తాజావార్తలు
ప్రివ్యూ చూసి సినిమా ఫ్లాప్ అన్నారు.. పూరి ఆ ఒక్క సీన్ యాడ్ చేసి ఇండస్ట్రీ హిట్ కొట్టాడు

ప్రివ్యూ చూసి సినిమా ఫ్లాప్ అన్నారు.. పూరి ఆ ఒక్క సీన్ యాడ్ చేసి ఇండస్ట్రీ హిట్ కొట్టాడు

డైషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెలుగు సినిమా పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. బద్రి చిత్రంతో తన జైత్రయాత్రను ప్రారంభించిన ఆయన, ఇడియట్ సినిమాతో స్టార్ డైరెక్టర్‌గా ఎదిగారు. మహేష్ బాబు, ప్రభాస్, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, రవితేజ, బాలకృష్ణ, నాగార్జున వంటి స్టార్ హీరోలతో పనిచేసి తిరుగులేని దర్శకుడిగా పేరుపొందారు. అయితే, ప్రస్తుతం పూరి హవా కొంత తగ్గిందనే చర్చ నడుస్తోంది. ప్రస్తుతం విజయ్ సేతుపతితో సినిమా చేస్తున్నారు పూరి. ఈ నేపథ్యంలో,…

Read More
IND vs ENG: ఈ ముగ్గురు ఏం తప్పు చేశారయ్యా.. తోపులా దూసుకెళ్తున్నా, ఛీ కొడుతున్న బీసీసీఐ సెలెక్టర్లు..?

IND vs ENG: ఈ ముగ్గురు ఏం తప్పు చేశారయ్యా.. తోపులా దూసుకెళ్తున్నా, ఛీ కొడుతున్న బీసీసీఐ సెలెక్టర్లు..?

అఫ్గానిస్థాన్‌తో సిరీస్ ముగిసిన మరుసటి రోజే బీసీసీఐ ఈ నిర్ణయాన్ని వెల్లడించింది. గాయం కారణంగా గత సిరీస్‌కు దూరమైన సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తిరిగి జట్టులోకి వచ్చాడు. అయితే, 37 ఏళ్ల కోహ్లీ ఆడటం అనేది ఆయన శారీరక సామర్థ్యంపైనే ఆధారపడి ఉంటుంది. జూన్ 22న జరగబోయే ఫిట్‌నెస్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తేనే ఆయనకు గ్రీన్ సిగ్నల్ లభిస్తుంది. మరోవైపు అక్షర్ పటేల్, జస్‌ప్రీత్ బుమ్రా జట్టులోకి పునరాగమనం చేశారు. ఐపీఎల్‌లో ఆశించిన స్థాయిలో రాణించకపోయినా…

Read More
ఈ సినిమా చివరి 20 నిమిషాలు నాకు మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంటుంది: సాయి దుర్గ తేజ్

ఈ సినిమా చివరి 20 నిమిషాలు నాకు మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంటుంది: సాయి దుర్గ తేజ్

సూపర్ హీరో తేజ సజ్జ సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్ హనుమాన్. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్స్ పై కె.నిరంజన్‌ రెడ్డి నిర్మించిన ఈ సినిమా 2024లో విడుదలై రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ తో పాన్ ఇండియా ఘన విజయాన్ని సాధించింది. ఈ చిత్రాన్ని జూన్ 25న 3Dలో గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా మేకర్స్ 3D ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్ ఈ వేడుకకు ముఖ్య అతిధిగా…

Read More
బలహీనమైన ఎముకలకు బలం కోసం.. రాగి పిండి సగ్గుబియ్యం పాయసం.. పసి పిల్లల నుండి పండు ముసలి వాళ్ళ వరకు..

బలహీనమైన ఎముకలకు బలం కోసం.. రాగి పిండి సగ్గుబియ్యం పాయసం.. పసి పిల్లల నుండి పండు ముసలి వాళ్ళ వరకు..

ఇప్పుడు చెప్పుకోబోయే రెసిపీలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇంకా దీనిలో ఒక కప్పు సగ్గుబియ్యం, రాగి పిండి వేసి పాయసం వేసి పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. కావాల్సిన పదార్ధాలు అర కప్పు సగ్గుబియ్యం, 3 టేబుల్ స్పూన్స్ రాగి పిండి, రెండు కప్పులు పాలు, రెండు కప్పులు నీరు, పావు కప్పు బెల్లం తురుము, అర టేబుల్ యాలకుల పొడి, ఇంకా జీడిపప్పు 10, 10 కిస్మిస్, రెండు టేబుల్…

Read More
బంగారం కంటే ఈ పక్షి గూడుకే ఫుల్ డిమాండ్.. ఏకంగా లక్షల్లోనే.. అసలు కథ ఏంటంటే..?

బంగారం కంటే ఈ పక్షి గూడుకే ఫుల్ డిమాండ్.. ఏకంగా లక్షల్లోనే.. అసలు కథ ఏంటంటే..?

ప్రపంచంలో బంగారం, వజ్రాలు లేదా అరుదైన లోహాల ధరలు ఆకాశాన్ని తాకడం గురించి మనం తరచూ వింటూనే ఉంటాం. కానీ ఒక చిన్న పక్షి కట్టుకునే గూడు ధర కూడా లక్షల రూపాయల్లో ఉంటుందని మీకు తెలుసా? వినడానికి చాలా విచిత్రంగా అనిపించినా ఇది పచ్చి నిజం. స్విఫ్ట్‌లెట్ అనే ఒక చిన్న పక్షి నిర్మించే గూడు.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన సహజసిద్ధమైన ఉత్పత్తులలో ఒకటిగా గుర్తింపు పొందింది. అంతర్జాతీయ మార్కెట్‌లో దీనికి ఉన్న డిమాండ్ చూస్తే…

Read More
Sleepiness : అతి నిద్ర అనారోగ్య సమస్యనా ?

