తాజావార్తలు
Viral Video: బాలుడితో కలిసి కార్టూన్లు చూసిన పాము..? ఒళ్ళు గగుర్పాటుకు గురి చేస్తున్న వీడియో..!

Viral Video: బాలుడితో కలిసి కార్టూన్లు చూసిన పాము..? ఒళ్ళు గగుర్పాటుకు గురి చేస్తున్న వీడియో..!

సోషల్ మీడియాలో రోజూ ఎన్నో ఆశ్చర్యకరమైన వీడియోలు వైరల్ అవుతుంటాయి. అయితే తాజాగా వెలుగులోకి వచ్చిన ఒక వీడియో మాత్రం నెటిజన్లను తీవ్ర ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఓ చిన్నారి మంచంపై హాయిగా మొబైల్‌లో కార్టూన్లు చూస్తుండగా, అతని పక్కనే ఒక పెద్ద పాము ప్రశాంతంగా పడుకుని కనిపించడం ఈ వీడియోలో కనిపిస్తోంది. ఈ దృశ్యం చూసినవారంతా ఒక్కసారిగా ఉలిక్కిపడుతున్నారు. వైరల్ అవుతున్న వీడియోలో సుమారు 7 నుంచి 8 ఏళ్ల వయస్సు గల బాలుడు తన బెడ్‌రూమ్‌లో…

Read More
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తెచ్చుకు తినేయండి.. అద్భుత ప్రయోజనాలివే!

పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తెచ్చుకు తినేయండి.. అద్భుత ప్రయోజనాలివే!

అద్భుతమైన యాంటీఆక్సిడెంట్లు: పండ్లలో బ్లూబెర్రీలకు ప్రత్యేక స్థానం ఉంది. వీటిలో ఉండే ఆంథోసైనిన్లు అనే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని ఉచిత రాడికల్స్ నుంచి కణాలను రక్షించి నిరోధక శక్తిని పెంచుతాయి. గుండె ఆరోగ్యానికి మేలు: రెగ్యులర్‌గా బ్లూబెర్రీస్ తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ (LDL) తగ్గి, రక్తపోటు (BP) అదుపులో ఉంటుంది. దీనివల్ల హృదయ సంబంధిత వ్యాధులు, స్ట్రోక్ వచ్చే ప్రమాదం గణనీయంగా తగ్గుతుంది. మెదడు చురుకుదనం, జ్ఞాపకశక్తి: బ్లూబెర్రీస్ మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. వయసు పెరిగే…

Read More
Telugu Song: 1991లో సంచలనం.. అప్పట్లో కుర్రాళ్లు తెగ పాడుకున్న వెంకటేశ్ సాంగ్.. ఇప్పటికీ యూట్యూబ్ షేక్..

Telugu Song: 1991లో సంచలనం.. అప్పట్లో కుర్రాళ్లు తెగ పాడుకున్న వెంకటేశ్ సాంగ్.. ఇప్పటికీ యూట్యూబ్ షేక్..

తెలుగు సినిమా చరిత్రలో ఎవర్ గ్రీన్ చార్ట్ బస్టర్ సాంగ్స్‌ చాలా ఉన్నాయి. దశాబ్దాలు గడిచినప్పటికీ ఆ పాటల క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. ఇప్పటికీ కొన్ని పాటలు శ్రోతల హృదయాల్లో నిలిచిపోయాయి. తాజాగా ఓ సాంగ్ ఇప్పుడు యూట్యూబ్ లో దూసుకుపోతుంది. అదే ‘కూలీ నెం. 1’ చిత్రంలోని “కొత్త కొత్తగా ఉన్నది” పాట ఒకటి. విక్టరీ వెంకటేష్, అందాల భామ టబు జంటగా నటించిన ఈ రొమాంటిక్ మెలోడీ ఇప్పటికీ సంగీతాభిమానులను విశేషంగా అలరిస్తూనే…

Read More
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వం, సంపద, ఐశ్వర్యం..!

తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వం, సంపద, ఐశ్వర్యం..!

భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయంలో ప్రతి పూజా సామగ్రికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. వాటిలో ‘తమలపాకు’ అత్యంత పవిత్రమైనదిగా భావించబడుతుంది. వివాహాలు, వ్రతాలు, హోమాలు, దేవతారాధనలు వంటి శుభకార్యాల్లో తమలపాకును విరివిగా ఉపయోగిస్తారు. అదే విధంగా, తమలపాకుపై దీపం వెలిగించి పూజించడం కూడా అనేక ప్రాంతాల్లో పాటించే సంప్రదాయం. ఈ ఆచారం వల్ల ఇంట్లో శుభశక్తులు పెరిగి, సుఖశాంతులు నెలకొంటాయని భక్తులు విశ్వసిస్తారు. అయితే, ఈ విశ్వాసాలు ఆధ్యాత్మిక సంప్రదాయాలు, ప్రజల నమ్మకాలపై ఆధారపడినవే. తమలపాకుపై దీపాన్ని ఎలా…

Read More
OTT Movie: శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్ సిరీస్.. ట్రైలర్ రిలీజ్ చేసిన చిరంజీవి.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

OTT Movie: శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్ సిరీస్.. ట్రైలర్ రిలీజ్ చేసిన చిరంజీవి.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

