తాజావార్తలు
Toll Tax: వాహనదారులకు గుడ్‌న్యూస్‌.. టోల్‌ ప్లాజాల వద్ద 70 శాతం డిస్కౌంట్‌.. కేవలం 30 శాతమే చెల్లించాలి

Toll Tax: వాహనదారులకు గుడ్‌న్యూస్‌.. టోల్‌ ప్లాజాల వద్ద 70 శాతం డిస్కౌంట్‌.. కేవలం 30 శాతమే చెల్లించాలి

Toll Tax Rules Changed: జాతీయ రహదారులపై ప్రయాణించే లక్షలాది మంది వాహనదారులకు ప్రభుత్వం పెద్ద ఉపశమనం ప్రకటించింది. ట్రాఫిక్ జామ్‌లు, దుమ్ము, అసౌకర్యం కొనసాగుతున్నప్పటికీ రోడ్డు నిర్మాణ సమయంలో కూడా పూర్తి టోల్ టాక్స్‌లు వసూలు చేస్తున్నారని ప్రజలు తరచుగా ఫిర్యాదు చేస్తున్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వం టోల్ టాక్స్ నిబంధనలలో గణనీయమైన మార్పులు చేసింది. ప్రయాణికులపై భారాన్ని గణనీయంగా తగ్గించింది. నిర్మాణ సమయంలో ప్రత్యక్ష ప్రయోజనాలు: రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ 2008…

Read More
Mohsin Naqvi : ఇదెక్కడి లెక్క సామీ..ఐసీసీ మీద నిప్పులు చెరిగిన మొహ్సిన్ నఖ్వీ

Mohsin Naqvi : ఇదెక్కడి లెక్క సామీ..ఐసీసీ మీద నిప్పులు చెరిగిన మొహ్సిన్ నఖ్వీ

Mohsin Naqvi : టీ20 వరల్డ్ కప్ 2026కు భారత్ ఆతిథ్యం ఇస్తుండటంతో పాకిస్థాన్, బంగ్లాదేశ్ జట్లు ఇక్కడ ఆడటానికి సవాలక్ష నిబంధనలు పెడుతున్నాయి. తాజాగా బంగ్లాదేశ్ జట్టు భద్రతా కారణాల దృష్ట్యా భారత్ రావడానికి నో చెప్పడంతో, ఐసీసీ వారిని టోర్నీ నుంచి తప్పించి స్కాట్లాండ్‌ను చేర్చింది. ఈ నిర్ణయంపై పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బంగ్లాదేశ్ క్రికెట్‌లో ఒక ప్రధాన భాగస్వామి అని,…

Read More
Hyderabad: భాగ్యనగరం నడిబొడ్డులో డ్రగ్స్ కలకలం.. ఐదుగురు విద్యార్థులు అరెస్ట్..!

Hyderabad: భాగ్యనగరం నడిబొడ్డులో డ్రగ్స్ కలకలం.. ఐదుగురు విద్యార్థులు అరెస్ట్..!

తెలంగాణలో డ్రగ్స్ నెట్‌వర్క్‌పై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఎన్ని సీరియస్‌ వార్నింగ్‌లు ఇస్తున్నా.. ఎంత మందిని అరెస్టు చేస్తున్నా.. ఎంతగా నిఘా పెడుతున్నా డ్రగ్స్‌ కేసులు మాత్రం ఆగడం లేదు. ఇటీవల ముఖ్యంగా కాలేజీ స్టూడెంట్సే ఈ డ్రగ్స్ కేసుల్లో పట్టుబడడం ఆందోళన కలిగిస్తోంది. ఈగల్ టీమ్ నిర్వహించే ఆపరేషన్లలో షాకింగ్ నిజాలు బయటపడుతున్నాయి. తాజాగా హైదరాబాద్‌ మహానగరం నడిబొడ్డులో డ్రగ్స్ కలకలం సృష్టిస్తోంది. పంజాగుట్టలో పోలీసులు ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. డ్రగ్స్ తీసుకుంటూ దొరికిన వీళ్లంతా…

Read More
Tollywood : అతడిని పిచ్చిగా ప్రేమించా.. కానీ చాలా మంది అమ్మాయిలతో డేటింగ్ చేశాడు.. అందుకే బ్రేకప్.. హీరోయిన్..

