పూరీ జగన్నాథునికి వేప పొడి నైవేద్యం ఎందుకు? అసలు రహస్యం తెలుసా!
నాటి నుంచి కూడా పూరి జగన్నాథ ఆలయంలో మహా వైభవంగా నిత్యనైవేద్యాలు సమర్పించేవారు. అక్కడి ఆచార ప్రకారం జగన్నాథుడు కి ప్రతిరోజూ 56 రకాల భోగాలు సమర్పించబడతాయి. ఈ విశేషాన్ని చూసే ఒక వృద్ధ మహిళ ఉండేది. ఆమెకు స్వామివారిపై అమితమైన భక్తి, ప్రేమ. ఆమె ప్రతిరోజూ ఆలయానికి వచ్చి, స్వామివారికి సమర్పించే నైవేద్యాలను చూసేది. ఒక రోజు ఆమె మనసులో ఒక ఆలోచన కలిగింది.. “ఇన్ని రకాల వంటకాలు తింటున్న స్వామివారికి ఎక్కడ కడుపు నొప్పి…
