ఇది కదా ఆటంటే.. ఇంగ్లాండ్ను వణికిస్తున్న టీమిండియా! చరిత్రకు అతి చేరువలో..
తాజాగా ముగిసిన మెన్స్ టీ20 సిరీస్లో టీమిండియా చెత్త ప్రదర్శనతో తీవ్ర నిరాశపరిచిన విషయం తెలిసిందే. అయితే అదే గడ్డపై మన అమ్మాయిలు మాత్రం అదరగొడుతున్నారు. క్రికెట్ మక్కా లార్డ్స్లో జరుతున్న ఏకైక టెస్టులో చారిత్రత్మక విజయం దిశగా హర్మన్ సేన దూసుకెళ్లోంది. నాలుగు రోజుల ఈ టెస్టు మ్యాచ్లో మూడో రోజే టీమిండియా మ్యాచ్పై గట్టి పట్టు సాధించింది. రెండో ఇన్సింగ్స్లో 7 వికెట్ల నష్టానికి 341 పరుగుల భారీ స్కోర్ చేసిన భారత్ ఇన్నింగ్స్ను…
