తాజావార్తలు
Andhra: రేయ్ ఎంత దుర్మార్గంరా.. రూ.2వేల కోసం ప్రాణం తీస్తారా..

Andhra: రేయ్ ఎంత దుర్మార్గంరా.. రూ.2వేల కోసం ప్రాణం తీస్తారా..

ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం బూదవాడలో దారుణం జరిగింది. బూదవాడ గ్రామం సమీపంలోని ఓ గ్రానైట్‌ పాలిషింగ్ ఫ్యాక్టరీలో రాళ్లు కటింగ్ చేసే కార్మికుడిని రాడ్డుతో కొట్టి దారుణంగా చంపేశాడో దుర్మార్గుడు.. రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన కాంట్రాక్ట్ మేస్త్రి తుజారామ్ తన దగ్గర పనిచేసే కార్మికుడు ఓం ప్రకాష్ దగ్గర 2 వేల రూపాయలు అప్పు తీసుకున్నాడు. చాలా రోజులుగా బాకీ తిరిగి చెల్లించాలని ఓం ప్రకాష్‌ అడుగుతున్నా తుజారామ్‌ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పేవాడు.. ఎంతకీ బాకీ…

Read More
TSRTC దివ్యాంగులకు ఫ్రీ బస్ స్కీమ్?…షాకింగ్ నిజం!

TSRTC దివ్యాంగులకు ఫ్రీ బస్ స్కీమ్?…షాకింగ్ నిజం!

Fact Check: తెలంగాణలో దివ్యాంగులకు ఫ్రీ బస్ ప్రయాణం అంటారా? వైరల్ వార్త వెనక అసలు నిజం ఇదే! ఇటీవల తెలంగాణలో దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో పూర్తిగా ఉచిత ప్రయాణం కల్పించారనే వార్త సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. ప్రభుత్వం కొత్త జీవో విడుదల చేసిందని, ఇకపై దివ్యాంగులు ఫ్రీగా ప్రయాణించవచ్చని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ సమాచారంపై రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా స్పందించింది. వైరల్ పోస్టుల్లో ఏముంది? వాట్సాప్ గ్రూపులు, ఫేస్‌బుక్ పేజీలు, కొన్ని…

Read More
విజయ్‌కు షాకిచ్చిన కొడుకు జేసన్

విజయ్‌కు షాకిచ్చిన కొడుకు జేసన్

విజయ్, సంగీత దంపతులకు 25 ఏళ్ల కొడుకు జేసన్ సంజయ్, 20 ఏళ్ల కూతురు దివ్య సాషా ఉన్నారు. సాధారణంగా జేసన్ సంజయ్ వివాదాలకు దూరంగా ఉంటూ తన పని తాను చేసుకుపోతుంటారు. అయితే ఇటీవల తన తండ్రి విజయ్ ను ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. కుటుంబంలో జరుగుతున్న గొడవలపై తన నిరసనను ఇలా మౌనంగా వ్యక్తం చేస్తున్నాడని, తల్లికి అన్యాయం జరుగుతుందనే ఉద్దేశంతోనే సంజయ్ తండ్రికి దూరంగా ఉంటున్నట్లు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.ప్రస్తుతం…

Read More
Andhra Pradesh: ఏపీకి రైల్వేశాఖ సూపర్ న్యూస్..  ఈ ప్రాంతాలకు కూడా రైల్వే కనెక్టివిటీ.. ఆరు కొత్త లైన్లకు లైన్ క్లియర్..

Andhra Pradesh: ఏపీకి రైల్వేశాఖ సూపర్ న్యూస్.. ఈ ప్రాంతాలకు కూడా రైల్వే కనెక్టివిటీ.. ఆరు కొత్త లైన్లకు లైన్ క్లియర్..

