తాజావార్తలు
ఈ కూరగాయతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు.. తరచూ తింటే కంటి చూపు నుండి మధుమేహం వరకు అన్నింటికీ చెక్!

ఈ కూరగాయతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు.. తరచూ తింటే కంటి చూపు నుండి మధుమేహం వరకు అన్నింటికీ చెక్!

మధుమేహం నియంత్రణ: బీరకాయలో ఉండే కొన్ని ప్రత్యేక పోషకాలు రక్తంలోని చక్కెర స్థాయిలను సహజంగా నియంత్రించడంలో సహాయపడతాయి. ముఖ్యంగా 'నేతి బీరకాయ' డయాబెటిస్ రోగులకు ఇన్సులిన్ లాంటి మేలును చేకూరుస్తుంది. జీర్ణక్రియ, మలబద్ధకం: ఇందులో నీటి శాతం మరియు ఫైబర్ (పీచు) అధికంగా ఉండటం వల్ల జీర్ణక్రియ సాఫీగా సాగుతుంది. దీర్ఘకాలిక మలబద్ధకంతో బాధపడేవారు బీరకాయను తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇది పొట్టలోని మలినాలను క్లీన్ చేసి గ్యాస్ సమస్యలను తగ్గిస్తుంది. బరువు తగ్గడం,…

Read More
ఈ కూరగాయతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు.. తరచూ తింటే కంటి చూపు నుండి మధుమేహం వరకు అన్నింటికీ చెక్!

ఢిల్లీలో బెస్ట్ ఫ్రెండ్స్.. స్టేట్స్‌లో బిగ్గెస్ట్ ఎనిమీస్! వచ్చే 5-స్టేట్ ఎలక్షన్‌లో ఇండీ దారేది?

శత్రువుకు శత్రువు మిత్రుడు అవుతారంటారు. ప్రస్తుతం దేశ రాజకీయాలు ఈ సమీకరణంతోనే నడుస్తున్నాయి. ముఖ్యంగా విపక్ష కూటమి. పైకి చూస్తే ఎవరికి వారే అన్నట్టుగా కనిపిస్తున్నా.. రాజకీయ శత్రువు కళ్ల ముందు కనిపించే సరికి.. ఏకం అవ్వాలనే కసి పెరుగుతోంది. నిజానికి, విపక్షాలకీ కలవాలనుంది. కలవడానికి బలమైన కారణాలూ ఉన్నాయ్. ఇండీ కూటమి విచ్ఛిన్నమైనా విపక్షాల్ని ఏకం చేయడానికి అస్త్రాలు వరుసగా దొరుకుతున్నాయ్. అందులో మొదటిది లోక్‌సభ స్పీకర్‌పై పెట్టిన అవిశ్వాస తీర్మానం. అఫ్‌కోర్స్ ఆ తీర్మానం…

Read More
ఈ కూరగాయతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు.. తరచూ తింటే కంటి చూపు నుండి మధుమేహం వరకు అన్నింటికీ చెక్!

Actress : తస్సాదియ్యా.. హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని యాంకరమ్మ.. అందాలతో గత్తరలేపుతున్న ముద్దుగుమ్మ..

బుల్లితెరపై ఆమె చాలా ఫేమస్. బిగ్ బాస్ రియాల్టీ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నారిలో ఈ ముద్దుగుమ్మ ఒకరు. ఇప్పుడు సినిమా ఈవెంట్స్, ఇంటర్వ్యూస్ అంటూ యాంకరమ్మగా సందడి చేస్తుంది. ఇటీవలే ఓ మూవీలో కీలకపాత్రలో నటించింది. తాజాగా ఈ అమ్మడు ఫోటోస్ ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి. ఆమె మరెవరో కాదండి యాంకర్ స్రవంతి చొక్కారపు. బిగ్ బాస్ సీజన్ 7లో సందడి చేసింది. తన ఆట, మాట తీరుతో ఆకట్టుకుంది. విజేతగా గెలవకపోయినప్పటికీ తనకంటూ…

Read More
ఈ కూరగాయతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు.. తరచూ తింటే కంటి చూపు నుండి మధుమేహం వరకు అన్నింటికీ చెక్!

