవ్వచ్చేమో కానీ, శిక్ష మాత్రం పక్కా అని మరో ఘటనతో రుజువు అయ్యింది. మూడేళ్ల క్రితం ఒక సాధారణ మరణంగా ముగిసిపోయిన ఓ కేసు.. ఇప్పుడు ఊహించని మలుపు తిరిగి సంచలనం సృష్టిస్తోంది. కన్న తండ్రినే అతి కిరాతకంగా అంతమొందించిన ఒక పోలీస్ కుమార్తె ఉదంతం.. చట్టం ముందు ఎవరూ తప్పించుకోలేరనే నిజాన్ని చాటిచెప్పింది. ఫోజులకు ఏమాత్రం తక్కువ లేదు…! అందమైన…

Read More
పాకిస్తాన్ ముమ్మాటికీ ఉగ్రవాద దేశమే.. ఇదిగో సాక్ష్యాలు.. బయటపెట్టిన అమెరికా కాంగ్రెషనల్ రీసెర్చ్‌

Smartphone Facts: మీ ఫోన్ కింది భాగంలో ఈ రంధ్రాలు ఎందుకు ఉంటాయో తెలుసా? డిజైన్‌ అనుకుంటే పొరబాటే

ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్‌లు ప్రతి ఒక్కరి జీవితంలో అంతర్భాగంగా మారిపోయాయి. కానీ మీరు ఎప్పుడైనా దగ్గరగా గమనిస్తే ఫోన్ అడుగు భాగంలో లేదా పై భాగంలో సూది మొనలాంటి చిన్న చిన్న రంధ్రాలు మీకు కనిపిస్తాయి. స్మార్ట్‌ఫోన్ అడుగుభాగంలో ఉండే చిన్న రంధ్రాలు అసలు ఎందుకు ఉన్నాయో మీరెప్పుడైనా ఆలోచించారా? ఇది కేవలం డిజైన్ ఫీచర్ మాత్రమే కాదు దీని వెనుక ఓ ముఖ్యమైన సాంకేతిక అంశం కూడా ఉంది. చాలా మంది ఇది కేవలం ఒక…

Read More
పాకిస్తాన్ ముమ్మాటికీ ఉగ్రవాద దేశమే.. ఇదిగో సాక్ష్యాలు.. బయటపెట్టిన అమెరికా కాంగ్రెషనల్ రీసెర్చ్‌

RCB vs SRH IPL 2026 Result: కోహ్లీ క్లాస్, పడిక్కల్ మాస్ ఇన్నింగ్స్.. తొలి మ్యాచ్‌లోనే సన్‌రైజర్స్‌కు షాక్

Royal Challengers Bengaluru vs Sunrisers Hyderabad Result, IPL 2026: బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన ఈ రసవత్తర పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 201 పరుగుల భారీ స్కోరు సాధించినప్పటికీ, ఆర్‌సీబీ బ్యాటర్ల ధాటికి అది సరిపోలేదు. ముఖ్యంగా ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన దేవదత్ పడిక్కల్ మ్యాచ్ గమనాన్ని పూర్తిగా…

Read More
పాకిస్తాన్ ముమ్మాటికీ ఉగ్రవాద దేశమే.. ఇదిగో సాక్ష్యాలు.. బయటపెట్టిన అమెరికా కాంగ్రెషనల్ రీసెర్చ్‌

ఇరాన్‌, ఇజ్రాయెల్‌ యుద్ధం.. రాజస్థాన్‌కు ప్రత్యేక అతిథులు! మ్యాటరేంటంటే..?

పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితులు కేవలం మనుషులనే కాదు, వన్యప్రాణులను కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ముఖ్యంగా ఇరాన్‌, ఇజ్రాయెల్‌ ఉద్రిక్తతల నేపథ్యంలో వేలాది స్టెప్పీ గద్దలు తమ సహజ వలస మార్గాన్ని మార్చుకుని భారతదేశానికి చేరుకుంటున్నాయి. ప్రస్తుతం జోర్బీర్ సంరక్షణ రిజర్వ్ ప్రాంతం ఈ పక్షులతో నిండిపోవడం విశేషం. పక్షి శాస్త్రవేత్తల ప్రకారం, సాధారణంగా ఈ స్టెప్పీ ఈగల్స్‌ రష్యా, మంగోలియా, సెంట్రల్ ఏషియా ప్రాంతాల నుంచి గల్ఫ్ దేశాలకు వలస వెళ్తాయి. అక్కడి నుంచి…

Read More
పాకిస్తాన్ ముమ్మాటికీ ఉగ్రవాద దేశమే.. ఇదిగో సాక్ష్యాలు.. బయటపెట్టిన అమెరికా కాంగ్రెషనల్ రీసెర్చ్‌

అన్నమయ్యకు అరుదైన గౌరవం.. అమెరికాలో 111 అడుగుల భారీ విగ్రహం ఏర్పాటు!

అమెరికాలోని టెనెసీ రాష్ట్రం, మెంపిస్ నగరంలో ఉన్న ఇండియన్ కల్చరల్ సెంటర్ అండ్ టెంపుల్ ఆధ్వర్యంలో అన్నమయ్యకు అంకితంగా 111 అడుగుల ఎత్తైన మహావిగ్రహం నిర్మాణం జరుగుతోంది. ఈ ప్రాజెక్ట్‌కు సుమారు రూ.50 కోట్ల వ్యయం అవుతుందని అంచనా. అమెరికాలో నివసిస్తున్న భారతీయులు, ముఖ్యంగా తెలుగు ప్రజల మద్దతుతో ఈ నిర్మాణం వేగంగా ముందుకు సాగుతోంది. అన్నమయ్య కీర్తనలు ప్రపంచవ్యాప్తంగా భక్తి సంగీతానికి ప్రతీకగా నిలిచిన నేపథ్యంలో, ఆయనకు ఈ స్థాయిలో గౌరవం లభించడం విశేషంగా భావిస్తున్నారు….

Read More
పాకిస్తాన్ ముమ్మాటికీ ఉగ్రవాద దేశమే.. ఇదిగో సాక్ష్యాలు.. బయటపెట్టిన అమెరికా కాంగ్రెషనల్ రీసెర్చ్‌

జ్యూవెలరీ షాప్ పెట్టాలంటే పెట్టుబడి ఎంత కావాలి? లాభనష్టాలు ఎలా ఉంటాయో తెలుసుకోండి!

దేశంలో బంగారానికి ఉన్న స్థిరమైన డిమాండ్ కారణంగా జ్యూవెలరీ వ్యాపారం లాభదాయక రంగంగా కొనసాగుతోంది. అయితే ఈ వ్యాపారం ప్రారంభించడానికి గణనీయమైన పెట్టుబడి అవసరం అవుతుంది. నిపుణుల అంచనాల ప్రకారం ఒక చిన్న స్థాయి బంగారం జ్యూవెలరీ షాప్ ప్రారంభించాలంటే కనీసం రూ.50 లక్షల నుంచి రూ.1.5 కోట్లు వరకు పెట్టుబడి అవసరం అవుతుంది. మెట్రో నగరాల్లో లేదా పెద్ద షోరూమ్ స్థాయిలో వ్యాపారం ప్రారంభిస్తే ఈ మొత్తం రూ.3 కోట్లకు పైగా కూడా వెళ్లే అవకాశం…

Read More