గ్యాస్ కొరత.. బ్లాక్ మార్కెట్లో అమ్మకాలు.. జనం గగ్గోలు.. ఎక్కడంటే
ఒంగోలులోని పూర్ణిమా ఇండేన్ గ్యాస్ ఎజెన్సీ ఎదుట వినియోగదారులు ఆందోళనకు దిగారు. ఒకవైపు ప్రభుత్వం గ్యాస్ కొరత లేదని చెబుతుంటే మరోవైపు గ్యాస్ ఏజెన్సీలు నో స్టాక్ బోర్డులు పెట్టి వినియోగదారులను మోసం చేస్తున్నాయని ఆరోపిస్తున్నారు. డిమాండ్కు తగ్గ సరఫరా లేకపోవడంతో ఏజెన్సీలు చేతులెత్తేస్తున్నారా, లేక బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారా.. అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గ్యాస్ బుక్ చేసి నెల రోజులవుతున్నా సరఫరా చేయడం లేదని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. ఒంగోలులోని…