Shakeela: ఆ రాత్రి వేణుమాధవ్ రూమ్‌లో నిద్రపోయిన షకీలా.. ఆయన ఇలా అన్నాడట

దక్షిణాది చిత్ర పరిశ్రమలో తన బోల్డ్ పాత్రలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి షకీలా, గతంలో దివంగత హాస్యనటుడు వేణు మాధవ్‌తో కూడిన ఒక ఫన్నీ ఇన్సిడెంట్‌ను పంచుకున్నారు. ఒక సినిమా షూటింగ్ షెడ్యూల్ సందర్భంగా జరిగిన ఈ ఘటన, వేణు మాధవ్ కామిక్ సెన్స్‌ను మరోసారి గుర్తుచేసింది. షకీలా ఆ సంఘటన గురించి చెబుతూ.. ఆ చిత్రంలో ఆమెతో పాటు వేణు మాధవ్, బ్రహ్మానందం, రఘుబాబు లాంటి ప్రముఖ నటులు కూడా ఉన్నారు. చిత్ర బృందంలోని…

Read More
ఈ కూరగాయతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు.. తరచూ తింటే కంటి చూపు నుండి మధుమేహం వరకు అన్నింటికీ చెక్!

Tollywood : నా శరీర ఆకృతి కారణంగా రోజూ నరకం అనుభవిస్తున్నా.. టాలీవుడ్ హీరోయిన్ కామెంట్స్..

ప్రస్తుతం పాన్ ఇండియా ఫిల్మ్ ఇండస్ట్రీలో స్పెషల్ పాటలకు ఆమె కేరాఫ్ అడ్రస్. సూపర్ హిట్ చిత్రాలలో గ్లామరస్ పాత్రలతో తనకంటూ భారీగా ఫాలోయింగ్ క్రియేట్ చేసుకుంది. ఇటీవలే ఓ సినిమాతో మరోసారి ఆమె సెన్సేషన్ అయ్యింది. ఆ హీరోయిన్ మరెవరో కాదు.. బాలీవుడ్ బ్యూటీ ఆయేషా ఖాన్. ఇటీవల ఆమె చేసిన ఓ ప్రకటన ఇప్పుడు సోషల్ మీడియాలో కలకలం సృష్టిస్తోంది. ఒక సినిమా సెట్‌లో ఒక వ్యక్తితో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని ఆమె…

Read More
ఈ కూరగాయతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు.. తరచూ తింటే కంటి చూపు నుండి మధుమేహం వరకు అన్నింటికీ చెక్!

Rythu Bharosa: రైతు భరోసా విడుదలకు డేట్ ఫిక్స్.. అకౌంట్లోకి వచ్చేది ఆ రోజు నుంచే.. ప్రభుత్వం నుంచి బిగ్ అప్డేట్..

తెలంగాణలో రైతు భరోసా నిధుల విడుదలపై రేవంత్ సర్కార్ క్లారిటీ ఇచ్చింది. ఈ పథకం కింద పెట్టుబడి సాయం ఎప్పుడు విడుదల చేస్తామనే దానిపై ప్రభుత్వం నుంచి ప్రకటన వచ్చేసింది. ఈ మేరకు మంత్రి వివేక్ వెంకటస్వామి తాజాగా కీలక ప్రకటన చేశారు. ఈ నెలాఖరు నుంచి రైతు భరోసా నిధుల పంపిణీ చేయట్టనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ పథకం కింద మొత్తం రూ.9 వేల కోట్లు రైతుల ఖాతాల్లో వేయనున్నట్లు తెలిపారు. ఈ నెలలో తొలి…

Read More
ఈ కూరగాయతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు.. తరచూ తింటే కంటి చూపు నుండి మధుమేహం వరకు అన్నింటికీ చెక్!

Andhra Pradesh: ఏపీ ప్రజలకు సూపర్ న్యూస్.. ప్రతీఒక్కరికీ స్మార్ట్ కార్డ్ పంపిణీ.. స్కాన్ చేస్తే చాలు..