వినూత్న‌మైన కంటెంట్‌తో అన్నీ వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తూ అంద‌రి హృద‌యాల్లో త‌న‌దైన స్ధానాన్ని ద‌క్కించుకున్న మోస్ట్ పాపుల‌ర్ ఒటీటీ ఫ్లాట్‌ఫామ్ జీ5 నుంచి మ‌రో ఒరిజిన‌ల్ ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. అదే ‘అబ్జెక్ష‌న్ మై లార్డ్‌’. శ్రీకాంత్, అన‌న్య శ‌ర్మ‌, ముఖేష్ రుషి, స్నేహాల్‌, స‌మీర్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా న‌టించారు. ‘నోటరీ పరశురాం’ ట్యాగ్ లైన్‌. ఈ సిరీస్ ట్రైల‌ర్‌ను మెగాస్టార్ చిరంజీవి విడుద‌ల చేశారు. సంతోష్ అయ్య‌ప్ప‌న్ ద‌ర్శ‌క‌త్వంలో డ్రీమ్ హౌస్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై రాజ్‌కుమార్…

Read More
Anurag Jain: కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం

Anurag Jain: కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం

Anurag Jain: కేంద్ర ప్రభుత్వం 1989 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన అనురాగ్ జైన్‌ను నీతి ఆయోగ్ కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా నియమించింది. జైన్‌ను రెండేళ్ల కాలానికి నియమించారు. ప్రభుత్వ ఉత్తర్వు ప్రకారం.. మధ్యప్రదేశ్ కేడర్‌కు చెందిన 1989 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అనురాగ్ జైన్‌ను నీతి ఆయోగ్ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ)గా నియమించేందుకు కేబినెట్ నియామకాల కమిటీ (ఏసీసీ) ఆమోదం తెలిపింది. జైన్ పదవీ బాధ్యతలు స్వీకరించిన తేదీ నుంచే ఈ నియామకం అమల్లోకి…

Read More
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?

కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?

స్వప్న శాస్త్రం ప్రకారం, అరటి పండు చాలా పవిత్రమైనది. అయితే ఇది కలలో కనిపించడం చాలా మంచిది అని చెబుతున్నారు పండితులు. కలలో అరటి పండు కనిపించడం అంటే, గురువు ఫలం అంట. దీని వలన అనేక శుభ ఫలితాలు కలుగుతాయంట. ముఖ్యంగా ఇది లక్ష్మీదేవి రాకను, సంతానాభివృద్ధిని సూచిస్తుందంట. అందువలన కలలో అరటి పండు కనిపించడం చాలా శుభ ప్రదం. కలలో మీరు అరటి పండ్ల గెలను గనుక చూసినట్లు అయితే, అది లక్ష్మీదేవి రాకను…

Read More
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు అస్సలు చేయొద్దు!

శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు అస్సలు చేయొద్దు!

జ్యోతిష్య శాస్త్రంలో శని దేవుడిని న్యాయాధిపతిగా, కర్మఫల ప్రదాతగా భావిస్తారు. వ్యక్తి చేసిన మంచి–చెడు కర్మలను బట్టి తగిన ఫలితాలను ప్రసాదించేది శనిదేవుడేనని విశ్వసిస్తారు. నవగ్రహాల్లో అత్యంత నెమ్మదిగా సంచరించే గ్రహమైన శని, ఒక్కో రాశిలో సుమారు రెండున్నర సంవత్సరాలు గడుపుతాడు. అందువల్ల ఆయన ప్రభావం కూడా దీర్ఘకాలం ఉంటుంది. జన్మచంద్ర రాశికి ముందు రాశి, జన్మరాశి, తరువాతి రాశిలో శని సంచరించే మొత్తం ఏడున్నర సంవత్సరాల కాలాన్ని శని సడేసాతిగా పిలుస్తారు. ఈ సమయంలో వ్యక్తి…

Read More
Video: అర్ధరాత్రి ఘోరం.. తెల్లారేసరికి ఇంటి ముందు 40 మూగ జీవాలు మృతి.. అసలేం జరిగిందంటే?

Video: అర్ధరాత్రి ఘోరం.. తెల్లారేసరికి ఇంటి ముందు 40 మూగ జీవాలు మృతి.. అసలేం జరిగిందంటే?

ఉపాధి కోసం గొర్రెలనే నమ్ముకున్న ఓ కుటుంబం ఈ ఘటనతో రోడ్డున పడింది. చేతికొచ్చిన జీవాలు కళ్ల ముందే ప్రాణాలు కోల్పోవడంతో సుమారు 5 లక్షల దాకా నష్టం వాటిల్లిందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. గ్రామాల్లో వీధి కుక్కల బెడద తీవ్రమవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు మండిపడుతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సిద్దిపేట జిల్లాలో ఘోరం జరిగింది. అర్బన్ మండలం మిట్టపల్లి గ్రామంలో వీధి కుక్కలు స్వైరవిహారం చేశాయి. గొర్రెల మందపై మూకుమ్మడిగా దాడి…

Read More
తన అధికారిక నివాసంలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించిన ప్రధాని మోదీ! కీలక అంశాలపై చర్చ

తన అధికారిక నివాసంలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించిన ప్రధాని మోదీ! కీలక అంశాలపై చర్చ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం ఢిల్లీలోని లోక్ కళ్యాణ్ మార్గ్‌లో గల తన అధికారిక నివాసంలో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. విక్సిత్ భారత్ లక్ష్యాల సాధన దిశగా గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, సామాజిక సంక్షేమం, యువత, క్రీడలు తదితర కీలక రంగాల్లో జరుగుతున్న పురోగతిని కార్యదర్శులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ప్రజల సంక్షేమమే అన్ని సంస్కరణలకు కేంద్రబిందువుగా ఉండాలని ప్రధాని స్పష్టం చేశారు. పౌరుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించే సంస్కరణలే దేశంలో నిజమైన మార్పును తీసుకురాగలవని మోదీ…

Read More