పల్నాడులో తీవ్ర విషాదం.. ప్రేమ వివాహం వద్దన్నందుకు ఓ యువతి ఆత్మహత్య..!
ప్రేమించిన వ్యక్తి దూరం కావడాన్ని తట్టుకోలేక ఓ యువతి ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. పల్నాడు జిల్లాలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. మాచర్ల పట్టణంలోని 22 వార్డుకు యాదవ బజార్ కు చెందిన చంద్ర శ్రీనుకు ఇద్దరు పిల్లలు. కుమార్తె చౌడేశ్వరి (21) ఇంటర్ చదివి ఆ తర్వాత ఇంటి వద్దనే ఉంటుంది. అయితే జమ్మలమడకకు చెందిన నాగరాజుతో ప్రేమలో పడింది. ఇంటిలో తమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోరని భావించిన ప్రేమికులు మార్చి నాలుగో తేదీన…
