తాజావార్తలు
IPL 2026 KKR vs DC : కోల్‌కతా వర్సెస్ ఢిల్లీ లాస్ట్ ఫైట్.. కేకేఆర్ ప్లేఆఫ్స్ ఆశలు నిలిచేనా?

IPL 2026 KKR vs DC : కోల్‌కతా వర్సెస్ ఢిల్లీ లాస్ట్ ఫైట్.. కేకేఆర్ ప్లేఆఫ్స్ ఆశలు నిలిచేనా?

IPL 2026 KKR vs DC : ఐపీఎల్ 2026 సీజన్ లీగ్ దశ ముగింపునకు వచ్చేసింది. లీగ్ స్టేజ్ లోని చివరిదైన 70వ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), ఢిల్లీ క్యాపిటల్స్ (DC) జట్లు తలపడబోతున్నాయి. కోల్‌కతాలోని ప్రసిద్ధ ఈడెన్ గార్డెన్స్ మైదానంలో ఆదివారం రాత్రి 7.30గంటలకు ప్రారంభం కానున్న ఈ మ్యాచ్ క్రికెట్ అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠను రేపుతోంది. హోమ్ గ్రౌండ్ లో ఆడుతున్న కోల్‌కతా నైట్ రైడర్స్‌ జట్టుకు ఈ మ్యాచ్…

Read More
Summer Holidays 2026: విద్యార్ధులకు అలర్ట్‌.. మే 31తో ముగుస్తున్న వేసవి సెలవులు! కారణం ఇదే

Summer Holidays 2026: విద్యార్ధులకు అలర్ట్‌.. మే 31తో ముగుస్తున్న వేసవి సెలవులు! కారణం ఇదే

హైదరాబాద్‌, మే 24: తెలుగు రాష్ట్రాల్లో విద్యా సంస్థలకు వేసవి సెలవులు ముగింపు దశకు చేరుకున్నాయి. ముఖ్యంగా ఇంటర్మీడియట్‌ విద్యార్ధులకు ఆంధ్రప్రదేశ్‌తోపాటు తెలంగాణలో జూన్ 1వ తేదీ నుంచే జూనియర్‌ కాలేజీలు పునః ప్రారంభంకానున్నాయి. ఇంటర్ విద్యార్ధులకు ఏప్రిల్ 24వ తేదీ నుంచి మొదలైన వేసవి సెలవులు మే 31వ తేదీతో ముగియనున్నాయి. అనంతరం జూన్‌ 1వ తేదీ నుంచే రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ తరగతులు పునఃప్రారంభమవుతాయి. ఈ మేరకు…

Read More
ఐదేళ్ల కూతురిని 22వ అంతస్తు నుంచి విసిరేసి.. ఆపై తల్లి ఆత్మహత్య! ఏం జరిగిందో..

ఐదేళ్ల కూతురిని 22వ అంతస్తు నుంచి విసిరేసి.. ఆపై తల్లి ఆత్మహత్య! ఏం జరిగిందో..

షార్జా, మే 24: యూఏఈలోని షార్జాలో దారుణం చోటు చేసుకుంది. ఓ భారతీయ మహిళ, ఆమె ఐదేళ్ల కుమార్తెతోపాటు 22 అంతస్తుల భవనంపై నుంచి కిందకి దూకి మృతి చెందింది. తొలుత తన తన ఐదేళ్ల కుమార్తెనును కిందకు తోసేసి, ఆ తర్వాత మహిళ కిందకు దూకేసింది. ఈ దిగ్భ్రంతకర ఘటన షార్జాలోని అల్ నహ్దా ప్రాంతంలోని ఒక నివాస అపార్ట్‌మెంట్ భవనంలో బుధవారం (మే 20) ఉదయం 7:15 గంటల ప్రాంతంలో చోటు చేసుకుంది. గల్ఫ్…

Read More
కదిలే స్వర్గం.. ఎప్పుడూ సిటీలైఫేనా.. జీవితంలో ఇలాంటి ట్రైన్ జర్నీ ఒక్కసారైనా చేయాలి మావా!