కళ్యాణదుర్గం-అనంతపురం మధ్య 58 కిలోమీటర్ల కొత్త రైల్వే లైన్, గూడూరు-దుగరాజపట్నం మధ్య కొత్త లైన్‌కు రైల్వేశాఖ ప్రతిపాదనలు సిద్దం చేసింది. 2016లోనే ఈ మార్గానికి సంబంధించిన డీపీఆర్ సిద్దం కాగా.. ఆ తర్వాత ముందుకు కదరలేదు. ప్రస్తుతం దుగరాజపట్నం గ్రీన్ ఫీల్డ్ పోర్ట్, షిప్ బిల్డింగ్ యూనిట్ నిర్మాణం జరుగుతుండటంతో.. కొత్త రైల్వే లైన్‌పై మళ్లీ కదలిక వచ్చింది.

Read More
Telangana: తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. త్వరలో కొత్త పథకం.. వారి బ్యాంక్ ఖాతాలోకి రూ.10 లక్షలు..

Telangana: తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. త్వరలో కొత్త పథకం.. వారి బ్యాంక్ ఖాతాలోకి రూ.10 లక్షలు..

తెలంగాణలోని డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం భారీ శుభవార్త అందించింది. త్వరలో కొత్త పథకాన్ని వీరి కోసం ప్రవేశపెట్టేందుకు సిద్దమవుతోంది. డ్వాక్రా మహిళలకు తక్కువ వడ్డీకే ప్రభుత్వం రుణాలు అందిస్తోన్న విషయం తెలిసిందే. స్వయం సహాయక సంఘాల మహిళల కోసం రుణ సౌకర్యంతో పాటు ప్రమాద బీమా అందిస్తోంది. అయితే రుణం తీసుకున్న మహిళ ప్రమాదవశాత్తూ మరణిస్తే.. కుటుంబంపై ఆ భారం పడుతుంది. ఆర్ధికంగా బలహీనంగా ఉన్న కుటుంబాలకు లోన్ తిరిగి చెల్లించడం కష్టంగా ఉంటుంది. ఇలాంటి సమయంలో…

Read More
నూనె తక్కువ.. ప్రోటీన్ ఎక్కువ! నోరూరించే ‘పనీర్’ విందు.. అతిథుల కోసం 3 వెరైటీ స్నాక్స్

నూనె తక్కువ.. ప్రోటీన్ ఎక్కువ! నోరూరించే ‘పనీర్’ విందు.. అతిథుల కోసం 3 వెరైటీ స్నాక్స్

పండుగ ఏదైనా ఇంట్లో పనీర్ వంటకం ఉంటే ఆ సందడే వేరు. ముఖ్యంగా పండుగల సమయంలో అతిథులకు రుచికరమైన, ఆరోగ్యకరమైన స్నాక్స్ అందించడంలో పనీర్ ముందుంటుంది. ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పనీర్ సులభంగా జీర్ణమవడమే కాకుండా శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తుంది. ఈ హోలీ వేడుకల్లో మీ మెనూను మరింత కలర్ ఫుల్ గా మార్చే మూడు రకాల హై-ప్రోటీన్ పనీర్ స్నాక్స్ ఎలా చేయాలో తెలుసుకుందాం.. పనీర్ టిక్కా పెరుగు, సుగంధ ద్రవ్యాలతో మ్యాటినేట్…

Read More
Horoscope Today: హమ్మయ్య.. వారికి ఆర్థిక సమస్యల నుంచి ఊరట.. 12 రాశుల వారికి రాశిఫలాలు

Horoscope Today: హమ్మయ్య.. వారికి ఆర్థిక సమస్యల నుంచి ఊరట.. 12 రాశుల వారికి రాశిఫలాలు

దిన ఫలాలు (మార్చి 4, 2026): మేష రాశి వారికి ఈ రోజు ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడే సూచనలు ఉన్నాయి. ఇతరులకు ఆర్థిక సహాయం చేయాల్సి వచ్చే అవకాశం ఉంది. వృషభ రాశి వారికి ఉద్యోగ జీవితం అనుకూలంగా సాగుతుంది, అయితే వ్యాపార రంగంలో కొంత శ్రమ పెరిగే అవకాశముంది. మిథున రాశి వారు చేపట్టే ఆర్థిక ప్రయత్నాలు విజయవంతమవుతాయి. ఆకస్మిక ధనలాభం కూడా కలగవచ్చు. మేషం నుండి మీనం వరకు మొత్తం 12 రాశుల…

