Hydrogen Train: ప్లాట్ఫాం టిక్కెట్ల కంటే చౌక.. దేశపు మొట్టమొదటి హైడ్రోజన్ రైలు ఛార్జీ ఎంత ఉంటుందో తెలుసా?
Hydrogen Train: దేశంలోనే మొట్టమొదటి హైడ్రోజన్ రైలును ప్రారంభమైంది. దీనికి విద్యుత్తు గానీ, డీజిల్ ఇంధనం గానీ అవసరం లేదు. ఈ రైలు కేవలం నీటితోనే నడుస్తుంది. ఇది చూడటానికి విభిన్నంగా ఉంటుంది. దీని ప్రత్యేకతలు కూడా విభిన్నంగానే ఉంటాయి. ఈ అత్యాధునిక రైలు ఛార్జీ ఎంత ఉంటుందో మీకు తెలుసా? కేవలం ఐదు రూపాయలు. నమ్మడం లేదా.. నిజమే. హైడ్రోజన్ రైలు ఎంత దూరం ప్రయాణిస్తుంది? దేశంలోనే మొట్టమొదటి హైడ్రోజన్ రైలు హర్యానాలోని జింద్-సోనిపత్ మార్గంలో…
