తాజావార్తలు
Bank Holidays: దేశవ్యాప్తంగా వరుసగా మూడు రోజుల పాటు బ్యాంకులు బంద్.. రేపటి నుంచే..

Bank Holidays: దేశవ్యాప్తంగా వరుసగా మూడు రోజుల పాటు బ్యాంకులు బంద్.. రేపటి నుంచే..

ఏదైనా పని కోసం బ్యాంకుకు వెళ్లాలని అనుకుంటున్నారా..? అయితే మీ పని ఈ రోజే పూర్తి చేసుకోండి. ఎందుకంటే రేపటి నుంచి బ్యాంకులు వరుసగా మూడు రోజుల పాటు మూతపడనున్నాయి. మొహర్రం వస్తుండటంతో బ్యాంకులకు వరుస సెలవులు రానున్నాయి. మొహర్రం కారణంగా జూన్ 26న బ్యాంకులు మూతపడనన్నాయి. ఇక నాలుగో శనివారం, ఆదివారం రావడంతో మరో రెండు రోజుల పాటు బ్యాంకులు బంద్ కానున్నాయి.

Read More
క్రెడిట్‌ కార్డ్‌ తీసుకున్న వ్యక్తి మరణిస్తే.. దానిపై ఉన్న బిల్లులు, లోన్లు కుటుంబ సభ్యులు కట్టాలా? రూల్స్‌ ఏం చెబుతున్నాయంటే?

క్రెడిట్‌ కార్డ్‌ తీసుకున్న వ్యక్తి మరణిస్తే.. దానిపై ఉన్న బిల్లులు, లోన్లు కుటుంబ సభ్యులు కట్టాలా? రూల్స్‌ ఏం చెబుతున్నాయంటే?

కుటుంబం నుండి సహాయం అందకపోతే, బ్యాంకులు మరణించిన వ్యక్తి ఆస్తులను తీసుకొని, మరణించిన వ్యక్తి బ్యాంకు బ్యాలెన్స్, FDలు, నిధులు, ఇతర ఆస్తుల నుండి వారి బకాయిలను క్లెయిమ్ చేస్తాయి. మరణించిన వ్యక్తి ఆస్తులను వేరే ఎవరైనా వారసత్వంగా పొందినట్లయితే, బ్యాంకు వారసుడిని బకాయి ఉన్న బిల్లులను చెల్లించమని అడగవచ్చు. మరణించిన వ్యక్తికి ఎటువంటి ఆస్తులు లేకపోతే, బ్యాంకుకు వేరే మార్గం లేదు. అటువంటి పరిస్థితిలో బ్యాంకులు ఈ రుణాన్ని మొండి రుణం లేదా NPAగా పరిగణించి…

Read More
ఒక కిలోమీటర్ నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి.. ఈ లెక్కలు తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..

ఒక కిలోమీటర్ నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి.. ఈ లెక్కలు తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..

నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఊబకాయం, అధిక బరువు పెద్ద సమస్యలుగా మారాయి. బరువు తగ్గడం కోసం చాలా మంది జిమ్‌లలో చేరి కఠినమైన వ్యాయామాలు, క్రాష్ డైట్లు చేస్తుంటారు. అయితే వీటన్నింటికంటే ఎంతో సులువైన, రూపాయి ఖర్చు లేని వాకింగ్ అత్యంత ప్రభావవంతమైన మార్గమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కొన్ని సందర్భాల్లో పరుగెత్తడం కంటే నడక వల్లే శరీరానికి ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. అయితే ఫిట్‌నెస్ సాధించాలనుకునే వారు రోజుకు ఇన్ని…

Read More
‘అమ్మ నాన్న నేను ఏ పాపం చేశాను..’ కళ్లు తెరవక ముందే.. కానరాని లోకాలకు పసికందు!

‘అమ్మ నాన్న నేను ఏ పాపం చేశాను..’ కళ్లు తెరవక ముందే.. కానరాని లోకాలకు పసికందు!

రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో సభ్య సమాజం తలదించుకునే అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. కొడుకు పుట్టలేదనే కారణంతో కన్న తండ్రే తన 13 గంటల నవజాత ఆడశిశువును గొంతు నులిమి హత్య చేసిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఢిల్లీ–జైపూర్ జాతీయ రహదారిపై ఉన్న నిమ్స్ ఆసుపత్రిలో జరిగిన ఈ ఘటన ఆడబిడ్డలపై ఇంకా కొనసాగుతున్న వివక్షను మరోసారి వెలుగులోకి తెచ్చింది. పోలీసుల కథనం ప్రకారం, నిందితుడిని కోట్‌పుత్లి-బెహ్రోర్ జిల్లాలోని బిచ్‌పాడి గ్రామానికి చెందిన 34 ఏళ్ల…

Read More
నడిరోడ్డుపై ఇంత ఘోరమా? ఆడపిల్లలకు రక్షణ ఏది?

నడిరోడ్డుపై ఇంత ఘోరమా? ఆడపిల్లలకు రక్షణ ఏది?

