Andhra: గాఢనిద్రలో ఉన్న రైతు.. వింత శబ్దంతో తుళ్లిపడి చూసేసరికి గుండె గుభేల్.!
అనకాపల్లి జిల్లా మాడుగుల మండలం గదబూరులో అడుగుల గిరినాగు కలకలం సృష్టించింది. శేఖర్ అనే రైతుకు చెందిన పశువుల షెడ్డులో భారీ గిరినాగు కనిపించింది. పదమూడు అడుగుల గిరినాగు ఆహారం వెతుక్కుంటూ.. షెడ్డులో దూరింది. పశువుల పాకలోనే సేదతీరుతో నిద్రించాడు రైతు శేఖర్. గోడ నిద్రలో ఉన్న సమయంలో.. వింత శబ్దం వస్తుండడంతో శేఖర్ ఒక్కసారిగా తుళ్ళిపడి తొంగి చూశాడు. దీంతో ఆ భారీ గిరి నాగు తిష్ట వేసుకుని కూర్చుని కనిపించింది. దీంతో గుండెల్లో పట్టుకొని…
