తాజావార్తలు
మెడికల్, డెంటల్ కాలేజీ ఫీజు వసూళ్లపై సర్కార్ సంచలన నిర్ణయం.. కీలక ఉత్తర్వులు జారీ..!

మెడికల్, డెంటల్ కాలేజీ ఫీజు వసూళ్లపై సర్కార్ సంచలన నిర్ణయం.. కీలక ఉత్తర్వులు జారీ..!

తెలంగాణలోని ప్రైవేట్ మెడికల్, డెంటల్ కాలేజీల్లో అక్రమ ఫీజుల వసూళ్లపై కాళోజీ నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం కఠిన హెచ్చరిక జారీ చేసింది. ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల మొత్తం ఫీజును నాలుగున్నర సంవత్సరాలకే పరిమితం చేయాలని యూనివర్సిటీ స్పష్టం చేసింది. ఐదేళ్లుగా వసూలు చేస్తున్నట్లు భావించి అదనపు ఫీజులు వసూలు చేస్తే చర్యలు తప్పవని హెచ్చిరంచింది. కోర్సు వ్యవధి 4.5 సంవత్సరాలే అయినప్పటికీ, విద్యార్థులపై భారం తగ్గించే ఉద్దేశంతో ఫీజును ఐదు విడతలుగా మాత్రమే వసూలు చేయాలని…

Read More
మెడికల్, డెంటల్ కాలేజీ ఫీజు వసూళ్లపై సర్కార్ సంచలన నిర్ణయం.. కీలక ఉత్తర్వులు జారీ..!

ఇంధన ట్యాంకర్‌ భారీ పేలుడు !! ఎగిసిపడ్డ మంటలు

పనామా కాలువ సమీపంలో భారీ పేలుడు సంభవించింది. పసిఫిక్ మహాసముద్రం ప్రవేశ ద్వారం వద్ద ఉన్న ‘బ్రిడ్జ్ ఆఫ్ ది అమెరికాస్’ కింద జలాల్లో ప్రయాణిస్తున్న ఒక ఇంధన ట్యాంకర్ పేలిపోయింది. ఒక ఫ్యూయల్ ట్యాంకర్‌లో మొదలైన మంటలు ఒక్కసారిగా భారీ పేలుడుకు దారితీశాయి. పేలుడు సమయంలో భారీగా మంటలు వ్యాపించడం వీడియోల్లో కనిపించింది.దీంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ, అగ్నికీలలతో నిండిపోయింది. ఈ ఘటనతో స్థానికులు, వాహనదారులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. వంతెనపై వాహనాల రాకపోకలు…

Read More
మెడికల్, డెంటల్ కాలేజీ ఫీజు వసూళ్లపై సర్కార్ సంచలన నిర్ణయం.. కీలక ఉత్తర్వులు జారీ..!

Indian Bank Jobs 2026: డిగ్రీ అర్హతతో ఇండియన్ బ్యాంక్‌లో 350 మేనేజర్‌ ఉద్యోగాలు.. ఎంపికైతే లక్షల్లో జీతం

ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఇండియన్ బ్యాంక్.. 2026 సంవత్సరానికి దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ బ్రాంచుల్లోని పలు విభాగాల్లో స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 350 మేనేజర్, సీనియర్ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టులను భర్తీ చేయనుంది. ఈ పోస్టులను డేటా అనలిస్ట్, నెట్‌వర్క్ ఆపరేషన్స్, అప్లికేషన్ డెవలపర్, క్రెడిట్, ఫైనాన్స్, మార్కెటింగ్, హెచ్ఆర్, రిస్క్ మేనేజ్మెంట్, ఐటీ…

Read More
మెడికల్, డెంటల్ కాలేజీ ఫీజు వసూళ్లపై సర్కార్ సంచలన నిర్ణయం.. కీలక ఉత్తర్వులు జారీ..!

Andhra Pradesh: ఏపీ రైతులకు ప్రభుత్వం అదిరిపోయే న్యూస్.. 24 గంటల్లో అకౌంట్లోకి డబ్బులు..

రైతులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త అందించింది. రబీ ధాన్యం సేకరణపై కీలక ప్రకటన చేసింది. ధాన్య సేకరణ ప్రారంభించినట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఖరీఫ్ సీజన్ ధాన్యం సేకరణ విజయవంతంగా పూర్తయిందని, కొన్నిచోట్ల సాగు ఆలస్యమైనా రికార్డ్ స్థాయిలో ధాన్యం సేకరణ పూర్తయిందన్నారు. అదే ఉత్సాహంతో రబీ సీజన్ ధాన్యం సేకరణ చేపడుతున్నామని, ఇప్పటికే సేకరించే ప్రక్రియ ప్రారంభమైందన్నారు. ఎలాంటి అక్రమాలు, పొరపాట్లకు తావు లేకుండా రైతుల నుంచి ధాన్యాన్ని తీసుకుంటామని స్పష్టం…

Read More
మెడికల్, డెంటల్ కాలేజీ ఫీజు వసూళ్లపై సర్కార్ సంచలన నిర్ణయం.. కీలక ఉత్తర్వులు జారీ..!

మసాలా దినుసుల రారాజు జాపత్రి అంటే ఏమిటి..? సాగుతో సిరుల వర్షమే..! ఆసక్తికర విశేషాలు

మసాలా దినుసుల ప్రపంచంలో జాపత్రి (Mace) కి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. దీని సువాసన, ఘాటు వంటకాలకు అద్భుతమైన రుచిని ఇస్తాయి. ఈ విలువైన సుగంధ ద్రవ్యాన్ని అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశంగా ఇండోనేషియా తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. జాపత్రి సాగుకు అవసరమైన వేడి, తేమతో కూడిన వాతావరణం ఇండోనేషియాలో పుష్కలంగా ఉంది. ఇక్కడి అగ్నిపర్వత నేలలు జాజికాయ చెట్లు పెరగడానికి ఎంతో అనుకూలం. ప్రపంచవ్యాప్తంగా సరఫరా అవుతున్న జాపత్రిలో సింహభాగం ఇక్కడి నుండే ఎగుమతి…

Read More
మెడికల్, డెంటల్ కాలేజీ ఫీజు వసూళ్లపై సర్కార్ సంచలన నిర్ణయం.. కీలక ఉత్తర్వులు జారీ..!

Puli Seetha: నా మొదటి రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే షాకవుతారు.. ఇప్పుడు ఎంత తీసుకుంటున్నానంటే..

నటి పులి సీత సినీ పరిశ్రమలో తన ప్రయాణం గురించి, ఎదుర్కొన్న సవాళ్లు, అందుకున్న అవకాశాల గురించి ఒక ఇంటర్వ్యూలో విస్తృతంగా చర్చించారు. సినీ రంగంలో అవకాశాల విషయంలో ఉన్న అపోహలను ఆమె తొలగించారు. మేనేజర్‌లు, కో-డైరెక్టర్‌లు, డైరెక్టర్‌ల ద్వారానే అవకాశాలు వస్తాయని, ప్రతిభకు బదులుగా ఇతరత్రా ఏమైనా ఆశిస్తారనే అభిప్రాయం తప్పు అని స్పష్టం చేశారు. ఎవరైనా సరదాగా అడిగినా, దాన్ని తేలికగా తీసుకోవచ్చని, బలవంతంగా ఎవరూ ఏమీ చేయలేదరని.. రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు…

Read More
మెడికల్, డెంటల్ కాలేజీ ఫీజు వసూళ్లపై సర్కార్ సంచలన నిర్ణయం.. కీలక ఉత్తర్వులు జారీ..!

Power Bill: సెకన్లలోనే కరెంట్ బిల్లు మీ చేతికి.. మొబైల్ నుంచే అత్యంత వేగంగా ప్రాసెస్.. సూపర్ స్మార్ట్ కదా..

