తాజావార్తలు
Dhurandhar 2: ఐపీఎల్ ఎఫెక్ట్.. రణ్‌వీర్‌ సింగ్‌ ‘ధురంధర్ 2’ ఓటీటీ స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

Dhurandhar 2: ఐపీఎల్ ఎఫెక్ట్.. రణ్‌వీర్‌ సింగ్‌ ‘ధురంధర్ 2’ ఓటీటీ స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

రణ్ వీర్ సింగ్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ ధురంధర్ ది రివేంజ్ (ధురంధర్ 2) ఓటీటీలో చూడాలని చాలా మంది తహతహలాడుతున్నారు. అయితే ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ గురించి రకరకాల పుకార్లు తెర మీదకు వస్తున్నాయి. మార్చి 19న విడుదలైన ధురంధర్ 2 ఇప్పటికీ హౌస్ ఫుల్ కలెక్షన్లతో ఆడుతోంది. రూ. 1700 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి రూ. 2000 కోట్ల వైపునకు వేగంగా అడుగులు వేస్తోంది. అయితే ఈ బ్లాక్ బస్టర్…

Read More
Dhurandhar 2: ఐపీఎల్ ఎఫెక్ట్.. రణ్‌వీర్‌ సింగ్‌ ‘ధురంధర్ 2’ ఓటీటీ స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

కలకలం సృష్టిస్తున్న దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధింపు

పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా హార్ముజ్ జలసంధి మూతపడటంతో ప్రపంచ దేశాలు ఇంధన కొరతతో అల్లాడుతున్నాయి. ఇంధన నిల్వలు అడుగంటడంతో పాకిస్థాన్‌ స్మార్ట్ లాక్‌డౌన్ ను అమలు చేస్తోంది. పరిస్థితి చేదాటి పోతుండటంతో పెట్రోల్, డీజిల్ వాడకాన్ని తగ్గించేందుకు పాక్ ప్రధాని షరీఫ్ అప్రమత్తమయ్యారు. ముఖ్యమంత్రులతో అత్యవసర సమీక్ష నిర్వహించి ఇంధన పొదుపు కోసం కఠిన చర్యలకు ఆమోదముద్ర వేశారు. పంజాబ్, బలూచిస్థాన్, ఖైబర్ పఖ్తుంఖ్వా ఇతర ప్రాంతాల్లో రాత్రి 8 గంటలకే వ్యాపార సముదాయాలు మూసేయాలని ఆదేశించారు….

Read More
Dhurandhar 2: ఐపీఎల్ ఎఫెక్ట్.. రణ్‌వీర్‌ సింగ్‌ ‘ధురంధర్ 2’ ఓటీటీ స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

లక్ష్మీదేవి చల్లని చూపు వీరిపైనే.. బంగారంతో పాటు భూమి కొనుగోలు చేయడం ఖాయం!

ఏప్రిల్ నెలలో గ్రహాల సంచారం, కలయిక వలన అనేక రాజయోగాలు ఏర్పడనున్నాయి. అంతే కాకుండా నాలుగు రాశులపై లక్ష్మీదేవి అనుగ్రహం కలగనుంది. దీంతో ఈ వీరు బంగారం కొనుగోలు చేయడమే కాకుండా, భూమి కూడా కొనుగోలు చేసే ఛాన్స్ ఉన్నదంట. అన్ని విధాలుగా అదృష్టం కలిసి వస్తుందంట. ఇంతకీ ఆ రాశులు ఏవో ఇప్పుడు చూద్దాం. మేష రాశి : మేష రాశి వారికి ఊహించని విధంగా ప్రయోజనాలు చేకూరనున్నాయి. శుభ యోగం కారణంగా ఈ రాశి…

Read More
Dhurandhar 2: ఐపీఎల్ ఎఫెక్ట్.. రణ్‌వీర్‌ సింగ్‌ ‘ధురంధర్ 2’ ఓటీటీ స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం ఊరట.. 5 కేజీల గ్యాస్ సిలిండర్‌ పంపిణీకి రంగం సిద్దం..

