తాజావార్తలు
భారత్ – ఒమన్ మధ్య FTA.. జూన్‌ 1 నుంచి అమల్లోకి! ప్రయోజనాలు ఏంటంటే?

భారత్ – ఒమన్ మధ్య FTA.. జూన్‌ 1 నుంచి అమల్లోకి! ప్రయోజనాలు ఏంటంటే?

భారత్ – ఒమన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) జూన్ 1 నుంచి అమల్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ తెలిపారు. డిసెంబర్ 2025లో ఈ ఒప్పందంపై సంతకాలు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఒప్పందం అమల్లోకి వస్తే, రెండు దేశాల మధ్య వాణిజ్య, పెట్టుబడి సంబంధాలు మరింత బలపడనున్నాయి. ఒమన్ ప్రతినిధి బృందంతో సమావేశమైన అనంతరం గోయల్ మాట్లాడుతూ.. వాణిజ్యం, పెట్టుబడులను విస్తరించే మార్గాలపై చర్చలు జరిగాయని…

Read More
Pressure Cooker Explosion: ప్రెజర్‌ కుక్కర్‌ వాడేటప్పుడు ఈ తప్పులు చేస్తే.. ఏ క్షణమైనా బాంబ్‌లా పేలిపోతాయ్‌!

Pressure Cooker Explosion: ప్రెజర్‌ కుక్కర్‌ వాడేటప్పుడు ఈ తప్పులు చేస్తే.. ఏ క్షణమైనా బాంబ్‌లా పేలిపోతాయ్‌!

అసలు విషయం ఏమిటంటే చాలా మందికి కుక్కర్‌ను ఎలా ఉపయోగించాలో తెలియదు. చిన్న నిర్లక్ష్యం, అజాగ్రత్త వల్ల కుక్కర్ పేలిపోయే ప్రమాదం ఉంది. అందువల్ల కుక్కర్‌లో వంట చేసేటప్పుడు ఈ కింది జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. గాస్కెట్ రబ్బరును నిర్లక్ష్యం చేయడం ప్రెషర్ కుక్కర్‌లో రబ్బరు గాస్కెట్, విజిల్ చాలా అవసరం. ఇవి రెండూ కలిసి లోపలి పీడనాన్ని నియంత్రించి, అదనపు ఆవిరిని విడుదల చేస్తాయి. కానీ చాలా మంది గాస్కెట్ రబ్బరు వదులుగా అయినా,…

Read More
Video: ‘పాకిస్తాన్‌లో అడుగుపెడితే రాళ్లతో కొడతారోయ్’.. రిజ్వాన్‌ను అవమానించిన బంగ్లా ప్లేయర్

Video: ‘పాకిస్తాన్‌లో అడుగుపెడితే రాళ్లతో కొడతారోయ్’.. రిజ్వాన్‌ను అవమానించిన బంగ్లా ప్లేయర్

Litton Das sledging Mohammad Rizwan: నజ్ముల్ శాంతో నాయకత్వంలోని బంగ్లాదేశ్ జట్టు మంగళవారం పాకిస్థాన్‌ను 104 పరుగుల తేడాతో మట్టికరిపించింది. ఈ విజయంతో రెండు టెస్టుల సిరీస్‌లో బంగ్లాదేశ్ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. గత రెండేళ్లుగా పాకిస్థాన్‌పై బంగ్లాదేశ్ వరుసగా మూడు టెస్టుల్లో విజయం సాధించడం గమనార్హం. 2024లో పాకిస్థాన్ గడ్డపైనే క్లీన్ స్వీప్ చేసిన బంగ్లా, ఇప్పుడు సొంత గడ్డపై కూడా అదే జోరును ప్రదర్శిస్తోంది. రిజ్వాన్‌ను టార్గెట్ చేసిన లిటన్ దాస్.. మ్యాచ్…

Read More
ఓర్నాయనో.. వీటిని తింటున్నారా..? మీ కిడ్నీల్లో రాళ్లు జమచేసుకుంటున్నట్లే..

