తాజావార్తలు
Telangana: కల్లు తాగడానికి వచ్చి.. కత్తితో పొడిచి చంపాడు.. ఎందుకో తెలిస్తే షాకవుతారు..

Telangana: కల్లు తాగడానికి వచ్చి.. కత్తితో పొడిచి చంపాడు.. ఎందుకో తెలిస్తే షాకవుతారు..

హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి లో దారుణం చోటుచేసుకుంది. అందరూ చూస్తుండగానే ఓ కల్లుగీత కార్మికుడిని కత్తితో పొడిచి కిరాతకంగా చంపేశాడో వ్యక్తి. కల్లు సేకరించే మండువాలోనే రక్తపు మడుగులో పడి విజయ్ కళ్యాణ్ అనే వ్యక్తి ప్రాణాలు వదిలాడు. వివాహేతర సంబంధమే ఈ హత్యకు దారితీసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఎల్కతుర్తికి చెందిన విజయ్ కళ్యాణ్ కల్లుగీత కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఎప్పటిలాగే కల్లు సేకరించి మండువా వద్ద ఉన్న సమయంలో.. అఖిల్ అనే వ్యక్తి ఒక్కసారిగా కత్తితో…

Read More
NEET అభ్యర్థులకు అలర్ట్.. MBBS, BDS కౌన్సెలింగ్‌ నిబంధనల్లో కీలక మార్పులు చేసిన AP సర్కార్‌!

NEET అభ్యర్థులకు అలర్ట్.. MBBS, BDS కౌన్సెలింగ్‌ నిబంధనల్లో కీలక మార్పులు చేసిన AP సర్కార్‌!

అమరావతి, జూలై 30: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైద్య విద్య ప్రవేశాల ప్రక్రియలో కీలక మార్పులు చేసింది. MBBS, BDS అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం అమలులో ఉన్న కౌన్సెలింగ్ విధానాన్ని సవరించింది. ఈ మేరకు ఆరోగ్య, వైద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ జీవో జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రొఫెషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ (UG Medical and Dental Professional Courses Admissions) Rules, 2004 లో మార్పులు చేశారు. గతంలో…

Read More
AUS vs SL: శ్రీలంక ఘన విజయం.. కట్ చేస్తే.. సూపర్ 8 నుంచి ఆసీస్ ఔట్?

AUS vs SL: శ్రీలంక ఘన విజయం.. కట్ చేస్తే.. సూపర్ 8 నుంచి ఆసీస్ ఔట్?

Australia vs Sri Lanka, 30th Match, Group B, ICC Men’s T20 World Cup 2026: టీ20 ప్రపంచ కప్‌లో ఆస్ట్రేలియా మరో దారుణమైన ఓటమిని చవిచూసింది. సోమవారం జరిగిన మూడో మ్యాచ్‌లో శ్రీలంక చేతిలో 8 వికెట్ల తేడాతో ఓడిపోయింది. దీనితో, ఆస్ట్రేలియా జట్టు టోర్నమెంట్ నుంచి దాదాపు నిష్క్రమించింది. ఇప్పుడు ఆ జట్టు ఆశలు జింబాబ్వేపై ఓటమిపై ఆధారపడి ఉన్నాయి. పల్లెకెలె స్టేడియంలో జరిగిన ఈ గ్రూప్ బి మ్యాచ్‌లో శ్రీలంక…

Read More
Andhra News: ఏం కష్టం వచ్చిందో పాపం.. పాఠాలు చెప్పిన స్కూల్‌ ముందే ప్రాణాలు వదిలిన పంతులు!

Andhra News: ఏం కష్టం వచ్చిందో పాపం.. పాఠాలు చెప్పిన స్కూల్‌ ముందే ప్రాణాలు వదిలిన పంతులు!

