తాజావార్తలు
Bilva Patra : శివుడికి బిల్వ ఆకులు ఎలా పడితే అలా పెడుతున్నారా?.. పూజా ఫలితం దక్కాలంటే ఈ నియమాలు తప్పనిసరి!

Bilva Patra : శివుడికి బిల్వ ఆకులు ఎలా పడితే అలా పెడుతున్నారా?.. పూజా ఫలితం దక్కాలంటే ఈ నియమాలు తప్పనిసరి!

హిందూ మతంలో శివారాధనకు బిల్వపత్రానికి ఉన్నంత ప్రాధాన్యత మరే ఇతర పత్రానికీ లేదు. “త్రితలం త్రిగుణకారం త్రినేత్రంజ త్రియాయుతం” అన్నట్లుగా.. మూడు ఆకులు కలిసి ఉండే ఈ పత్రం జన్మజన్మల పాపాలను హరిస్తుందని భక్తుల నమ్మకం. స్కంద పురాణం ప్రకారం, మందర పర్వతంపై పార్వతీ దేవి తపస్సు చేస్తున్న సమయంలో ఆమె చెమట బిందువు నేలపై పడగా బిల్వ వృక్షం ఉద్భవించింది. ఈ చెట్టు వేర్లలో గిరిజాదేవి, కాండంలో మహేశ్వరి, కొమ్మలలో దాక్షాయిని, ఆకులలో పార్వతీ దేవి…

Read More
వ్యాపారస్తులకు ఇక లాభాలే లాభాలు.. రాత్రంతా వ్యాపారాలు చేసుకునేలా సర్కార్ వెసులుబాటు..!

వ్యాపారస్తులకు ఇక లాభాలే లాభాలు.. రాత్రంతా వ్యాపారాలు చేసుకునేలా సర్కార్ వెసులుబాటు..!

ముస్లింలకు అతి పవిత్రమైన రంజాన్ మాసం మొదలైపోయింది. ప్రత్యేక ప్రార్థనలతో, ఉపవాసాలతో భక్తి ప్రవృత్తుల నడుమ రంజాన్ పర్వదినాన్ని ఘనంగా నిర్వహించుకునేందుకు ముస్లింలు సిద్ధమయ్యారు. ముఖ్యంగా హైదరాబాద్ జంట నగరాలతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ముస్లింలు రంజాన్ మాసాన్ని అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. ఎంతో నిష్ఠతో అల్లాకు ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. ఇప్పటికే నగరాల్లో వ్యాపార, దుకాణ సముదాయాలు కిటకిటలాడుతూ కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో వ్యాపారస్తులు రాత్రంతా తమ వ్యాపారాలను నిర్వహించుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం…

Read More
చంద్ర గ్రహణం ఎఫెక్ట్.. ఈ రాశుల వారు జాగ్రత్త పడకపోతే కష్టమే!

చంద్ర గ్రహణం ఎఫెక్ట్.. ఈ రాశుల వారు జాగ్రత్త పడకపోతే కష్టమే!

మొదటి చంద్రగ్రహణం మార్చి 3న ఏర్పడబోతుంది. ఇక ఈ చంద్రగ్రహణం సింహ రాశిలో ఏర్పడ నుంది. అయితే చంద్రుడు సింహ రాశిలోకి సంచరించే సమయంలో అదే రాశిలో కేతువు ఉండటం వలన వీరిద్దరి కలయిక నాలుగు రాశుల వారికి ప్రమాదకరంగా మారనుంది. అందువలన గ్రహణం సమయంలో నాలుగు రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలంట. కుంభ రాశి : కుంభ రాశి వారికి ఒత్తిడి అధికం అవుతుంది. చిన్న విషయాలే ఎక్కువగా బాధిస్తాయి. కొత్త పనులు ప్రారంభించకపోవడం…

Read More
AI సమ్మిట్‌లో ముఖేష్‌ అంబానీ సంచలన ప్రకటన! ఏకంగా రూ.10 లక్షల కోట్ల పెట్టుబడి!

AI సమ్మిట్‌లో ముఖేష్‌ అంబానీ సంచలన ప్రకటన! ఏకంగా రూ.10 లక్షల కోట్ల పెట్టుబడి!