ఓర్నాయనో.. వీటిని తింటున్నారా..? మీ కిడ్నీల్లో రాళ్లు జమచేసుకుంటున్నట్లే..

ఈ రోజుల్లో చాలా మందిలో మూత్రపిండాల్లో రాళ్ల సమస్యలు వేగంగా పెరుగుతున్నాయి. కిడ్నీల్లో రాళ్ల సమస్య తరచుగా సరైన ఆహారం తీసుకోకపోవడం, తగినంత నీరు తాగకపోవడం, చెడు జీవనశైలి అలవాట్లతో ముడిపడి ఉంటుంది. చాలా మంది తరచుగా శరీరంలో కొన్ని ఖనిజాల స్థాయిలను పెంచి, రాళ్లు ఏర్పడే ప్రమాదాన్ని పెంచే ఆహార పదార్థాలను తీసుకుంటారు. ప్రారంభంలో లక్షణాలు తేలికపాటివిగా ఉండవచ్చు.. కానీ కాలక్రమేణా, ఈ సమస్య తీవ్రమైన నొప్పికి, ఇతర సమస్యలకు దారితీయవచ్చు. మూత్రపిండాల్లో రాళ్ల వల్ల…

Read More
Andhra: మాటిచ్చారు.. ఫ్లైట్‌లో తీసుకెళ్లారు.. మీరు గ్రేట్ మాస్టర్..

Andhra: మాటిచ్చారు.. ఫ్లైట్‌లో తీసుకెళ్లారు.. మీరు గ్రేట్ మాస్టర్..

ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల్లో చదువుపై ఆసక్తి, లక్ష్యసాధనపై నమ్మకం, పోటీతత్వ భావన పెంపొందించేందుకు గోపన్నవలస జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తెలుగు ఉపాధ్యాయుడు మరడాన సత్యారావు వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. చీపురుపల్లి నియోజకవర్గ ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు ఫ్లైట్ జర్నీ చేయిస్తానని హామీ ఇచ్చారు. అలా టీచర్ సత్యారావు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ చీపురుపల్లి నియోజకవర్గ పరిధిలోని నాలుగు మండలాలకు చెందిన ఆరుగురు ప్రతిభావంతులైన విద్యార్థులకు విమాన ప్రయాణం…

Read More
ప్రముఖ జ్యోతిష్యుడిని సీఎంవో ప్రత్యేక అధికారిగా నియమించుకున్న ముఖ్యమంత్రి..!

ప్రముఖ జ్యోతిష్యుడిని సీఎంవో ప్రత్యేక అధికారిగా నియమించుకున్న ముఖ్యమంత్రి..!

తమిళనాడు రాజకీయాల్లో సంచలన మార్పులకు నాంది పలికిన ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ మరో నిర్ణయంతో ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారారు. తన వ్యక్తిగత జ్యోతిష్యుడు రికీ రాథన్ పండిట్ వెట్రివేల్‌ను ముఖ్యమంత్రి కార్యాలయంలో OSD (Officer on Special Duty)గా నియమిస్తూ తమిళనాడు సీఎం కార్యాలయం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయం రాజకీయ వర్గాల్లోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. రికీ రాథన్ పండిట్ వెట్రివేల్ పేరు…

Read More
మేక లాంటి ఈ కోడి ధర రూ. 6 వేలు.. ఈ కోళ్ల పెంపకంతో రైతులకు లక్షల వర్షం

మేక లాంటి ఈ కోడి ధర రూ. 6 వేలు.. ఈ కోళ్ల పెంపకంతో రైతులకు లక్షల వర్షం

టర్కీ కోళ్లను పెంచడానికి ఎక్కువ ప్రదేశం కూడా అవసరం లేదు. ఇంకా తక్కువ శ్రమతోనే ఎన్నో లాభాలను పొందొచ్చు. ఇది రైతులకు ఒక ‘ ఒక పార్ట్ టైం బిజినెస్’ లాంటిది. ప్రస్తుత చికెన్ మార్కెట్లో టర్కీ మాంసానికి భారీ డిమాండ్ ఉంది. ఇక ధరల విషయానికి వస్తే ఒక్కో టర్కీ కోడి ధర రూ.5,000 నుంచి రూ.6,000 వరకు ఉంటుంది. ఇక అదే మార్కెట్‌లో కేజీ మాంసం ధర రూ.600 వరకు ఉంది.

