తాజావార్తలు
Andhra Pradesh: ప్రేమిస్తున్నానంటూ వేధింపులు.. యువకుడికి అరగుండు కొట్టించి ఊళ్లో ఊరేగింపు..

Andhra Pradesh: ప్రేమిస్తున్నానంటూ వేధింపులు.. యువకుడికి అరగుండు కొట్టించి ఊళ్లో ఊరేగింపు..

వివాహితను ప్రేమ పేరుతో వేధిస్తుండడంతో ఓ యువకుడికి దేహశుద్ధి చేసి అరగుండు కొట్టించి ఊళ్లో ఊరేగించారు గ్రామస్తులు. అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం గడేకల్ల్ గ్రామంలో అవమానకర ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివాహితను ప్రేమ పేరుతో వేధిస్తున్న యువకుడు భాస్కర్ కు గ్రామస్తులు దేహశుద్ధి చేశారు. అంతటితో ఆగకుండా యువకుడు భాస్కర్ కు అరగుండు కొట్టించి మెడలో చెప్పులు దండ వేసి ఊళ్లో ఊరేగించారు. డప్పు వాయిద్యాలతో గ్రామ వీధుల్లో నడిపించుకుంటూ యువకుడు భాస్కర్ ను…

Read More
Dharmendra Pradhan: నకిలీ సోషల్ మీడియా అకౌంట్స్‌పై ఉక్కుపాదం.. నీట్ పరీక్షకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు

Dharmendra Pradhan: నకిలీ సోషల్ మీడియా అకౌంట్స్‌పై ఉక్కుపాదం.. నీట్ పరీక్షకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు

రాబోయే నీట్ (UG) పునఃపరీక్షను అత్యంత పారదర్శకంగా, సురక్షితంగా నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం ముమ్మర చర్యలు చేపట్టింది.. దీనిలో భాగంగా మంగళవారం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్.. కేంద్ర భద్రతా, నిఘా (ఇంటెలిజెన్స్) ఏజెన్సీల ఉన్నత అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. పరీక్షల నిర్వహణలో ఎలాంటి అవకతవకలు జరగకుండా అత్యున్నత స్థాయి నిఘా ఉంచాలని అధికారులను ఆదేశించారు. పరీక్షను సురక్షితంగా, పటిష్టంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు అప్రమత్తతను పెంచాలని, పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని ధర్మంద్ర ప్రధాన్…

Read More
పాపం! ఆ స్టార్‌ను చూస్తుంటే బాధేస్తోంది..

పాపం! ఆ స్టార్‌ను చూస్తుంటే బాధేస్తోంది..

కోలీవుడ్ స్టార్ హీరో జయం రవి అలియాస్ రవి మోహన్ , ఆయన భార్య ఆర్తి రవిల విడాకుల వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇటీవల ప్రెస్ మీట్‌లో జయం రవి మాట్లాడుతూ భార్య ఆర్తి, ఆమె కుటుంబ సభ్యులపై సంచలన ఆరోపణలు చేశాడు.పెళ్లయిన నాటి నుంచి తాను తీవ్ర అవమానాలు ఎదుర్కొన్నానని వాపోయారు. తనపై ‘చేతబడి’ కూడా చేయడంతో రక్తం కక్కుకున్నానని, మానసిక క్షోభతో ఆత్మహత్యకు యత్నించానని అందరి ముందు కన్నీరు పెట్టుకున్నారు. అయితే దీనికి…

Read More
Hyderabad: ఎలక్ట్రిక్ వెహికల్ కొనండి.. క్యాష్ పొందండి.. ఉద్యోగులకు ఆ కంపెనీ బంపర్ ఆఫర్

Hyderabad: ఎలక్ట్రిక్ వెహికల్ కొనండి.. క్యాష్ పొందండి.. ఉద్యోగులకు ఆ కంపెనీ బంపర్ ఆఫర్