కదిలే స్వర్గం.. ఎప్పుడూ సిటీలైఫేనా.. జీవితంలో ఇలాంటి ట్రైన్ జర్నీ ఒక్కసారైనా చేయాలి మావా!

భారతదేశం ప్రపంచంలోనే నాల్గవ అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్‌ను కలిగి ఉంది. ప్రతిరోజూ లక్షలాది మంది ప్రయాణికులు, టన్నుల కొద్దీ సరుకు రవాణా రైళ్ల ద్వారానే సాగుతుంది. నేటి సాంకేతిక యుగంలో బుల్లెట్ రైళ్లు, వందే భారత్ వంటి హై-స్పీడ్ రైళ్లు గంటల వ్యవధిలోనే వందల కిలోమీటర్ల దూరాన్ని దాటేస్తున్నాయి. కానీ, వీటన్నింటికీ భిన్నంగా.. దాదాపు సైకిల్ వేగంతో ప్రయాణించే ఒక ప్రత్యేకమైన రైలు మన దేశంలో ఉందని మీరు తెలుసా? అవును ఈ ట్రైన్‌లో జర్నీ చేసేందుకు…

Read More
సీబీఎస్సీ OSMపై విద్యార్ధులు, తల్లిదండ్రుల్లో ఆందోళన.. రంగంలోకి మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌!

సీబీఎస్సీ OSMపై విద్యార్ధులు, తల్లిదండ్రుల్లో ఆందోళన.. రంగంలోకి మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌!

న్యూఢిల్లీ, మే 24: సీబీఎస్ఈ రీవాల్యుయేషన్‌ ప్రక్రియ దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. పునఃమూల్యాంకన ప్రక్రియలో తలెత్తి సాంకేతిక అంతరాయాలపై విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తీవ్రంగా పరిగణించారు. సర్వర్ డౌన్‌టైమ్, పేమెంట్ గేట్‌వే లోపాలు, కార్యాచరణ వైఫల్యాలపై సవివరమైన నివేదికను కోరుతూ సీబీఎస్సీకి ఉత్తర్వులు జారీ చేశారు. సాంకేతిక వైఫల్యాలకు గల కారణాలు, తీసుకున్న సన్నద్ధతా చర్యలతోసహా ఈ ప్రక్రియ నిర్వహణలో పాలుపంచుకున్న ఏజెన్సీల…

Read More
పల్లీలు vs మఖానా.. బరువు తగ్గడానికి ఏది బెస్ట్..? కేలరీల అసలు లెక్క తెలిస్తే నోరెళ్లబెడతారు..

పల్లీలు vs మఖానా.. బరువు తగ్గడానికి ఏది బెస్ట్..? కేలరీల అసలు లెక్క తెలిస్తే నోరెళ్లబెడతారు..

పల్లీలు: వేరుశెనగల్లో ప్రోటీన్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి కడుపును ఎక్కువసేపు నిండుగా ఉంచి తరచుగా ఆకలి వేయకుండా చూస్తాయి. USDA డేటా ప్రకారం..50 గ్రాములలో సుమారు 280 కేలరీలు ఉంటాయి. 100 గ్రాములలో 567 కేలరీలు, 25.8 గ్రాముల ప్రోటీన్, 8.5 గ్రాముల ఫైబర్ ఉంటాయి. ప్రోటీన్ విషయంలో వేరుశెనగలు చాలా ముందున్నాయి. కానీ వీటిలో కేలరీలు, కొవ్వు శాతం కాస్త ఎక్కువగా ఉండటం వల్ల బరువు తగ్గాలనుకునే వారు వీటిని కొద్ది మొత్తంలోనే తీసుకోవాల్సి…

Read More
ఈ రాశుల వారికి రాజయోగం.. వచ్చే ఏడాది వరకు  వరకు డబ్బే డబ్బు!

ఈ రాశుల వారికి రాజయోగం.. వచ్చే ఏడాది వరకు వరకు డబ్బే డబ్బు!

