తాజావార్తలు
Petrol Prices: పెరుగుతున్న పెట్రోల్ ధరలు.. జీఎస్టీ విధిస్తే లీటర్ ఎంతకు వస్తుందో తెలుసా..?

Petrol Prices: పెరుగుతున్న పెట్రోల్ ధరలు.. జీఎస్టీ విధిస్తే లీటర్ ఎంతకు వస్తుందో తెలుసా..?

ద్రవ్యోల్బణం పెరుగుతున్న క్రమంలో ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు పెట్రోల్, డీజిల్ ధరలను తక్షణమే జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని బ్రిజేష్ గోయల్ డిమాండ్ చేశారు. పెట్రోల్, డీజిల్‌పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భారీగా ట్యాక్సులు విధిస్తున్నాయి. ఢిల్లీలో చూసుకుంటే మే 22వ తేదీ నాటికి పెట్రోల్ అసలు ధర రూ.66.29గా ఉండగా.. ఎక్సైజ్ సుంకం రూ.11.90, వ్యాట్ రూ.16.03, డీలర్ మార్జిన్ రూ.4.42గా ఉంది.

Read More
Andhra Pradesh: పబ్జీతో పరిచయం.. ఆ కాల్స్ చేయాలంటూ మహిళకు వేధింపులు.. సీపీ ఎంట్రీతో సీన్ రివర్స్

Andhra Pradesh: పబ్జీతో పరిచయం.. ఆ కాల్స్ చేయాలంటూ మహిళకు వేధింపులు.. సీపీ ఎంట్రీతో సీన్ రివర్స్

మీరు ఆన్‌లైన్ గేమ్‌లు ఎక్కువగా ఆడుతున్నారా..? గేమ్స్‌లో పరిచయమయ్యే అపరిచిత వ్యక్తులతో పర్సనల్ విషయాలు షేర్ చేసుకుంటున్నారా? అయితే జాగ్రత్త. ఆన్‌లైన్ ఆటల్లో కాస్త గీత దాటి ముందుకు వెళ్తే జీవితాలు నట్టేట మునుగుతాయని నిరూపించే మరో షాకింగ్ ఘటన వైజాగ్‌లో వెలుగుచూసింది. పబ్‌జీ గేమ్‌లో పరిచయమైన ఓ మహిళ నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని, ఆమె ఎమోషన్స్‌తో ఆటలాడుకుంటూ నగ్నంగా వీడియో కాల్స్ చేయాలంటూ టార్చర్ పెట్టిన ఓ సైబర్ నేరగాడి ఆట కట్టించారు విశాఖ పోలీసులు….

Read More
శ్రేయస్ అయ్యర్ ఊచకోత.. లక్నోపై పంజాబ్ సూపర్ విక్టరీ.. ప్లేఆఫ్స్ ఆశలు సజీవం..

శ్రేయస్ అయ్యర్ ఊచకోత.. లక్నోపై పంజాబ్ సూపర్ విక్టరీ.. ప్లేఆఫ్స్ ఆశలు సజీవం..

ఐపీఎల్ 2026 లీగ్ మ్యాచులు చివరి ఘట్టానికి చేరిన వేళ.. పంజాబ్ కింగ్స్ అద్భుత ప్రదర్శనతో అదరగొట్టింది. వరుస మ్యాచుల్లో ఓటమితో ప్లేఆఫ్స్ ఆశలు క్లిష్ఠం చేసుకున్న శ్రేయస్ సేన.. తమ చివరి లీగ్ మ్యాచులో లక్నోపై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ వ్యూహం ఫలించింది. మొదట బ్యాటింగ్ చేసిన లక్నోను తక్కువ స్కోరుకే కట్టడి చేయడమే కాకుండా.. బ్యాటింగ్‌లో తానే ముందుండి…