ఏపీ ప్రజలకు మంత్రి నాదెండ్ల మనోహర్ శుభవార్త తెలిపారు. 5 కేజీల గ్యాస్ సిలిండర్‌పై కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో 5 కేజీల సిలిండర్లను పంపిణీ చేయనున్నట్లు స్పష్టం చేశారు. ఇందుకు అవసరమైన మార్గదర్శకాలను సిద్దం చేశామని, దాని ప్రకారం పంపిణీ చేయాలని ఆదేశించారు. ఈ మేరకు ఎల్పీజీ గ్యాస్ ఏజెన్సీలతో నాదెండ్ల సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్యాస్ సిలిండర్ల విషయంలో ప్రజలు ఆందోళన పడాల్సిన అవసరం లేదని, కొరత లేదని స్పష్టం చేశారు….

Read More
Dhurandhar 2: ఐపీఎల్ ఎఫెక్ట్.. రణ్‌వీర్‌ సింగ్‌ ‘ధురంధర్ 2’ ఓటీటీ స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

పోట్లగిత్తల బరిలో ట్రాన్స్‌జెండర్‌… ఎద్దుల పోటీల్లో ప్రత్యేక ఆకర్షణ

మార్కాపురం జిల్లా కేంద్రంలోని శ్రీ లక్ష్మీచెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఎడ్లపోటీలు నిర్వహిస్తున్నారు. నాలుగురోజుల పాటు నిర్వహించే ఈ పోటీలకు సీనియర్‌ విభాగం, కొత్త కేటగిరీ, పాలపళ్ళ విభాగాల్లోని ఎడ్లకు పోటీలు నిర్వహిస్తున్నారు. నాలుగురోజుల పాటు జరిగే ఈ ఎడ్డ పోటీలకు ఓ ట్రాన్స్‌జెండర్‌ పోషిస్తున్న ఎడ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మార్కాపురంజిల్లా అర్థవీడు మండలం పాపినేనిపల్లికి చెందిన పలాస వినీతగౌడ్ అనే ట్రాన్స్ జెండర్‌ తన రెండు జతల ఎడ్లను పోటీకి తీసుకొచ్చారు. వినీత ట్రాన్స్‌జెండర్‌గా ఉంటూ…

Read More
Dhurandhar 2: ఐపీఎల్ ఎఫెక్ట్.. రణ్‌వీర్‌ సింగ్‌ ‘ధురంధర్ 2’ ఓటీటీ స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

Viral Video: లంచ్‌ బాక్స్‌లో రొట్టె-పంచదార తెచ్చుకున్న బాలుడు.. టీచర్ చేసిన పనికి ప్రపంచమే సలాం చేస్తోంది!

పాఠశాల అనేది కేవలం చదువు నేర్పే చోటు మాత్రమే కాదు.. అది పిల్లల వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దే వేదిక కూడా అని ఈ వైరల్ వీడియో నిరూపించింది. ఒక చిన్నారి లంచ్ బాక్స్ విషయంలో జరిగిన ఈ సంఘటన అందరి హృదయాలను హత్తుకుంటోంది. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక రీల్‌లో ఒక ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన సమయంలో విద్యార్థులందరూ కలిసి భోజనం చేస్తున్నారు. అందరూ రకరకాల కూరలు, పప్పులు తెచ్చుకోగా, ఒక పేద విద్యార్థి మాత్రం…

Read More
Dhurandhar 2: ఐపీఎల్ ఎఫెక్ట్.. రణ్‌వీర్‌ సింగ్‌ ‘ధురంధర్ 2’ ఓటీటీ స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

Hyderabad: హైదరాబాద్ వాసులకు మరో గుడ్ న్యూస్.. టీజీఎస్‌ఆర్టీసీ నుంచి ఎగిరి గంతేసే వార్త..