జ్యోతిష్య నిపుణుల చెప్పిన దాని బట్టి చూస్తే రాశులు , గ్రహాలు వాటి ఎప్పటికప్పుడు వాటి గమన స్థానాలను మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు అనుకూలముగా ఉంటే, మరికొన్ని సార్లు ప్రతికూలంగా ఉంటుంది. అయితే, మంచైనా చెడు అయినా ఈ ప్రభావం మొత్తం 12 రాశుల పైన తీవ్ర ప్రభావం చూపుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.

Read More
ప్రీమియం తక్కువని.. ఏ పాలసీ పడితే ఆ పాలసీ తీసుకుంటున్నారా? ఎంత ప్రమాదమో తెలుసా?

ప్రీమియం తక్కువని.. ఏ పాలసీ పడితే ఆ పాలసీ తీసుకుంటున్నారా? ఎంత ప్రమాదమో తెలుసా?

ఆరోగ్య బీమా అనేది అనారోగ్య సమయంలో భారీ వైద్య ఖర్చుల నుంచి ఆర్థిక రక్షణ కల్పించే ముఖ్యమైన సాధనం. అయితే ప్రీమియం తక్కువగా ఉండాలని భావించి చాలామంది తక్కువ సమ్‌ ఇన్సూర్డ్‌తో హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలను ఎంచుకుంటున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం ప్రస్తుతం పెరుగుతున్న వైద్య ఖర్చుల దృష్ట్యా ఇటువంటి పాలసీలు తీవ్రమైన ఆరోగ్య అత్యవసర పరిస్థితుల్లో సరిపోకపోవచ్చు. గత కొన్నేళ్లుగా భారతదేశంలో వైద్య ద్రవ్యోల్బణం వేగంగా పెరుగుతోంది. ముఖ్యంగా ప్రైవేట్ ఆసుపత్రుల్లో గది అద్దె, ఐసీయూ…

Read More
MP Arvind: అధ్యక్ష పదవి అడిగా.. దానికి బండి సంజయ్ పేరు చెప్పిన.. TV9 క్రాస్‌ఫైర్‌లో అరవింద్ సంచలన కామెంట్స్..

MP Arvind: అధ్యక్ష పదవి అడిగా.. దానికి బండి సంజయ్ పేరు చెప్పిన.. TV9 క్రాస్‌ఫైర్‌లో అరవింద్ సంచలన కామెంట్స్..

తెలంగాణ బీజేపీలో లీడర్‌షిప్ మార్పులు, ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనే సస్పెన్స్‌పై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ TV9 క్రాస్ ఫైర్‌లో కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో బీజేపీకి స్థానికంగా ఎలాంటి సీఎం ముఖం అవసరం లేదని, ప్రధాని నరేంద్ర మోదీయే తమ పార్టీకి అసలైన ముఖమని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర అధ్యక్ష పదవి రేసులో తాను ఉన్న విషయాన్ని అరవింద్ ఓపెన్‌గా ఒప్పుకున్నారు. “రాష్ట్ర అధ్యక్ష పదవిని నేను అడిగిన మాట వాస్తవమే, కానీ అది…

Read More
తక్కువ ధరకు వస్తుందని పాత ఇంటిని కొంటున్నారా? ఇవి చెక్‌ చేయండి.. లేదంటే మోసపోతారు!

తక్కువ ధరకు వస్తుందని పాత ఇంటిని కొంటున్నారా? ఇవి చెక్‌ చేయండి.. లేదంటే మోసపోతారు!

ఇటీవలి కాలంలో కొత్త ఇళ్ల ధరలు భారీగా పెరగడంతో చాలామంది పాత ఇళ్లు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా నగరాల్లో ఇప్పటికే అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో పాత ఇళ్లు తక్కువ ధరలో లభించడం, వెంటనే నివాసానికి అనుకూలంగా ఉండటం వల్ల వాటికి డిమాండ్ పెరుగుతోంది. అయితే సరైన పరిశీలన లేకుండా పాత ఇంటిని కొనుగోలు చేస్తే భవిష్యత్తులో ఆర్థిక, చట్టపరమైన సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉందని రియల్ ఎస్టేట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. మొదటగా ఆ ఇంటికి…

Read More