తాజావార్తలు
గ్లాస్గోలో మీరాబాయి చాను విశ్వరూపం.. కళ్లుచెదిరే రికార్డులతో భారత్‌కు తొలి పసిడి పతకం!

గ్లాస్గోలో మీరాబాయి చాను విశ్వరూపం.. కళ్లుచెదిరే రికార్డులతో భారత్‌కు తొలి పసిడి పతకం!

గ్లాస్గో క్రీడల్లో నాలుగో రోజు భారత అభిమానులకు మైమరపించే వార్త లభించింది. మహిళల 48 కేజీల ఫైనల్ పోటీలు ప్రారంభం కావడంతో అందరి చూపులు ఒలింపిక్ పతక విజేత మీరాబాయి చానుపైనే నిలిచాయి. స్నాచ్ విభాగంలో తన తొలి ప్రయత్నంలో 82 కేజీల బరువు ఎత్తడంలో ఆరంభంలో చిన్న తడబాటు ఎదురైంది. అయితే ఏమాత్రం ఆత్మవిశ్వాసం కోల్పోకుండా రెండో ప్రయత్నంలో 82 కేజీల బరువును సునాయాసంగా ఎత్తి పోటీలోకి రీఎంట్రీ ఇచ్చింది. ఇక ఆఖరి ప్రయత్నంలో ఏకంగా…

Read More
మనీ ప్లాంటే కాదు.. ఈ మొక్క ఇంటిలో ఉన్నా ఆస్తి పాస్తులు పెరగడం ఖాయం

మనీ ప్లాంటే కాదు.. ఈ మొక్క ఇంటిలో ఉన్నా ఆస్తి పాస్తులు పెరగడం ఖాయం

వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటిలో తులసి మొక్క ఉండటం చాలా మంచిది. దీని వలన ఇంటిలో ప్రతి కూలత తగ్గిపోయి, సానుకూలత పెరుగుతుందంట. అంతే కాకుండా ఇది ఇంటికి ఉత్తరం, తూర్పు దిశలో ఉండటం వలన అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ఆర్థికపరమైన ప్రయోజనాలు చేకూరుతాయంట.

Read More
తొలి బంతికే షాకిచ్చిన టీమిండియా యంగ్ ఎక్స్‌ప్రెస్.. 2వసారి సేమ్ సీన్ రిపీట్..

తొలి బంతికే షాకిచ్చిన టీమిండియా యంగ్ ఎక్స్‌ప్రెస్.. 2వసారి సేమ్ సీన్ రిపీట్..

Mayank Yadav Bowling Records: భారత్ విధించిన 193 పరుగుల భారీ లక్ష్యంతో ఛేజింగ్‌కు దిగిన జింబాబ్వేకు తొలి బంతికే ఊహించని షాక్ తగిలింది. భారత యువ పేసర్ మయాంక్ యాదవ్ ఇన్నింగ్స్ మొదటి బంతినే ఏకంగా గంటకు 149 కిలోమీటర్ల తుఫాను వేగంతో విసిరాడు. అనూహ్యమైన వేగం, బౌన్స్ సాధించిన ఆ సంచలన డెలివరీకి జింబాబ్వే ఓపెనర్ బ్రయాన్ బెన్నెట్ వద్ద ఎలాంటి సమాధానం లేకపోయింది. బంతి బ్యాట్ అంచును తాకుతూ నేరుగా వికెట్ కీపర్…

Read More
కొత్తగా ఆలోచించిన ఆ రైతుకు ఈ పంట లాభాల పంటే అయింది..

కొత్తగా ఆలోచించిన ఆ రైతుకు ఈ పంట లాభాల పంటే అయింది..

దొండ సాగు, దాని విశిష్టమైన లక్షణాల వల్ల కూరగాయల పంటలలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. ఒక్కసారి నాటితే రెండు నుంచి మూడు సంవత్సరాల వరకు, కొన్నిసార్లు నాలుగు సంవత్సరాల వరకు కూడా, నిరంతరాయంగా దిగుబడినిచ్చే తీగజాతి పంట ఇది. శాశ్వత పందిర్లపై ఈ పంటను సాగు చేయడం ద్వారా రైతులు నాణ్యమైన దిగుబడిని పొందడమే కాకుండా, మార్కెట్లో అధిక ధరలను కూడా సాధిస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా, జి. కొండూరు గ్రామ నివాసి పజ్జూరు వెంకట్రావు, తన…

Read More
Feng Shui Tips: ఇంట్లో ఈ 3 వస్తువులు ఉంటే ఆర్థిక సమస్యలు తగ్గి.. సంపద, అదృష్టం పెరుగుతుందట!

Feng Shui Tips: ఇంట్లో ఈ 3 వస్తువులు ఉంటే ఆర్థిక సమస్యలు తగ్గి.. సంపద, అదృష్టం పెరుగుతుందట!

Feng Shui Vastu Tips for Wealth Telugu: హిందూ సంప్రదాయంలో వాస్తు శాస్త్రానికి ఎంత ప్రాధాన్యత ఉందో, చైనాలో పుట్టిన ఫెంగ్ షుయ్ సూత్రాలకు కూడా అంతే ప్రాముఖ్యత ఉంది. ఫెంగ్ షుయ్ ప్రకారం ఇంట్లో వస్తువులను సరైన ప్రదేశంలో ఉంచడం ద్వారా సానుకూల శక్తి పెరిగి, అదృష్టం, శాంతి, సంపద కలుగుతాయని విశ్వసిస్తారు. ముఖ్యంగా ఎంత కష్టపడి పనిచేసినా డబ్బు నిలవకపోవడం, అప్పులు పెరగడం, ఆర్థిక ఇబ్బందులు వెంటాడటం వంటి సమస్యలను తగ్గించేందుకు కొన్ని…

Read More
Special Trains: ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఈ రూట్‌లో ప్రత్యేక ట్రైన్‌లు.. ఇదిగో ఫుల్‌ డీయిటెల్స్!

