తాజావార్తలు
Tollywood: అతడి వల్లే రఘువరణ్ చనిపోయాడు.. భార్యతో విడాకులు ఎందుకు తీసుకున్నారంటే..

Tollywood: అతడి వల్లే రఘువరణ్ చనిపోయాడు.. భార్యతో విడాకులు ఎందుకు తీసుకున్నారంటే..

నటుడు బాలాజీ, నటి రోహిణి, దివంగత నటుడు రఘువరన్ వ్యక్తిగత జీవితం, వారి బంధం విడిపోవడంపై ఓ ఇంటర్వ్యూలో తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఒక్కోసారి నిజం గట్టిగా చెప్పాల్సి వస్తుందని, అది మనిషిని హర్ట్ చేసినా, పది సంవత్సరాల తర్వాత జీవితం ఎలా ఉంటుందో చెప్పగలదని ఆయన అన్నారు. అయితే, చాలామంది ఆ వాస్తవాన్ని స్వీకరించలేరని ఆయన పేర్కొన్నారు. తాను ఎప్పుడూ బంధాలను కలపడానికి ప్రయత్నిస్తానని బాలాజీ వెల్లడించారు. దారాన్ని ఒక్క నిమిషంలో తెంపడం చాలా సులువు…

Read More
Tollywood: అతడి వల్లే రఘువరణ్ చనిపోయాడు.. భార్యతో విడాకులు ఎందుకు తీసుకున్నారంటే..

Gold Price Today: పెరిగిన బంగారం ధర.. తగ్గిన వెండి ధర.. ఎంతంటే!

ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కాకపోయినా, అంతర్జాతీయ పరిణామాల వల్ల బంగారం ధరలు భారతదేశంలో సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. మార్చి 27, 2026 నాటికి దేశవ్యాప్తంగా పసిడి ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ.. సాధారణ స్థాయి కంటే చాలా ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో అందునా చెన్నై వంటి నగరాల్లో బంగారం ధరలు దేశంలోనే గరిష్ట స్థాయిలో నమోదవుతున్నాయి. గ్లోబల్ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరగడం , రూపాయి విలువ పడిపోవడం బంగారం ధరల పెరుగుదలకు ప్రధాన…

Read More
Tollywood: అతడి వల్లే రఘువరణ్ చనిపోయాడు.. భార్యతో విడాకులు ఎందుకు తీసుకున్నారంటే..

Actress : ఆదర్శ కుటుంబంలోకి మరో హీరోయిన్.. ప్లాప్ హీరోయిన్‏కు మళ్లీ ఛాన్స్ ఇచ్చిన త్రివిక్రమ్.. ?

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస హిట్లతో దూసుకుపోతున్న హీరోలలో విక్టరీ వెంకటేశ్ ఒకరు. సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఆయన.. ఇప్పుడు ఆదర్శ కుటుంబం AK 47 చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన భారీ షెడ్యూల్ షూటింగ్ కంప్లీట్ చేశారు. ఇందులో శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను మేకర్స్ ఇంకా వెల్లడించాల్సి ఉంది. ఈ…

Read More
Tollywood: అతడి వల్లే రఘువరణ్ చనిపోయాడు.. భార్యతో విడాకులు ఎందుకు తీసుకున్నారంటే..

‘ఆ వీడియో బయటికి తీసి నాపై కుట్ర చేస్తున్నారు..’ చేతులు జోడించి మరీ యాంకర్ ఎమోషనల్ !!

బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో స్రవంతి చొక్కారపు ఒకరు. బిగ్ బాస్‌ నాన్ స్టాప్-2022, బిగ్ బాస్ సీజన్ 7-2023 లలో… రెండు సార్లు కంటెస్టెంట్ గా పార్టిసిపేట్ చేసిన ఈమె తన ఆట, మాట తీరుతో బుల్లితెర ఆడియెన్స్ కు బాగా చేరువైంది. విజేతగా నిలవకున్నా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు టీవీ…

Read More
Tollywood: అతడి వల్లే రఘువరణ్ చనిపోయాడు.. భార్యతో విడాకులు ఎందుకు తీసుకున్నారంటే..

Actor : ఆరుగురు పతివ్రతలు తర్వాత మళ్లీ సినిమాలు చేయలేదు.. కారణం ఇదే.. టాలీవుడ్ నటుడు..

టాలీవుడ్ డైరెక్టర్ ఈవీవీ సత్యనారాయణ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగులో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను, కామెడీ సినిమాలను తెరకెక్కించారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన సినిమాల్లో ‘ఆరుగురు పతివ్రతలు’ ఒకటి. ఈ మూవీ గుర్తుంది కదా? ఆ సినిమాలో నటించిన నటుల్లో కౌశిక్ ఒకరు. ఆ సినిమా అప్పట్లో ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఆ సినిమా విజయం తర్వాత కౌశిక్ వెండితెరపై పెద్ద స్టార్ అవుతారని అందరూ భావించారు. కానీ, ఆయన అనూహ్యంగా…

Read More
Tollywood: అతడి వల్లే రఘువరణ్ చనిపోయాడు.. భార్యతో విడాకులు ఎందుకు తీసుకున్నారంటే..