Read More
Stair Climbing: మెట్లు ఎక్కితే కలిగే లాభాలు తెలిస్తే లిఫ్ట్, ఎస్కలేటర్‌‌ జోలికి వెళ్లనే వెళ్లరు

Stair Climbing: మెట్లు ఎక్కితే కలిగే లాభాలు తెలిస్తే లిఫ్ట్, ఎస్కలేటర్‌‌ జోలికి వెళ్లనే వెళ్లరు

అయితే, ఫిట్‌నెస్‌ అంటే కేవలం జిమ్‌కు వెళ్లి గంటల తరబడి చెమటలు చిందించడమే కాదు. కేవలం రెండు నిమిషాల వ్యాయామంతో కూడా అద్భుతాలు చేయవచ్చని పరిశోధనలు చెబుతున్నాయి. ఆరోగ్యం కోసం మనం చేసే తీర్మానాలు ఎందుకు విఫలమవుతాయో తెలుసా? మన జీవనశైలిని పరిగణనలోకి తీసుకోకుండా అసాధ్యమైన లక్ష్యాలను పెట్టుకోవడమే అందుకు ప్రధాన కారణం. నిజానికి ఫిట్‌గా ఉండటానికి ఏసీ గదుల్లో గంటల తరబడి వర్కవుట్లు చేయక్కర్లేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం, శారీరక శ్రమ లేకపోవడం వల్ల…

Read More
బర్డ్ వాచింగ్ సరదా కాదు..! పక్షులను గుర్తించే అలవాటు యవ్వనంగా ఉంచుతుందా?

బర్డ్ వాచింగ్ సరదా కాదు..! పక్షులను గుర్తించే అలవాటు యవ్వనంగా ఉంచుతుందా?

పక్షులను గుర్తించే నైపుణ్యం మీ మెదడును యవ్వనంగా ఉంచుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆకాశంలో ఎగిరే పక్షులను చూస్తూ గంటల కొద్దీ సమయం గడిపే వారిని చూస్తే మీకు ఏమనిపిస్తుంది? వారు సమయాన్ని వృథా చేస్తున్నారని అనుకుంటున్నారా? అయితే మీరు పొరబడినట్లే. ఒక అరుదైన పక్షిని గుర్తించడానికి వారు చేసే ప్రయత్నం, దాని రంగులను, ఆకారాన్ని గమనించే తీరు వారి మెదడులో విప్లవాత్మక మార్పులు తెస్తోంది. పక్షులను గుర్తుపట్టే నైపుణ్యం ఉన్నవారి మెదడు, ఇతరుల కంటే నెమ్మదిగా ముసలితనానికి…

Read More
సాఫ్ట్‌వేర్ కాదు యమ కంత్రీనే.. చివరకు వృద్ధురాలి చేతికి చిక్కి..!

సాఫ్ట్‌వేర్ కాదు యమ కంత్రీనే.. చివరకు వృద్ధురాలి చేతికి చిక్కి..!

అన్నమయ్య జిల్లా మదనపల్లి‌లో చైన్ స్నాచింగ్‌కు పాల్పడ్డ ఐటీ ఉద్యోగి అరెస్టు అయ్యాడు. మదనపల్లిలోని ఈశ్వరమ్మ కాలనీకి చెందిన రాజేష్ బెంగళూరులో సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేసేవాడు. కోవిడ్ సమయంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగానికి స్వస్తి పలికి సొంతూరు మదనపల్లికి వచ్చాడు. ఐటీ ఉద్యోగిగా పనిచేసిన సమయంలో సంపాదించిన సొమ్ముతో జల్సాలు చేశాడు. ఆ తరువాత ఏ పని చేయకుండానే కాలం గడిపిన రాజేష్.. ఆ తర్వాత డబ్బు అవసరం చైన్ స్నాచర్‌గా మార్చింది. ఎవరికీ దొరక కుండా మహిళల…

Read More