తాజావార్తలు
Andhra Weather: ఏపీలో సోమవారం వర్షం పడుతుందా..? ఇదిగో వెదర్ రిపోర్ట్..

Andhra Weather: ఏపీలో సోమవారం వర్షం పడుతుందా..? ఇదిగో వెదర్ రిపోర్ట్..

ఆంధ్రప్రదేశ్‌లో సోమవారం (జూలై 20) పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా మేఘావృతమైన వాతావరణం కొనసాగనున్న నేపథ్యంలో కొన్ని జిల్లాల్లో ఉరుములు, పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విపత్తుల నిర్వహణ విభాగం విడుదల చేసిన తాజా వాతావరణ అంచనాల ప్రకారం.. శ్రీకాకుళం, మన్యం, పోలవరం ప్రాంతం, కృష్ణా,…

Read More
కాలిన గాయాలకు ఈ పలావ్ కడుపు నిండా తింటే మాయం.. మళ్ళీ చర్మానికి నిగారింపు తెచ్చేది ఇదే

కాలిన గాయాలకు ఈ పలావ్ కడుపు నిండా తింటే మాయం.. మళ్ళీ చర్మానికి నిగారింపు తెచ్చేది ఇదే

కాలిన గాయాలకు ఏవేవో తినే బదులు ఈ పలావ్ తింటే త్వరగా మానిపోతాయి అంతేకాదు మళ్ళీ చర్మానికి నిగారింపు కూడా తెస్తుంది. ఇది వరకు రోజుల్లో ఇదే తినేవాళ్లు. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. దీనికి కావాల్సిన పదార్దాలు, తయారీ విధానం గురించి ఇక్కడ చదివి తెలుసుకుందాం.. మిల్లెట్స్ ను చాలా మంది తక్కువ చేసి చూస్తారు కానీ , ఇవే ఆరోగ్యానికి ఎంతో బలం. వీటిని మీరు బ్రేక్ ఫాస్ట్ లోకి అయినా…

Read More
లార్డ్స్ మైదానంలో విషాదం.. నల్ల బ్యాడ్జీలతో భారత్, ఇంగ్లాండ్ ఆటగాళ్లు.. కారణం ఏంటంటే?

లార్డ్స్ మైదానంలో విషాదం.. నల్ల బ్యాడ్జీలతో భారత్, ఇంగ్లాండ్ ఆటగాళ్లు.. కారణం ఏంటంటే?

సిరీస్ విజేత ఎవరో తేల్చే ఈ ఉత్కంఠభరిత పోరులో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే మ్యాచ్ ప్రారంభం కావడానికి ముందు భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్, ఇంగ్లాండ్ సారథి హ్యారీ బ్రూక్ నేతృత్వంలో ఇరు జట్ల ఆటగాళ్లు, సిబ్బంది మైదానంలో ఒక నిమిషం పాటు నిశ్శబ్దంగా నిలబడి మౌనం పాటించారు. క్రికెట్ చరిత్రలోనే అత్యంత గొప్ప ఆల్‌రౌండర్‌గా పేరుగాంచిన వెస్టిండీస్ లెజెండ్ సర్ గార్ఫీల్డ్ సోబర్స్ (గ్యారీ సోబర్స్) మృతికి సంతాపంగా…

Read More
హిమాచల్‌లో వింత ఆచారం.. సంవత్సరానికి ఒకసారి బట్టలు లేకుండా ‘నిర్వాస్త్ర వ్రతం’..!

హిమాచల్‌లో వింత ఆచారం.. సంవత్సరానికి ఒకసారి బట్టలు లేకుండా ‘నిర్వాస్త్ర వ్రతం’..!

Himachal Pradesh Pini village women ritual: భిన్న సంస్కృతులు, అరుదైన సంప్రదాయాలు, విశిష్ట ఆచారాలకు నిలయమైన భారతదేశంలో ప్రతి ప్రాంతానికి తనదైన ప్రత్యేకత ఉంటుంది. కొన్ని సంప్రదాయాలు భక్తిని చాటుతే, మరికొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అలాంటి అరుదైన ఆచారాల్లో ఒకటి హిమాచల్ ప్రదేశ్‌లోని కులు జిల్లాలో, మణికర్ణ లోయ సమీపంలోని పిని గ్రామంలో కనిపిస్తుంది. ఇక్కడ శతాబ్దాలుగా కొనసాగుతున్న ఓ ప్రత్యేక సంప్రదాయం ఇప్పటికీ స్థానికుల విశ్వాసాలకు ప్రతీకగా నిలిచింది. శ్రావణంలో ఐదు రోజుల ప్రత్యేక…

Read More
CM Revanth Reddy: అప్పటి వరకు ఎవరూ గాంధీభవన్‌కు రావొద్దు.. కాంగ్రెస్‌ నేతలకు సీఎం స్ట్రాంగ్ వార్నింగ్!

