భారత్ – ఒమన్ మధ్య FTA.. జూన్ 1 నుంచి అమల్లోకి! ప్రయోజనాలు ఏంటంటే?
భారత్ – ఒమన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) జూన్ 1 నుంచి అమల్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. డిసెంబర్ 2025లో ఈ ఒప్పందంపై సంతకాలు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఒప్పందం అమల్లోకి వస్తే, రెండు దేశాల మధ్య వాణిజ్య, పెట్టుబడి సంబంధాలు మరింత బలపడనున్నాయి. ఒమన్ ప్రతినిధి బృందంతో సమావేశమైన అనంతరం గోయల్ మాట్లాడుతూ.. వాణిజ్యం, పెట్టుబడులను విస్తరించే మార్గాలపై చర్చలు జరిగాయని…