తాను పనిచేస్తున్న స్కూల్‌ ముందూ ఓ ఉపాధ్యాయుడు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన కడ జిల్లాలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. గోపవరం మండలం రామిరెడ్డి పల్లె ప్రాథమిక పాఠశాలలో మల్లెం కొండయ్య అనే వ్యక్తి ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ఈ రోజు మధ్యాహ్నం పాఠశాల విధుల్లో ఉన్న సమయంలో, ఆయన ఒక సంచిలో కట్టెలు, పెట్రోల్ బాటిల్‌ను తీసుకొని వెళ్లినట్లు విద్యార్థులు గమనించారు. అనంతరం పాఠశాలకు సమీపంలో ఉన్న ప్రదేశంలో తన ఒంటిపై పెట్రోల్ పోసుకొని…

Read More
UK-Iran: ఇరాన్‌పై భారీ దాడి ఖాయమా..? యూకే స్థావరం నుంచి బయలుదేరిన అమెరికా బాంబర్

UK-Iran: ఇరాన్‌పై భారీ దాడి ఖాయమా..? యూకే స్థావరం నుంచి బయలుదేరిన అమెరికా బాంబర్

UK-Iran: మధ్యప్రాచ్యంలో అమెరికా, ఇరాన్‌ల మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతూనే ఉన్నాయి. ఇదిలా ఉండగా, మంగళవారం యూకేలోని ఆర్‌ఏఎఫ్ ఫెయిర్‌ఫోర్డ్ ఎయిర్ బేస్ నుంచి అమెరికా వైమానిక దళానికి చెందిన బి-52 స్ట్రాటోఫోర్ట్రెస్ బాంబర్ ఒకటి బయలుదేరినట్లు సమాచారం. ఈ విమానం ఆయుధాలతో కూడి ఉందని, ప్రస్తుత పరిస్థితుల్లో దీనిని ఒక ప్రధాన సైనిక సంకేతంగా పరిగణిస్తున్నారని సమాచారం. ఇదిలా ఉండగా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు గట్టి హెచ్చరిక జారీ చేశారు . తన షరతులను…

Read More
APPSC DL 2026 Results: ఎన్నాళ్లకెన్నాళ్లకు.. మూడేళ్ల తర్వాత APPSC డిగ్రీ లెక్చరర్‌ ఫలితాలకు ముహూర్తం ఫిక్స్

APPSC DL 2026 Results: ఎన్నాళ్లకెన్నాళ్లకు.. మూడేళ్ల తర్వాత APPSC డిగ్రీ లెక్చరర్‌ ఫలితాలకు ముహూర్తం ఫిక్స్

అమరావతి, మే 6: రాష్ట్రంలో 290 డిగ్రీ లెక్చరర్‌ పోస్టుల భర్తీకి 2023 డిసెంబరులో ఏపీపీఎస్సీ ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే. 2025 జులైలో అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహించింది. రిజర్వేషన్‌ రోస్టర్‌పై గందరగోళ నెలకొనడంతో స్పష్టత కోరుతూ గతేడాది నవంబరులో ఉన్నత విద్య కమిషనరేట్‌కు ఏపీపీఎస్సీ ఉత్తర్వులు పంపింది. దీనిపై ఉన్నత విద్య కమిషన్‌ నివేదికను ఇటీవల ఏపీపీఎస్సీకి పంపింది. దీంతో ఫలితాలు ఇచ్చేందుకు ఏపీపీఎస్సీ కసరత్తు చేస్తోంది. కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్‌మెంట్ టెస్ట్, కంప్యూటర్…

Read More
Central Government: దేశ ప్రజలందరికీ కేంద్రం భారీ శుభవార్త.. నేటి నుంచి అమల్లోకి కొత్త రూల్..

Central Government: దేశ ప్రజలందరికీ కేంద్రం భారీ శుభవార్త.. నేటి నుంచి అమల్లోకి కొత్త రూల్..

