తాజావార్తలు
Tulsi Plant: ఎండిన తులసిని పారేయొద్దు.. ఇలా చేస్తే ఇంటికి శుభం, ఐశ్వర్యం వస్తుందట!

Tulsi Plant: ఎండిన తులసిని పారేయొద్దు.. ఇలా చేస్తే ఇంటికి శుభం, ఐశ్వర్యం వస్తుందట!

హిందూ సంప్రదాయంలో తులసి మొక్కకు అత్యంత పవిత్రమైన స్థానం ఉంది. తులసిలో లక్ష్మీదేవి నివసిస్తుందని, తులసి దేవి మహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైనదని విశ్వసిస్తారు. అందుకే తులసి మొక్క పచ్చగా ఉన్నా, ఎండిపోయినా గౌరవంతో చూడాలని శాస్త్రాలు సూచిస్తాయి. తులసి మొక్క ఎండిపోతే దానిని నిర్లక్ష్యంగా చెత్తలో వేయకుండా, కొన్ని ఆధ్యాత్మిక నియమాలను పాటించడం ద్వారా పవిత్రతను కాపాడుకోవచ్చని విశ్వాసం. ఎండిన తులసిని చెత్తలో వేయకండి తులసి ఆకులు లేదా కొమ్మలు ఎండిపోయాయని వాటిని ఎక్కడపడితే అక్కడ పారవేయడం…

Read More
Rama Mantra: లక్ష్మీ కటాక్షం.. పాపాలు తొలగించి ఐశ్వర్యాన్ని ప్రసాదించే రమా మంత్ర రహస్యం తెలుసా..?

Rama Mantra: లక్ష్మీ కటాక్షం.. పాపాలు తొలగించి ఐశ్వర్యాన్ని ప్రసాదించే రమా మంత్ర రహస్యం తెలుసా..?

దారిద్య్రం, రుణ బాధలు, పూర్వజన్మ పాపాలు మనిషిని సతమతం చేస్తాయి. ఈ సమస్యలన్నింటికీ శాశ్వత పరిష్కారం చూపి, అపారమైన ఐశ్వర్యాన్ని ప్రసాదించే అద్భుత మంత్రాన్ని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ వివరించారు. లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన “ఓం రం రం రం రమాయై నమః” అనే రమా మంత్రం ప్రాముఖ్యత, దానిని అనుష్ఠించాల్సిన విధానం, ఫలితాలపై ఆయన లోతైన విశ్లేషణ అందించారు. మంత్రాన్ని ఐదు వేల సార్లు.. లక్ష్మీదేవికి ఉన్న అనేక నామాలలో రమా ఒకటి….

Read More
గ్యాస్ సమస్యలు వేధిస్తున్నాయా? ఈ చెడు అలవాట్లను వెంటనే మానేయండి

గ్యాస్ సమస్యలు వేధిస్తున్నాయా? ఈ చెడు అలవాట్లను వెంటనే మానేయండి

ప్రస్తుత కాలంలో చాలా మంది గ్యాస్, కడుపు ఉబ్బరం, అజీర్ణం వంటి జీర్ణక్రియ సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. సాధారణంగా ఈ సమస్యలకు తిన్న ఆహారమే కారణమని చాలా మంది భావిస్తారు. అయితే ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన రోజువారీ జీవనశైలిలోని కొన్ని చెడు అలవాట్లు కూడా ఈ సమస్యలకు ప్రధాన కారణాలుగా మారుతున్నాయి. జీర్ణవ్యవస్థ మన శరీరంలో అత్యంత కీలకమైన వ్యవస్థల్లో ఒకటి. మనం తీసుకునే ఆహారాన్ని జీర్ణం చేసి శరీరానికి అవసరమైన పోషకాలను…

Read More
EPFO: యూపీఐ ద్వారా పీఎఫ్ విత్ డ్రాపై మరో అప్డేట్.. లిమిట్ విధింపు..! ఎంతవరకు తీసుకోవచ్చంటే..?

