తాజావార్తలు
చెప్పుకోండి చూద్దాం.. ఈ బండ రాళ్ల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా?

చెప్పుకోండి చూద్దాం.. ఈ బండ రాళ్ల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా?

ఈ ఫొటోను మొదట చూడగానే చాలా మంది, చాలా సింపుల్‌గా గుర్తిస్తాం అనుకుంటారు. కానీ ఇందులోనే పెద్ద కిటుకు ఉంది. అందమైన అడవి, ప్రశాంతమైన సెలయేరు కనిపిస్తుంది. అంతే కాకుండా నీరుపై నున్నటి రాళ్లు, కొన్ని చోట్ల పెద్ద పెద్దని బండ రాళ్లు కనిపిస్తాయి. అంతేకాకుండా అక్కడక్కడ విరిగిపోయి, ఉన్న చెట్టుకొమ్మలు,కటెలు, చెట్టు వేరు ఇలా చాలా ఉన్నాయి.

Read More
పాక్ ఉగ్ర ప్రేమకు సజీవ సాక్ష్యం! భారత్ దాడుల్లో ధ్వంసమైన జైష్ హెడ్ క్వార్టర్స్ పునర్నిర్మాణం..!

పాక్ ఉగ్ర ప్రేమకు సజీవ సాక్ష్యం! భారత్ దాడుల్లో ధ్వంసమైన జైష్ హెడ్ క్వార్టర్స్ పునర్నిర్మాణం..!

భారత వైమానిక దళం చేపట్టిన సాహసోపేతమైన ‘ఆపరేషన్ సిందూర్’ జరిగి ఏడాది పూర్తయిన వేళ, పాకిస్థాన్‌లోని బహవల్పూర్‌లో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. భారత దాడిలో నామరూపాలు లేకుండా పోయిన జైష్-ఎ-మొహమ్మద్ (JeM) ఉగ్రవాద సంస్థ ప్రధాన కార్యాలయం ‘మర్కజ్ సుభానల్లా’ను పాకిస్థాన్ ప్రభుత్వం అధికారిక అండదండలతో పునర్నిర్మిస్తోంది. దీనికి సంబంధించిన ప్రత్యేక దృశ్యాలు బయటకు వచ్చాయి. సరిగ్గా ఏడాది క్రితం, 2025 మే 7న తెల్లవారుజామున 1:07 గంటలకు, భారత యుద్ధ విమానాలు సరిహద్దులు దాటి…

Read More
IPL 2026: ఐపీఎల్ హిస్టరీలోనే తోలిసారి ఇలా.. ఆ లిస్ట్‌లో హోరాహోరీ పోరు.. టాప్ లిస్ట్‌లో ఎవరున్నారంటే?

IPL 2026: ఐపీఎల్ హిస్టరీలోనే తోలిసారి ఇలా.. ఆ లిస్ట్‌లో హోరాహోరీ పోరు.. టాప్ లిస్ట్‌లో ఎవరున్నారంటే?

Purple Cap Holder: ఈ ఏడాది బ్యాటింగ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు ఆధిపత్యం ప్రదర్శిస్తున్నారు. ప్రస్తుతం అత్యధిక పరుగులు చేసిన మొదటి ఐదుగురు బ్యాటర్లలో ముగ్గురు హైదరాబాద్ జట్టుకు చెందినవారే ఉండటం విశేషం. సన్‌రైజర్స్ ఆటగాడు హెన్రిచ్ క్లాసెన్ 494 పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతూ ఆరెంజ్ క్యాప్‌ను తన వద్దే ఉంచుకున్నాడు. మరో ఓపెనర్ అభిషేక్ శర్మ 475 పరుగులతో రెండో స్థానంలో నిలిచాడు. అదే జట్టుకు చెందిన ఇషాన్ కిషన్ 409 పరుగులతో నాలుగో స్థానంలో…

Read More
IPL 2026: ప్లే ఆఫ్ రేసు నుంచి ఆ మూడు జట్లు అవుట్.. ఇక ఆడేది పరువు కోసమే..!

IPL 2026: ప్లే ఆఫ్ రేసు నుంచి ఆ మూడు జట్లు అవుట్.. ఇక ఆడేది పరువు కోసమే..!