భారీ పెట్టుబడులతో AI రంగంలో భారత్‌ను ముందుకు తీసుకెళ్లే లక్ష్యంతో రిలయన్స్-జియో కొత్త దిశగా అడుగులు వేస్తోంది. దేశంలో మొబైల్ డేటా విప్లవం తీసుకొచ్చినట్లే, ఆర్టిఫిషీయల్‌ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో కూడా పెద్ద మార్పులు తీసుకురావాలని సంకల్పించామని ముకేశ్ అంబానీ వెల్లడించారు. ఇందుకోసం వచ్చే ఏడు సంవత్సరాల్లో భారీగా రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించారు. దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించిన ఇండియా AI ఇంప్యాక్ట్‌ సమ్మిట్‌లో మాట్లాడిన ఆయన AI రంగంలో అసలైన ఉత్తమ…

Read More
The Kerala Story 2: సెన్సేషనల్ సినిమాకు సీక్వెల్ వచ్చేసింది

The Kerala Story 2: సెన్సేషనల్ సినిమాకు సీక్వెల్ వచ్చేసింది

రాబోయే 25 ఏళ్లలో ఇండియా పూర్తి ఇస్లామిక్ దేశంగా మారబోతుంది.. త్వరలోనే రాబోయే సెన్సేషనల్ సినిమాలోని డైలాగ్ ఇది. దీన్నిబట్టి వివాదాలకు మనోళ్లు బాగా అలవాటు పడిపోయారని అర్థమైపోతుంది. మూడేళ్ళ కింద ఇండియన్ సినిమాను షేక్ చేసిన ఓ బ్రేకింగ్ సినిమాకు సీక్వెల్ వస్తుందిప్పుడు. ట్రైలర్‌తోనే కావాల్సినంత కాంట్రవర్సీ స్టఫ్ తీసుకొచ్చింది ఆ సినిమా. మరి ఏంటది.. అందులో ఏముంది..? ఇండియన్ సినిమాను కొన్నేళ్లుగా కాంట్రవర్సీ కథలే నడిపిస్తున్నాయి. కొందరు వాటిని ప్రోపగాండా సినిమాలని విమర్శిస్తున్నా.. వివాదాల…

Read More
బ్రిటిష్ రాజు చార్లెస్ సోదరుడు ఆండ్రూ మౌంట్ బాటెన్ అరెస్ట్.. ఎందుకో తెలుసా!

బ్రిటిష్ రాజు చార్లెస్ సోదరుడు ఆండ్రూ మౌంట్ బాటెన్ అరెస్ట్.. ఎందుకో తెలుసా!

బ్రిటన్ రాజు చార్లెస్ III తమ్ముడు, మాజీ ప్రిన్స్ ఆండ్రూ మౌంట్ బాటన్ అరెస్టు అయ్యారు. ఇటీవల US ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో అతని పేరు బయటకు వచ్చిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఇదే అతిపెద్ద చర్య. బ్రిటన్ రాజు చార్లెస్ తమ్ముడు, మాజీ ప్రిన్స్ ఆండ్రూ మౌంట్‌బాటన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. బిబిసి కథనం ప్రకారం, బ్రిటిష్ ప్రత్యేక పోలీసులు గురువారం (ఫిబ్రవరి 19) తూర్పు ఇంగ్లాండ్‌లోని సాండ్రింగ్‌హామ్ ఎస్టేట్‌లోని వుడ్ ఫామ్‌లో ఆండ్రూను అదుపులోకి తీసుకున్నారు. అతన్ని…

Read More
జీహెచ్ఎంసీ పునర్విభజనపై హైకోర్టు కీలక నిర్ణయం.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ..!

జీహెచ్ఎంసీ పునర్విభజనపై హైకోర్టు కీలక నిర్ణయం.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ..!

