తాజావార్తలు
Electric Scooter: 190 కి.మీ నుండి 400 కి.మీ వరకు మైలేజీనిచ్చే ఇ-స్కూటర్ల గురించి తెలుసా?

Electric Scooter: 190 కి.మీ నుండి 400 కి.మీ వరకు మైలేజీనిచ్చే ఇ-స్కూటర్ల గురించి తెలుసా?

Electric Scooter: భారతదేశంలో ఇ-స్కూటర్ల అమ్మకాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. భారతీయ ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్‌ను చేజిక్కించుకోవడానికి ప్రతి కంపెనీ ఆసక్తి చూపుతున్న తరుణంలో సింపుల్ ఎనర్జీ ఒక అనివార్యమైన కంపెనీగా ఆవిర్భవిస్తోంది. మీరు అధిక మైలేజీని ఇచ్చే ఇ-స్కూటర్ కోసం చూస్తున్నట్లయితే మీరు ఈ సింపుల్ ఎనర్జీ ఇ-స్కూటర్లను తప్పక చూడాలి. వారి ఇ-స్కూటర్లు అంటే ఏమిటి? వాటి మైలేజీ గురించి తెలుసుకుందాం.. 1. సింపుల్ ఎనర్జీ వన్ జెన్ 2: ఈ సింపుల్ ఎనర్జీ వన్ జెన్…

Read More
దీప్తి శర్మ ‘పంచ్’.. వరల్డ్ రికార్డ్‌తో చరిత్ర సృష్టించిన టీమిండియా స్పిన్ స్టార్..!

దీప్తి శర్మ ‘పంచ్’.. వరల్డ్ రికార్డ్‌తో చరిత్ర సృష్టించిన టీమిండియా స్పిన్ స్టార్..!

Deepti Sharma world record: చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో మ్యాచ్ అంటేనే మైదానంలో ఉండే సెగ వేరు. అలాంటి హై-వోల్టేజ్ పోరులో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ దీప్తి శర్మ విశ్వరూపం ప్రదర్శించింది. బౌలింగ్‌లో ఐదు వికెట్లతో చెలరేగి పాక్ బ్యాటింగ్ వెన్నువిరిచిన దీప్తి, భారత్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించడమే కాకుండా అంతర్జాతీయ టీ20 క్రికెట్ చరిత్రలోనే అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ప్రపంచ రికార్డును తన పేరిట లిఖించుకుంది. బర్మింగ్‌హామ్‌లో దీప్తి ‘రౌద్రం’.. కుప్పకూలిన పాకిస్తాన్.. మహిళల…

Read More
Jio Plan: కేవలం రూ.448తో జియోలో ప్రత్యేక ప్లాన్‌.. 84 రోజుల పాటు వ్యాలిడిటీ.. బెనిఫిట్స్‌ ఇవే..!

Jio Plan: కేవలం రూ.448తో జియోలో ప్రత్యేక ప్లాన్‌.. 84 రోజుల పాటు వ్యాలిడిటీ.. బెనిఫిట్స్‌ ఇవే..!

Jio Plan: నేటి మొబైల్ వినియోగదారులలో చాలామంది ఎక్కువ డేటాను అందించే రీఛార్జ్ ప్లాన్‌ల కోసం చూస్తున్నప్పటికీ, ఇంటర్నెట్ యాక్సెస్ కంటే కాల్స్‌కే ప్రాధాన్యత ఇచ్చేవారు ఇప్పటికీ గణనీయమైన సంఖ్యలో ఉన్నారు. ముఖ్యంగా వృద్ధులు, సెకండరీ నంబర్లు ఉన్నవారు, Wi-Fiపై ఆధారపడేవారు కూడా ఉన్నారు. ఈ వినియోగదారుల కోసం రిలయన్స్ జియో నుండి కేవలం కాల్స్, SMSలను మాత్రమే అందించే ఒక ప్రత్యేక ప్రీపెయిడ్ ప్లాన్ వార్తల్లో ఉంది. దీనికి ఎక్కువ వ్యాలిడిటీ ఉంటుంది. దీని అతిపెద్ద…

Read More
Income Tax Notice: మీకు ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ నుంచి నోటీసు రావొద్దా..? అయితే ఇలా అస్సలు చేయకండి!

