తాజావార్తలు
అమ్మాయి పిలిచిందని వెళ్లాడు.. తిరిగి శవమై వచ్చాడు! మిస్టరీగా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతి

అమ్మాయి పిలిచిందని వెళ్లాడు.. తిరిగి శవమై వచ్చాడు! మిస్టరీగా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతి

చిత్తూరు, జూన్ 14: ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అనుమానాస్పద పరిస్థితుల్లో మృతిచెందిన ఘటన కలకలం రేపుతోంది. చిత్తూరు జిల్లాలో బంగారుపాళ్యం మండలం జి.కురప్పల్లె గ్రామానికి చెందిన జయదీప్ అనే యువకుడు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు. అయితే తమ కుమారుడిని పథకం ప్రకారం పిలిపించి దాడి చేసి హత్య చేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అసలేం జరిగిందంటే.. యువతి ఫోన్‌తో గ్రామానికి వెళ్లిన జయదీప్ కుటుంబ సభ్యుల కథనం ప్రకారం గత వారం…

Read More
AP Govt Jobs 2026: ప్రభుత్వ ఉద్యోగం కావాలా? ఏపీలో 529 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల! రాత పరీక్ష లేదు

AP Govt Jobs 2026: ప్రభుత్వ ఉద్యోగం కావాలా? ఏపీలో 529 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల! రాత పరీక్ష లేదు

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఆరోగ్య రంగంలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (APMSRB) జాతీయ ఆరోగ్య మిషన్ (NHM) పరిధిలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామక ప్రక్రియ ద్వారా మొత్తం 529 ఖాళీలను భర్తీ చేయనుంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు జూన్ 30, 2026వ తేదీలోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. పోస్టుల…

Read More
అతి త్వరలో వీళ్ళు మొత్తాన్ని ఏలేస్తారు.. ఎవరూ ఆపలేని విజయాలు, డబ్బులు.. మీరున్నారా?

అతి త్వరలో వీళ్ళు మొత్తాన్ని ఏలేస్తారు.. ఎవరూ ఆపలేని విజయాలు, డబ్బులు.. మీరున్నారా?

జ్యోతిష్య నిపుణుల చెప్పిన దాని ప్రకారం రాశులు , గ్రహాలు ఎప్పటికప్పుడు గమన స్థానాలను మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు అనుకూలంగా ఉంటే, మరికొన్ని సార్లు ప్రతికూలంగా ఉంటుంది. అయితే, ఏది జరిగిన దీని ఈ ప్రభావం మొత్తం 12 రాశుల పైన పడుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. శని గ్రహాన్ని అశుభంగా చెబుతారు. అయితే, ఇప్పుడు మీన రాశిలో ఉండగా త్వరలో తన వక్రగమనం స్టార్ట్ చేయనున్నాడు. ఇంకా డిసెంబర్ 11న తిరిగి తన గమనాన్ని మొదలుపెట్టనున్నాడు….

Read More
IND vs AFG 1st ODI : కెప్టెన్ ఇన్నింగ్స్‌తో అదరగొట్టిన శుభ్‌మన్ గిల్.. తొలి వన్డేలో అఫ్గానిస్తాన్‌పై ఘన విజయం

IND vs AFG 1st ODI : కెప్టెన్ ఇన్నింగ్స్‌తో అదరగొట్టిన శుభ్‌మన్ గిల్.. తొలి వన్డేలో అఫ్గానిస్తాన్‌పై ఘన విజయం

IND vs AFG 1st ODI : భారత్, అఫ్గానిస్తాన్ జట్ల మధ్య ధర్మశాల వేదికగా జరిగిన ఉత్కంఠభరితమైన మొదటి వన్డే మ్యాచ్‌లో టీమిండియా జయకేతనం ఎగురవేసింది. వర్షం కారణంగా ఇరు జట్లకు చెరో 25 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్తాన్ జట్టును 194 పరుగులకే ఆల్‌అవుట్ చేయగా.. అనంతరం 195 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు కేవలం…

Read More
Andhra News: శ్మశానం దగ్గర అనుమానాస్పదంగా ముగ్గురు.. పోలీసలు వచ్చి చూడగా.. ఊహించని

Andhra News: శ్మశానం దగ్గర అనుమానాస్పదంగా ముగ్గురు.. పోలీసలు వచ్చి చూడగా.. ఊహించని

శ్మశానాన్ని అడ్డాగా చేసుకుని గంజాయి తరలిస్తున్న ముగ్గురు అంతర్రాష్ట్ర స్మగ్లర్లను గోపాలపట్నం పోలీసులు అత్యంత చాకచక్యంగా పట్టుకున్నారు. వారి వద్ద నుంచి భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. గోపాలపట్నం పరిసర ప్రాంతాల్లోని స్మశాన వాటిక వద్ద ముగ్గురు వ్యక్తులు ఎవరికీ అనుమానం రాకుండా తిరుగుతున్నారు. అయితే, అదే సమయంలో అక్కడ పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసుల నిఘా వీరిపై పడింది. స్థానికులు కాని ఆ ముగ్గురి బాడీ లాంగ్వేజ్, ప్రవర్తన తేడాగా అనిపించడంతో పోలీసులు వారిని…

Read More
ఆదివారం సూర్యారాధన ఎందుకు చేయాలి? 99% మందికి తెలియని ఆధ్యాత్మిక రహస్యం ఇదే!

ఆదివారం సూర్యారాధన ఎందుకు చేయాలి? 99% మందికి తెలియని ఆధ్యాత్మిక రహస్యం ఇదే!