ఇప్పటివరకు మీటర్ రీడింగ్ చెక్ చేసి కరెంట్ బిల్లు ఇవ్వాలంటే సిబ్బంది స్పాట్ బిల్లింగ్ యంత్రాలు ఉపయోగించేవారు. మీటర్ దగ్గర వాటిని ఉంచగానే అవి రీడింగ్ నమోదు చేసి బిల్లును జనరేట్ చేసేవి. ఈ మెషిన్లలో ప్రింటర్ ఉండటం వల్ల బరువు ఎక్కువగా ఉంటుంది. బిల్లు రావడానికి కాస్త ఎక్కువ టైమ్ పట్టడం వల్ల ప్రతీ మీటర్ వద్ద ఎక్కువ సమయం వేచి ఉండాల్సి వస్తుంది. ఒక మీటర్ వద్ద ప్రింట్ తీశాకనే మరో మీటర్ వద్ద…

Read More
మెడికల్, డెంటల్ కాలేజీ ఫీజు వసూళ్లపై సర్కార్ సంచలన నిర్ణయం.. కీలక ఉత్తర్వులు జారీ..!

Viral Video: దూపైతుందని ఇంటికొచ్చి బుసలు కొట్టిన నాగుపాము.. వీడియో చూస్తే గూస్‌బంప్స్ అంతే..

ఎండలు మండిపోతున్నాయి.. రోజు రోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో జనం అల్లాడుతున్నారు.. బయటకు రావాలంటేనే జంకుతున్నారు. ఇక మూగ జీవాల పరిస్థితి అయితే.. దారుణంగా ఉంది.. తీవ్రమైన ఎండలతో విలవిలలాడుతున్నాయి.. దాహం తీర్చుకునేందుకు జనావాసాల్లోకి వస్తున్నాయి. పాములు కూడా దాహంతో బుసలు కొడుతున్నాయి. తాజాగా, తిరుపతి జిల్లా పుత్తూరులో ఒక ఇంట్లో పాము అలికిడి చేసింది. 6 అడుగులకు పైగా ఉన్న నాగుపాము బుసలు కొడుతూ కనిపించింది. దానికి నీళ్లు పోస్తే తాగి శాంతించింది. పద్మావతి నగర్‌లోని ఓ…

Read More
మెడికల్, డెంటల్ కాలేజీ ఫీజు వసూళ్లపై సర్కార్ సంచలన నిర్ణయం.. కీలక ఉత్తర్వులు జారీ..!

Telangana: తెలంగాణలో వాలంటీర్ల వ్యవస్థ.. రేవంత్ సర్కార్ బిగ్ డెసిషన్.. గ్రామానికి ఎంతమందంటే..?

ఏపీలో అమలైన వాలంటీర్ల వ్యవస్థ గురించి అందరికీ తెలిసిందే. గ్రామాల్లోని జనాభా ప్రాతిపదికన వాలంటీర్లను గత ప్రభుత్వం నియమించింది. అయితే టీడీపీ ప్రభుత్వం వచ్చాక వాలంటీర్ల వ్యవస్థను తొలగించింది. ఏపీలో వాలంటీర్ల వ్యవస్థపై అనేక ఆరోపణలు, విమర్శలు ఉన్నాయి. ఈ క్రమంలో ఇలాంటి తరహా విధానాన్ని తెలంగాణలో అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్దమవుతోంది. రైతులకు ఉపయోగపడేలా సాయిల్ హెల్త్ వాలంటీర్లను నియమించనున్నట్లు తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. ప్రతీ రెవెన్యూ గ్రామానికి ముగ్గురు వాలంటీర్లను…

Read More
మెడికల్, డెంటల్ కాలేజీ ఫీజు వసూళ్లపై సర్కార్ సంచలన నిర్ణయం.. కీలక ఉత్తర్వులు జారీ..!

Weather Report: ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. వాతావరణశాఖ చల్లని వార్త.. ఈ జిల్లాల్లో పిడుగులు

తెలుగు రాష్ట్రాలకు వాతావరణశాఖ మరోసారి వర్షసూచన జారీ చేసింది. తెలంగాణ, రాయలసీమ, తమిళనాడు ప్రాంతాల మీదుగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం మీదుగా మన్నార్ వరకు ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వానలు పడనున్నాయి. ఏప్రిల్ 8వ తేదీన శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, పోలవరం, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు, పశ్చిమ గోదావరి, గుంటూరు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఇక పలు…

Read More