Income Tax Notice: మీకు ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ నుంచి నోటీసు రావొద్దా..? అయితే ఇలా అస్సలు చేయకండి!

Income Tax Notice: ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయడానికి చివరి తేదీ సమీపిస్తోంది. కంపెనీలు (యజమానులు) తమ ఉద్యోగులకు ఫారం 16 జారీ చేయడం ప్రారంభించాయి. మీరు జీతం పొందే పన్ను చెల్లింపుదారు అయితే, ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయడానికి ఫారం 16 అవసరం. ఫారం 16లో ఉద్యోగి స్థూల జీతం, పన్ను విధించదగిన జీతం, టీడీఎస్, పన్ను బాధ్యత వంటి సమాచారం ఉంటుంది. అందులో ఇచ్చిన డేటా ఆధారంగా పన్నులు దాఖలు చేయడం…

Read More
Personal Finance: కేవలం రూ.2000 పొదుపు చేస్తే చేతికి రూ.1.2 కోట్లు.. కోటీశ్వరున్ని చేసే ప్లాన్‌..!

Personal Finance: కేవలం రూ.2000 పొదుపు చేస్తే చేతికి రూ.1.2 కోట్లు.. కోటీశ్వరున్ని చేసే ప్లాన్‌..!

Personal Finance: తరచుగా ఒక సామాన్యుడు తన సంపాదన నుండి చిన్న మొత్తంలో పొదుపు చేయాలని ఆలోచించినప్పుడు అతని మనసులో మెదిలే మొదటి ప్రశ్న ఏంటంటే ఎటువంటి భయం లేకుండా భారీ లాభాలు పొందడానికి ఈ డబ్బును ఎక్కడ పెట్టుబడి పెట్టాలి? అనేది. కొత్త పెట్టుబడిదారుల ముందు ఎల్లప్పుడూ రెండు మార్గాలు ఉంటాయి. మొదటి మార్గం ప్రభుత్వం విశ్వసించే సురక్షితమైన మార్గం. అంటే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF). రెండవ మార్గం కొంచెం రిస్క్‌తో కూడుకున్నది. కానీ మ్యూచువల్…

Read More
Electric Scooter: అమ్మకాల్లో రికార్డు సృష్టిస్తున్న ఎలక్ట్రిక్‌ స్కూటర్‌.. అన్ని కంపెనీలను వెనక్కి నెట్టి..

Electric Scooter: అమ్మకాల్లో రికార్డు సృష్టిస్తున్న ఎలక్ట్రిక్‌ స్కూటర్‌.. అన్ని కంపెనీలను వెనక్కి నెట్టి..

Electric Scooter: కొన్ని సంవత్సరాల క్రితం వరకు భారతదేశంలోని చాలా మంది ప్రజలు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను (EVలు) భవిష్యత్తు సాంకేతికతగా భావించేవారు. ఈ వాహనాలు విస్తృత వినియోగానికి ఇంకా పూర్తిగా సిద్ధంగా లేవని వారు నమ్మేవారు. కానీ పరిస్థితి వేగంగా మారిపోయింది. ఎలక్ట్రిక్ స్కూటర్లు, బైక్‌ల అమ్మకాలు ప్రతి నెలా కొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. ఈ పెరుగుతున్న ప్రజాదరణకు ఒక ప్రధాన ఉదాహరణ టీవీఎస్ మోటార్. ఇది ఇటీవల 10 లక్షల ఎలక్ట్రిక్ వాహనాల మొత్తం…

Read More
INDW vs PAKW: దీప్తి పాంచ్ పటాకా.. పాక్‌పై భారత్ ఘనవిజయం.. ప్రపంచకప్‌లో టీమిండియా బోణీ..!

INDW vs PAKW: దీప్తి పాంచ్ పటాకా.. పాక్‌పై భారత్ ఘనవిజయం.. ప్రపంచకప్‌లో టీమిండియా బోణీ..!