EPFO: యూపీఐ ద్వారా పీఎఫ్ విత్ డ్రాపై మరో అప్డేట్.. లిమిట్ విధింపు..! ఎంతవరకు తీసుకోవచ్చంటే..?

ఈపీఎఫ్‌వో ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. త్వరలోనే ఈపీఎఫ్‌వో 3.0 వ్యవస్థను ప్రారంభించనుంది. ఈ సిస్టమ్ ద్వారా సేవలను మరింత మెరుగుపర్చనుంది. డిజిటల్ సేవలను మరింత విస్తరించనుండగా.. మరిన్ని సడలింపులు కూడా ఇవ్వనుంది. అయితే ఈ కొత్త విధానంలో అందరూ ఎదురుచూస్తున్న అంశం యూపీఐ, ఏటీఎం ద్వారా పీఎఫ్ విత్ డ్రా గురించే. ఎలాంటి జాప్యం, అవాంతరాలు లేకుండా వేగంగా నగదును ఉససంహరించుకోవచ్చు. త్వరలోనే ఈ సౌకర్యం రానుండగా.. ఎంతవరకు విత్ డ్రా చేసుకోవచ్చు? అనే…

Read More
Chit Funds: చిట్టీలు వేస్తున్నారా..? ఇలా చేస్తే మీకు లాభమే లాభమే.. చాలామందికి తెలియని విషయమిదే..

Chit Funds: చిట్టీలు వేస్తున్నారా..? ఇలా చేస్తే మీకు లాభమే లాభమే.. చాలామందికి తెలియని విషయమిదే..

నగరాల నుంచి గ్రామాల వరకు.. ఎక్కడబట్టినా చిట్టీల గురించి మీరు వినే ఉంటారు. ఇటీవల ఆన్‌లైన్‌లో చిట్టీలు వేసే విధంగా అనేక డిజిటల్ ఫ్లాట్‌ఫామ్స్ కూడా వచ్చాయి. ఫ్రెండ్స్, కుటుంబసభ్యులు, సన్నిహితులు ఒక సుమూహంగా ఏర్పడి చిట్టీలు వేస్తూ ఉంటారు. ఇదే కాకుండా అనేక చిట్ ఫండ్ కంపెనీలు కూడా పుట్టుకొస్తున్నాయి. నెలనెలా చిన్న మొత్తంలో డబ్బులు పొదుపు చేసుకునేందుకు చాలామంది చిట్టీలలో చేరుతూ ఉంటారు. ఇక మరికొంతమంది అవసరానికి డబ్బులు ఒకేసారి సమకూరుతాయనే ఉద్దేశంతో వీటిల్లో…

Read More
Money Astrology: గురువును వీక్షిస్తున్న కుజుడు..ఇక ఆ రాశుల వారికి డబ్బే డబ్బు!

Money Astrology: గురువును వీక్షిస్తున్న కుజుడు..ఇక ఆ రాశుల వారికి డబ్బే డబ్బు!

ప్రస్తుతం కర్కాటక రాశిలో ఉచ్ఛ స్థితిలో ఉన్న గురువును తన స్వస్థానమైన మేష రాశి నుంచి కుజుడు వీక్షించడం జరుగుతోంది. ఈ వీక్షణ ఈ నెల (జూన్) 20 వరకు కొనసాగుతుంది. మిత్ర గ్రహాలైన కుజ, గురువులు ఒకరికొకరు కేంద్ర స్థానాల్లో (4, 10) ఉండడమే ఒక విశేషం కాగా కుజుడు ఈ గురువును వీక్షించడం మరొక విశేషం. దీనివల్ల మేషం, మిథునం, కర్కాటకం, తుల, వృశ్చికం, మీన రాశుల వారికి ఆదాయం పెరగడం, అధికారం లభించడం,…

Read More
Viral Video: ఓరి నీ దుంపతెగా.. ఎంత అందంగా ఉంటే మాత్రం భార్యను పక్కన పెట్టి అత్తను పెళ్లాడతారా..

