IPL 2026: ఫ్యాన్స్కు గుడ్న్యూస్.. పెరిగిన ఐపీఎల్ మ్యాచ్ల సంఖ్య.. ఎన్నంటే?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో పెద్ద మార్పు రానుంది. మ్యాచ్ల సంఖ్య కూడా పెరుగుతుంది. ఐపీఎల్ 2026 నుంచి బీసీసీఐ అదనంగా 10 మ్యాచ్లను నిర్వహించనుంది. ఐపీఎల్ మ్యాచ్ల సంఖ్యను పెంచడంపై బీసీసీఐ గతంలో చర్చించింది. దీని ప్రకారం, ఐపీఎల్ 2025, 2026లో 84 మ్యాచ్లను నిర్వహించడానికి ప్రణాళికను రూపొందించారు. అలాగే, 2027లో ఐపీఎల్ మ్యాచ్ల సంఖ్యను 94కి పెంచే ఆలోచన కూడా ఉంది. కానీ, ఈ ప్రణాళిక IPL 2025 లో అమలు కాలేదు. దీనికి…