2025 ముగిసి కొత్త ఏడాది 2026లోకి అడుగుపెట్టాం. నూతన ఏడాది రావడంతో ప్రజలను ప్రభావితం చేసే కొత్త రూల్స్‌ను ప్రభుత్వాలు అమల్లోకి తీసుకొస్తుంటాయి. ఇప్పుడు నూతన సంవత్సరంలోకి ఎంట్రీ ఇవ్వడంతో జనవరి 1వ తేదీ నుంచి కొన్ని కొత్త నిర్ణయాలు అమల్లోకి వచ్చాయి. దేశంలోని ప్రజలందరూ వీటి గురించి అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఉంది. కొత్త నిబంధనలు మీకు ముందే తెలిసి ఉండటం వల్ల ఎన్నో ప్రయోజనాలను పొందగలుగుతారు. ఆర్ధికంగా మీరు లాభం కూడా దీని…

Read More
25 ఏళ్లకే ఎమ్మెల్యే.. రాజీవ్‌ గాంధీతో భారీ బహిరంగ సభ.. ముద్రగడ పద్మనాభం రాజకీయ ప్రస్థానం ఇదే..

25 ఏళ్లకే ఎమ్మెల్యే.. రాజీవ్‌ గాంధీతో భారీ బహిరంగ సభ.. ముద్రగడ పద్మనాభం రాజకీయ ప్రస్థానం ఇదే..

Mudragada Padmanabham Political Journey: కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం (73) కన్ను మూశారు. గత కొంత కాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తుదిశ్వాస విడిచారు. కుటుంబసభ్యులు ముద్రగడ పద్మనాభం భౌతికకాయాన్ని స్వగ్రామం కిర్లంపూడికి తరలించారు. బుధవారం సాయంత్రం ముద్రగడ భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ముద్రగడ మృతి పట్ల తెలుగు రాష్ట్రాల సీఎంలు రేవంత్ రెడ్డి, చంద్రబాబు సహా.. మాజీ సీఎంలు…..

Read More
Sanju Samson : మ్యాచ్ ఇన్నింగ్స్ ఒక ఎత్తు..గెలిచాక తన ప్రేయర్ మరో ఎత్తు..మరో మెట్టు ఎక్కావయ్యా శాంసన్..!

Sanju Samson : మ్యాచ్ ఇన్నింగ్స్ ఒక ఎత్తు..గెలిచాక తన ప్రేయర్ మరో ఎత్తు..మరో మెట్టు ఎక్కావయ్యా శాంసన్..!

Sanju Samson : టీ20 వరల్డ్ కప్ 2026లో వెస్టిండీస్‌పై భారత్ అద్భుత విజయం సాధించిన తర్వాత మైదానంలో ఒక అరుదైన, అత్యంత హృద్యమైన దృశ్యం ఆవిష్కృతమైంది. 196 పరుగుల భారీ లక్ష్యాన్ని ఒంటిచేత్తో ఛేదించి, 97 పరుగులతో అజేయంగా నిలిచిన కేరళ కుర్రాడు సంజు శాంసన్, కేవలం బ్యాట్‌తోనే కాదు.. తన సంస్కారంతో కోట్లాది మంది భారతీయుల మనసు గెలుచుకున్నాడు. మ్యాచ్ ముగిసిన వెంటనే సంజు మైదానంలో మోకాళ్ల మీద నిలబడి హిందూ, ముస్లిం, క్రైస్తవ…

Read More
Actress : కూతురు హీరోయిన్.. తల్లి గ్లామర్ సెన్సేషన్.. టీవీలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే ఏకైక నటి..

Actress : కూతురు హీరోయిన్.. తల్లి గ్లామర్ సెన్సేషన్.. టీవీలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే ఏకైక నటి..

ప్రస్తుతం బుల్లితెర నటీనటులకు అత్యధిక డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే. హీరోహీరోయిన్లకు మించిన ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న నటి టీవీ రంగంలో అత్యధిక రెమ్యునరేష్ తీసుకుంటున్న నటి. ఆమె మరెవరో కాదు.. ప్రముఖ సెలబ్రిటీ అయిన శ్వేతా తివారీ. ప్రస్తుతం ఆమె వయసు 45 సంవత్సరాలు. కానీ ఇప్పటికీ ఏమాత్రం తగ్గని గ్లామర్ వయ్యారాలతో నెట్టింట రచ్చ చేస్తుంది. శ్వేతా తివారీ ప్రస్తుతం హిందీ టీవీ షోలలో అత్యధిక పారితోషికం పొందుతున్న నటీమణులలో ఒకరు….

Read More