TV9 WITT Summit 2026: ఆ విషయంలో కాంగ్రెస్ను విమర్శించిన ప్రధాని మోదీ.. ఏమన్నారంటే..?
టీవీ9 నెట్వర్క్ వారి “వాట్ ఇండియా థింక్స్ టుడే సమ్మిట్-2026″కు ముఖ్య అతిథిగా హాజరైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. 2004, 2010 మధ్య ఏం జరిగిందని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలలో సంక్షోభం ఏర్పడిందని, ఆ సమయంలో కాంగ్రెస్ దేశం గురించి కాకుండా తన సొంత అధికారం గురించే ఆలోచించిందని ఆయన గుర్తు చేశారు. ఆ సమయంలో కాంగ్రెస్ రూ.1.48 లక్షల…