Viral Video: ఓరి నీ దుంపతెగా.. ఎంత అందంగా ఉంటే మాత్రం భార్యను పక్కన పెట్టి అత్తను పెళ్లాడతారా..

ప్రపంచంలో ఎక్కడ జరగని చిత్ర విచిత్ర సంఘటనలన్నీ.. యూపీలోనే వెలుగు చూస్తూ ఉంటాయి. తాజాగా అలాంటి ఘటనే మరొకటి తెరపైకి వచ్చింది. అత్తంటే తల్లి తర్వాత తల్లి అంటారు. కానీ ఇక్కడో వ్యక్తి ఏకంగా భార్య తల్లినే పెళ్లాడి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. అవును వినడానికి వింతగా అనిపించినా ఇది వాస్తవం. వీరిద్దరూ కోర్టు సమక్షంలోనే పెళ్లి చేసుకొని దండలు మార్చుకున్నారు. దీనికి సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నివేదికల…

Read More
Gas Cylinder: పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు.. హైదరాబాద్‌ వాసులకు దెబ్బే.. రెండో స్థానంలో..

Gas Cylinder: పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు.. హైదరాబాద్‌ వాసులకు దెబ్బే.. రెండో స్థానంలో..

దేశంలోని సామాన్యులకు మరో షాక్ తగిలింది. ఈ ఏడాదిలో రెండోసారి ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగాయి. తాజాగా కేంద్రం డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్‌కు రూ. 29 పెంచుతూ నిర్ణయం తీసుకుంది. మూడు నెలల్లో ఇది రెండో పెంపుగా చెప్పవచ్చు. మధ్యప్రాచ్యంలోని సంఘర్షణల వల్ల ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరాలకు అంతరాయం కలిగింది. హర్ముజ్ జలసంధి కూడా మూతపడిన క్రమంలో అంతర్జాతీయంగా ఇంధన ధరలు భారీగా పెరిగాయి. దీంతో మార్చి 7న ఇంటి అవసరాలకు వాడే డొమెస్టిక్ గ్యాస్…

Read More
Maa Inti Bangaram: ‘మా ఇంటి బంగారం’ మూవీని రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా? స్వయంగా చెప్పేసిన సమంత

Maa Inti Bangaram: ‘మా ఇంటి బంగారం’ మూవీని రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా? స్వయంగా చెప్పేసిన సమంత

స్టార్ హీరోయిన్ సమంత చాలా రోజుల తర్వాత ‘మా ఇంటి బంగారం’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్టే ఇప్పటివరకు రిలీజైన టీజర్స్, ట్రైలర్ సాంగ్స్, ఇతరత్రా కంటెంట్ ఆడియెన్స్ ను బాగానే ఆకట్టుకుంది. అన్ని హంగులు పూర్తి చేసుకున్న మా ఇంటి బంగారం జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. దీంతో ఈ సినిమా ప్రమోషన్లలో…

Read More
NEET UG 2026 Re-Exam: నీట్ రీఎగ్జామ్.. పేపర్ సెట్టర్స్ లాక్‌డౌన్.. లీక్ అవ్వకుండా ఎన్టీఏ పకడ్బందీ చర్యలు..

NEET UG 2026 Re-Exam: నీట్ రీఎగ్జామ్.. పేపర్ సెట్టర్స్ లాక్‌డౌన్.. లీక్ అవ్వకుండా ఎన్టీఏ పకడ్బందీ చర్యలు..

దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ యూజీ 2026 రీ ఎగ్జామినేషన్‌కు ముహూర్తం దగ్గరపడుతుండటంతో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అసాధారణమైన భద్రతా చర్యలకు శ్రీకారం చుట్టింది. మే 3న జరిగిన మొదటి పరీక్ష ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంతో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న ఎన్‌టీఏ.. ఈసారి జూన్ 21న జరగబోయే రీ టెస్ట్ విషయంలో జీరో ఎర్రర్ పాలసీని అమలు చేస్తోంది. పేపర్ లీకేజీకి అస్సలు ఛాన్స్ లేకుండా పేపర్ తయారీ దశ నుంచే…

Read More