Tollywood : అతడిని పిచ్చిగా ప్రేమించా.. కానీ చాలా మంది అమ్మాయిలతో డేటింగ్ చేశాడు.. అందుకే బ్రేకప్.. హీరోయిన్..

సాధారణంగా హీరోయిన్లకు సంబంధించిన ప్రతి విషయం సోషల్ మీడియాలో వైరలవుతుంది. ముఖ్యంగా హీరోయిన్స్ లవ్, డేటింగ్ రూమర్స్ గురించి చెప్పక్కర్లేదు. కొందరు ఆ విషయాలను ఖండించగా.. మరికొందరు మాత్రం సైలెంట్ అయిపోతారు. అలాగే ఇప్పుడు పలువురు ముద్దుగుమ్మ తాము ప్రేమలో ఉన్నామనే విషయాన్ని బహిరంగంగానే చెప్పేస్తున్నారు. ఇటీవల ఫరియా అబ్దుల్లా తాను ప్రేమలో ఉన్నట్లు వెల్లడించింది. అతడు హిందూ అని చెప్పుకొచ్చింది. అలాగే హీరోయిన్ దివ్య భారతి సైతం కాలేజీలో తన లవ్, బ్రేకప్ విషయాన్ని బయటపెట్టింది….

Read More
ఆ హీరోయిన్ డెడ్ బాడీకి ముఖం లేదు.. చూడగానే ఏదోలా అనిపించింది.. నటి ప్రేమ ఎమోషనల్ కామెంట్స్

ఆ హీరోయిన్ డెడ్ బాడీకి ముఖం లేదు.. చూడగానే ఏదోలా అనిపించింది.. నటి ప్రేమ ఎమోషనల్ కామెంట్స్

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో  ప్రేక్షకులను అలరించారు హీరోయిన్స్ లో అందాల భామ ప్రేమ ఒకరు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన ఆమె.. తెలుగుతోపాటు, కన్నడ, తమిళ్, మలయాలంలోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అయితే హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన ఆమె..సడన్ గా సినిమాలకు దూరం అయ్యారు. పెళ్లి తర్వాత నటనకు గుడ్ బై చెప్పేశారు. 2017, 22లో రీఎంట్రీ ఇచ్చి ఓ రెండు సినిమాలు చేశారు. అయితే…

Read More
బంగారు వర్ణంలో మెరిసిపోతున్న మేడారం.. వనదేవతల దర్శనం కోసం పోటెత్తున్న భక్తులు..!

బంగారు వర్ణంలో మెరిసిపోతున్న మేడారం.. వనదేవతల దర్శనం కోసం పోటెత్తున్న భక్తులు..!

మేడారానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. వనదేవతలు సమ్మక్క, సారలమ్మలను దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారు. మహా జాతర సమీపిస్తుండడంతో రోజురోజుకు భక్తుల రద్దీ పెరుగుతోంది. మహా జాతర ముందే.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతోపాటు.. వివిధ ప్రాంతాల నుంచి భక్తజనం లక్షలాదిగా తరలివస్తున్నారు. దీంతో మేడారంలో ఉదయం నుంచి రాత్రి వరకు భక్తుల రద్దీ కొనసాగుతోంది. ప్రత్యేకించి.. మేడారంలోని పలు ప్రాంతాల్లో ఉదయం-సాయంత్రం- రాత్రి వేళ్లలోని డ్రోన్‌ దృశ్యాలు స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలుస్తున్నాయి. సమ్మక్క-సారలమ్మ గద్దెల ప్రాంగణం రాత్రి వేళ…

Read More
Horoscope: ఆ రాసుల వారికి పంట పండబోతుంది.. ఆదివారం రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