Sleepiness : అతి నిద్ర అనారోగ్య సమస్యనా ?

సాధారణంగా నిద్రకు సంబంధించిన సమస్యలలో చాలా మంది నిద్ర పట్టకపోవడం (నిద్రలేమి) లేదా ఉదయం త్వరగా మెలకువ రావడం వంటివి ఎదుర్కొంటారు. అయితే, కొంతమంది వ్యక్తులలో పగటిపూట కూడా విపరీతమైన నిద్ర, మగతగా ఉండటం కనిపిస్తుంది. దీనినే వైద్య పరిభాషలో “సోమ్నోలెన్స్” లేదా “అతి నిద్ర” అని అంటారు. ఇది నిద్రలేమి వలె సాధారణం కానప్పటికీ, ఇది ఒక ముఖ్యమైన ఆరోగ్య సమస్య అని వైద్యులు చెబుతున్నారు. అతి నిద్ర అనేది కేవలం అలసట మాత్రమే కాకుండా,…

Read More
కామాఖ్య ఆలయం 4 రోజులు ఎందుకు మూసేస్తారు? అంబుబాచి జాతర  వెనుక అసలు కారణం ఇదే!

కామాఖ్య ఆలయం 4 రోజులు ఎందుకు మూసేస్తారు? అంబుబాచి జాతర వెనుక అసలు కారణం ఇదే!

అస్సాంలోని కామాఖ్య ఆలయం (Kamakhya Temple) భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ శక్తిపీఠాలలో ఒకటి. గౌహతి నగరంలోని నీలాచల్ కొండపై వెలసిన ఈ ఆలయం 51 శక్తిపీఠాలలో ప్రత్యేక స్థానం కలిగి ఉంది. పౌరాణిక విశ్వాసాల ప్రకారం, సతీదేవి యోని భాగం ఈ ప్రాంతంలో పడటంతో ఈ క్షేత్రం మహా శక్తిపీఠంగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంలో ఇతర దేవాలయాల మాదిరిగా దేవి విగ్రహం ఉండదు. గర్భగుడిలో యోని ఆకారంలో ఉన్న పవిత్ర శిలను పూజిస్తారు. ఆ శిల…

Read More
అతడిని చూడగానే అంత సీన్ ఉందా అనుకున్నా.. కానీ తను చెప్పింది విని షాకయ్యా.. తనికెళ్ల భరణి..

అతడిని చూడగానే అంత సీన్ ఉందా అనుకున్నా.. కానీ తను చెప్పింది విని షాకయ్యా.. తనికెళ్ల భరణి..

ప్రముఖ నటుడు, రచయిత తనికెళ్ళ భరణి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (ఆర్జీవీ) వ్యక్తిత్వం, అతని మతిమరుపు స్వభావంపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. “ఆర్జీవీ ఈ భూగోళంలో ఒక ప్రత్యేకమైన జాతికి చెందిన జీవి” అని అన్నారు. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో వచ్చిన మధ్యాహ్నం హత్య చిత్రానికి సంబంధించిన వివాదంపై మాట్లాడుతూ, ఆ సినిమాను తానే తీశానని వర్మ మర్చిపోయారన్న అంశం 90 శాతం నిజమని భరణి తెలిపారు. ఆర్జీవీతో తన తొలి…

Read More
Trivikram : తండ్రి గురించి గొప్పగా చెప్పిన త్రివిక్రమ్.. వింటే మనసు బరువెక్కుతుంది భయ్యా..

Trivikram : తండ్రి గురించి గొప్పగా చెప్పిన త్రివిక్రమ్.. వింటే మనసు బరువెక్కుతుంది భయ్యా..

టాలీవుడ్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, ఫాదర్స్ డే సందర్భంగా తండ్రి పాత్ర, ఆయన సమాజానికి, కుటుంబానికి అందించే సహకారం గురించి ఒక భావోద్వేగ ప్రసంగం చేసిన వీడియో ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో వైరలవుతుంది. సాధారణంగా అమ్మకు లభించినంత గుర్తింపు తండ్రికి లభించదని ఆయన తన ప్రసంగంలో స్పష్టం చేశారు. తల్లి నవమాసాలు మోసి, కంటుందని, పెంచి పెద్ద చేస్తుందని అంటుండగా, చిన్ననాటి నుండి మన వేలు పట్టుకొని నడిపించేది తండ్రి అని ఆయన గుర్తుచేశారు. “బాల్యంలో,…

Read More
మీ జాతకంలో మకుట యోగం ఉందా? ఉంటే అసాధారణ రాజయోగం మీ సొంతమే!

మీ జాతకంలో మకుట యోగం ఉందా? ఉంటే అసాధారణ రాజయోగం మీ సొంతమే!

జ్యోతిష్య శాస్త్రంలో ఒక వ్యక్తి జీవితంపై ప్రభావం చూపే అనేక శుభ, అశుభ యోగాల గురించి ప్రస్తావించబడింది. వాటిలో మకుట యోగం (Mukuta Yoga) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. ఈ యోగం ఏర్పడిన వ్యక్తులు సమాజంలో గౌరవం, నాయకత్వ లక్షణాలు, ఉన్నత పదవులు, ప్రత్యేక గుర్తింపును పొందుతారని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ‘మకుటం’ అంటే కిరీటం. కిరీటం అనేది అధికారం, ప్రతిష్ట, నాయకత్వానికి ప్రతీక. అందుకే ఈ యోగం కలిగిన వ్యక్తులు తమ రంగంలో ప్రముఖ…

Read More