తాజావార్తలు
IPL 2027 : ఐపీఎల్ 2027లో  74 మ్యాచ్‌లు కాదు ఏకంగా  94 మ్యాచ్‌లు.. క్లారిటీ ఇచ్చేసిన బీసీసీఐ

IPL 2027 : ఐపీఎల్ 2027లో 74 మ్యాచ్‌లు కాదు ఏకంగా 94 మ్యాచ్‌లు.. క్లారిటీ ఇచ్చేసిన బీసీసీఐ

IPL 2027 : ఐపీఎల్ 2026 సీజన్ విజయవంతంగా ముగిసిన కొన్ని రోజులకే.. తదుపరి సీజన్ అయిన ఐపీఎల్ 2027 గురించి క్రికెట్ సర్కిల్స్‌లో రకరకాల వార్తలు ఊపందుకున్నాయి. ముఖ్యంగా వచ్చే సీజన్ నుంచి మ్యాచ్‌ల సంఖ్య భారీగా పెరుగుతుందని, పాత పద్ధతిలో కాకుండా ఏకంగా 94 మ్యాచ్‌లు నిర్వహిస్తారని ప్రచారం జరిగింది. ఈ ఊహాగానాలకు బీసీసీఐ కార్యదర్శి దేవ్‌జిత్ సైకియా బ్రేక్ వేశారు. పిటిఐ వార్తా సంస్థతో ఆయన ప్రత్యేకంగా మాట్లాడుతూ.. ఐపీఎల్ 2027 లో…

Read More
Watch: G-7లో అందరి దృష్టిని ఆకర్షించిన ఇటలీ ప్రధాని మెలోని కుమార్తె.. సో క్యూట్.. వీడియో చూశారా..?

Watch: G-7లో అందరి దృష్టిని ఆకర్షించిన ఇటలీ ప్రధాని మెలోని కుమార్తె.. సో క్యూట్.. వీడియో చూశారా..?

ఫ్రాన్స్‌లో జరిగిన జీ-7 శిఖరాగ్ర సమావేశం సందర్భంగా ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోని కుమార్తె గినెవ్రా జియాంబ్రునో అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రపంచ అగ్రదేశాల నేతలు పాల్గొన్న ఈ సమావేశంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. అయితే రాజకీయ చర్చల కంటే, మెలోని కుమార్తె అమాయక ప్రవర్తన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జీ-7 సదస్సు కోసం ఫ్రాన్స్‌కు చేరుకున్న సమయంలో మెలోని తన 10…

Read More
Vaibhav Sooryavanshi : భారత క్రికెట్ చరిత్రలోనే గోల్డెన్ డెసిషన్.. ఒకే ఒక్కడి కోసం బోర్డు రూల్స్ ఛేంజ్

Vaibhav Sooryavanshi : భారత క్రికెట్ చరిత్రలోనే గోల్డెన్ డెసిషన్.. ఒకే ఒక్కడి కోసం బోర్డు రూల్స్ ఛేంజ్

Vaibhav Sooryavanshi : టీమిండియా అప్‌కమింగ్ సిరీస్‌ల వేళ బీసీసీఐ ఒక అపూర్వమైన నిర్ణయంతో అందరినీ ఆశ్చర్యపరిచింది. కేవలం 15 ఏళ్ల వయసులోనే భారత సీనియర్ జాతీయ జట్టుకు ఎంపికై ప్రపంచ క్రికెట్ దృష్టిని ఆకర్షించిన యంగ్ ప్లేయర్ వైభవ్ సూర్యవంశీ విషయంలో బోర్డు మానవత్వంతో స్పందించింది. త్వరలోనే ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనలకు వెళ్లనున్న వైభవ్‌తో పాటు అతడి తల్లిదండ్రులు కూడా ప్రయాణించేందుకు బీసీసీఐ స్పెషల్ పర్మిషన్ ఇచ్చింది. సాధారణంగా అంతర్జాతీయ పర్యటనల్లో ఆటగాళ్ల కుటుంబ సభ్యులను…

Read More
అనవసరంగా అతనితో ఎఫైర్ పెట్టుకున్నా.. షాకింగ్ కామెంట్స్ చేసిన హాట్ బ్యూటీ

అనవసరంగా అతనితో ఎఫైర్ పెట్టుకున్నా.. షాకింగ్ కామెంట్స్ చేసిన హాట్ బ్యూటీ

ఇండస్ట్రీలో ఈ అమ్మడు ఓ హాట్ బ్యూటీ. ఈ ముద్దుగుమ్మ అందానికి ఫిదా కానీ కుర్రాడు ఉండడు. హీరోయిన్ గా రాణిస్తూనే స్పెషల్ సాంగ్స్ లో మెప్పించింది. అయితే హీరోయిన్ గా కంటే స్పెషల్ సాంగ్స్ తోనే ఎక్కువ పాపులర్ అయ్యింది. అలాగే ఫ్యాన్ బేస్ కూడా గట్టిగానే క్రియేట్ చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. కెరీర్ బిగినింగ్ లో ఈ చిన్నది పలు యాడ్స్ చేసి ప్రేక్షకులను మెప్పించింది. ఆతర్వాత స్టార్ అయ్యింది.  తెలుగుతో పాటు హిందీ,…

Read More
Viral Video: జాతి వైరాన్ని మరిచిన కోతి–కుక్క.. గోదావరిఖనిలో అరుదైన దృశ్యం