ప్రస్తుత సీజన్‌లో టాప్-4 స్థానాల కోసం ఏడు జట్లు తీవ్రంగా పోటీ పడుతున్నాయి. టోర్నమెంట్ చివరి దశకు చేరుకుంటున్న కొద్దీ ప్రతి మ్యాచ్ సెమీఫైనల్‌ను తలపిస్తోంది. అయితే, అభిమానులను నిరాశపరుస్తూ మూడు ప్రధాన జట్లు ఈ పోటీ నుంచి పూర్తిగా తప్పుకున్నాయి. మిగిలిన మ్యాచ్‌లలో ఈ జట్లు కేవలం తమ ఆత్మగౌరవం కోసం, పాయింట్ల పట్టికలో మెరుగైన స్థానం కోసం మాత్రమే తలపడనున్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్ ఆశలు ఆవిరి.. అక్షర్ పటేల్ సారథ్యంలోని ఢిల్లీ క్యాపిటల్స్ ఈ…

Read More
Chanakya Niti: ఈ వ్యక్తులను అవమానిస్తే జీవితమే నాశనం!

Chanakya Niti: ఈ వ్యక్తులను అవమానిస్తే జీవితమే నాశనం!

చాణక్య నీతి ప్రకారం మన జీవితాన్ని నిర్మించేది మన ప్రవర్తనే. మన మాటలు, మన గౌరవ భావం, ఇతరుల పట్ల చూపే వినయం భవిష్యత్తుపై ప్రభావం చూపుతాయని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా కొంతమందిని అవమానించడం వల్ల జీవితంలో సమస్యలు, అశాంతి, అపజయాలు ఎదురయ్యే అవకాశముందని హెచ్చరించారు. సంతోషంగా, ప్రశాంతంగా జీవించాలంటే ఈ వ్యక్తులను ఎప్పుడూ గౌరవించాలి. గురువులు.. గురువు మనకు జ్ఞానం మాత్రమే కాదు, సరైన దారి కూడా చూపిస్తారు. జీవితంలో ఎదగడానికి మార్గదర్శకత్వం ఎంతో అవసరం….

Read More
OTT Movie : మిర్జాపూర్ సిరీస్‏ను మించిపోయింది.. ప్రతీ సీన్ గూస్ బంప్స్.. ఓటీటీలో రచ్చ రచ్చ చేస్తున్న ఏకైక సినిమా..

OTT Movie : మిర్జాపూర్ సిరీస్‏ను మించిపోయింది.. ప్రతీ సీన్ గూస్ బంప్స్.. ఓటీటీలో రచ్చ రచ్చ చేస్తున్న ఏకైక సినిమా..

‘మిర్జాపూర్’ లాగే, హింస, రాజకీయాలు, ప్రతీకారం, నేరాలతో నిండిన ఈ వెబ్ సిరీస్‌కు కూడా ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. ఈ సిరీస్ మొదటి సీజన్ 2020లో ప్రారంభమై, నాలుగో సీజన్‌తో ముగిసింది. ‘మిర్జాపూర్’ అలీ ఫజల్‌ను రాత్రికి రాత్రే స్టార్‌గా మార్చినట్లే, ఈ సిరీస్ కూడా ఒక నటుడిని స్టార్‌గా చేసింది. అసలు ఈ సిరీస్ ఏమిటి? ఇందులో ఎవరెవరు నటించారు అనే విషయాలు తెలుసుకుందాం. ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్‌కు ‘అందేఖి’ అని…

Read More
PM Modi: తెలంగాణకు మోదీ భారీ కానుక.. రూ. 9,400 కోట్లతో అభివృద్ధి పనుల జాతర..!

PM Modi: తెలంగాణకు మోదీ భారీ కానుక.. రూ. 9,400 కోట్లతో అభివృద్ధి పనుల జాతర..!