Special Trains: ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఈ రూట్‌లో ప్రత్యేక ట్రైన్‌లు.. ఇదిగో ఫుల్‌ డీయిటెల్స్!

ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలను అందించేందుకు దక్షిణ మధ్య రైల్వే ఎప్పటికప్పుడు సరికొత్త నిర్ణయాలు తీసుకుంటూనే ఉంటుంది. ఇందులో భాగంగానే తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. సాధారణంగా వేసవి సెలవుల రద్దీ నేపథ్యంలో రైల్వే శాఖ దేశంలోని పలు ప్రాంతాల మధ్య ప్రత్యేక రైళ్లను నడుపుతుంది. అయితే ఈసారి హైదరాబాద్‌ నుంచి కర్ణాటకలోని మంగళూరు మధ్య నడిపిన ప్రత్యేక రైలుకు ప్రయాణికుల నుంచి అద్భుతమైన స్పందన (రెస్పాన్స్) వచ్చింది. అలాగే ఈ రూట్‌లో సేవులను మరికొంత కాలం…

Read More
బంగాళాఖాతంలో వాయుగుండం.. ఏపీలో సోమవారం వాతావరణం ఎలా ఉంటుందంటే..?

బంగాళాఖాతంలో వాయుగుండం.. ఏపీలో సోమవారం వాతావరణం ఎలా ఉంటుందంటే..?

వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడడంతో ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) హెచ్చరికలు జారీ చేసింది. ఉత్తరాంధ్ర తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో ప్రజలు, ముఖ్యంగా మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ సూచించారు. రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం.. వాయువ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా–పశ్చిమ బెంగాల్ తీర…

Read More
విమానంలో ఫోన్ ఎయిర్‌ప్లేన్ మోడ్‌లో ఎందుకు పెట్టాలి..? పెట్టకపోతే ఏమవుతుందో తెలిస్తే అవాక్కే..

విమానంలో ఫోన్ ఎయిర్‌ప్లేన్ మోడ్‌లో ఎందుకు పెట్టాలి..? పెట్టకపోతే ఏమవుతుందో తెలిస్తే అవాక్కే..

విమానంలో ప్రయాణించిన అనుభవం ఉన్న ప్రతి ఒక్కరికీ ఈ విషయం గుర్తుండే ఉంటుంది. ఫ్లైట్ టేకాఫ్ అవ్వడానికి ముందే క్యాబిన్ సిబ్బంది మైకులో “దయచేసి మీ మొబైల్ ఫోన్లను ఎయిర్‌ప్లేన్ మోడ్‌లో ఉంచండి” అని పదే పదే అనౌన్స్ చేస్తుంటారు. అయితే మనలో చాలామందికి ఒక డౌట్ వస్తుంటుంది.. అసలు ఫోన్‌ను ఎయిర్‌ప్లేన్ మోడ్‌లో పెట్టకపోతే ఏం జరుగుతుంది? విమానం ఏమైనా ప్రమాదానికి గురవుతుందా? లేదా ఏదైనా పెద్ద సాంకేతిక లోపం తలెత్తుతుందా? అని.. దీనికి నిపుణుల…

Read More
21 ఏళ్లకే ఎన్నికల్లో పోటీ..! కొత్త ఆలోచనతో ముందుకొచ్చిన తెలంగాణ సీఎం రేవంత్

21 ఏళ్లకే ఎన్నికల్లో పోటీ..! కొత్త ఆలోచనతో ముందుకొచ్చిన తెలంగాణ సీఎం రేవంత్

ప్రస్తుతం అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలంటే కనీసం 25 సంవత్సరాల వయస్సు ఉండాల్సి ఉండగా, దానిని 21 సంవత్సరాలకు తగ్గించాలని తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం తీసుకురానున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ప్రస్తుతం దేశంలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి కనీస వయస్సు 25 సంవత్సరాలు. రాజ్యసభ, శాసనమండలి సభ్యులుగా ఎన్నిక కావాలంటే 30 సంవత్సరాలు ఉండాలి. అయితే జర్మనీ, గ్రేట్ బ్రిటన్ వంటి దేశాల్లో 18 సంవత్సరాల వయస్సు నిండిన తర్వాతే శాసనసభకు…

Read More
శ్రీశైలం ప్రాజెక్టు గంగమ్మతో సిరిసిరిమువ్వలు పలికేది ఎప్పుడంటే

శ్రీశైలం ప్రాజెక్టు గంగమ్మతో సిరిసిరిమువ్వలు పలికేది ఎప్పుడంటే

శ్రీశైలం రిజర్వాయర్ కి మంచి రోజులు రానున్నాయి. మూడు రోజుల్లో గా రిజర్వాయర్ కి వరద నీరు రానుంది. కృష్ణానది ఎగువ ప్రాంతాల్లో వర్షాల కారణంగా ఇప్పటికే ఆల్మట్టి నారాయణపూర్ డాం ల నుంచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దిగువన ఉన్న జూరాలకు కృష్ణన్న పరుగులు తీస్తోంది. ఇప్పటికే జూరాలలో తగినంత నీరు ఉన్నందున గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేయనున్నారు. దీంతో మరో మూడు రోజుల్లోపే శ్రీశైలానికి వరద నీరు వచ్చి చేరే అవకాశం…

Read More