తాజావార్తలు
Horoscope Today: వారికి ఆర్థికంగా అనుకూల పరిస్థితి.. 12 రాశుల వారికి రాశిఫలాలు

Horoscope Today: వారికి ఆర్థికంగా అనుకూల పరిస్థితి.. 12 రాశుల వారికి రాశిఫలాలు

దిన ఫలాలు (జనవరి 22, 2026): మేష రాశి వారికి ఉద్యోగంలో ప్రాధాన్యం బాగా పెరిగే అవకాశముంది. వృషభ రాశి వారి కుటుంబ జీవితం సాఫీగా సాగిపోయే అవకాశముంది. మిథున రాశి వారి ఆదాయం బాగా వృద్ధి చెందే సూచనలున్నాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..? మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) ఉద్యోగంలో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. అధికారులు ప్రత్యేక బాధ్యతలు అప్పగించడం…

Read More
Budget 2026: హైదరాబాద్‌లో పనిచేస్తున్న వారికి బడ్జెట్‌లో తీపి కబురు? HRA మార్పులకు అవకాశం..!

Budget 2026: హైదరాబాద్‌లో పనిచేస్తున్న వారికి బడ్జెట్‌లో తీపి కబురు? HRA మార్పులకు అవకాశం..!

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న పార్లమెంటులో కేంద్ర బడ్జెట్‌ 2026ను ప్రవేశపెట్టనున్నారు. దీంతో లక్షలాది మంది పన్ను చెల్లింపుదారులు ఒక విషయం గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అదే ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ రిలీఫ్‌. 2025 బడ్జెట్‌లో ప్రభుత్వం కొత్త పన్ను విధానంలో రూ.12 లక్షల వరకు ఆదాయాన్ని పన్ను రహితంగా చేయడం ద్వారా మధ్యతరగతికి గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఇది ప్రామాణిక తగ్గింపు తర్వాత రూ.12.75 లక్షలకు పెరిగింది. ఇప్పుడు బడ్జెట్ 2026లో కూడా అలాంటి శుభవార్త…

Read More
Palak Paneer Nutrition: పాలకూర, పనీర్ కాంబినేషన్ తింటున్నారా? వెంటనే ఇది తెలుసుకోండి

Palak Paneer Nutrition: పాలకూర, పనీర్ కాంబినేషన్ తింటున్నారా? వెంటనే ఇది తెలుసుకోండి

ఆరోగ్యంగా తినడం అంటే కేవలం మంచి ఆహారం తీసుకోవడం మాత్రమే కాదు, సరైన ఆహార పదార్థాలను సరైన కాంబినేషన్‌లో తీసుకోవడం కూడా అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొన్ని రకాల ఆహారాలు కలిపి తీసుకున్నప్పుడు అవి ఒకదానిలోని పోషకాలను మరొకటి అడ్డుకుంటాయి. పాలక్ పనీర్ విషయంలోనూ ఇదే జరుగుతోందని నమామి అగర్వాల్ వివరిస్తున్నారు. పాలకూరలోని ఐరన్, పనీర్‌లోని కాల్షియం ఒకదానితో ఒకటి పోటీ పడటం వల్ల శరీరానికి వచ్చే లాభం కంటే నష్టమే ఎక్కువని ఆమె చెబుతున్నారు. దీనికి…

Read More
రైలుపై రాయి విసిరారో.. జైలుకే! పిచ్చివేశాలు వేస్తే కఠిన చర్యలు.. రైల్వే శాఖ హెచ్చరిక! ఇప్పటికే 665 మంది అరెస్ట్‌!

రైలుపై రాయి విసిరారో.. జైలుకే! పిచ్చివేశాలు వేస్తే కఠిన చర్యలు.. రైల్వే శాఖ హెచ్చరిక! ఇప్పటికే 665 మంది అరెస్ట్‌!