PM Modi: తెలంగాణ రాష్ట్ర మౌలిక సదుపాయాల కల్పనలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. రాష్ట్ర అభివృద్ధికి ఊతమిచ్చేలా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రూ. 9,400 కోట్ల విలువైన పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఆదివారం మధ్యాహ్నం 2:30 గంటలకు గచ్చిబౌలిలోని HIC సెంటర్‌లో ఈ అధికారిక కార్యక్రమం జరగనుంది. ఇది కూడా చదవండి: Indian Railways: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. జూన్ నుంచి సూపర్‌ఫాస్ట్ రైలు ప్రారంభం.. ఆ తర్వాత వందే భారత్ స్లీపర్!…

Read More
ఫోన్‌ కోసం మీ బడ్జెట్‌ రూ.20 వేలా? అయితే ఈ ఫీచర్లు ఉండే ఫోనే తీసుకోండి!

ఫోన్‌ కోసం మీ బడ్జెట్‌ రూ.20 వేలా? అయితే ఈ ఫీచర్లు ఉండే ఫోనే తీసుకోండి!

రూ.20 వేల బడ్జెట్‌లో స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేసే ముందు కేవలం బ్రాండ్ మాత్రమే కాకుండా, రోజువారీ వినియోగానికి అవసరమైన కీలక ఫీచర్లను పరిశీలించడం చాలా ముఖ్యమని టెక్ నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం ఈ ధరలో గేమింగ్, ఫోటోగ్రఫీ, బ్యాటరీ, 5G కనెక్టివిటీ వంటి అనేక ప్రీమియం ఫీచర్లు అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా ప్రాసెసర్ ఎంపిక కీలకం. ఈ బడ్జెట్‌లో కనీసం మీడియాటెక్ డైమెన్సిటీ సిరీస్ లేదా స్నాప్‌డ్రాగన్ 7 సిరీస్ చిప్‌సెట్ ఉన్న ఫోన్‌ను ఎంచుకోవాలని నిపుణులు…

Read More
Telangana: వాహనదారులకు గుడ్ న్యూస్.. ఇక ఆర్టీఏ ఆఫీసులకు వెళ్లక్కర్లేదు.. ఇంటి నుంచే అన్నీ..

Telangana: వాహనదారులకు గుడ్ న్యూస్.. ఇక ఆర్టీఏ ఆఫీసులకు వెళ్లక్కర్లేదు.. ఇంటి నుంచే అన్నీ..

ఇకపై చిన్న చిన్న ఆర్టీఏ పనుల కోసం కార్యాలయాల చుట్టూ తిరిగే రోజులుకు గుడ్‌బై చెప్పే సమయం వచ్చింది. రవాణా శాఖ ప్రజలకు భారీ ఊరటనిస్తూ ఫేస్‌లెస్ సేవలను మరింత విస్తరించింది. ఆధార్ ఆధారిత ధృవీకరణతో సారథి పోర్టల్ ద్వారా ఇంటి నుంచే 17 కీలక సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూవల్, చిరునామా మార్పు, డూప్లికేట్ లైసెన్స్ వంటి సేవల కోసం ఇక ఆర్టీఏ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. వేలిముద్రల ఆధారిత బయోమెట్రిక్…

Read More
షాకింగ్.. ఇక్కడ కేజీ జీడిపప్పు కేవలం రూ. 50 మాత్రమే..బస్తాలకొద్దీ మోసుకెళ్తున్న జనం! ఎక్కడో తెలుసా..?

షాకింగ్.. ఇక్కడ కేజీ జీడిపప్పు కేవలం రూ. 50 మాత్రమే..బస్తాలకొద్దీ మోసుకెళ్తున్న జనం! ఎక్కడో తెలుసా..?

ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే డ్రై ఫ్రూట్స్‌లో జీడిపప్పు ప్రధానమైనది. మెగ్నీషియం, జింక్, మంచి కొవ్వులు కలిగిన జీడిపప్పును రోజూ తినాలని డాక్టర్లు సూచిస్తుంటారు. అయితే, మార్కెట్లో దీని ధర కిలో రూ. 800 దాటడంతో సామాన్యులు దీనిని కొనడానికి వెనకాడుతుంటారు. కానీ, మన దేశంలోనే ఒక చోట మాత్రం టమాటా, ఉల్లిపాయల ధరకే జీడిపప్పు లభిస్తుందని మీకు తెలుసా? ఈ ప్రాంతాన్ని భారతదేశపు జీడిపప్పు నగరం అని కూడా పిలుస్తారు. అది మరెక్కడో కాదు.. జార్ఖండ్…

Read More