పర్యావరణహిత రవాణాను ప్రోత్సహించాలన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపు నేపథ్యంలో హైదరాబాద్‌కు చెంచిన అజా కన్సల్టింగ్ సర్వీసెస్ టెక్ కంపెనీ సరికొత్త నిర్ణయం తీసుకుంది. ఈవీ వాహనాలు కొనే తమ ఉద్యోగులకు నగదు ప్రోత్సాహకం అందిస్తోంది. గ్రీన్ వర్క్‌ప్లేస్ దిశగా అడుగులు వేస్తూ ఉద్యోగుల్లో కొత్త మార్పుకు నాంది పలుకుతోంది. ఈవీ కార్లు కొనుగోలు చేసే ఉద్యోగులకు రూ.10 వేల ప్రోత్సాహకం ఇవ్వనున్నట్లు సంస్థ వెల్లడించింది. అలాగే ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు కొనుగోలు చేసే వారికి…

Read More
ముఖానికి రాసుకునే టాల్కమ్‌ పౌడర్‌తో ఎన్నో లాభాలు.. ఇలా ఎప్పుడైనా వాడారా?

ముఖానికి రాసుకునే టాల్కమ్‌ పౌడర్‌తో ఎన్నో లాభాలు.. ఇలా ఎప్పుడైనా వాడారా?

వేసవిలో దాదాపు ప్రతి ఇంట్లో టాల్కమ్ పౌడర్‌ను ఉపయోగిస్తారు. చాలా మంది చెమటను తొలగించుకోవడానికి, తాజాగా అనిపించడానికి, శరీర దుర్వాసనను తగ్గించుకోవడానికి టాల్కమ్ పౌడర్‌ను ఉపయోగిస్తారు. కానీ టాల్కమ్ పౌడర్ వాడకం కేవలం చర్మ సంరక్షణకు మాత్రమే పరిమితం కాదు. దీని సహాయంతో రోజువారీ జీవితంలోని అనేక చిన్న చిన్న సమస్యలను సులభంగా పరిష్కరించుకోవచ్చు. జుట్టుకు డ్రై షాంపూగా వాడొచ్చు వేసవిలో జుట్టు త్వరగా చెమటతో, జిడ్డుగా మారి అంటుకుపోయినట్లు కనిపిస్తుంది. ప్రతిరోజూ షాంపూ చేయడం సాధ్యం…

Read More
మహేష్ కోసం ఫిక్స్ చేసిన టైటిల్‌తో సూపర్ హిట్ కొట్టిన ప్రభాస్.. ఆ సినిమా ఎదో తెలుసా.?

మహేష్ కోసం ఫిక్స్ చేసిన టైటిల్‌తో సూపర్ హిట్ కొట్టిన ప్రభాస్.. ఆ సినిమా ఎదో తెలుసా.?

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వారణాసి సినిమా షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. బాహుబలి 1,2 అలాగే ఆర్ఆర్ఆర్ సినిమాలతో పాన్ ఇండియా దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాజమౌళి మహేష్ బాబుతో పాన్ వరల్డ్ మూవీ చేస్తున్నారు. ఈ సినిమాను వరల్డ్ వైడ్ గా హాలీవుడ్ సినిమాలకు ధీటుగా రిలీజ్ చేయనున్నారు రాజమౌళి. అలాగే ఈ సినిమాలో…

Read More
Virat Kohli : గత ఐదేళ్ల నీ టెస్ట్ రికార్డు చూసుకో..  కోహ్లీ, గంభీర్ మధ్య కోల్డ్ వార్ నిజమేనా?

Virat Kohli : గత ఐదేళ్ల నీ టెస్ట్ రికార్డు చూసుకో.. కోహ్లీ, గంభీర్ మధ్య కోల్డ్ వార్ నిజమేనా?

