తాజావార్తలు
Amrit Bharat Express: తెలుగు రాష్ట్రాలకు మరో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్.. మార్చి 11 నుంచి పరుగులు.. ఈ  రూట్ ఫిక్స్..

Amrit Bharat Express: తెలుగు రాష్ట్రాలకు మరో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్.. మార్చి 11 నుంచి పరుగులు.. ఈ రూట్ ఫిక్స్..

తెలుగు రాష్ట్రాల ప్రజలకు రైల్వేశాఖ శుభవార్త అందించింది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల గుండా పలు అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌లు సర్వీసులు అందిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రయాణికులకు మెరుగైన ప్రయాణం సౌకర్యం అందించేందుకు మరో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌ను నడపాలని రైల్వేశాఖ నిర్ణయం తీసుకుంది. ఈ రైలు త్వరలోనే ప్రారంభించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. తెలంగాణ, ఏపీ మీదుగా తమిళనాడుకు ఇది వెళ్తుంది. దీని వల్ల సరమైన రైలు కనెక్టివిటీ ప్రజలకు అందుబాటులోకి రానుంది. ఈ రైలు గురించి…

Read More
Amrit Bharat Express: తెలుగు రాష్ట్రాలకు మరో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్.. మార్చి 11 నుంచి పరుగులు.. ఈ  రూట్ ఫిక్స్..

Gold Price: తులం బంగారం రూ.4.5 లక్షలు.. నోస్ట్రాడమస్ జోస్యంతో ప్రపంచం షాక్..

పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధం ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తుంది. ఇజ్రాయెల్, ఇరాన్, లెబనాన్ మధ్య దాడులు తీవ్రతరమవ్వడం, హార్ముజ్ జలసంధి మూసివేత వంటి పరిణామాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఒత్తిడిలోకి నెట్టాయి. సాధారణంగా యుద్ధం ఉంటే బంగారం ధరలు పెరుగుతాయి. కానీ ప్రస్తుతం మార్కెట్లో సీన్ రివర్స్ అవుతోంది. బంగారం, వెండి ధరలు తగ్గుతున్నాయి. ఈ క్రమంలోనే ఫ్రెంచ్ జ్యోతిష్కుడు నోస్ట్రాడమస్ అంచనాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నోస్ట్రాడమస్ తన ప్రవచనాల్లో ఏడు నెలల యుద్ధం,…

Read More
Amrit Bharat Express: తెలుగు రాష్ట్రాలకు మరో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్.. మార్చి 11 నుంచి పరుగులు.. ఈ  రూట్ ఫిక్స్..

Rent House: ఎన్ని సంవత్సరాలు రెంట్‌కి ఉంటే.. అద్దె ఇల్లు సొంతమవుతుంది.? ఎవ్వరికీ తెలియని నిజం

అద్దెకున్న వ్యక్తులు ఆస్తికి పూర్తి యజమానిగా మారగలడా? అనే ప్రశ్న అనేక మందిలో గందరగోళాన్ని సృష్టిస్తుంది. అద్దెదారులు, యజమానుల మధ్య ఆస్తి హక్కులు, బాధ్యతలు, ముఖ్యంగా దీర్ఘకాలిక అద్దెకు సంబంధించిన చట్టపరమైన అంశాలను ఇప్పుడు తెలుసుకుందామా.. అద్దెదారుడు 12 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం అద్దె చెల్లిస్తూ ఉంటే, ఆ ఆస్తి అతనికి సొంతం అవుతుందనే ఒక అపోహ ఉంది. అయితే, వాస్తవ చట్టపరమైన స్థితిని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. అద్దెదారుడి పట్ల యజమానుల తీరు,…

Read More
Amrit Bharat Express: తెలుగు రాష్ట్రాలకు మరో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్.. మార్చి 11 నుంచి పరుగులు.. ఈ  రూట్ ఫిక్స్..

Aadhaar Card: ఆధార్ కార్డు అప్డేట్‌పై కొత్త రూల్స్.. ఒకే ఒక్క క్లిక్‌తో ఈ యాప్ నుంచి సేవలు.. డౌన్ లోడ్ చేసి పెట్టుకోండి..

