దారుణం… మహిళపై ఐదుగురు సామూహిక లైంగిక దాడి.. ఆపై అమానుషం..!
బీహార్లోని బెగుసరాయ్ జిల్లాలో ఒక సిగ్గుచేటైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఐదుగురు వ్యక్తులు ఒక మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడి, అనంతరం ఆమె మర్మాంగాలలో తూటాలు, కర్ర ముక్కలు, రాళ్లను చొప్పించారు. ఈ ఘటన ఆ ప్రాంతంలో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. పోలీసులు నిందితుల కోసం గాలింపును ముమ్మరం చేశారు. ఈ దారుణమైన ఘటన జిల్లాలో మహిళల భద్రతపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తింది. బాధితురాలి వాంగ్మూలం ప్రకారం, జూన్ 11వ తేదీ అర్ధరాత్రి తర్వాత ఆమె ఇంటి…
