తాజావార్తలు
అల్లనేరేడు పండ్లు తినేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయొద్దు.. లేదంటే కడుపులో నరకమే..

అల్లనేరేడు పండ్లు తినేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయొద్దు.. లేదంటే కడుపులో నరకమే..

ఊరగాయలు అసలు వద్దు: నేరేడు పండ్లు తిన్న వెంటనే లేదా వాటితో పాటు ఊరగాయలను అస్సలు ముట్టకూడదు. ఎందుకంటే ఊరగాయలు, నేరేడు పండ్లు రెండూ ఆమ్ల గుణాన్ని కలిగి ఉంటాయి. వీటిని కలిపి తీసుకోవడం వల్ల కడుపులో యాసిడ్ స్థాయిలు ఒక్కసారిగా పెరిగిపోతాయి. దీనివల్ల గుండెల్లో మంట, తీవ్రమైన ఎసిడిటీ లేదా యాసిడ్ రిఫ్లక్స్ వంటి సమస్యలు తలెత్తుతాయి. అందుకే ఈ రెండింటికీ మధ్య కనీసం ఒక గంట వ్యవధి ఉండాలి. పసుపుతో ప్రమాదం: పసుపు ఆరోగ్యానికి…

Read More
పెట్రోల్ ఖర్చులకు చెక్.. దేశంలోనే తొలి ఫ్లెక్స్ ఫ్యూయల్ కారును లాంచ్ చేసిన మారుతి సుజుకి..

పెట్రోల్ ఖర్చులకు చెక్.. దేశంలోనే తొలి ఫ్లెక్స్ ఫ్యూయల్ కారును లాంచ్ చేసిన మారుతి సుజుకి..

భారతీయ రోడ్లపై అత్యంత ఆదరణ పొందిన ఫ్యామిలీ కార్ వ్యాగన్ ఆర్ సరికొత్త అవతారంలో మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. దేశంలోనే తొలి పూర్తిస్థాయి ఫ్లెక్స్-ఫ్యూయల్ పవర్డ్ వెహికల్‌గా మారుతి వ్యాగన్ ఆర్ ఫ్లెక్స్ ఫ్యూయల్ మోడల్‌ను కంపెనీ అధికారికంగా మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. పర్యావరణ అనుకూల ఇంధనాల వినియోగాన్ని ప్రోత్సహించాలనే భారత ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా మారుతి సుజుకి ఈ మైల్‌స్టోన్‌ను అందుకుంది. ఈ భారీ లాంచింగ్ వార్తతో దేశీయ స్టాక్ మార్కెట్లో మారుతి సుజుకి ఇండియా షేర్లు…

Read More
కొత్త టీ20 కెప్టెన్ ఎవరో తేలిపోయింది! టీమ్ సెలెక్షన్ మీటింగ్‌‌కు రావాలని ఆ ప్లేయర్‌కు ఆహ్వానం?

కొత్త టీ20 కెప్టెన్ ఎవరో తేలిపోయింది! టీమ్ సెలెక్షన్ మీటింగ్‌‌కు రావాలని ఆ ప్లేయర్‌కు ఆహ్వానం?

టీమిండియాకు కొత్త టీ20 కెప్టెన్‌గా ఎవరు రాబోతున్నారనే ఉత్కంఠకు దాదాపు తెరపడింది. మిస్టర్ 360 ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ స్థానంలో భారత జట్టుకు కొత్త కెప్టెన్ నియమించాలనే ఆలోచనలో బీసీసీఐ ఎప్పటి నుంచో ఉన్న విషయం తెలిసిందే. అలాగే సూర్య ప్లేస్‌లో కెప్టెన్ కాబోతున్నారంటూ చాలా మంది పేర్లే వినిపించాయి. కానీ, తాజాగా బీసీసీఐ పంపిన ఓ ఆహ్వానంతో కెప్టెన్సీ అంశంపై క్లారిటీ వచ్చినట్లు అయింది. టీమిండియా త్వరలో ఆడబోయే టీ20 సిరీస్‌లకు జట్టు ఎంపిక చేసేందుకు…

Read More
రేపోరేట్ ప్రకటించిన RBI

రేపోరేట్ ప్రకటించిన RBI

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ద్రవ్య విధాన నిర్ణయాన్ని ఈరోజు, 5 జూన్ 2026, శుక్రవారం ప్రకటించింది. ఆర్‌బిఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా నేతృత్వంలోని ద్రవ్య విధాన కమిటీ (ఎంపిసి) ఆర్థిక సంవత్సరం 27 కోసం తన రెండవ ద్వైమాసిక విధాన సమావేశాన్ని జూన్ 3 నుండి జూన్ 5 వరకు నిర్వహించింది. ఆర్‌బిఐ ఎంపిసి పాలసీ రెపో రేటును 5.25% వద్ద యథాతథంగా ఉంచి, ‘తటస్థ’ వైఖరిని కొనసాగించాలని నిర్ణయించింది. పాలసీ రెపో రేటును…

Read More
పైల్స్ తో బాధపడేవారికి ఇది దివ్య ఔషధం.. ఈ కాడల కూర తింటే, లేచి పరుగులు పెడతారు

