OTT Movie : మిర్జాపూర్ సిరీస్ను మించిపోయింది.. ప్రతీ సీన్ గూస్ బంప్స్.. ఓటీటీలో రచ్చ రచ్చ చేస్తున్న ఏకైక సినిమా..
‘మిర్జాపూర్’ లాగే, హింస, రాజకీయాలు, ప్రతీకారం, నేరాలతో నిండిన ఈ వెబ్ సిరీస్కు కూడా ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. ఈ సిరీస్ మొదటి సీజన్ 2020లో ప్రారంభమై, నాలుగో సీజన్తో ముగిసింది. ‘మిర్జాపూర్’ అలీ ఫజల్ను రాత్రికి రాత్రే స్టార్గా మార్చినట్లే, ఈ సిరీస్ కూడా ఒక నటుడిని స్టార్గా చేసింది. అసలు ఈ సిరీస్ ఏమిటి? ఇందులో ఎవరెవరు నటించారు అనే విషయాలు తెలుసుకుందాం. ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్కు ‘అందేఖి’ అని…
