తాజావార్తలు
ఎన్నాళ్లు ఇలా అపోహల్లో ఉంటారు Wake up.. వర్షాకాలంలో పెరుగు తింటే జరిగేదిదే!

ఎన్నాళ్లు ఇలా అపోహల్లో ఉంటారు Wake up.. వర్షాకాలంలో పెరుగు తింటే జరిగేదిదే!

వర్షాకాలం ప్రారంభమైతే ఆహారం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాం. ముఖ్యంగా పెరుగు, మజ్జిగ వంటి పాల ఉత్పత్తులకు దూరంగా ఉండేవారు చాలామందే. వర్షాకాలంలో పెరుగు తింటే జలుబు, దగ్గు, కఫం పెరుగుతాయని ఓ సాధారణ నమ్మకం ఉంది. అయితే ఇది అందరికీ వర్తించే నియమం కాదని నిపుణులు చెబుతున్నారు. పెరుగు తినే విధానం, దాని తాజాదనం, ఉష్ణోగ్రతతో పాటు వ్యక్తి ఆరోగ్య పరిస్థితిని కూడా పరిగణనలోకి తీసుకోవాలని సూచిస్తున్నారు. మరి వర్షాకాలంలో పెరుగు తినవచ్చా? ఎలా తీసుకోవాలి?…

Read More
Instant Chutney Powder: ఇన్‌స్టంట్ చట్నీ పొడి పక్కా కొలతలతో.. క్షణాల్లో పచ్చడి రెడీ

Instant Chutney Powder: ఇన్‌స్టంట్ చట్నీ పొడి పక్కా కొలతలతో.. క్షణాల్లో పచ్చడి రెడీ

బాండీలో టేబుల్ స్పూన్ నూనె వేడిచేసి ఆవాలు, జీలకర్ర, ఇంగువ, ఎండుమిర్చి, కరివేపాకుతో తాలింపు వేసి, చల్లారాక మిక్సీ పట్టిన చట్నీ పొడిలో బాగా కలుపుకోవాలి. గాలి తగలకుండా జార్‌లో భద్రపరిస్తే 15-20 రోజులు తాజాగా ఉంటుంది. కావలసినప్పుడు పొడిలో తగినన్ని నీళ్లు కలిపితే రుచికరమైన చట్నీ రెడీ అవుతుంది.

Read More
‘అమెరికా ఆంక్షలకు బానిసైంది.. మమ్మల్ని లొంగదీయలేరు’.. ఇరాన్‌ ఘాటు రియాక్షన్‌

‘అమెరికా ఆంక్షలకు బానిసైంది.. మమ్మల్ని లొంగదీయలేరు’.. ఇరాన్‌ ఘాటు రియాక్షన్‌

ఇరాన్‌ ఆర్థిక నెట్‌వర్క్‌లను లక్ష్యంగా చేసుకుని ఇటీవల అమెరికా కొత్త ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఇరాన్‌ నాయకత్వంపై ఆర్థిక ఒత్తిడి ప్రభావం చూపుతోందని, ఈ చర్యలు తమ లక్ష్యాన్ని సాధించడంలో కీలకంగా ఉన్నాయని అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్‌ బెసెంట్‌ పేర్కొన్నారు. అమెరికా చర్యలపై బఘాయీ సోషల్‌ మీడియా వేదిక ‘ఎక్స్‌’లో ఘాటుగా స్పందించారు. ఇరాన్‌ను ఆర్థిక ఆంక్షలతో ‘ఉక్కిరిబిక్కిరి చేస్తున్నామని’ అమెరికా ట్రెజరీ కార్యదర్శి చెప్పుకోవడం.. అమెరికాకు ఆంక్షలపై ఉన్న వ్యసనాన్ని స్పష్టం చేస్తోందని…

Read More
సచిన్ నుంచి కోహ్లీ, రోహిత్ వరకు.. ఏ ప్లేయర్ ఫోన్ చేసిన ఒకటే ఆన్సర్.. రహానే ఏం చెప్పాడంటే?

సచిన్ నుంచి కోహ్లీ, రోహిత్ వరకు.. ఏ ప్లేయర్ ఫోన్ చేసిన ఒకటే ఆన్సర్.. రహానే ఏం చెప్పాడంటే?

