RBI: ఆర్బీఐ పేరుతో ఈ మెస్సేజ్ మీకు వచ్చిందా..? అయితే ఈ విషయం తెలుసుకోవాల్సిందే..
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశ ప్రజలకు కీలక అలర్ట్ జారీ చేసింది. ఆర్బీఐ పేరుతో సోషల్ మీడియా, ఈమెయిల్స్ రూపంలో వచ్చే తప్పుడు మెస్సేజ్లపై ప్రజలను అప్రమత్తం చేసింది. క్రెడిట్ ఫీజులు లేదా లాటరీ గెలిచినందుకు పరిహారం పొందేందుకు ‘విరాళ కార్యక్రమం 2026’ కింద డబ్బు విరాళంగా అందించాలని సోషల్ మీడియాలో మెస్సేజ్లు వస్తున్నాయి. ఆర్బీఐ పేరుతో రావడంతో చాలామంది ఇది నిజమేనని నమ్ముతున్నారు. దీంతో ఆర్బీఐ స్పందించి ప్రజలకు క్లారిటీ ఇచ్చింది. సోషల్ మీడియాలో…