హైదరాబాద్ ప్రజలకు టీజీఎస్‌ఆర్టీసీ శుభవార్త తెలిపింది. నగరంలో మరిన్ని ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకుంది. ఓఆర్ఆర్ వెలుపల కేవలం ఎలక్ట్రిక్ బస్సులను మాత్రమే తిప్పనుంది. పర్యావరణరహిత రవాణా దిశగా టీజీఎస్‌ఆర్టీసీ ఈ నిర్ణయం తీసుకుంది. కాలం చెల్లిన డీజిల్ బస్సులను దశలవారీగా తొలగించి ఎలక్ట్రిక్ బుస్సులను నగరంలో నడపనుంది. నగరంలో జనాభా ఎక్కువమంది ఉండటం, వాహనాలు ఎక్కువగా ఉండటంతో కాలుష్య పెరుగుతోంది. దీనిని నివారించేందుకు ఎలక్ట్రిక్ బస్సులను తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. డీజిల్ బస్సుల స్థానంలో…

Read More
Dhurandhar 2: ఐపీఎల్ ఎఫెక్ట్.. రణ్‌వీర్‌ సింగ్‌ ‘ధురంధర్ 2’ ఓటీటీ స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

Gold Prices: కుప్పకూలిన బంగారం ధరలు.. ఒక్కసారిగా బిగ్ క్రాష్.. లేటెస్ట్ ధరలు ఇవే..

బంగారం కొనుగోలు చేయాలనుకునేవారికి భారీ గుడ్ న్యూస్. ధరలు గంటల వ్యవధిలోనే భారీగా తగ్గుదల నమోదు చేశాయి. ఒక్కసారిగా ధరలు పతనం కావడంతో కొనుగోలుదారులకు ఊరట కలిగినట్లయింది. హర్ముజ్ జలసంధిని తిరిగి మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించిన క్రమంలో స్టాక్ మార్కెట్లు పతనమవుతున్నాయి. అలాగే బంగారం ధరలపై కూడా దీని ప్రభావం పడింది. గురువారం బంగారం రేట్లు క్రాష్ అవ్వగా.. లేటెస్ట్ ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. హైదరాబాద్‌లో 10 గ్రామలు 24 క్యారెట్ల బంగారం ధర…

Read More
Dhurandhar 2: ఐపీఎల్ ఎఫెక్ట్.. రణ్‌వీర్‌ సింగ్‌ ‘ధురంధర్ 2’ ఓటీటీ స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

గింజలే కదా అని తక్కువ అంచనా వేయకండి.. ఇవి తింటే గుండె ఆరోగ్యం పదిలం

నిజానికి మన జీర్ణవ్యవస్థ గింజలు మొలకెత్తే స్థలం కాదు. పైగా మనం విసిరేస్తున్న ఈ గింజలు అసలు పోషకాహార నిధులని నిపుణులు చెబుతున్నారు. పుచ్చకాయ గింజలు పూర్తిగా సురక్షితమే. వాటిని అలాగే మింగితే అవి ఫైబర్‌లా పనిచేసి జీర్ణవ్యవస్థలో పెద్దగా మార్పు లేకుండా బయటకు వెళ్లిపోతాయి. కానీ వీటిని సరైన విధంగా తీసుకుంటే శరీరానికి అవసరమైన అద్భుతమైన పోషక విలువలు అందుతాయి. ఆ ఆసక్తికరమైన విశేషాలు తెలుసుకుందాం. అనేక పోషకాలకు నెలవు చిన్నవిగా కనిపించినా పుచ్చకాయ గింజల్లో…

Read More
Dhurandhar 2: ఐపీఎల్ ఎఫెక్ట్.. రణ్‌వీర్‌ సింగ్‌ ‘ధురంధర్ 2’ ఓటీటీ స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

Tollywood: నాగార్జునతో బ్లాక్ బస్టర్ హిట్.. ఇండస్ట్రీని షేక్ చేసిన హీరోయిన్.. 50 ఏళ్ల వయసులో ఒంటరిగా..

పైన ఫోటోలో కనిపిస్తున్న అందాల తార ఎవరో గుర్తుపట్టారా..? చిన్న వయసులోనే సినీరంగంలోకి అడుగుపెట్టింది. 18 ఏళ్ల వయసులోనే మిస్ యూనివర్స్ విజేతగా నిలిచి ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత కథానాయికగా వరుస సినిమాల్లో నటించి తనదైన ముద్ర వేసింది. అక్కినేని నాగార్జునతో చేసిన ఒక్క సినిమాతో తెలుగులోనూ పాపులర్ అయ్యింది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ? ఆమె మరెవరో కాదు.. హీరోయిన్ సుష్మితా సేన్. 1994లో భారతదేశానికి మొట్టమొదటి మిస్ యూనివర్స్ టైటిల్‌ను…

Read More