Ajinkya Rahane Retirement: టీమిండియా టెస్టు క్రికెట్‌లో తనదైన ముద్ర వేసిన సీనియర్ ప్లేయర్ అజింక్య రహానే అన్ని రకాల క్రికెట్ నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ క్షణంలో తీవ్ర భావోద్వేగానికి గురైన రహానేను సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ సంప్రదించారంట. అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసిన ఈ కరీబియన్ టూర్ల హీరో, తన నిర్ణయంతో సహచర ఆటగాళ్లను సైతం భావోద్వేగానికి గురిచేయడం గమనార్హం. భారత క్రికెట్ చరిత్రలో విదేశీ…

Read More
Ducati Monster: డుకాటి నుంచి అదిరిపోయే ఫీచర్లతో స్టన్నింగ్ బైక్.. ఇండియాలో లాంచ్.. ధర  ఎంతంటే..?

Ducati Monster: డుకాటి నుంచి అదిరిపోయే ఫీచర్లతో స్టన్నింగ్ బైక్.. ఇండియాలో లాంచ్.. ధర ఎంతంటే..?

డుకాటి మరో కొత్త మోడల్ బైక్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. డుకాటి మాన్‌స్టర్ V2, మాన్‌స్టర్+ లను తాజాగా లాంచ్ చేసింది. మునుపటి మోడల్ బైక్‌లో కొన్ని మార్పులు చేసి ఈ కొత్త బైక్ అభివృద్ది చేశారు. ఇంజన్, తేలికైన ఛాసిస్, మరింత ఆకర్షణీయమైన డిజైన్‌ను అందిస్తుంది. ఈ రెండూ ఒకే మెకానికల్ ఫౌండేషన్‌తో తీర్చిదిద్దినప్పటికీ.. వాటి మధ్య వ్యత్యాసం స్టైలింగ్‌లోనే ఉంది. మాన్‌స్టర్+లో హెడ్‌లైట్ కౌల్, ప్యాసింజర్ సీట్ కవర్ వంటి మార్పులు ఉన్నాయి. వీటిల్లో…

Read More
Toxic Movie: టాక్సిక్ సినిమా బడ్జెట్.. కియారాకు ఎన్ని కోట్ల పారితోషికమంటే.. ఎవరికి ఎంత రెమ్యునరేషన్స్ అంటే..

Toxic Movie: టాక్సిక్ సినిమా బడ్జెట్.. కియారాకు ఎన్ని కోట్ల పారితోషికమంటే.. ఎవరికి ఎంత రెమ్యునరేషన్స్ అంటే..

మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో టాక్సిక్ ఒకటి. రాకింగ్ స్టార్ యశ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ మూవీపై ముందు నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి. పోస్టర్స్, టీజర్, గ్లింప్స్ ద్వారా సినిమాపై హైప్ క్రియేట్ చేసిన మేకర్స్..ఈ సినిమా విషయంలో ప్రేక్షకులలో ఏదోక క్యూరియాసిటీ క్రియేట్ చేస్తున్నారు. నిజానికి ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా పలుమార్లు వాయిదా పడగా.. ఇప్పుడు ఎట్టకేలకు ఆగస్ట్ 26న థియేటర్లలో విడుదల కానుంది. అయితే ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా…

Read More
IND vs BAN: భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ సిరీస్‌పై ఊహించని మలుపు.. బీసీసీఐ కీలక అప్డేట్..?

IND vs BAN: భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ సిరీస్‌పై ఊహించని మలుపు.. బీసీసీఐ కీలక అప్డేట్..?

IND vs BAN: భారత్, బంగ్లాదేశ్ మధ్య జరగాల్సిన వైట్ బాల్ సిరీస్‌పై నెలకొన్న ఉత్కంఠకు త్వరలోనే తెరపడనుంది. రద్దయ్యేలా కనిపించిన ఈ టూర్‌ను పునరుద్ధరించేందుకు ఇరు దేశాల క్రికెట్ బోర్డులు తీవ్రంగా యత్నిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ అనుమతి లభిస్తే ఆగస్టు 29 నుంచి ఈ పరిమిత ఓవర్ల సమరం ప్రారంభం కానుంది. ఈ హైవోల్టేజ్ పోరుకు సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. భారత్, బంగ్లాదేశ్ మధ్య ప్రతిపాదిత వైట్ బాల్ సిరీస్‌పై గత కొంతకాలంగా…

Read More
Andhra Pradesh: 12లక్షలు ఇస్తే మీ కూతురిని పంపిస్తా.. తాళికట్టిన రోజే భార్యను బేరం పెట్టిన నీచుడు.. అసలు ఏం జరిగిందంటే..?

