OTT Movie: ఆనంద్ మహీంద్రా మెచ్చిన వెబ్ సిరీస్.. ఇప్పుడు ఓటీటీలో నంబర్ వన్గా ట్రెండింగ్.. తెలుగులోనూ ఉంది
ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ వెబ్ సిరీస్ గత వారమే నెట్ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్ఫామ్లో విడుదలైంది. ఆరు ఎపిసోడ్ల ఈ సిరీస్, ఓటీటీలో విడుదలైనప్పటి నుంచి ట్రెండింగ్ చార్టులలో అగ్రస్థానానికి చేరుకుంది. భారత్-పాకిస్తాన్ మధ్య కార్గిల్ యుద్ధం ప్రారంభమైన తర్వాత భారత వైమానిక దళానికి చెందిన ‘గోల్డెన్ ఆరోస్’ స్క్వాడ్రన్ సభ్యుల ప్రయాణాన్ని ఈ సిరీస్ లో చూపించారు మేకర్స్. ఈ వెబ్ సిరీస్ పేరు ‘ఆపరేషన్ సఫేద్ సాగర్’. భారత, పాకిస్తాన్ సైన్యాల మధ్య 1999లో…
