తాజావార్తలు
దారుణ హత్య..! మీ వాడ్ని చంపేశాం, వచ్చి బాడీ తీసుకెళ్లండి.. చావు కబురు ఫోన్లో చెప్పిన ఫ్రెండ్స్

దారుణ హత్య..! మీ వాడ్ని చంపేశాం, వచ్చి బాడీ తీసుకెళ్లండి.. చావు కబురు ఫోన్లో చెప్పిన ఫ్రెండ్స్

అంతా స్నేహితులే.. ఎప్పుడూ కలిసి తిరుగుతూ మద్యం పార్టీలు చేసుకుంటుంటారు. అయితే ఏం జరిగిందో తెలియదు కానీ ఆ గ్యాంగ్‌లో ఒకడైన అశోక్‌ అనే వ్యక్తిని నలుగురు స్నేహితులు బయటకు తీసుకెళ్ళి దారుణంగా కత్తులతో పొడిచి చంపేశారు. ప్రకాశం జిల్లా సంతనూతలపాడు మండలం మంగమూరులో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. స్నేహితుల మధ్య జరిగిన గొడవలే హత్యకు దారితీశాయని, ముఖ్యంగా ఓ యువతి విషయంలో చెలరేగిన వివాదమే ఈ దారుణానికి కారణమై ఉంటుందన్న అనుమానాలు…

Read More
ఒకప్పుడు సైడ్ డాన్సర్.. ఇప్పుడు క్రేజీ హీరోయిన్.. ఈ ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టారా.?

ఒకప్పుడు సైడ్ డాన్సర్.. ఇప్పుడు క్రేజీ హీరోయిన్.. ఈ ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టారా.?

స్టార్ హీరోయిన్ త్రిష, కాజల్ అగర్వాల్ లాంటి హీరోయిన్స్ కూడా కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసి ఆతర్వాత హీరోయిన్స్ గా మారి ఇప్పుడు స్టార్ హీరోలతో సమానంగా రెమ్యునరేషన్ అందుకుంటున్నారు. ఇక పై ఫొటోలో కనిపిస్తున్న హీరోయిన్ ను గుర్తుపట్టారా.? ఆమె ఇప్పుడు చాలా ఫేమస్ హీరోయిన్. స్టార్ హీరోల సినిమాల్లో నటించి మెప్పించిది ఆ ముద్దుగుమ్మ.

Read More
గుండెలు పిండేసే దారుణం.. తొమ్మిది నెలల పసిపాపపై 14 ఏళ్ల మేనమామ ఘాతుకం!

గుండెలు పిండేసే దారుణం.. తొమ్మిది నెలల పసిపాపపై 14 ఏళ్ల మేనమామ ఘాతుకం!

ఉత్తరప్రదేశ్‌లో మానవత్వాన్ని మంటగలిపే, అత్యంత దిగ్భ్రాంతికరమైన, అమానుషమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. గోరఖ్‌పూర్ జిల్లాలో కేవలం తొమ్మిది నెలల వయసున్న కన్నపేగు ముక్కపై, 14 ఏళ్ల మైనర్ బాలుడు మృగంలా ప్రవర్తించాడు. తన స్వంత మేనకోడలిని అపహరించి, అత్యాచారానికి ఒడిగట్టాడు బాలుడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం (జూన్ 20) తెల్లవారుజామున ఆ అమాయక పసికందు తన తల్లి పక్కన నిద్రిస్తున్న సమయంలో ఈ ఘోరం…

Read More
PM Kisan: పీఎం కిసాన్ నగదు మీ అకౌంట్లో పడలేదా..? ఈ నెంబర్‌కు ఫిర్యాదు చేస్తే మీ ప్రాబ్లం క్లియర్..

PM Kisan: పీఎం కిసాన్ నగదు మీ అకౌంట్లో పడలేదా..? ఈ నెంబర్‌కు ఫిర్యాదు చేస్తే మీ ప్రాబ్లం క్లియర్..

