తాజావార్తలు
నానమ్మను చూసేందుకు వచ్చి.. తిరిగిరాని లోకాలకు ముగ్గురు చిన్నారులు..

నానమ్మను చూసేందుకు వచ్చి.. తిరిగిరాని లోకాలకు ముగ్గురు చిన్నారులు..

నాగర్ కర్నూల్ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నానమ్మ ఆరోగ్యం బాగోలేదని చూసేందుకు వెళ్లిన ముగ్గురు చిన్నారులు నీటి గుంతలో పడి మృత్యువాత పడ్డారు. ఈ ఘటన ప్రతి ఒక్కరినీ కన్నీళ్లు పెట్టించింది. ఊరుకొండ మండలం ముచ్చర్లపల్లి గ్రామానికి చెందిన శ్రీకాంత్ రెడ్డి హైదరాబాద్ లోని తుర్కయాంజల్ లో నివాసం ఉంటున్నారు. శ్రీకాంత్ రెడ్డి తల్లి అనారోగ్యంగా ఉండడంతో కుటుంబంతో సహా నిన్న స్వగ్రామం ముచ్చర్లపల్లికి వచ్చాడు. ఆదివారం సెలవుదినం కావడంతో మధ్యాహ్నం తమ వ్యవసాయ పోలం…

Read More
జీమెయిల్‌ యూజర్లకు బిగ్‌ అలర్ట్‌..! 48 మిలియన్ల అకౌంట్ల పాస్‌వర్డ్స్‌ లీక్‌! వెంటనే ఇలా చేయండి!

జీమెయిల్‌ యూజర్లకు బిగ్‌ అలర్ట్‌..! 48 మిలియన్ల అకౌంట్ల పాస్‌వర్డ్స్‌ లీక్‌! వెంటనే ఇలా చేయండి!

48 మిలియన్ల జీమెయిల్‌ అకౌంట్స్‌ పాస్‌వర్డ్‌లతో సహా 149 మిలియన్ల లాగిన్ ఆధారాలను కలిగి ఉన్న భారీ డేటాబేస్ ఎటువంటి రక్షణ లేకుండా ఆన్‌లైన్‌లో బహిర్గతమైందని సైబర్‌ సెక్యూరిటీ రిసెర్చర్‌ జెరెమియా ఫౌలర్ సంచలన విషయం వెల్లడించాడు. 96GB పరిమాణంలో ఉన్న ఆ అసురక్షిత డేటాబేస్‌లో ఇమెయిల్స్‌, యూజర్ల పేర్లు, పాస్‌వర్డ్‌లు, ప్రధాన సేవల లాగిన్ పేజీలకు ప్రత్యక్ష లింక్‌లు ఉన్నాయి. ఈ డేటాను సైబర్ నేరస్థులు ఉపయోగించుకునే ప్రమాదం ఉందని అతను హెచ్చరించాడు. డేటా ఎలా…

Read More
మీ కుక్కకు ఈ ఆహారాలు విషంతో సమానం.. పెట్టారో వాటి ప్రాణాలకే ప్రమాదం.. తప్పక తెలుసుకోండి..

మీ కుక్కకు ఈ ఆహారాలు విషంతో సమానం.. పెట్టారో వాటి ప్రాణాలకే ప్రమాదం.. తప్పక తెలుసుకోండి..

ఉల్లిపాయలు, వెల్లుల్లి: ఇవి కుక్కలకు అత్యంత ప్రమాదకరమైనవి. వీటిలో ఉండే థియోసల్ఫేట్ అనే రసాయనం కుక్కల శరీరంలోని ఎర్ర రక్త కణాలను నాశనం చేస్తుంది. ఫలితంగా కుక్కలు తీవ్రమైన రక్తహీనత, బలహీనతకు గురవుతాయి. ముఖ్యంగా ఉల్లిపాయల కంటే వెల్లుల్లి ఐదు రెట్లు ఎక్కువ ప్రమాదకరమని మర్చిపోవద్దు. పుట్టగొడుగులు: మనం ఎంతో ఇష్టంగా తినే మష్రూమ్స్ కుక్కల నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతాయి. ఇవి కుక్కల శరీరంలోని ముఖ్యమైన అవయవాల పనితీరును అస్తవ్యస్తం చేస్తాయి. కొన్నిసార్లు ఇది మరణానికి…

Read More
TOP 9 ET: రోజు రూ.25 లక్షలు ఖర్చు చేస్తున్న చిరు!