ఏపీలోని కూటమి ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకుంది. సంక్షేమ పథకాలు ప్రజలకు వేగంగా, సులభంగా అందించేందుకు సాంకేతికను ఉపయోగించుకుంటోంది. ఇప్పటికే వాట్సప్ గవర్నెన్స్ ద్వారా ప్రభుత్వ సేవలను సులువుగా పొందే అవకాశం తీసుకురాగా.. ఇక స్మార్ట్ రేషన్ కార్డులు ఉచితంగా పంపిణీ చేసింది. ఇక ఇటీవల క్యూఆర్ కోడ్ టెక్నాలజీతో కూడిన కొత్త పట్టాదారు పాసు పుస్తకాలను రైతులకు పంపిణీ చేసింది. ఈ క్యూర్ కోడ్‌లను స్కాన్ చేయడం ద్వారా అన్నీ వివరాలను సులభంగా అధికారులు యాక్సెస్…

Read More
ఈ కూరగాయతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు.. తరచూ తింటే కంటి చూపు నుండి మధుమేహం వరకు అన్నింటికీ చెక్!

గ్యాస్ కష్టాలకు చెక్: 60 గంటల్లోనే సిలిండర్ డెలివరీ!

హార్ముజ్ జలసంధిలో నెలకొన్న యుద్ధ వాతావరణం కారణంగా సరఫరా నిలిచిపోయినప్పటికీ, ఆ లోటును భర్తీ చేసేందుకు కేంద్రం వేగంగా స్పందించింది. హార్ముజ్ జలసంధితో సంబంధం లేని ఇతర రూట్ల ద్వారా చమురు దిగుమతులను ఇప్పటికే ప్రారంభించింది. అంతేకాకుండా, దేశీయంగా ఎల్పీజీ ఉత్పత్తిని 25 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. చమురు కంపెనీలు డొమెస్టిక్ గ్యాస్ సరఫరాకే అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్రం ఆదేశించింది. అయితే, గ్యాస్ కొరత దృష్ట్యా కమర్షియల్ సిలిండర్ల పంపిణీపై కఠిన నిబంధనలు విధించింది….

Read More
ఈ కూరగాయతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు.. తరచూ తింటే కంటి చూపు నుండి మధుమేహం వరకు అన్నింటికీ చెక్!

Coolers Rent: ఎండాకాలంలో చల్లని కబురు.. కేవలం రూ.500కే అద్దెకు కూలర్లు.. ఆన్‌లైన్లో బుక్ చేస్తే నేరుగా ఇంటికే..

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. మార్చి నెల ప్రారంభంలోనే మాడు పగిలేంతగా భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. భానుడి ఉగ్రరూపంతో ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నాయి. ఎండ ప్రభావంతో పాటు ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఏదైనా పని మీద బయటకు వెళ్లాలంటే భయపడిపోతున్నాయి. మార్చిలోనే గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకోగా.. ఏప్రిల్ నాటికి రికార్డు స్థాయికి చేరుకునే అవకాశముందని వాతావరణశాఖ హెచ్చరించింది. వడగాల్పులు కూడా త్వరలోనే మొదలయ్యే అవకాశముందని అంచనా వేస్తున్నారు. అయితే ఎండల క్రమంలో హీట్…

Read More
ఈ కూరగాయతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు.. తరచూ తింటే కంటి చూపు నుండి మధుమేహం వరకు అన్నింటికీ చెక్!

విద్యార్థులకు ఎగిరి గంతేసే వార్త.. ఒంటిపూట బడులపై అధికారిక ప్రకటన.. ఇదిగో షెడ్యూల్

ఎండలు ముదురుతున్న నేపథ్యంలో తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు ఒంటిపూట బడులు నిర్వహిస్తూ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఉత్తర్వులు జారీ చేశారు. మార్చి 15 నుంచి విద్యా సంవత్సరం చివరి పని దినం వరకు ఈ నిబంధనలు అమల్లో ఉంటాయని ప్రభుత్వం వెల్లడించింది. పాఠశాలలు ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పని చేస్తాయి. మధ్యాహ్నం 12:30 గంటలకు విద్యార్థులకు మిడ్ డే మీల్స్ వడ్డిస్తారు….

Read More