ప్రధాని నరేంద్ర మోదీ జూన్ 20వ తేదీన పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం నిధులను విడుదల చేసిన విషయం తెలిసిందే. 23వ విడత కింద ఒక్కొ లబ్దిదారుడి అకౌంట్లో రూ.2 వేల చొప్పున విడుదల చేశారు. 2026-27వ ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి తొలి విడుదల నగదును కేంద్రం జమ చేసింది. పశ్చిమ బెంగాల్‌లోని తారకేశ్వర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో మోదీ ఈ నిధులను విడుదల చేశారు. దేశవ్యాప్తంగా 9.44 కోట్లకుపైగా రైతుల బ్యాంక్ ఖాతాల్లో రూ.18,880…

Read More
మటన్ బొక్కల చారుతో ముసలితనంలోనూ హుషారు.. తయారీ విధానం మీ కోసం..

మటన్ బొక్కల చారుతో ముసలితనంలోనూ హుషారు.. తయారీ విధానం మీ కోసం..

వయసు పైబడే కొద్దీ ఎదురయ్యే సాధారణ సమస్యలలో మోకాళ్ళు, కీళ్ళ నొప్పులు ప్రధానమైనవి. వీటికి తోడు జుట్టు రాలడం, చర్మంపై ముడతలు రావడం వంటివి చాలామందిని ఆందోళనకు గురిచేస్తాయి. ఈ సమస్యలన్నింటికీ మటన్ బోన్ సూప్, లేదా తెలుగులో బొక్కల చారు ఒక సమర్థవంతమైన, రుచికరమైన పరిష్కారం. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో ఎంతో ప్రాచుర్యం పొందిన ఈ వంటకం, అద్భుతమైన రుచిని అందించడంతో పాటు, శరీరానికి అవసరమైన పోషకాలను పుష్కలంగా అందిస్తుంది. బొక్కల చారు తయారీ విధానం:…

Read More
Andhra: వేట నిషేధం ముగిశాక.. తొలిసారి సముద్రంలోకి.. ఆ జాలర్ల పంట పండింది

Andhra: వేట నిషేధం ముగిశాక.. తొలిసారి సముద్రంలోకి.. ఆ జాలర్ల పంట పండింది

సఖినేటిపల్లి మండలం అంతర్వేది పల్లిపాలెం మినీ ఫిషింగ్ హార్బర్‌కు చెందిన మత్స్యకారులకు అరుదైన అదృష్టం కలిసి వచ్చింది. రెండు నెలల వేట నిషేధం ముగిసిన అనంతరం సముద్రంలోకి వేటకు వెళ్లిన వారి వలకు ఒకేసారి మూడు అరుదైన కచిడి చేపలు చిక్కాయి. ఈ ఘటన హార్బర్ పరిసరాల్లో ఆసక్తిని రేకెత్తించగా, మత్స్యకారుల్లో ఆనందం వెల్లివిరిసింది. సముద్రం నుంచి తీసుకొచ్చిన ఈ మూడు చేపలను హార్బర్‌లో బహిరంగ వేలం నిర్వహించగా, స్థానిక వ్యాపారి వాటిని మొత్తం రూ.1.50 లక్షలకు…

Read More
ప్రివ్యూ చూసి సినిమా ఫ్లాప్ అన్నారు.. పూరి ఆ ఒక్క సీన్ యాడ్ చేసి ఇండస్ట్రీ హిట్ కొట్టాడు

ప్రివ్యూ చూసి సినిమా ఫ్లాప్ అన్నారు.. పూరి ఆ ఒక్క సీన్ యాడ్ చేసి ఇండస్ట్రీ హిట్ కొట్టాడు

డైషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెలుగు సినిమా పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. బద్రి చిత్రంతో తన జైత్రయాత్రను ప్రారంభించిన ఆయన, ఇడియట్ సినిమాతో స్టార్ డైరెక్టర్‌గా ఎదిగారు. మహేష్ బాబు, ప్రభాస్, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, రవితేజ, బాలకృష్ణ, నాగార్జున వంటి స్టార్ హీరోలతో పనిచేసి తిరుగులేని దర్శకుడిగా పేరుపొందారు. అయితే, ప్రస్తుతం పూరి హవా కొంత తగ్గిందనే చర్చ నడుస్తోంది. ప్రస్తుతం విజయ్ సేతుపతితో సినిమా చేస్తున్నారు పూరి. ఈ నేపథ్యంలో,…

Read More
IND vs ENG: ఈ ముగ్గురు ఏం తప్పు చేశారయ్యా.. తోపులా దూసుకెళ్తున్నా, ఛీ కొడుతున్న బీసీసీఐ సెలెక్టర్లు..?

IND vs ENG: ఈ ముగ్గురు ఏం తప్పు చేశారయ్యా.. తోపులా దూసుకెళ్తున్నా, ఛీ కొడుతున్న బీసీసీఐ సెలెక్టర్లు..?

అఫ్గానిస్థాన్‌తో సిరీస్ ముగిసిన మరుసటి రోజే బీసీసీఐ ఈ నిర్ణయాన్ని వెల్లడించింది. గాయం కారణంగా గత సిరీస్‌కు దూరమైన సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తిరిగి జట్టులోకి వచ్చాడు. అయితే, 37 ఏళ్ల కోహ్లీ ఆడటం అనేది ఆయన శారీరక సామర్థ్యంపైనే ఆధారపడి ఉంటుంది. జూన్ 22న జరగబోయే ఫిట్‌నెస్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తేనే ఆయనకు గ్రీన్ సిగ్నల్ లభిస్తుంది. మరోవైపు అక్షర్ పటేల్, జస్‌ప్రీత్ బుమ్రా జట్టులోకి పునరాగమనం చేశారు. ఐపీఎల్‌లో ఆశించిన స్థాయిలో రాణించకపోయినా…

Read More
ఈ సినిమా చివరి 20 నిమిషాలు నాకు మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంటుంది: సాయి దుర్గ తేజ్

ఈ సినిమా చివరి 20 నిమిషాలు నాకు మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంటుంది: సాయి దుర్గ తేజ్

సూపర్ హీరో తేజ సజ్జ సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్ హనుమాన్. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్స్ పై కె.నిరంజన్‌ రెడ్డి నిర్మించిన ఈ సినిమా 2024లో విడుదలై రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ తో పాన్ ఇండియా ఘన విజయాన్ని సాధించింది. ఈ చిత్రాన్ని జూన్ 25న 3Dలో గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా మేకర్స్ 3D ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్ ఈ వేడుకకు ముఖ్య అతిధిగా…

Read More
బలహీనమైన ఎముకలకు బలం కోసం.. రాగి పిండి సగ్గుబియ్యం పాయసం.. పసి పిల్లల నుండి పండు ముసలి వాళ్ళ వరకు..

బలహీనమైన ఎముకలకు బలం కోసం.. రాగి పిండి సగ్గుబియ్యం పాయసం.. పసి పిల్లల నుండి పండు ముసలి వాళ్ళ వరకు..

ఇప్పుడు చెప్పుకోబోయే రెసిపీలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇంకా దీనిలో ఒక కప్పు సగ్గుబియ్యం, రాగి పిండి వేసి పాయసం వేసి పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. కావాల్సిన పదార్ధాలు అర కప్పు సగ్గుబియ్యం, 3 టేబుల్ స్పూన్స్ రాగి పిండి, రెండు కప్పులు పాలు, రెండు కప్పులు నీరు, పావు కప్పు బెల్లం తురుము, అర టేబుల్ యాలకుల పొడి, ఇంకా జీడిపప్పు 10, 10 కిస్మిస్, రెండు టేబుల్…

Read More