పైల్స్ తో బాధపడేవారికి ఇది దివ్య ఔషధం.. ఈ కాడల కూర తింటే, లేచి పరుగులు పెడతారు

ఉల్లికాడలు గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవరం లేదు ఇవి శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ఇంకా దీనిని తింటే మలబద్ధకం, పైల్స్ సమస్యలు కూడా తగ్గుతాయి. జీర్ణక్రియ పనితీరును మెరుగుపరచి, పైల్స్ సమస్యను త్వరగా తగ్గేలా చేస్తాయి. ఇంకా తింటే రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఇంకా ఇది ఇన్ఫెక్షన్లతో పోరాడి మనకి అధిక శక్తిని ఇస్తుంది. కావలసిన పదార్థాలు: మూడు కప్పుల ఉల్లికాడలను తరిమి పెట్టుకోవాలి. రెండు ఉల్లిపాయలు, మూడు టమోటాలు, 50 గ్రాముల పచ్చిమిర్చి,…

Read More
రేపోరేట్ ప్రకటించిన RBI

ఢిల్లీలో మరో భారీ అగ్ని ప్రమాదం

ఢిల్లీకి సమీపంలోని నోయిడాలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఐవీ అపార్ట్మెంట్లోని 12వ అంతస్తులు మంటలు చెలరేగుతున్నాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలు అర్పుతున్నారు. ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు సంబంధించిన మిగతా కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Read More
Telangana: భూముల రేట్లు డబుల్.. నేటి నుంచే అమల్లోకి.. ఎక్కడ ఎంత పెరిగిందంటే..?

Telangana: భూముల రేట్లు డబుల్.. నేటి నుంచే అమల్లోకి.. ఎక్కడ ఎంత పెరిగిందంటే..?

తెలంగాణలో భూములు, ప్లాట్లు, అపార్ట్‌మెంట్ల కొనుగోలు, అమ్మకాలపై ప్రభావం చూపే కీలక నిర్ణయం అమల్లోకి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం సవరించిన కొత్త మార్కెట్ విలువలు జూన్ 5 నుంచి అమలులోకి వచ్చాయి. ఇకపై రాష్ట్రంలోని 144 సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో జరిగే అన్ని రిజిస్ట్రేషన్లు కొత్త విలువల ఆధారంగానే నిర్వహించనున్నారు. ప్రభుత్వం వ్యవసాయ భూముల మార్కెట్ విలువలను 50 నుంచి 100 శాతం వరకు పెంచింది. ప్లాట్ల విలువల్లో కూడా భారీ మార్పులు చేసింది. అపార్ట్‌మెంట్లకు మాత్రం 10…

Read More
Gold Price Today: మహిళలకు గుడ్‌న్యూస్.. బంగారం, వెండి ధరలు తగ్గాయోచ్! తులంపై ఎంత తగ్గిందంటే..?

Gold Price Today: మహిళలకు గుడ్‌న్యూస్.. బంగారం, వెండి ధరలు తగ్గాయోచ్! తులంపై ఎంత తగ్గిందంటే..?

హైదరాబాద్‌లో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్లలో విలువైన లోహాల ధరలు బలంగా ఉండటంతో నగరంలోని బంగారం ధరలు పెద్ద మొత్తంలో తగ్గకపోయినా.. నిన్నటితో పోలిస్తే కాస్త ధర తగ్గింది. జూన్ 5, 2026 నాటికి 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర గ్రాముకు రూ.15,610గా ఉండగా, 10 గ్రాముల ధర సుమారు రూ.1,58,117కు చేరుకుంది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం గ్రాము ధర రూ.14,309గా నమోదై, 10 గ్రాముల ధర రూ.1,43,100…

Read More
RBI: ఈఎంఐలు కట్టేవారికి రిలీఫ్..! ఆర్బీఐ నుంచి ఊరట రానుందా..?

RBI: ఈఎంఐలు కట్టేవారికి రిలీఫ్..! ఆర్బీఐ నుంచి ఊరట రానుందా..?

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్య విధాన కమిటీ సమావేశాలు జూన్ 3న ప్రారంభమవ్వగా.. జూన్ 5 వరకు జరగనున్నాయి. శుక్రవారంతో సమావేశాలు ముగియనుండగా.. పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దీంతో ఆర్బీఐ ఎలాంటి నిర్ణయాలు తీసుకుందనే విషయాలు తెలుసుకునేందుకు మార్కెట్లు, పెట్టుబడిదారులు, బ్యాంకులు, ప్రజలు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా శుక్రవారం ఉదయం 10 గంటలకు ద్రవ్య విధానాన్ని ప్రకటిస్తారు. ముడి చమురు ధరలు పెరుగుతుండటం, రూపాయి బలహీనపడుతున్న క్రమంలో ఈ సమావేశంలో…

Read More
ఈ 3 రాశులకు 2026లో అఖండ రాజయోగం.. కాలు కదిపితే చాలు, కాసుల వర్షమే!

ఈ 3 రాశులకు 2026లో అఖండ రాజయోగం.. కాలు కదిపితే చాలు, కాసుల వర్షమే!

గ్రహాలు పదే పదే రాశిని లేదా నక్షత్రాన్ని మార్చుతుంటాయి. కొన్ని సార్లు గ్రహాల కలయిక కూడా జరుగుతుంది. దీని వలన శక్తివంతమైన రాజయోగాలు ఏర్పడుతాయి. అయితే ప్రస్తుతం గజకేసరి రాజయోగం జూన్4 ( ఈరోజు) ప్రారంభమైంది, ఇది జూన్ 6 వరకు కొనసాగుతుంది. ఈ సమయంలోనే జూన్8 మళ్లీ గజలక్ష్మీ రాజయోగం ఏర్పడనున్నదంట. ఇలా ఒకదాని తర్వాత ఒకటి రావడం నాలుగు రాశుల జీవితాల్లోకి కొత్త వెలుగులు తీసుకొస్తుందని చెబుతున్నారు పండితులు. గురు, శుక్ర గ్రహాలు కలయిక…

Read More