TOP 9 ET: రోజు రూ.25 లక్షలు ఖర్చు చేస్తున్న చిరు!

సినిమాలే కాదు.. పలు సామాజిక కార్యక్రమాలతో.. ఫుల్ బిజీగా ఉండే మెగాస్టార్ చిరను.. ప్రతీ రోజు చాలా మంది కలుస్తుంటారు. దీంతో చిరు.. వారి బాగోగుల గురించి తెలుసుకోవడమే కాదు.. వారికి సాయం చేయడమూ.. ఇంటికొచ్చిన ప్రతీ ఒక్కరికీ మంచి భోజనం పెట్టి అతిథ్య ఇవ్వడమూ చేస్తుంటారు. ఈక్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి.. సగటున ప్రతీ రోజు దాదాపు 25 లక్షల రూపాయల వరకు ఖర్చు చేస్తారని.. ఈయన అభిమాని డాక్టర్ సంపత్‌ ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేశారు….

Read More

సహజ సౌందర్యం వికసించాలి..!

AtoZ Chronicle : సహజ సౌందర్యం వికసించాలి – ప్రకృతిని కాపాడుకుందాం సహజ సౌందర్య పరిరక్షణే మన భవిష్యత్ | AtoZ Chronicle ,ప్రకృతి పిలుపు: సహజ సౌందర్యం వికసించాలి! ,మన చేతుల్లోనే ప్రకృతి భవిత | AtoZ Chronicle ప్రత్యేక కథనంసహజ సౌందర్యం – సమతుల్య జీవనానికి మూలం,పచ్చదనం పెంచితేనే ఆరోగ్యమైన రేపు | AtoZ Chronicleప్రకృతిని ప్రేమిద్దాం, సహజ సౌందర్యాన్ని వికసింపజేద్దాం. సహజ సౌందర్య పరిరక్షణపై ప్రత్యేక కథనం – AtoZ Chronicle సహజ…

Read More
అదృష్టాన్ని దూరం చేసే బహుమతులు ఇవే.. ఇస్తే శుభం కాదు..!

అదృష్టాన్ని దూరం చేసే బహుమతులు ఇవే.. ఇస్తే శుభం కాదు..!

వాస్తు ప్రకారం, కొన్ని బహుమతులు దురదృష్టం. ప్రతికూలతను తెస్తాయని, ఒక వ్యక్తి స్థలం సూక్ష్మ శక్తులను తారుమారు చేస్తాయని నమ్ముతారు. ఇది ప్రతికూలత, దురదృష్టం, స్తబ్దతకు దారితీస్తుంది. మన ఆత్మీయులకు వారి శుభ సందర్భాలలో, పుట్టినరోజులలో ఏ బహుమతి ఇవ్వాలో మనం ఆలోచిస్తాము. కానీ మన వాస్తు శాస్త్రంలో, మనం ఇచ్చే బహుమతులకు ముఖ్యమైన స్థానం ఉంది. కొన్ని విషయాలు ఎట్టి పరిస్థితుల్లోనూ బహుమతులుగా ఇవ్వకూడదు. మీ శక్తులను, గ్రహీత శక్తిని భంగపరిచే వ్యక్తికి మీరు ఎప్పుడైనా…

Read More
EPFO Withdraw: స్మార్ట్‌ఫోన్ ద్వారా పీఎఫ్ డబ్బులు విత్ డ్రా చేసుకోవచ్చు.. కేవలం నిమిషాల్లోనే.. ఎలానో చూడండి..

EPFO Withdraw: స్మార్ట్‌ఫోన్ ద్వారా పీఎఫ్ డబ్బులు విత్ డ్రా చేసుకోవచ్చు.. కేవలం నిమిషాల్లోనే.. ఎలానో చూడండి..

ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాలు చేసేవారు అందరూ పీఎఫ్ సౌకర్యం కలిగి ఉంటారు. దేశంలో కోట్లాది మంది పీఎఫ్ ఖాతాదారులుగా ఉన్నారు. వీరికి మరిన్ని ప్రయోజనాలు కలిగించేందుకు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైనేషన్(EPFO) అనేక కొత్త నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా త్వరలో మరో నూతన మార్పుకు శ్రీకారం చుట్టింది. ఏప్రిల్ నుంచి పీఎఫ్ విత్ డ్రా మరింత సులువు కానుంది.

Read More
Telangana Government: తెలంగాణలో వారందరికీ శుభవార్త.. 11 లక్షల మందికి సూపర్ ఛాన్స్.. ప్రభుత్వం నుంచి సాయం

Telangana Government: తెలంగాణలో వారందరికీ శుభవార్త.. 11 లక్షల మందికి సూపర్ ఛాన్స్.. ప్రభుత్వం నుంచి సాయం

తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అత్యంత వెనుకబడిన కూలాలు(ఎంబీసీ) జాబితాలో మరో 14 కులాలను కలపనుంది. ప్రస్తుతం మోస్ట్ బ్యాక్‌వర్డ్ క్లాసెస్ లిస్టులో 36 కూలాలు ఉన్నాయి. వీటిల్లో మరో 14 కులాలను కలపనున్నారు. దీంతో ఎంబీసీ లిస్టులో కులాల సంఖ్య 50కి చేరుకుంది. ఈ మేరకు ఇటీవల కేంద్రానికి బీసీ కమిషన్ లేఖ రాయగా.. త్వరలోనే కేంద్రం దీనిని నోటిఫై చేయనుంది. ఆ తర్వాత డీ నోటిఫైడ్ ట్రైబల్ పేరుతో ఎంబీసీలకు కేంద్రం సర్టిఫికేట్లు…

Read More
కోపాన్ని దాచుకోవడం ఇంత ప్రమాదకరమా..? ఈ విషయం తెలిస్తే షాకవుతారు..!

కోపాన్ని దాచుకోవడం ఇంత ప్రమాదకరమా..? ఈ విషయం తెలిస్తే షాకవుతారు..!

ప్రతి మనుషికి కోపం అనేది సహజ భావోద్వేగం. చాలా మంది కోపాన్ని వెంటనే వ్యక్తం చేస్తున్నారు. కొందరు చిన్న విషయాలకే తీవ్ర కోపానికి గురవుతుంటారు. మరికొందరు ఎలాంటి పరిస్థితులోనైనా ఆగ్రహాన్ని ప్రదర్శించకుండా శాంతంగా ఉంటారు. కానీ, కోపం అనే ఆ భావాన్ని ఇతరులతో చెప్పకుండా కూడా దాచుకుని ఉండటం మన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందంటున్నారు వైద్య నిపుణులు. కోపం వచ్చినప్పుడు ప్రదర్శించడమే కొన్ని సమయాల్లో ఉత్తమమని చెబుతున్నారు. అయితే, కోపాన్ని మనం దాచుకోవడం వల్ల శరీరంలో…

Read More
IND vs NZ 3rd T20: గౌహతి గడ్డపై భారత్‌కు గండం..హర్షిత్ రాణా అవుట్.. టీమిండియా ప్లాన్ ఇదే!

IND vs NZ 3rd T20: గౌహతి గడ్డపై భారత్‌కు గండం..హర్షిత్ రాణా అవుట్.. టీమిండియా ప్లాన్ ఇదే!

IND vs NZ 3rd T20: నేడు గౌహతి వేదికగా భారత్, న్యూజిలాండ్ మధ్య మూడో టీ20 జరగనుంది. ఇప్పటికే వరుస విజయాలతో ఊపుమీదున్న టీమిండియా ఈ మ్యాచ్‌తో సిరీస్‌ను కైవసం చేసుకోవాలని చూస్తోంది. మరోవైపు, కనీసం ఈ మ్యాచ్‌లోనైనా గెలిచి సిరీస్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలని కివీస్ జట్టు గట్టి పట్టుదలతో ఉంది. సాయంత్రం 6:30 గంటలకు టాస్ పడనుండగా, రాత్రి 7 గంటల నుంచి మ్యాచ్ ప్రారంభమవుతుంది. భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న…

Read More