తాజావార్తలు
చిటికెలో అయిపోయే బీరకాయ, కోడిగుడ్డు కూర.. టేస్ట్ అదిరిపోద్ది మామా!

చిటికెలో అయిపోయే బీరకాయ, కోడిగుడ్డు కూర.. టేస్ట్ అదిరిపోద్ది మామా!

మనలో చాలా మంది వారంలో నాలుగు నుంచి ఐదు రోజులు నాన్ వెజ్ తింటారు. వాటిలో ఎగ్ తప్పకుండా ఉంటుంది. మనం రోజూ వండుకునే కూరలే మన శరీరానికి కావాల్సిన పోషకాలు దొరుకుతాయి. అందరూ రైస్ ఎక్కువగా తీసుకుంటారు. కానీ, వాటి కంటే కూరలే ఎక్కువగా తినాలి. ఇలా తిన్నప్పుడు వాటిలో ఉండే ప్రోటీన్స్ మన శరీరానికి అందుతాయి. వాటిలో మన శరీరానికి ఎక్కువ ప్రోటీన్స్ అందించే కూర బీరకాయ కోడిగుడ్డు. కొందరికి ఈ కూర గురించి…

Read More

కాళ్లతో స్వీట్ తయారీ వీడియో | జోధ్‌పూర్ ఘటన

((Viral Video on Sweet Making Raises Food Safety Concerns) కాళ్లతో తొక్కుతూ స్వీట్ తయారీ వీడియో వైరల్ | ఆహార భద్రతపై ఆందోళన ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో అనేక వీడియోలు వైరల్ అవుతున్నాయి. అయితే, తాజాగా వెలుగులోకి వచ్చిన ఒక వీడియో మాత్రం ప్రజలను తీవ్రంగా కలవరపెడుతోంది. నార్త్ ఇండియన్ స్వీట్ అయిన ఫినీని కాళ్లతో తొక్కుతూ తయారు చేస్తున్న వీడియో ప్రస్తుతం నెట్టింట విస్తృతంగా షేర్ అవుతోంది. ఈ ఘటన రాజస్థాన్‌లోని…

Read More

Ginger – a cure for diseases

అల్లం రోగాలకు కళ్లెం… అల్లం ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా? పరిగెత్తి పాలు తాగే బదులు, నిలబడి నీళ్లు తాగడం మేలు అని మన పెద్దలు ఊరికే అనలేదు.అదేవిధంగా, ఆరోగ్యం విషయంలో చిన్న అలవాట్లు పెద్ద మార్పు తీసుకొస్తాయి. మార్కెట్‌కు వెళ్తే ఖరీదైన కూరగాయలు, ఆహార దినుసులు కొనుగోలు చేస్తాం.కానీ, కేవలం 10 రూపాయలిచ్చి అల్లం ముక్కను మాత్రం చాలామంది కొనరు. అయితే, ఈసారి కూరగాయలు కొనడానికి వెళ్లినప్పుడు సంచిలో అల్లం లేకుండా వెనక్కి రాకండి.ఎందుకంటే, మీ…

Read More
Amrit Bharat Express: తెలుగు రాష్ట్రాలకు మరో అమృత్‌ భారత్‌ ఎక్స్‌ప్రెస్.. టైమింగ్స్ చూశారా?

Amrit Bharat Express: తెలుగు రాష్ట్రాలకు మరో అమృత్‌ భారత్‌ ఎక్స్‌ప్రెస్.. టైమింగ్స్ చూశారా?

హైదరాబాద్‌, జనవరి 22:  తిరువనంతపురం నుంచి ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం (జనవరి 23) మరో అమృత్‌ భారత్‌ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభించనున్నారు. జనవరి 23న కేరళ పర్యటన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మూడు అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌లతో సహా మొత్తం నాలుగు కొత్త రైళ్లను జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఈ కొత్త రైళ్లు కేరళ, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వంటి అనేక రాష్ట్రాలలో కనెక్టివిటీని పెంచి, రైలు ప్రయాణాన్ని మెరుగుపరుస్తాయి. తెలుగు రాష్ట్రాల…

Read More
Gaddar Film Awards: గద్దర్ అవార్డులపై ప్రభుత్వం ప్రకటన

Gaddar Film Awards: గద్దర్ అవార్డులపై ప్రభుత్వం ప్రకటన

తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డుల ప్రకటన చేసింది.. గతేడాది ఒకేసారి పదేళ్లకు గానూ విజయవంతంగా అవార్డులు ప్రకటించి సంచలనం సృష్టించిన సర్కార్.. 2025 ఏడాదికి గానూ అవార్డుల నిర్వహణకు అధికారికంగా ప్రకటన జారీ చేసింది. మరి ఈ సారి అవార్డుల రేసులో ఉన్న ఆ సినిమాలేంటి..? గద్దర్ అవార్డుల డీటైల్స్ ఏంటో చూద్దామా..? గతేడాది 2014 నుంచి 2023 వరకు పదేళ్ళ అవార్డులను ఒకేసారి ప్రధానం చేసింది తెలంగాణ సర్కార్. ఈ అవార్డ్స్ 2025 నిర్వహణకు తాజాగా…