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) పునర్విభజన చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఇటీవల జీవో జారీ చేసింది. దీనిపై విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. జీహెచ్‌ఎంసీని మూడు కార్పొరేషన్లుగా విభజించడానికి సంబంధించిన కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. జీహెచ్‌ఎంసీతో పాటు సైబరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (CMC), మల్కాజ్‌గిరి మున్సిపల్‌ కార్పొరేషన్‌ (MMC)గా విభజిస్తూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ 55 ను జారీ చేసింది. జనగణన–2027 కోసం…

Read More
Viral: చేతుల మీద చాక్లెట్ పోయించుకోవడానికి రూ. 26 వేలా? ఈ హోటల్ స్పెషాలిటీ తెలిస్తే నోరెళ్లబెడతారు

Viral: చేతుల మీద చాక్లెట్ పోయించుకోవడానికి రూ. 26 వేలా? ఈ హోటల్ స్పెషాలిటీ తెలిస్తే నోరెళ్లబెడతారు

సాధారణంగా మనం రెస్టారెంట్‌కు వెళ్తే ప్లేట్లలో వడ్డించే రకరకాల వంటకాలను తింటాం. కానీ కొలంబియాలోని ఒక ఫేమస్ రెస్టారెంట్ మాత్రం ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. ఇక్కడ భోజనం చివరలో ఇచ్చే డెజర్ట్ పద్ధతి చాలా వింతగా ఉంటుంది. కొలంబియాలోని బొగోటాలో ఉన్న ఎల్ సియెలో అనే హై-ప్రొఫైల్ రెస్టారెంట్‌లో ఈ వింత ఫీస్ట్ జరుగుతుంది. ఇక్కడ భోజనం ముగిసిన తర్వాత వెయిటర్లు వేడివేడి, కరిగించిన చాక్లెట్‌ను నేరుగా కస్టమర్ల చేతుల మీద పోస్తారు. ఆ చాక్లెట్‌ను…

Read More
Cow: తన బిడ్డను చంపిందని.. పులిని ఫారెస్ట్‌ అధికారులకు పట్టించిన ఆవు..

Cow: తన బిడ్డను చంపిందని.. పులిని ఫారెస్ట్‌ అధికారులకు పట్టించిన ఆవు..

చిన్నప్పుడు ఆవు-పులి కథ గురించి మనం పుస్తకాల్లో చదువుకున్నాం. తన బిడ్డ కోసం ప్రాణత్యాగానికి సిద్ధపడిన ఆవు కథ అది. సరిగ్గా అటువంటిదే, అంతకంటే ఎమోషనల్ ఘటన ఒకటి కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ఇటిక్యాలపహాడ్‌లో చోటు చేసుకుంది. ఈ ఘటన స్థానికులను కంటనీరు పెట్టించింది. ఆదివారం ఎప్పటిలాగే ఆవుల మందతో కలిసి ఓ ఆవు తన లేగదూడను వెంటబెట్టుకుని అడవిలోకి మేతకు వెళ్లింది. అక్కడ అప్పటికే పొంచి ఉన్న పులి ఒక్కసారిగా ఆవుల మందపై దాడి…

Read More
వారికి ఆ రైళ్లల్లో ఎమర్జెన్సీ కోటా.. బెర్త్ పొందడం ఎలా ??

వారికి ఆ రైళ్లల్లో ఎమర్జెన్సీ కోటా.. బెర్త్ పొందడం ఎలా ??

వందే భారత్ స్లీపర్, అమృత్ భారత్ రైళ్లలో ఎమర్జెన్సీ కోటాను రైల్వే శాఖ తాజాగా పునరుద్ధరించింది. ఈ రైళ్లలో ఇప్పటి వరకూ మహిళలు, వికలాంగులు, సీనియర్ సిటిజన్స్, డ్యూటీ పాస్ హోల్డర్లకు మాత్రమే ప్రత్యేక కోటాలు ఉండేవి. కానీ, ప్రయాణికుల అవసరాలు, బెర్తుల అందుబాటును పరిగణనలోకి తీసుకుని ఈ కోటాను పునరుద్ధరించాలని రైల్వే నిర్ణయం తీసుకుంది. ఏడు లేదా అంత కంటే ఎక్కువ బోగీలు ఉండే అమృత్ భారత్ రైళ్లల్లో 24 ఎమర్జెన్సీ బెర్తులు అందుబాటులో ఉంటాయి….

Read More