ఆధార్ అనేది దేశంలో నివసించే ప్రతీఒక్క వ్యక్తికి అత్యంత అవసరమైన గుర్తింపు ధృవీకరణ పత్రం. ఇది లేనిది దేశంలో ఎలాంటి ప్రభుత్వ పథకాలు, గవర్నమెంట్ సర్వీసులు పొందలేము. మొబైల్ సిమ్ పొందటం దగ్గర నుంచి ప్రభుత్వ పథకాల వరకు అనేక ప్రయోజనాల పొందేందుకు ఆధార్ కార్డు ఉపయోగపడుతుంది. దేశంలో నివసించే ప్రతీవ్యక్తి వయస్సు, లింగంతో సంబంధం లేకుండా ఈ 12 అంకెల యూనిక్ నెంబర్‌తో కూడిన కార్డును తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఉండే క్యూఆర్ కోడ్, పేరు,…

Read More
Amrit Bharat Express: తెలుగు రాష్ట్రాలకు మరో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్.. మార్చి 11 నుంచి పరుగులు.. ఈ  రూట్ ఫిక్స్..

పచ్చని కాపురంలో సాంబార్ చిచ్చు.. భర్తకు ఊహించని ట్విస్ట్ ఇచ్చిన భార్య.. ఏం చేసిందంటే?

కర్ణాటక రాజధాని బెంగుళూరులో జరిగిన చిన్న గొడవ పెద్ద విషాదానికి దారితీసింది. సాంబార్ వంటకంపై జరిగిన వాగ్వాదం ఓ మహిళ ప్రాణాలు తీసింది. వివరాల్లోకి వెళ్తే బెంగుళూరు నగరానికి చెందిన 27 ఏళ్ల కావ్య అనే యువతికి రంగస్వామి అనే వ్యక్తితో ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ప్రస్తుతం నాలుగేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. అయితే ఇటీవల భార్య భర్తల మధ్య వంటకాల విషయంలో వాగ్వాధం చెలరేగింది. నివేదికల ప్రకారం.. కావ్య మూడు రోజుల క్రితం…

Read More
Amrit Bharat Express: తెలుగు రాష్ట్రాలకు మరో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్.. మార్చి 11 నుంచి పరుగులు.. ఈ  రూట్ ఫిక్స్..

ఏసీ, కూలర్‌తో పనే లేదు.. ఈ మొక్కలుంటే ఇల్లంతా, చల్ల చల్లగా కూల్ కూల్‌గా..

మనీ ప్లాంట్ : మనీ ప్లాట్ లేని ఇల్లు ఉండదు. చాలా మంది ఈ మొక్కను పెంచుకుంటున్నారు. అయితే కొంత మంది వాస్తు ప్రకారం మనీ ప్లాంట్ పెంచుకుంటే, మరికొంత మంది ఇంటి అందం కోసం పెంచుకుంటారు. కానీ ఇంటిలో మనీ ప్లాంట్ మొక్క పెట్టుకోవడం వలన ఇది స్వచ్ఛమైన గాలిని ఇస్తుంది. అంతే కాకుండా, గాలిలోని మలినాలను ఫిల్టర్ చేసి, స్వచ్ఛమైన గాలిని అందిస్తుంది. అలాగే ఇంటిని చాలా చల్లగా మార్చుతుంది. స్నేక్ ప్లాంట్ :…

Read More
Amrit Bharat Express: తెలుగు రాష్ట్రాలకు మరో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్.. మార్చి 11 నుంచి పరుగులు.. ఈ  రూట్ ఫిక్స్..

చెరువుగట్టుపై భయానక దృశ్యం.. భయంతో వణికిపోయిన జనం

విజయనగరం జిల్లాలోని బొండపల్లి మండలంలో అర్థరాత్రి జరిగిన కొన్ని భయానక దృశ్యాలు స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి. శేరిచెరువు గట్టుపై గుర్తు తెలియని వ్యక్తులు నిర్వహించిన క్షుద్రపూజలు ఇప్పుడు గ్రామమంతటా చర్చనీయాంశంగా మారాయి. తెల్లవారుజామున అటుగా వెళ్లిన గ్రామస్తులు అక్కడ ఉన్న దృశ్యాలను చూసి ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. చెరువు గట్టుపై తెల్లని ముగ్గులు వేసి, పసుపు, కుంకుమలు చల్లి ఉన్నాయి. పూజల మధ్యలో ఒక చెక్క బొమ్మను ఉంచి, దాని చుట్టూ వింత ఆకృతులను గీశారు….