CM Revanth Reddy: అప్పటి వరకు ఎవరూ గాంధీభవన్‌కు రావొద్దు.. కాంగ్రెస్‌ నేతలకు సీఎం స్ట్రాంగ్ వార్నింగ్!

రాష్ట్రంలో ఎస్‌ఐఆర్‌ రిపోర్టులపై సమీక్ష జరిపిన సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నేతలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఎస్‌ఐఆర్‌పై ప్రతి ఒక్కరూ సీరియస్‌గా పని చేయాలని ఆదేశించారు. ప్రక్రియ ఎస్‌ఐఆర్ గడువును ఆగస్టు 3వ తేదీ వరకు పొడిగించినట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ గడువు పెంపును ఒక అవకాశంగా భావించి నాయకులంతా కదలాలని ఆదేశించారు. రాబోయే పది రోజుల పాటు నేతలంతా క్షేత్రస్థాయిలోనే ఉండి పని చేయాలి. ఆగస్టు 3 వరకు ఎవరూ గాంధీభవన్‌కు…

Read More
Vastu Tips: అద్దె ఇంట్లో తరచూ సమస్యలేనా? ఈ వాస్తు చిట్కాలు పాటిస్తే అదృష్టం మారుతుందట!

Vastu Tips: అద్దె ఇంట్లో తరచూ సమస్యలేనా? ఈ వాస్తు చిట్కాలు పాటిస్తే అదృష్టం మారుతుందట!

Simple Vastu Tips for Rented Homes Telugu: అద్దె ఇంటిని ఎంచుకోవడం చాలా మందికి సవాలుతో కూడుకున్న పని. చాలాసార్లు మన అభిరుచులకు, అవసరాలకు పూర్తిగా సరిపోయే ఇల్లు దొరకకపోవచ్చు. కొత్త ఇంట్లోకి వెళ్లిన తర్వాత కూడా మానసిక ప్రశాంతత లేకపోవడం, పనుల్లో ఆటంకాలు ఎదురుకావడం లేదా ఇంట్లో ప్రతికూల వాతావరణం ఉన్నట్లుగా అనిపించడం వంటి అనుభవాలు కొందరికి కలుగుతాయి. అద్దె ఇంట్లో పెద్దగా నిర్మాణ మార్పులు చేయడం సాధ్యం కాకపోయినా, కొన్ని సులభమైన వాస్తు…

Read More
Naga Chaitanya: అన్నా.. వదినకు ఏ చీర తీసుకున్నారు? నాగ చైతన్య ఆసక్తికర సమాధానం.. వీడియో ఇదిగో

Naga Chaitanya: అన్నా.. వదినకు ఏ చీర తీసుకున్నారు? నాగ చైతన్య ఆసక్తికర సమాధానం.. వీడియో ఇదిగో

ప్రస్తుతం టాలీవుడ్ లో ది బెస్ట్ అండ్ రొమాంటిక్ కపుల్ అంటే నాగార్జున-శోభిత ధూళిపాళ్ల జంటే అని చెప్పవచ్చు. 2024లో వివాహ బంధంలోకి అడుగు పెట్టిన వీరు ఎంతో అన్యోన్యంగా కనిపిస్తున్నారు. అటు ప్రొఫెషనల్ లైఫ్ లోనూ, ఇటు పర్సనల్ లైఫ్ లోనూ ఎంతో సమన్వయంతో ముందుకు సాగుతున్నారు. ఓ వైపు హీరోగా అక్కినేని నాగార్జున వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంటున్నాడు. మరోవైపు శోభిత కూడా అప్పుడప్పుడు వెండితెరపై కనిపిస్తోంది. తాజాగా ఈ లవ్లీ కపుల్…