Horoscope: ఆ రాసుల వారికి పంట పండబోతుంది.. ఆదివారం రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) ఉద్యోగులకు సహోద్యోగుల సహాయ సహకా రాలు అందుతాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. ఆకస్మిక ధన లాభ సూచనలున్నాయి. పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. కొందరు బంధుమిత్రులతో అపార్థాలు తలెత్తుతాయి. కుటుంబ జీవితం బాగా సామర స్యంగా సాగుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యక్తిగత సమస్యలు పరి ష్కారం అవుతాయి. ముఖ్యమైన ప్రయత్నాల్లో ఆశించిన ఫలితాలు కనిపిస్తాయి. ఆరోగ్యం పరవా లేదు.   వృషభం (కృత్తిక 2,3,4,…

Read More
Digital Babysitter: పిల్లలకు మొబైల్ ఫోన్ ఇస్తున్నారా? జాగ్రత్త.. ‘డిజిటల్ బానిసత్వం’ దిశగా చిన్నారులు!

Digital Babysitter: పిల్లలకు మొబైల్ ఫోన్ ఇస్తున్నారా? జాగ్రత్త.. ‘డిజిటల్ బానిసత్వం’ దిశగా చిన్నారులు!

పిల్లలు కూడా ఆ రంగుల ప్రపంచంలో మునిగిపోయి గంటల తరబడి కదలకుండా కూర్చుంటున్నారు. పైకి ఇది సాధారణంగానే కనిపిస్తున్నప్పటికీ, లోపల ఆ పసివారి మెదడు తీవ్రమైన ఒత్తిడికి లోనవుతోందని మీకు తెలుసా? మొబైల్ స్క్రీన్ నుండి వచ్చే ఆ కాంతి కేవలం కళ్లకే కాదు, వారి ఆలోచనా శక్తికి, ప్రవర్తనకు కూడా చేటు చేస్తోంది. పిల్లలు తిండి తిన్నా తినకపోయినా ఫోన్ ఉంటే చాలు అన్నట్టుగా తయారవుతున్నారు. దీనివల్ల వారి మెదడు త్వరగా అలసిపోవడమే కాకుండా, మానసిక…

Read More
వాస్తు టిప్స్ : ఆదివారం అస్సలే ఇది కొనకూడదు.. కొంటే దురదృష్టమే!

వాస్తు టిప్స్ : ఆదివారం అస్సలే ఇది కొనకూడదు.. కొంటే దురదృష్టమే!

వాస్తు శాస్త్రం అనేక విషయాల గురించి తెలియజేస్తుంది. అలాగే ఆది వారం రోజు చేయకూడని పనుల గురించి కూడా వాస్తు శాస్త్రం తెలిపుతుంది. ఆది వారం సూర్యభగవానుడికి అంకితం చేయబడిన రోజు, అయితే ఈ రోజున అస్సలే కొన్ని వస్తువులు కొనుగోలు చేయకూడదంట. చేస్తే దురదృష్టం కలుగుతుందంట. అవి ఏవో ఇప్పుడు చూద్దాం. ఆది వారం రోజున ఎట్టి పరిస్థితుల్లో ఉప్పు కొనకూడదంట. దీని వలన దరిద్రం నీ వెంట తెచ్చుకున్నట్లేనంట. ఆది వారం సూర్య భగవానుడికి…

Read More
ఢిల్లీ తెలంగాణ భవన్ ఎదుట జంతు ప్రేమికుల ఆందోళన..రోడ్డుపై పడుకుని నిరసన

ఢిల్లీ తెలంగాణ భవన్ ఎదుట జంతు ప్రేమికుల ఆందోళన..రోడ్డుపై పడుకుని నిరసన

తెలంగాణలో కుక్కలు,కోతులను చంపేస్తున్నారని, మూగ జీవాలను చంపొద్దంటూ జంతు ప్రేమికులు ఢిల్లీ తెలంగాణ భవన్ ఎదుట ఆందోళన వ్యక్తం చేశారు. పీపుల్ ఫర్ ఇండియా ఆధ్వర్యంలో జంతు ప్రేమికులు రోడ్డుపై పడుకుని నిరసన తెలిపారు. తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వెయ్యికి పైగా కుక్కలు, వందకు పైగా కోతుల దారుణ హత్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పీపుల్ ఫర్ ఇండియా ప్రతినిధులు మాట్లాడుతూ.. తెలంగాణలో కుక్కలు,కోతులను చంపడం సరికాదన్నారు. మూగ జీవాలకు ఎక్కడో…

Read More