ఈ సీక్రెట్ తెలిస్తే చాలు.. మీరు హాస్పిటల్ గుమ్మం కూడా తొక్కాల్సిన అవసరం ఉండదు..
నేటి ఆధునిక కాలంలో మనుషులను వెంటాడుతున్న అనేక అనారోగ్య సమస్యలకు అసలైన కారణం ఆసుపత్రులు లేదా కాలుష్యం మాత్రమే కాదు మన వంటగదిలో మనం వండుకునే వంటలేనని ప్రముఖ ప్రకృతి చికిత్సా నిపుణులు డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు స్పష్టం చేశారు. వంటగదిలో వంటల తీరు మారనంత కాలం సమాజంలో ఆరోగ్యం సిద్ధించదని ఆయన గట్టిగా నొక్కి చెప్పారు. సమాజంలో వైద్య శాస్త్రాలు ఎన్ని ఉన్నా, అవి కేవలం వచ్చిన జబ్బుకు చికిత్స చేస్తున్నాయని, కానీ జబ్బు…