మహిళల టి20 ప్రపంచకప్‌లో యావత్ క్రికెట్ ప్రపంచం ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసిన భారత్, పాకిస్తాన్ మహాసమరంలో టీమిండియా ఘనవిజయం సాధించింది. చిరకాల ప్రత్యర్థిపై ఆల్ రౌండ్ ప్రదర్శన కనబరిచిన భారత మహిళల జట్టు 64 పరుగుల తేడాతో పాకిస్తాన్‌ను చిత్తు చేసి, ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో తమ విజయయాత్రను ఘనంగా ప్రారంభించింది. భారత బౌలర్ల ధాటికి పాక్ తలవంచక తప్పలే..! ఈ హై-వోల్టేజ్ పోరులో మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు ప్రత్యర్థి ముందు భారీ లక్ష్యాన్ని…

Read More
Central Bank Jobs 2026: డిగ్రీ పాస్ అయితే చాలు.. 4,500 బ్యాంక్ అప్రెంటిస్ పోస్టులు, నెలకు రూ.15,000 స్టైపెండ్!

Central Bank Jobs 2026: డిగ్రీ పాస్ అయితే చాలు.. 4,500 బ్యాంక్ అప్రెంటిస్ పోస్టులు, నెలకు రూ.15,000 స్టైపెండ్!

Central Bank of India Recruitment 2026: కొత్తగా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన యువతకు ప్రభుత్వ రంగ బ్యాంకులో ఉద్యోగావకాశం లభించింది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా అప్రెంటిస్ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 4,500 ఖాళీలను భర్తీ చేయనుండగా, ఎంపికైన అభ్యర్థులకు ఒక సంవత్సరం పాటు బ్యాంకు శాఖల్లో శిక్షణతో పాటు నెలకు రూ.15,000 స్టైపెండ్ అందించనుంది. ఆసక్తి గల అభ్యర్థులు నిర్ణీత గడువులోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి….

Read More
Bigg Boss 10 Telugu: ఈసారి రచ్చ రచ్చే.. బిగ్‏బాస్‏లోకి క్రేజీ సీరియల్ బ్యూటీ.. పేరు రివీల్ చేసిన యాంకరమ్మ..

Bigg Boss 10 Telugu: ఈసారి రచ్చ రచ్చే.. బిగ్‏బాస్‏లోకి క్రేజీ సీరియల్ బ్యూటీ.. పేరు రివీల్ చేసిన యాంకరమ్మ..

బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న రియాలిటీ షో ‘బిగ్ బాస్ తెలుగు సీజన్ 10’ త్వరలోనే ప్రారంభం కానుంది. ఈసారి కింగ్ నాగార్జున హోస్ట్‌గా ‘దశావతారం’ అనే వినూత్న కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. “ఈసారి ఆట మరింత కఠినంగా ఉండబోతోంది” అని తాజా ప్రోమోలోనే హింట్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో హౌస్‌లోకి అడుగుపెట్టబోయే కంటెస్టెంట్లు ఎవరనే సస్పెన్స్ నెట్టింట నడుస్తోంది. అయితే, అందరికంటే ముందే తొలి కంటెస్టెంట్ పేరును జబర్దస్త్ ఫేమ్, యాంకర్ వర్ష అధికారికంగా…

Read More
తిరుమలలో భక్తుల వెల్లువ.. కేవలం 3 రోజుల్లో 2.42 లక్షల మందికి శ్రీవారి దర్శనం, టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు!

తిరుమలలో భక్తుల వెల్లువ.. కేవలం 3 రోజుల్లో 2.42 లక్షల మందికి శ్రీవారి దర్శనం, టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు!

మూడు రోజుల్లో టీటీడీ గణాంకాలు ఇవే… గత మూడు రోజుల్లో 2,42,894 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోవడం విశేషం. శనివారం 92,830 మందికి టీటీడీ శ్రీవారి దర్శనం కల్పించగా, స్వామివారి కైంకర్యాల నేపథ్యంలో దర్శన సమయం తక్కువగా ఉన్నప్పటికీ ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు చేయడంతో అత్యధిక సంఖ్యలో శుక్రవారం 74,636 మంది భక్తులు, గురువారం 75,428 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. మరోవైపు తిరుమలలో ఉన్న 5 యాత్రికుల వసతి సముదాయాల్లో భక్తులు వసతి పొందేందుకు వీలుగా టీటీడీ…

Read More