కొంతమంది ఆకతాయిలు రైళ్లపై రాళ్లు రువ్వే ఘటనలు ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువ అయ్యాయి. ముఖ్యంగా వందే భారత్‌ రైళ్లు వచ్చిన కొత్తలో అయితే ఇలాంటి ఘటనలు అనేకం చోటు చేసుకున్నాయి. ఇలాంటి ఘటనలను చాలా సీరియస్‌గా తీసుకుంటామని, ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిస్తే కఠిన చర్యలు తీసుకుంటూ క్రిమినల్‌ కేసులు బుక్‌ చేస్తామని రైల్వే శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇలాంటి ఘటనల్లో ఇప్పటి వరకు నమోదైన కేసుల, అరెస్ట్‌ అయిన వారి సంఖ్యను రైల్వే…

Read More
IND vs NZ 1st T20: న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టీ20లో భారత్ విజయం

IND vs NZ 1st T20: న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టీ20లో భారత్ విజయం

తొలి టీ20లో భారత్ విజయం సాధించింది. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టీ20లో భారత్ 48 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలి టీ20 మ్యాచ్‌లో 239 పరుగుల లక్ష్యంతో ఛేజ్ కు దిగిన న్యూజిలాండ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 190 పరుగులు చేసింది. గ్లెన్‌ ఫిలిప్స్‌ 78 పరుగులు, టిమ్‌ రాబిన్‌సన్‌ 21 పరుగులు, మార్క్‌ చాప్‌మన్‌ 39 రన్స్, మిచెల్‌ 28 రన్స్, శాంట్నర్‌ 20 రన్స్‌ చేశారు. ఇక…

Read More
నాలుగోసారి తండ్రి కాబోతున్న అమెరికా వైస్ ప్రెసిడెంట్  జేడీ వాన్స్! తెలుగు సంప్రదాయంలో..

నాలుగోసారి తండ్రి కాబోతున్న అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్! తెలుగు సంప్రదాయంలో..

అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ సతీమణి ఉషా వాన్స్‌ 2026 జూలైలో పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు అధికారిక ప్రకటన వచ్చింది. తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారని, మిలటరీ డాక్టర్ల పర్యవేక్షణలో జాగ్రత్తలు తీసుకుంటున్నారని జేడీ వాన్స్ తెలిపారు. అమెరికా వైస్ ప్రెసిడెంట్ పదవిలో ఉండగా, సెకండ్ లేడీ బిడ్డకు జన్మనివ్వడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఇప్పటికే ముగ్గురు.. వాన్స్‌ దంపతులకు ఇప్పటికే ముగ్గురు పిల్లలు ఉన్న విషయం తెలిసిందే. జేడీ వాన్స్, ఉషా…

Read More
​ఈ కొత్త ఏడాదిలో వెండి ధర రోజుకు ఎంత పెరిగిందో తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే! ఆర్థిక నిపుణుల అంచనా ఏంటంటే..?

​ఈ కొత్త ఏడాదిలో వెండి ధర రోజుకు ఎంత పెరిగిందో తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే! ఆర్థిక నిపుణుల అంచనా ఏంటంటే..?

బంగారం, వెండి ధరలు గణనీయంగా పెరుగుతున్నాయి. కిలో వెండి రూ.3.50 లక్షలకు చేరుకుంటుండగా, 10 గ్రాముల బంగారం ధరలు రూ.1.75 లక్షలకు పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఢిల్లీలో గత 21 రోజుల్లో బంగారం ధరలు రోజుకు రూ.1,000 కంటే ఎక్కువ పెరిగాయి. వెండి ధరలు రూ.4,500 కంటే ఎక్కువ పెరిగాయి. ట్రంప్ సుంకాలు కొనసాగినంత కాలం బంగారం, వెండి ధరలు పెరుగుతూనే ఉంటాయని ఆర్థిక నిపుణులు అంటున్నారు. గ్రీన్‌ల్యాండ్ వివాదం, సుంకాలు బంగారం, వెండి ధరల పెరుగుదల ధోరణిని…