Read More
Bigg Boss Telugu 10: బిగ్ బాస్ బంధాలన్నీ బూటకమే.. బయటకొచ్చాక ఎవరూ పలకరించరు.. జబర్దస్త్ నటి కామెంట్స్ వైరల్

Bigg Boss Telugu 10: బిగ్ బాస్ బంధాలన్నీ బూటకమే.. బయటకొచ్చాక ఎవరూ పలకరించరు.. జబర్దస్త్ నటి కామెంట్స్ వైరల్

బుల్లితెర ప్రేక్షకులకు వినోదం పంచేందుకు బిబిగ్ బాస్ మళ్లీవస్తున్నాడు. ల్యాండ్ మార్క్ పదో సీజన్ కోసం ఈసారి మరిన్ని హంగులుతో రెడీ అవుతున్నాడు. ప్రస్తుతమున్న సమచారం ప్రకారం ఆగస్టు ఆఖరి వారం లేదా సెప్టెంబర్ మొదటి వారంలో బిగ్ బాస్ పదో సీజన్ ప్రారంభం కావొచ్చని తెలుస్తోంది. గత సీజన్ల మాదిరిగానే ఈసారి కూడా నాగార్జునే హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటికే బిగ్ బాస్ ల్యాండ్ మార్క్ సీజన్ కు సంబంధించి వరుసగా ప్రోమోలు రిలీజవుతున్నాయి. అలాగే…

Read More
FIFA World Cup 2026 : ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్‌కు ముందు మెస్సీకి షాక్.. గోల్డెన్ బూట్ రేసులో వెనక్కి నెట్టిన ఎంబాప్పే

FIFA World Cup 2026 : ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్‌కు ముందు మెస్సీకి షాక్.. గోల్డెన్ బూట్ రేసులో వెనక్కి నెట్టిన ఎంబాప్పే

FIFA World Cup 2026 : ఫిఫా ప్రపంచకప్ 2026లో నేడు స్పెయిన్, ఇంగ్లాండ్ మధ్య అత్యంత ప్రతిష్టాత్మకమైన టైటిల్ పోరు జరగబోతోంది. అయితే ఈ గ్రాండ్ ఫైనల్ మ్యాచ్ ప్రారంభానికి ముందే అర్జెంటీనా దిగ్గజ ఆటగాడు లియోనెల్ మెస్సీకి ఒక గట్టి షాక్ తగిలింది. ఈ టోర్నమెంట్‌లో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడికి ఇచ్చే ప్రతిష్టాత్మక గోల్డెన్ బూట్ రేసులో మెస్సీ రెండో స్థానానికి పడిపోయాడు. ఫ్రాన్స్ స్టార్ ప్లేయర్ కిలియన్ ఎంబాప్పే మూడో స్థానం…

Read More
ఇది కదా సక్సెస్ అంటే.. జస్ట్ 23 ఏళ్లకే రూ.20కోట్లు కంపెనీ.. హైదరాబాద్‌ కుర్రాడి విజయగాథ!

ఇది కదా సక్సెస్ అంటే.. జస్ట్ 23 ఏళ్లకే రూ.20కోట్లు కంపెనీ.. హైదరాబాద్‌ కుర్రాడి విజయగాథ!

జస్ట్ 23 ఏళ్లకే కంపెనీ స్టార్ట్ చేసి.. ఏడాదిన్నరలోనే రూ. 20 కోట్ల టర్నోవర్ సాధించి చరిత్ర సృష్టించాడు హైదరాబాద్‌ నగరానికి చెందిన గోపిశెట్టి సాయితేజ. వోక్సెన్ (Woxsen) యూనివర్సిటీ నుంచి బీబీఏ పట్టా పొందాడు సాయితేజ. చదువు పూర్తయిన తర్వాత అందరిలా ఉద్యోగాల వేట కొనసాగించకుండా.. సరికొత్తగా ఆలోచించాడు. వ్యవసాయ రంగానికి తోడ్పడేలా ఓ స్టార్టప్ కంపెనీని ప్రారంభించాలనుకున్నాడు. ఆ ఆలోచనకు పదును పెట్టిన సాయితేజ, 2025లో ‘లూమినారా లెగసీ ప్రైవేట్ లిమిటెడ్’ అనే అగ్రి…

Read More