Virat Kohli : టీమిండియా రన్ మెషీన్, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి, ప్రస్తుత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ల కూటమికి మధ్య మంచి సంబంధాలు లేవనే వార్తలు ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో దావానంలా వ్యాపిస్తున్నాయి. ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా ఓటమి పాలైన తర్వాత కోహ్లీ హఠాత్తుగా టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించడంతో ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరింది. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్, ప్రముఖ విశ్లేషకుడు సంజయ్…

Read More
గూగుల్‌ నుంచి భారీ AI ప్రకటనలు! జెమినీ 3.5 ఫ్లాష్‌, స్పార్క్‌ అసిస్టెంట్ ఆవిష్కరణ

గూగుల్‌ నుంచి భారీ AI ప్రకటనలు! జెమినీ 3.5 ఫ్లాష్‌, స్పార్క్‌ అసిస్టెంట్ ఆవిష్కరణ

అమెరికాకు చెందిన టెక్ దిగ్గజం గూగుల్‌ తన వార్షిక డెవలపర్ కాన్ఫరెన్స్ గూగుల్‌ I/O 2026లో పలు కీలక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉత్పత్తులను ఆవిష్కరించింది. AI ఆధారిత వినియోగదారు, ఎంటర్‌ప్రైజ్ సేవలను విస్తరించే దిశగా సంస్థ కొత్త AI మోడల్స్, సాఫ్ట్‌వేర్ టూల్స్, కస్టమ్ AI చిప్‌లను పరిచయం చేసింది. ఈ కార్యక్రమంలో కంపెనీ సీఈఓ సుందర్‌ పిచ్చాయ్‌ కొత్త జెమినీ 3.5 ఫ్లాష్‌ మోడల్, జెమినీ స్పార్క్‌ AI అసిస్టెంట్, Docs Live వాయిస్ టూల్స్‌,…

Read More
MHSRB అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రొవిజినల్ మెరిట్‌ లిస్ట్‌ వచ్చేసింది.. మరో 2 రోజుల్లోనే సర్టిఫికెట్ వెరిఫికేషన్‌

MHSRB అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రొవిజినల్ మెరిట్‌ లిస్ట్‌ వచ్చేసింది.. మరో 2 రోజుల్లోనే సర్టిఫికెట్ వెరిఫికేషన్‌

హైదరాబాద్‌, మే 20: రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి సంబంధించి ప్రొవిజనల్ మెరిట్ లిస్టును మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (MHSRB) మంగళవారం (మే 19) విడుదల చేసింది. ఒక్కో పోస్టుకు 1:3 చొప్పున అభ్యర్థులను సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు పిలిచింది. మే 22, 23 తేదీల్లో హైదరాబాద్‌ వెంగల్‌రావు నగర్‌‌లోన ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్‌‌ ప్రాంగణంలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహించనున్నారు. ప్రొవిజనల్ మెరిట్…

Read More
అతివేగం మిగిల్చిన అనంత విషాదం.. ముగ్గురు బలి.. మూడేళ్ల క్రితం అమ్మ.. ఇప్పుడు నాన్న దూరం..!

అతివేగం మిగిల్చిన అనంత విషాదం.. ముగ్గురు బలి.. మూడేళ్ల క్రితం అమ్మ.. ఇప్పుడు నాన్న దూరం..!

మహబూబాబాద్ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ట్రాక్టర్‌ను అతివేగంగా వెనుకనుండి బైక్ ఢీ కొట్టింది.. ఈ ప్రమాదంలో స్పోర్ట్స్ బైక్‌పై వెళుతున్న ఆ ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. ఈ ప్రమాదంలో మృతి చెందిన సతీష్ అనే వ్యక్తి కుటుంబ గాధ ప్రతి ఒక్కరికి గుండెలను పిండేసింది. అతని భార్య మూడేళ్ల క్రితం మృతిచెందగా ఇప్పుడు సతీష్ మృతి చెందడంతో ఇద్దరు…

Read More