Read More
తెలంగాణకు గుండెలాంటి సింగరేణి అక్రమాల పుట్టగా మార్చారు.. సీబీఐ విచారణ జరపాల్సిందేః కిషన్ రెడ్డి

తెలంగాణకు గుండెలాంటి సింగరేణి అక్రమాల పుట్టగా మార్చారు.. సీబీఐ విచారణ జరపాల్సిందేః కిషన్ రెడ్డి

తెలంగాణకు గుండెలాంటి సింగరేణి.. ఇప్పుడు అవినీతి, అక్రమాలకు కేంద్రంగా మారిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. సింగరేణి అక్రమాలపై CBI దర్యాప్తు జరగాల్సిందేనన్న ఆయన, సీబీఐ విచారణపై రాష్ట్రం ముందుకొస్తే కేంద్రం పరిశీలిస్తుందన్నారు. మంత్రుల మధ్య వాటాల వివాదంతోనే సింగరేణి అంశం వెలుగులోకి వచ్చిందని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ విద్యుత్‌ అవసరాలను తీర్చేందుకు కేంద్రం ఒడిశాలోని నైనీ కోల్‌ బ్లాక్‌ను కేటాయించిందని గుర్తించారు. ఈమేరకు కోల్‌ బ్లాక్‌కు కేంద్రం అన్ని అనుమతులు ఇచ్చిందని…

Read More
Andhra: సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి వారే ప్రత్యక్షమయ్యారు.. ఈ ఆలయం గురించి మీకు తెలుసా..

Andhra: సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి వారే ప్రత్యక్షమయ్యారు.. ఈ ఆలయం గురించి మీకు తెలుసా..

తిరుమల తొలిగడప దేవుని కడపగా పేరుగాంచిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం ప్రతిష్ట అందరికీ తెలిసిందే. తిరుమల వెళ్లాలంటే తొలిగడపగా కడపలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని దర్శించుకొని వెళ్లేవారు అనేకమంది ఉన్నారు. అలాంటి ఆలయంలో అసలు వెంకటేశ్వర స్వామి విగ్రహం వెనుక ఉన్న అసలు విగ్రహం ఏమిటో తెలుసా..? దీనికి పెద్ద కథే ఉంది.. అదేంటో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.. తిరుమల తిరుపతి తొలిగడపగా ఉన్న దేవుని కడప దేవాలయంలో మూలవిరాట్ గా…

Read More
Rathasaptami 2026: రథసప్తమి వేళ అరసవల్లి సూర్య భగవానుడి దర్శనం కావాలా?  టికెట్ బుకింగ్ ప్రాసెస్ ఇదే..

Rathasaptami 2026: రథసప్తమి వేళ అరసవల్లి సూర్య భగవానుడి దర్శనం కావాలా? టికెట్ బుకింగ్ ప్రాసెస్ ఇదే..

రథసప్తమి రోజున అరసవల్లిలో సూర్యభగవానుడికి చేసే ‘క్షీరాభిషేకం’ చూడటం ఒక విశిష్ట అనుభవం. ఈ ఏడాది సుమారు 2 లక్షల మందికి పైగా భక్తులు వస్తారని అంచనా వేస్తున్న అధికారులు, ఎక్కడా ఇబ్బందులు కలగకుండా దర్శన స్లాట్లను ఏర్పాటు చేశారు. ఆన్‌లైన్ ద్వారా టికెట్లు పొందిన వారు కేటాయించిన సమయానికి ఆలయానికి చేరుకుంటే త్వరగా దర్శనం చేసుకునే వీలుంటుంది. టికెట్ల ధరలు, అధికారిక వెబ్‌సైట్, బుకింగ్ పద్ధతుల గురించి భక్తులకు అవగాహన కల్పించేందుకు ఈ వివరాలు.. టికెట్…

Read More