Read More
Amrit Bharat Express: తెలుగు రాష్ట్రాలకు మరో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్.. మార్చి 11 నుంచి పరుగులు.. ఈ  రూట్ ఫిక్స్..

Rama Navami 2026: సీతారాముల కళ్యాణం చూతము రారండి.. టికెట్లను ఎలా బుక్ చేసుకోవాలంటే..

భద్రాచలంలో శ్రీరామనవమి వేడుకలకు అంతా సిద్ధమైంది. ఈ నెల 27, 28న వైభవంగా జరగనున్న శ్రీ సీతారాముల కళ్యాణం, పట్టాభిషేక మహోత్సవాల టికెట్లను bhadradritemple.telangana.gov.in వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్లో టికెట్ల విక్రయం ప్రారంభించారు ఈవో దామోదర్ రావు. దేశ నలుమూలల నుంచి శ్రీరామనవమికి వచ్చే భక్తుల సౌకర్యం కోసం ఆన్ లైన్ ద్వారా 10వేల 920 టికెట్లు, నాలుగు ప్రత్యేక కౌంటర్ల ద్వారా 4వేల 665 మాన్యువల్ టికెట్లు విక్రయించనున్నట్టు దేవస్థానం అధికారులు తెలిపారు….

Read More
Amrit Bharat Express: తెలుగు రాష్ట్రాలకు మరో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్.. మార్చి 11 నుంచి పరుగులు.. ఈ  రూట్ ఫిక్స్..

Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్ రిటైర్మెంట్..? ప్రెస్ కాన్ఫరెన్స్‌లో కెప్టెన్ ఏమన్నాడంటే..?

Suryakumar Yadav Retirement Announcement: భారత క్రికెట్ చరిత్రలో ఐసీసీ ట్రోఫీని అందించిన మూడో కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్ చరిత్ర సృష్టించారు. అహ్మదాబాద్‌లో న్యూజిలాండ్‌ను ఓడించి టీ20 ప్రపంచకప్ 2026 టైటిల్ గెలిచిన తర్వాత, అందరి దృష్టి సూర్య రిటైర్మెంట్‌పై పడింది. 35 ఏళ్ల వయసు కావడంతో, ఆయన ఈ ఫార్మాట్ నుంచి తప్పుకుంటారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగింది. అయితే, మ్యాచ్ అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో సూర్య ఈ విషయంపై స్పష్టత ఇచ్చారు….

Read More
Amrit Bharat Express: తెలుగు రాష్ట్రాలకు మరో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్.. మార్చి 11 నుంచి పరుగులు.. ఈ  రూట్ ఫిక్స్..

అదృష్ట ద్వారం తెరుచుకుంది! గజకేసరి రాజయోగం వల్ల ఈ రాశులకు భారీ లాభాలు, డబ్బే డబ్బు..!

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల సంచారం మన జీవితంపై ప్రభావం చూపుతుంది. కొన్ని ప్రత్యేక గ్రహాల కలయికలు శుభఫలితాలను అందిస్తాయని విశ్వసిస్తారు. ఇప్పుడు అలాంటి శుభయోగాలలో ఒకటైన ‘గజకేసరి రాజయోగం’ ఏర్పడబోతోంది. స్వచ్ఛత, శాంతికి ప్రతీక అయిన చంద్రుడు మిథున రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఇప్పటికే ఆ రాశిలో దేవగురు బృహస్పతి ఉన్నాడు. ఈ రెండు గ్రహాల సంయోగం వల్ల గజకేసరి రాజయోగం ఏర్పడుతుంది. ఈ రాజయోగం 12 రాశులలో ముఖ్యంగా మూడు రాశుల వారికి ప్రత్యేకంగా అదృష్టాన్ని…

Read More