మహారాష్ట్రలో మహిళల భద్రతపై ఆందోళనకరమైన ప్రశ్నలు తలెత్తుతున్నాయి. శంభాజీనగర్‌లో నడిరోడ్డుపై జరిగిన ఒక దారుణ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. వివరాల ప్రకారం, బహిరంగ ప్రదేశంలో ఓ యువతిని ఆకతాయి వేధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డయ్యాయి. ఈ సంఘటన మహిళల భద్రత పట్ల తీవ్రమైన ఆందోళనలను రేకెత్తిస్తోంది. బాధితురాలు దుండగుడి బారి నుండి తప్పించుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ, ఆ దుండగుడు మృగంలా ప్రవర్తిస్తూ ఆమెను వదల్లేదు. యువతిని నిస్సిగ్గుగా వేధించడమే కాకుండా, ఆమెపై…

Read More
Horoscope Today: వారికి ఆర్థికంగా అనుకూల పరిస్థితి.. 12 రాశుల వారికి రాశిఫలాలు

Horoscope Today: వారికి ఆర్థికంగా అనుకూల పరిస్థితి.. 12 రాశుల వారికి రాశిఫలాలు

దిన ఫలాలు (జనవరి 22, 2026): మేష రాశి వారికి ఉద్యోగంలో ప్రాధాన్యం బాగా పెరిగే అవకాశముంది. వృషభ రాశి వారి కుటుంబ జీవితం సాఫీగా సాగిపోయే అవకాశముంది. మిథున రాశి వారి ఆదాయం బాగా వృద్ధి చెందే సూచనలున్నాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..? మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) ఉద్యోగంలో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. అధికారులు ప్రత్యేక బాధ్యతలు అప్పగించడం…

Read More
మాకొద్దు బాబోయ్‌ యుద్ధం.. ప్రభుత్వాధినేతలపై పబ్లిక్‌ రివర్స్‌.. యుద్ధానికి వ్యతిరేకంగా నిరసనలు

మాకొద్దు బాబోయ్‌ యుద్ధం.. ప్రభుత్వాధినేతలపై పబ్లిక్‌ రివర్స్‌.. యుద్ధానికి వ్యతిరేకంగా నిరసనలు

ఆ మూడు దేశాల నేతలు.. యుద్ధం విషయంలో అస్సలు తగ్గేదే లేదంటున్నారు. అయితే అక్కడి జనం మాత్రం మాకొద్దు బాబోయ్‌ ఈ యుద్ధం అంటున్నారు. అనడమే కాదు.. రోడ్లెక్కి మరీ నిరసనలు తెలుపుతున్నారు. అమెరికా, ఇజ్రాయెల్‌ సంయుక్తంగా ఇరాన్‌తో తలపడుతున్నాయి. ఆయా దేశాల ప్రజలు మాత్రం తమ నేతలపై తిరుగుబాటు చేస్తున్నారు. యుద్ధం వద్దని, శాంతి ముద్దని నినదిస్తున్నారు. నేతలేమో యుద్ధం శరణం గచ్ఛామి అంటున్నారు. ప్రజలేమో శాంతి శరణం గచ్ఛామి అంటున్నారు. గల్ఫ్‌ వార్‌తో ప్రపంచం…

Read More
ఇలాంటి వారిని దూరం పెట్టడమే మంచిది.. పాము కంటే డేంజర్..

ఇలాంటి వారిని దూరం పెట్టడమే మంచిది.. పాము కంటే డేంజర్..

స్వార్థం కోసం మాత్రమే మీకు దగ్గరయ్యే వారికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని చాణక్యుడు చెబుతున్నాడు. ఇంకా మీ ముందు ఒకలా ఒకలా, మీ వెనక మరోలా మాట్లాడేవారిని ఆసలు నమ్మకూడదు. అలాగే అబద్ధాలను అలవాటుగా మార్చుకున్న వాళ్ళకి కూడా మీ జీవితంలో ఎప్పుడు చోటు ఇవ్వకండి

Read More
ఇరాన్ గడ్డపై భారత్ రహస్య వ్యూహం.. హోర్ముజ్ జలసంధిలో ఆగని నౌకల ప్రయాణం.. !

ఇరాన్ గడ్డపై భారత్ రహస్య వ్యూహం.. హోర్ముజ్ జలసంధిలో ఆగని నౌకల ప్రయాణం.. !

హోర్ముజ్ జలసంధిలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నప్పటికీ, భారత నౌకలు సురక్షితంగా ప్రయాణిస్తూ దేశ ఇంధన అవసరాలను తీరుస్తున్నాయి. ఈ క్లిష్ట సమయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న అత్యంత వ్యూహాత్మక, రహస్య సమన్వయ విధానం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా ఇరాన్ యుద్ధ రంగంలోకి దిగడంతో, ప్రపంచంలోనే అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధి దిగ్బంధానికి గురైంది. ప్రపంచ చమురు, సహజ వాయువు సరఫరాలో 20 శాతం ఈ ఇరుకైన మార్గం గుండానే జరుగుతుంది….

Read More

చైనా మరో ప్రమాద హెచ్చరిక..72 గంటల్లో ఏం జరగబోతోంది? 

వరదలతో ఇప్పటికే అల్లకల్లోలంగా మారిన టిబెట్ నేపాల్ సరిహద్దు ప్రాంతాలకు మరో ముప్పు పొంచి ఉందని చైనా అధికారులు గుర్తించారు. హిమాలయ సరిహద్దు ప్రాంతానికి ఎగువన బ్యారియర్ లేక్ ఏర్పడింది. చుట్టూ పేరుకుపోయిన మట్టి, మంచు, రాళ్ల కారణంగా నీటి ప్రవాహానికి అడ్డంకి ఏర్పడి ఈ సరస్సు ఏర్పడింది. దీనిలో నీటి మట్టం మరింత పెరిగితే.. సహజ అడ్డంకి తెగిపోయి ఒక్కసారిగా భారీ వరద దిగువకు దూసుకొచ్చే ప్రమాదం ఉంటుంది. సరస్సులో ఇప్పటికే 20 లక్షల క్యూబిక్…

Read More