Read More
నటుడు విజయ్ టీవీకే పార్టీకి విజిల్ సింబల్‌ను కేటాయించిన ఈసీ

నటుడు విజయ్ టీవీకే పార్టీకి విజిల్ సింబల్‌ను కేటాయించిన ఈసీ

తమిళ నటుడు విజయ్ పార్టీకి ఈసీ ఎన్నికల గుర్తును కేటాయించింది. ఇటీవలే విజయ్ స్థాపించిన తమిళగా వెట్రి కళగం పార్టీ విజిల్ సింబల్‌ను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తమిళనాడులో ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో ఈసీ కొత్త పార్టీలకు ఎన్నికల గుర్తులను కేటాయించింది ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ…

Read More
అన్నం వండేముందు తప్పక ఈ పని చేయండి..! ఆరోగ్యం, ఆర్థిక లాభం రెండునూ..

అన్నం వండేముందు తప్పక ఈ పని చేయండి..! ఆరోగ్యం, ఆర్థిక లాభం రెండునూ..

మన దినచర్యలో ఏదో ఒక పూట ఖచ్చితంగా అన్నం తింటాం. అయితే, అన్నం తినడం వల్ల షుగర్ పెరుగుతుంది, బరువు పెరుగుతారని మనం తరచుగా వింటుంటాం. మధ్యాహ్నం అన్నం తిన్న తర్వాత నిద్రకూడా వస్తుంది. ఇలా ఎందుకు జరుగుతుందని ఎప్పుడైనా ఆలోచించారా? ఈ రోజుల్లో చాలా మంది బియ్యాన్ని కడిగిన వెంటనే వండుతున్నారు. ఇది కరెక్ట్ పద్దతి కాదని నిపుణులు అంటున్నారు. అన్నం వండే ముందు బియ్యాన్ని ఖచ్చితంగా నానబెట్టాలి. ఇది ఆరోగ్యానికి సంబంధించిన విషయం. మన…

Read More
Watch Video: మంటల్లోంచి బుసలు కొడుతూ బయటకొచ్చిన నాగుపాము..  ఆ తర్వాత సీన్ చూస్తే..

Watch Video: మంటల్లోంచి బుసలు కొడుతూ బయటకొచ్చిన నాగుపాము.. ఆ తర్వాత సీన్ చూస్తే..

ఖమ్మం జిల్లాలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి పొలంలో ఉన్న గడ్డివాము అంటుకుంది. అది గమనించిన రైతులు మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు.. ఇంతలోనే గడ్డివాము మంటల్లోంచి బుసలు కొడుతూ పెద్ద పెద్ద శబ్దాలతో ఓ భారీ నాగుపాము బయటకు వచ్చింది. ఈ ఘటన కల్లూరు మండలం పేరువంచ గ్రామంలో వెలుగు చూసింది. వివరాల్గోకే వెళ్తే.. రైతు పశువుల కోసం తన పొలంలో గడ్డివాము పేర్చగా అందులో ఓ నాగు పాము…

Read More
Delhi on High Alert: బిగ్‌ అలర్ట్.. వీళ్లు యమడేంటర్.. కనిపిస్తే వెంటనే కాల్ చేయండి!

Delhi on High Alert: బిగ్‌ అలర్ట్.. వీళ్లు యమడేంటర్.. కనిపిస్తే వెంటనే కాల్ చేయండి!

జనవరి 26న 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఉగ్రవాద నుంచి ముప్పు ఉందనే ఇంటెలిజెన్స్ వర్గాల హెచ్చరికలతో ఢిల్లీ పోలీసులు అలెర్ట్ అయ్యారు. దీంతో నగర వ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. అలాగే అల్ ఖైదా ఉగ్రవాద సంస్థకు చెందిన ఆరుగురు ఉగ్రవాదుల ఫోటోలతో కూడిన పోస్టర్లను రిలీజ్ చేశారు. వీరు ఎక్కడైనా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని…

Read More
అయ్య బాబోయ్.. మీ పెళ్లికో దండం.. 65 రోజుల కాపురంలో 40 కేసులా.. 13ఏళ్లుగా కోర్టులకు.. చివరకు సుప్రీంకోర్టు ఏం చేసిందంటే..?

అయ్య బాబోయ్.. మీ పెళ్లికో దండం.. 65 రోజుల కాపురంలో 40 కేసులా.. 13ఏళ్లుగా కోర్టులకు.. చివరకు సుప్రీంకోర్టు ఏం చేసిందంటే..?

కేవలం రెండు నెలలు కూడా కలిసి ఉండని ఒక జంట, గత 13 ఏళ్లుగా ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకుంటూ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది న్యాయవ్యవస్థను అసాధారణంగా దుర్వినియోగం చేయడమే” అని అభివర్ణించిన సుప్రీంకోర్టు ఆ జంటకు విడాకులు మంజూరు చేస్తూనే, గట్టి హెచ్చరికతో కూడిన తీర్పునిచ్చింది. జనవరి 2012లో ఈ జంటకు వివాహం జరిగింది. అయితే పెళ్లయిన కేవలం 65 రోజులకే భార్య తన…

Read More