Read More
చింత చిగురు పచ్చి రొయ్యలు కూర ఇలా వండితే రుచి సూపర్.. అస్సలు వదలరు

చింత చిగురు పచ్చి రొయ్యలు కూర ఇలా వండితే రుచి సూపర్.. అస్సలు వదలరు

చింత చిగురు పచ్చి రొయ్యలు కూరకి కావాల్సిన పదార్దాలు : కేజీ పచ్చి రొయ్యలు, 200 గ్రాముల చింత చిగురు, రెండు ఉల్లిపాయలు, నాలుగు టమాటాలు, పచ్చిమిర్చి, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అర టీ పసుపు, రెండు టేబుల్ స్పూన్స్ కారం, ఒక టేబుల్ స్పూన్ మసాల పొడి, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా, రుచికి తగినంత ఉప్పు, నాలుగు కరివేపాకు ఆకులు, కట్ట…

Read More
Business Idea: ఈ మొక్కల సాగుతో మీ ఇంట్లో డబ్బుల వర్షం కురవడం ఖాయం!

Business Idea: ఈ మొక్కల సాగుతో మీ ఇంట్లో డబ్బుల వర్షం కురవడం ఖాయం!

ఆరోగ్య, సౌందర్య ఉత్పత్తుల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో కలబంద (Aloe Vera) సాగు రైతులకు, యువ పారిశ్రామికవేత్తలకు మంచి వ్యాపార అవకాశంగా మారుతోంది. ఔషధ గుణాలు అధికంగా ఉండే ఈ మొక్కకు దేశీయంగానే కాకుండా అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా మంచి డిమాండ్ ఉంది. ముఖ్యంగా కాస్మెటిక్స్, హెల్త్ డ్రింక్స్, ఆయుర్వేద ఔషధాలు, స్కిన్‌కేర్ ఉత్పత్తుల్లో కలబందను విస్తృతంగా ఉపయోగిస్తున్నారు.

Read More
అంజీరా మజాకా..? వరుసగా వారం రోజులు ఇలా తిన్నారంటే.. తిరుగులేని ఆరోగ్యం మీ సొంతం!

అంజీరా మజాకా..? వరుసగా వారం రోజులు ఇలా తిన్నారంటే.. తిరుగులేని ఆరోగ్యం మీ సొంతం!

ఎండిన అంజీర పండ్లలో (Dried Figs) నీటి శాతం తక్కువగా ఉండి, చక్కెర, పోషకాలు దట్టంగా కేంద్రీకృతమై ఉంటాయి. వీటిని రాత్రిపూట నీటిలో నానబెట్టడం వల్ల అవి తిరిగి తేమను పొంది, జీర్ణం కావడానికి సులువుగా మారతాయి. అలాగే వాటిలోని పోషకాలను మన శరీరం వంద శాతం గ్రహిస్తుంది. బరువు తగ్గడానికి అద్భుతంగా సహాయపడుతుంది (Aids Weight Loss): అంజీర పండ్లలో డైటరీ ఫైబర్ (పీచు పదార్థం) చాలా ఎక్కువగా ఉంటుంది. రాత్రి నానబెట్టిన అంజీర ఉదయాన్నే…

Read More
బరువు తగ్గాలన్నా, గ్లాసీ స్కిన్ కావాలన్నా.. రోజుకో దానిమ్మ తిన్నారంటే మ్యాజిక్ చూస్తారు!

బరువు తగ్గాలన్నా, గ్లాసీ స్కిన్ కావాలన్నా.. రోజుకో దానిమ్మ తిన్నారంటే మ్యాజిక్ చూస్తారు!

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది (Improves Digestion): అర కప్పు దానిమ్మ గింజల నుండి శరీరానికి దాదాపు 4 నుండి 5 గ్రాముల ఫైబర్ (పీచు పదార్థం) లభిస్తుంది. ఇది మన రోజువారీ అవసరంలో 18శాతం వరకు సమానం. ఈ ఫైబర్ జీర్ణక్రియ సజావుగా సాగడానికి, మలబద్ధకం సమస్యను నివారించడానికి ఉపయోగపడుతుంది. అలాగే, దానిమ్మ మన ప్రేగులలో ఉండే మంచి బ్యాక్టీరియాకు ఆహారంగా (Prebiotic) పనిచేసి, గుట్ హెల్త్‌ను (Gut Health) కాపాడుతుంది.