గాఢ నిద్రలో రైతు.. పక్కనే తిష్ట వేసుకుని కూర్చున్న మృత్యువు.. ఏం జరిగిందంటే

ఆరుగాలం కష్టపడి, అలసిపోయి పశువుల పాకలో నిద్రపోయిన ఆ రైతుకు.. తను మృత్యువు అంచున ఉన్నానని తెలియదు. కళ్లు తెరిచి చూసేసరికి ఎదురుగా సాక్షాత్తూ యమపాశంలా బుసలు కొడుతున్న భారీ గిరినాగు! వెన్నులో వణుకు పుట్టించే ఈ ఘటన అనకాపల్లి జిల్లా మాడుగుల మండలం గదబూరు గ్రామంలో చోటుచేసుకుంది. గదబూరుకు చెందిన శేఖర్ అనే రైతు ఎప్పటిలాగే తన పశువుల షెడ్డులో నిద్రపోయాడు. అర్ధరాత్రి సమయంలో ఏదో వింత శబ్దం వినిపించడంతో ఏమై ఉంటుందా అని నిద్రనుంచి…

Read More
Tollywood: అతడి వల్లే రఘువరణ్ చనిపోయాడు.. భార్యతో విడాకులు ఎందుకు తీసుకున్నారంటే..

Indrakeeladri: ఇంద్రకీలాద్రిపై కాటేజీల కొరత.. బస చేసేందుకు వసతుల్లేక భక్తులకు ఇక్కట్లు!

ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి ఆలయానికి ప్రతి ఏడాది కోట్ల సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. సమీప ప్రాంతాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్దఎత్తున వస్తుంటారు. అయితే ఇంత భారీగా భక్తుల రాకపోకలు ఉన్నప్పటికీ, వారికి తగిన వసతి సౌకర్యాలు మాత్రం అందుబాటులో లేవు. ముఖ్యంగా కాటేజీల కొరత భక్తులకు తీవ్ర అసౌకర్యాన్ని కలిగిస్తోంది.భక్తులు సాధారణంగా ఒకరోజైనా ఇంద్రకీలాద్రిపై ఉండి ప్రశాంతంగా దర్శనం చేసుకోవాలని కోరుకుంటారు. కానీ సరైన గదులు లేకపోవడంతో.. వచ్చి…

Read More
Tollywood: అతడి వల్లే రఘువరణ్ చనిపోయాడు.. భార్యతో విడాకులు ఎందుకు తీసుకున్నారంటే..

Banned Foods: ప్రపంచంలో పూర్తిగా బ్యాన్ చేసిన ఫుడ్స్ ఇవే.. తిన్నారో డైరెక్ట్ యమలోకానికి పార్శిలే

కొన్ని ఆహారాలు చూడ్డాన్ని ఆకర్షనీయంగా ఉన్నప్పటికీ వాటిని తినడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కొన్ని సార్లు ఇవి ప్రాణాలకే ప్రమాదం కావచ్చు. అయితే ఒక్కప్పుడూ ఇలానే మార్కెట్‌లో సర్వసాధారణంగా లభించే కొన్ని ఆహార పదార్థాలను చాలా దేశాలు నిషేదించాయి. ఆయా దేశాల్లో ఇప్పుడు వాటి వాడకం పూర్తిగా ఆగిపోయింది. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా నిషేదించబడిన ఆహార పదార్థాలు ఏవో తెలుసుకుందాం పదండి. ప్రపంచవ్యాప్తంగా నిషేదించిన ఆహార పదార్థాలు ఇవే కిండర్ సర్ప్రైజ్ ఎగ్స్:…

Read More
Tollywood: అతడి వల్లే రఘువరణ్ చనిపోయాడు.. భార్యతో విడాకులు ఎందుకు తీసుకున్నారంటే..

Hyderabad: తెలంగాణకు కేంద్రం శుభవార్త.. రీజినల్ రింగ్ రోడ్డుపై బిగ్ అప్డేట్..

తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం భారీ శుభవార్త ప్రకటించింది. హైదరాబాద్ చుట్టూ నిర్మించనున్న రీజినల్ రిగ్ రోడ్డు దక్షిణ భాగం ప్రాజెక్టుకు సంబంధించి కీలక అప్డేట్ ఇచ్చింది. ఈ ప్రాజెక్టు డీపీఆర్ తయారీకి చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర రోడ్డు, రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. ఈ మేరకు తెలంగాణ రోడ్లు, భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఒక లేఖ రాశారు. డీపీఆర్ తయారీ కోసం కన్సల్టెన్సీని నియమించినట్లు తన లేఖలో పేర్కొన్నారు. దీంతో ఈ ప్రాజెక్టుపై…

Read More
Tollywood: అతడి వల్లే రఘువరణ్ చనిపోయాడు.. భార్యతో విడాకులు ఎందుకు తీసుకున్నారంటే..

వేద మంత్రోచ్ఛారణ, శంఖనాదం నడుమ నేపాల్ ప్రధానిగా బాలేంద్ర షా ప్రమాణ స్వీకారం..!

నేపాల్‌లో ఎన్నికల్లో గెలిచిన కొద్ది రోజులకే, ర్యాపర్ నుండి రాజకీయ నాయకుడిగా మారిన బాలేంద్ర షా ‘బాలెన్’, శుక్రవారం (మార్చి 27) నేపాల్ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. దేశాన్ని కుదిపేసిన జెన్-జెడ్ నిరసనలో కేపీ శర్మ ఓలీ నేతృత్వంలోని ప్రభుత్వం కూలిపోయిన సుమారు ఆరు నెలల తర్వాత ఈ ప్రమాణ స్వీకారం జరిగింది. 35 ఏళ్ల రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ (ఆర్‌ఎస్‌పి) నాయకుడైన బాలేంద్ర, శీతల్ నివాస్‌లోని రాష్ట్రపతి కార్యాలయంలో మధ్యాహ్నం 12.34…

Read More