Read More
Watch: పొట్టేళ్ల పోటీలతో దద్దరిల్లిన మైదానం.. ఇలాంటి సీన్ మీరెప్పుడూ చూసుండరు!

Watch: పొట్టేళ్ల పోటీలతో దద్దరిల్లిన మైదానం.. ఇలాంటి సీన్ మీరెప్పుడూ చూసుండరు!

ప్రకాశం జిల్లా కొణిదన గ్రామంలో ఈ పోటీలు దశాబ్దాలుగా సాగుతున్నాయి. ముఖ్యంగా సంక్రాంతి సంబరాలు, గ్రామ దేవతల తిరునాళ్ల సందర్భాల్లో ఈ పోటీలను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఇందులో భాంగానే ఈసారి కూడా ఇక్కడ పోటీలు నిర్వహించారు. రాష్ట్రస్థాయిలో నిర్వహించిన ఈ పోటీల్లో సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన మేలు రకం పొట్టేళ్లు తలపడ్డాయి. వాటి యజమానులు తమ పొట్టేళ్లను ఎంతో ఉత్సాహంతో బరిలోకి దింపారు. ఒకదానికొకటి ఢీ అంటే ఢీ అన్నట్లు తలలు కొట్టుకుంటూ ఉంటే…..

Read More
అయ్యో పాపం..! సొంతవాళ్లే మోసం చేశారు.. సంపాదించిందంతా పోగొట్టుకున్నా..

అయ్యో పాపం..! సొంతవాళ్లే మోసం చేశారు.. సంపాదించిందంతా పోగొట్టుకున్నా..

అందాలభామ అంజలి వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ఈ అమ్మడు ఇప్పటికే 50కి పైగా సినిమాల్లో నటించి మెప్పించింది. గతంలో ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్, వ్యక్తిగత జీవితంలో ఎదురైన సవాళ్లను, వాటిని అధిగమించిన తీరును పంచుకున్నారు.   గీతాంజలి సినిమా గురించి మాట్లాడుతూ.. హారర్ జానర్‌తో పాటు హీరోయిన్ సెంట్రిక్, టైటిల్ రోల్ పోషించడం ప్రత్యేకమని పేర్కొంది. తన ప్రయాణంలో ఎదురైన ఒడిదుడుకులను గురించి మాట్లాడుతూ, వాటిని ఎల్లప్పుడూ సానుకూలంగా స్వీకరించానని తెలిపింది. జీవితంలో జరిగే ప్రతీది మంచికే…

Read More
Silver Price: వామ్మో.. ఒక్కసారిగా దూసుకెళ్లిన వెండి ధర! ఒక్క రోజులోనే ఎంత పెరిగిందంటే?

Silver Price: వామ్మో.. ఒక్కసారిగా దూసుకెళ్లిన వెండి ధర! ఒక్క రోజులోనే ఎంత పెరిగిందంటే?

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. ముఖ్యంగా వెండి ధర ఒక్కరోజులోనే రూ.15 వేల మేర ఎగబాకి, చాలా రోజుల తర్వాత కిలో ధర రూ.3 లక్షల మార్క్‌ను తాకింది. గత రెండు రోజుల్లో మొత్తం రూ.20 వేల పెరుగుదల నమోదవడం మార్కెట్ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో పెరుగుతున్న డిమాండ్, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు మొగ్గుచూపడం వంటి కారణాల వల్లే ఈ పెరుగుదల…

Read More