Read More
రోజంతా ఫోన్ చేతిలోనే ఉంటుందా..? మీ శరీరం ఇచ్చే 4 డేంజర్ సిగ్నల్స్ తెలుసుకోండి!

రోజంతా ఫోన్ చేతిలోనే ఉంటుందా..? మీ శరీరం ఇచ్చే 4 డేంజర్ సిగ్నల్స్ తెలుసుకోండి!

మనం రోజుకు ఎన్నిసార్లు ఫోన్ చెక్ చేస్తున్నాం? ఉదయం కళ్లు తెరిచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు ప్రతి ఐదు నిమిషాలకోసారి ఫోన్ స్క్రీన్ వైపు చూడటం చాలా మందికి అలవాటుగా మారిపోయింది. దీనిని వైద్య పరిభాషలో నోమోఫోబియా (Nomophobia – మొబైల్ ఫోన్ అందుబాటులో లేకపోతే వచ్చే భయం) అని కూడా అంటారు. ఈ స్మార్ట్‌ఫోన్ వ్యసనం వల్ల మన శరీరంలో కనిపించే ప్రధాన హెచ్చరిక సంకేతాలు, దుష్ప్రభావాలు ఇవే: టెక్స్ట్ నెక్, వెన్నునొప్పి (Text…

Read More
Telangana: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. ఆ కుటుంబాలకు రూ.4లక్షల సాయం..

Telangana: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. ఆ కుటుంబాలకు రూ.4లక్షల సాయం..

తెలంగాణ వ్యాప్తంగా భానుడు భగభగలాడుతున్నాడు. రికార్డు స్థాయి గరిష్ఠ ఉష్ణోగ్రతలతో రాష్ట్రం నిప్పుల కొలిమిని తలపిస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రజలందరూ రాబోయే మూడు రోజుల పాటు అత్యంత అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా వృద్ధులు, గర్భిణులు, చిన్న పిల్లలు అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం వేళల్లో బయటకు రావద్దని సూచించారు. రాష్ట్రంలో ఎండలు, తీవ్ర వడగాలుల పరిస్థితులపై మంత్రి సచివాలయంలో అధికారులతో…

Read More
Puri Jagannadh: ‘మన క్యారెక్టర్‌ ఎలా ఉన్నా పర్వాలేదు కానీ ‘.. పూరి చెప్పిన ఈ మాటలు వింటే లైఫ్ ఛేంజ్ అవుద్ది

Puri Jagannadh: ‘మన క్యారెక్టర్‌ ఎలా ఉన్నా పర్వాలేదు కానీ ‘.. పూరి చెప్పిన ఈ మాటలు వింటే లైఫ్ ఛేంజ్ అవుద్ది

దర్శకుడు పూరి జగన్నాథ్ సినిమాల్లో బుల్లెట్లు ఎలా పేలుతుంటాయో పూరి నోటి నుంచే వచ్చే మాటలు కూడా అలాగే పేలుతుంటాయి. అందుకే ఈ డైరెక్టర్ ప్రారంభించిన ‘ పూరీ మ్యూజింగ్స్‌’ కు ఎంతో మంది ఫాలోవర్లు ఉన్నారు. మన జీవితానికి సంబంధించి అన్న రకాల అంశాలను తన దైన శైలిలో విశ్లేషిస్తుంటారు పూరి. తాజాగా ఆయన యాటిట్యూడ్ అంశంపై కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ‘నీ యాటిట్యూడ్‌ వల్ల నీ చుట్టూ ఉన్న ప్రపంచమేమీ మారిపోదు. కానీ,…

Read More