మన కంటికి ప్రత్యక్షంగా దర్శనమిచ్చే ఏకైక దైవంగా భావించే సూర్య భగవానుడు నవగ్రహాలకు అధిపతిగా పూజలందుకుంటాడు. అందుకే ఆదివారం రోజును సూర్యుడికి అంకితం చేశారు. ఈ రోజున భక్తిశ్రద్ధలతో సూర్యారాధన చేయడం వల్ల ఆధ్యాత్మికంగా, మానసికంగా మరియు శారీరకంగా అనేక శుభఫలితాలు కలుగుతాయని శాస్త్రాలు పేర్కొంటాయి. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం జాతకంలో సూర్యుడు బలహీనంగా ఉంటే ఆత్మవిశ్వాసం తగ్గడం, నాయకత్వ లక్షణాలు మందగించడం, గౌరవ ప్రతిష్ఠలు ఆలస్యంగా రావడం వంటి ప్రభావాలు కనిపిస్తాయని చెబుతారు. అలాంటి వారు ఆదివారం…

Read More
ఈ నక్షత్రంలో జన్మించిన వారిని ఓడించడం కష్టం.. మీ నక్షత్రం కూడా ఇదేనా?

ఈ నక్షత్రంలో జన్మించిన వారిని ఓడించడం కష్టం.. మీ నక్షత్రం కూడా ఇదేనా?

Purvashada Nakshatra Personality Traits: ఒక వ్యక్తి జాతకం వారి భవిష్యత్తును సూచించినట్లే, జన్మ సమయంలో ఉన్న నక్షత్రం వారి వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేస్తుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. 27 నక్షత్రాలలో ఇరవయ్యవదైన ‘పూర్వాషాఢ నక్షత్రం’ ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉంది. ప్రముఖ వ్యాపారవేత్త ధీరూభాయ్ అంబానీ, క్రికెటర్ సనత్ జయసూర్య, సినీ నటీమణులు కరిష్మా కపూర్, ఐశ్వర్య రాయ్ బచ్చన్ ఈ నక్షత్రంలో జన్మించిన వారిగా చెబుతారు. జ్యోతిష్యం ప్రకారం, పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించిన వారు…

Read More
మంత్రం జపించేటప్పుడు అక్షర దోషం వస్తే పాపమా? శాస్త్రం ఏమి చెబుతోంది?

మంత్రం జపించేటప్పుడు అక్షర దోషం వస్తే పాపమా? శాస్త్రం ఏమి చెబుతోంది?

మంత్ర జపం, స్తోత్ర పారాయణం చేసేటప్పుడు అక్షర దోషాలు వస్తే అది పాపమా, దాని ఫలితం ఉంటుందా అనే కీలకమైన ఆధ్యాత్మిక ప్రశ్నకు లోతైన వివరణ అందించారు బ్రహ్మర్షి కాకునూరి సూర్యనారాయణ మూర్తి. భగవంతుని నామస్మరణ, మంత్ర జపం మనకు పుణ్యాన్ని ప్రసాదిస్తాయని, జకారో జన్మ విచ్ఛేదః, పకార పాపనాశకః అనే శ్లోకం జపం గొప్పతనాన్ని వివరిస్తుందని ఆయన అన్నారు. జపం అంటే సమస్తమైన పాపములను తొలగించే సాధనం అని స్పష్టం చేశారు. విరుద్ధ ఫలితాలు అయితే,…

Read More
అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక ఒప్పందం దిశగా.. హోర్ముజ్ జలసంధి తెరుచుకోనుందా? ట్రంప్ ప్రకటన ఇదే

అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక ఒప్పందం దిశగా.. హోర్ముజ్ జలసంధి తెరుచుకోనుందా? ట్రంప్ ప్రకటన ఇదే

అమెరికా-ఇరాన్ మధ్య కీలక ఒప్పందం ఆదివారం కుదిరే అవకాశాలు కనిపిస్తున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) శనివారం వెల్లడించారు. ఈ ఒప్పందం అమల్లోకి వస్తే, ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైన ‘హోర్ముజ్ జలసంధి’ తిరిగి తెరుచుకునే అవకాశం ఉందని, అలాగే వాషింగ్టన్-టెహ్రాన్ సంబంధాల్లో కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుందని ఆయన పేర్కొన్నారు. ఇరాన్‌తో కలిసి పనిచేయడానికి సిద్ధం: ట్రంప్ తన సోషల్ మీడియా వేదికలో చేసిన పోస్టులో ట్రంప్, భవిష్యత్తులో ఇరాన్‌తో పాటు మొత్తం…

Read More
ఇంట్లో గజ్జెల చప్పుడు వినిపిస్తుందా? అమ్మవారి అనుగ్రహానికి ఇది సంకేతమా!

ఇంట్లో గజ్జెల చప్పుడు వినిపిస్తుందా? అమ్మవారి అనుగ్రహానికి ఇది సంకేతమా!

ఆధ్యాత్మిక మార్గంలో పయనించేవారికి, ముఖ్యంగా ధ్యానంలో లోతైన అనుభూతిని పొందిన వారికి కొన్నిసార్లు ఇంట్లో, బయట గజ్జెల చప్పుడులు వినిపిస్తుంటాయి. ఇది కేవలం భ్రాంతి కాదని, దివ్యశక్తి, ముఖ్యంగా అమ్మవారు, భక్తులపై చూపే అపారమైన అనుగ్రహానికి సూచిక అని ప్రఖ్యాత ఆధ్యాత్మిక వక్తలు వివరించారు. అలాంటి భక్తుల వెంట అమ్మవారు స్వయంగా తిరుగుతూ, తన పాద మంజీర ధ్వనుల ద్వారా వారి ఉనికిని తెలియజేస్తుందని ప్రవచనం స్పష్టం చేస్తుంది. ఇటువంటి మహోన్నతమైన ఆధ్యాత్మిక స్థితిని పొందిన వారిలో…

Read More