PM Kisan: రైతుల అకౌంట్లోకి రూ.2 వేలు? కేంద్రం నుంచి కీలక అప్డేట్
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద 23వ విడత కోసం ఎదురుచూస్తున్న కోట్లాది మంది రైతులకు కేంద్ర ప్రభుత్వం కీలక సూచనలు జారీ చేసింది. ఇప్పటికే 2026 మార్చి 13న అస్సాంలోని గౌహతి నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 22వ విడత నిధులను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆ విడతలో దేశవ్యాప్తంగా 9.3 కోట్లకు పైగా రైతుల ఖాతాల్లో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (DBT) ద్వారా ఒక్కొక్కరికి రూ.2,000 చొప్పున జమయ్యాయి. ఇప్పుడు రైతుల…
