ఛీ.. నువ్వు తల్లివేనా.. ప్రియుడి కోసం కన్న కూతురినే.. అసలు ఏం జరిగిందంటే..?
కూతురు అని కూడా చూడకుండా కన్నతల్లే కాలయముడుగా మారిన ఒక షాకింగ్ ఘటన బెంగళూరులో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మూడు నెలల క్రితం అనుమానాస్పద స్థితిలో మరణించిన ఆరేళ్ల చిన్నారి వెన్నెల మృతి కేసు ఇప్పుడు కీలక మలుపు తిరిగింది. ఈ కేసును సాధారణ మరణం నుండి హత్య ఉదంతంగా మార్చిన కడుగోడి పోలీసులు.. చిన్నారి తల్లి, ప్రాక్టీసింగ్ అడ్వకేట్ అయిన ప్రియాంకతో పాటు ఆమె ప్రియుడు, ప్రముఖ రియల్ ఎస్టేట్ డెవలపర్ జి.ఎమ్. మోహన్లపై శనివారం…