Andhra Pradesh: 12లక్షలు ఇస్తే మీ కూతురిని పంపిస్తా.. తాళికట్టిన రోజే భార్యను బేరం పెట్టిన నీచుడు.. అసలు ఏం జరిగిందంటే..?

ప్రేమించానని నమ్మించాడు.. జీవితాంతం తోడుంటానని తాళి కట్టాడు.. తీరా పెళ్లయ్యాక అసలు స్వరూపం బయటపెట్టాడు. కట్టుకున్న భార్యను కన్నవారికి అప్పగించేందుకు రూ.12 లక్షలు ఇవ్వాలంటూ కిడ్నాపర్ తరహాలో బేరసారాలకు దిగిన దారుణ ఘటన ఏలూరు జిల్లాలో తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ప్రేమను వ్యాపారంగా మార్చి, కన్నవారి వేదనను పెట్టుబడిగా మార్చుకోవాలని చూసిన ఈ కేటుగాళ్ల వ్యవహారం స్థానికంగా కలకలం రేపుతుంది. నూజివీడు మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన రాజేశ్వరి అనే యువతి నాలుగు రోజుల క్రితం కళాశాలకు…

Read More
ఆటోమొబైల్‌ మార్కెట్‌లో మారుతి సుజుకి రికార్డు..! చరిత్ర సృష్టించిన గ్రాండ్‌ విటారా

ఆటోమొబైల్‌ మార్కెట్‌లో మారుతి సుజుకి రికార్డు..! చరిత్ర సృష్టించిన గ్రాండ్‌ విటారా

ప్రముఖ బ్రాండ్ మారుతి నుంచి విడుదలైన సరికొత్త మోడల్ Suzuki Grand Vitara విక్రయాల్లో ఊహించని రికార్డులను సృష్టిస్తోంది. కస్టమర్ల నుంచి లభిస్తున్న విశేష స్పందనతో ఈ వాహనం రోడ్లపై దూసుకుపోతోంది. ప్రయాణికుల అంచనాలను అందుకుంటూ సాగుతున్న ఈ జర్నీ ఆటోమొబైల్ రంగంలో సరికొత్త చరిత్రను సృష్టిస్తోంది. అమ్మకాల్లో అద్భుతమైన ప్రయాణం మార్కెట్లోకి ప్రవేశించిన నాటి నుంచి Suzuki Grand Vitara మోడల్ కస్టమర్ల నుంచి అసాధారణ స్పందనను సొంతం చేసుకుంది. అత్యంత వేగంగా లక్షలాది యూనిట్ల…

Read More
చిక్కుల్లో సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌.. బెదిరిస్తున్నాడంటూ పోలీసులకు యువతి ఫిర్యాదు

చిక్కుల్లో సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌.. బెదిరిస్తున్నాడంటూ పోలీసులకు యువతి ఫిర్యాదు

విశాఖలో సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. పెళ్లి వివాదంలో బెదిరింపులకు పాల్పడ్డారంటూ ఆ యువతి ఫిర్యాదులో పేర్కొంది. రాహుల్ రెడ్డి బంధువుగా పరిచయం చేసుకుని బెదిరించారంటూ ఆ యువతి ఆరోపించింది. పెళ్లి చేసుకోవాలని యువతిపై ఒత్తిడి చేశారంటూ ఫిర్యాదుపేర్కొంది. అలాగే తనను బెదిరించి వీడియో స్టేట్‌మెంట్ ఇప్పించారంటూ ఆరోపించింది. దాంతో రాహుల్ సిప్లిగంజ్ సహా 11 మందిపై కేసు నమోదు చేశారు పోలీసులు. బ్లాక్‌మెయిల్, బెదిరింపులు, వేధింపులకు పాల్పడ్డారంటూ ఫిర్యాదులో పేర్కొంది ఆ యువతి. వ్యక్తిగత…

Read More