రోహిత్, కోహ్లీకే సాధ్యం కాలేదు.. 17 ఫోర్లు, 17 సిక్సర్లతో టీ20 డబుల్ సెంచరీ.. కొట్టింది ఎవరో కాదు మనోడే
ఢిల్లీ క్రికెటర్ సుబోధ్ భాటి టీ20 క్రికెట్లో చరిత్ర సృష్టించాడు. అజేయంగా డబుల్ సెంచరీ సాధించి, ఈ ఫార్మాట్లో 200 పరుగులు చేసిన తొలి భారత క్రికెటర్గా నిలిచాడు. సుబోధ్ భాటి కేవలం 79 బంతుల్లో 205 పరుగులు చేశాడు, ఇందులో 17 ఫోర్లు, 17 సిక్సర్లు ఉన్నాయి. అతని బ్యాటింగ్లో 34 బంతుల్లో ఫోర్లు, సిక్సర్ల సహాయంతో 170 పరుగులు చేయడం విశేషం, ఈ సమయంలో అతడి స్ట్రైక్ రేట్ 259గా నమోదైంది. వివరాల్లోకి వెళ్తే..!…