Viral Video: జాతి వైరాన్ని మరిచిన కోతి–కుక్క.. గోదావరిఖనిలో అరుదైన దృశ్యం

కోతిని చూస్తే కుక్క వెంట పడుతుంది. కుక్కను చూస్తే కోతి పరుగు పెడుతుంది.. కానీ, ఇందుకు పూర్తి విరుద్ధంగా పెద్దపెల్లి జిల్లా గోదావరిఖనిలో ఓ అరుదైన ఘటన ఆవిష్కృతమైంది. జాతి వైరాన్ని మరిచి ఓ కుక్క, కోతి ప్రాణ స్నేహితులుగా మారాయి. దోస్త్ మేరా దోస్త్ అన్నట్లుగా సరదాగా ఆడుకున్నాయి. నిత్యం భక్తులతో కిటకిటలాడే గోదావరిఖని కోదండ రామాలయ ప్రాంగణంలో ఈ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. అరుదైన ఈ దృశ్యాన్ని ప్రజలు ఆసక్తిగా తిలకించారు. ఆశ్చర్యాన్ని వ్యక్తం…

Read More
Hyderabad: అర్ధరాత్రి థ్రిల్‌ కోసం హైస్పీడ్ రైడ్.. కట్‌చేస్తే తెల్లారేసరికి బ్రేకింగ్‌ న్యూస్ అయ్యాడు! నుజ్జునుజ్జైన బైక్‌

Hyderabad: అర్ధరాత్రి థ్రిల్‌ కోసం హైస్పీడ్ రైడ్.. కట్‌చేస్తే తెల్లారేసరికి బ్రేకింగ్‌ న్యూస్ అయ్యాడు! నుజ్జునుజ్జైన బైక్‌

హైదరాబాద్‌, జూన్‌ 18: నగరం నిద్రలోకి జారుకున్నాక జూన్‌ 15-16 తేదీల అర్ధరాత్రి సమయంలో కేటీఎం డ్యూక్‌ బైక్‌ (TS08KB6055) టీఎస్పీఏ వైపు నుంచి కాళీమందిర్‌ వైపు వెళ్తోంది. తెల్లవారుజామున సుమారు 2:15 గంటల సమయంలో బైక్‌ను నడుపుతున్న యువకుడు మద్యం మత్తులో అతివేగంగా ప్రయాణిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. అతివేగం కారణంగా బైక్‌పై నియంత్రణ కోల్పోయిన యువకుడు రోడ్డుమధ్యలో ఏర్పాటు చేసిన ప్రకటన బోర్డును ఢీకొట్టాడు. ఢీకొన్న వేగం తీవ్రంగా ఉండటంతో బైక్‌ పూర్తిగా ధ్వంసమైపోగా,…

Read More
మలబద్ధకానికి చెక్ పెట్టాలంటే… ఈ ఆహారాలను అలవాటు చేసుకోండి

మలబద్ధకానికి చెక్ పెట్టాలంటే… ఈ ఆహారాలను అలవాటు చేసుకోండి

మలబద్ధకానికి చెక్ పెట్టాలంటే… మలబద్ధకం అనేది చాలా మందిని ఇబ్బంది పెట్టే సాధారణ ఆరోగ్య సమస్య. సరైన ఆహారపు అలవాట్లు, తగినంత నీరు, శారీరక చలనం ఉంటే ఈ సమస్యను చాలా వరకు నివారించవచ్చు. మందులపై ఆధారపడే ముందు సహజమైన మార్గాలను ప్రయత్నించడం మంచిది.https://www.youtube.com/watch?v=u5K5fot2h-4 మలబద్ధకం తగ్గించడానికి ఉపయోగపడే చిట్కాలు ఆకుకూరలు, క్యారెట్, బీట్‌రూట్, దోసకాయ, యాపిల్, జామ, బొప్పాయి వంటి ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. రోజుకు కనీసం 2.5–3 లీటర్ల నీరు…

Read More
స్నానం చేసేముందు… ఈ అలవాట్లు పాటిస్తే చర్మం మరింత ఆరోగ్యంగా ఉంటుంది

స్నానం చేసేముందు… ఈ అలవాట్లు పాటిస్తే చర్మం మరింత ఆరోగ్యంగా ఉంటుంది

స్నానం అనేది కేవలం శరీరాన్ని శుభ్రం చేసుకోవడానికే కాదు, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి కూడా ఒక ముఖ్యమైన అలవాటు. అయితే స్నానం చేసే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే చర్మం మరింత మృదువుగా, కాంతివంతంగా ఉంటుంది. స్నానానికి ముందు చేయాల్సిన పనులు చర్మం చాలా పొడిగా లేదా సున్నితంగా ఉంటే గట్టిగా రుద్దకుండా మృదువైన పద్ధతులను మాత్రమే ఉపయోగించండి. కొబ్బరి నూనె, బాదం నూనె లేదా నువ్వుల నూనెతో 10–15 నిమిషాలు మృదువుగా మసాజ్ చేస్తే చర్మానికి…

Read More
ఆ తప్పుతో నా జీవితం మొత్తం పోయింది.. సావిత్రి చివరిగా తన స్నేహితురాలిని కలిసి చెప్పింది వింటే కన్నీళ్లు ఆగవు

ఆ తప్పుతో నా జీవితం మొత్తం పోయింది.. సావిత్రి చివరిగా తన స్నేహితురాలిని కలిసి చెప్పింది వింటే కన్నీళ్లు ఆగవు

తెలుగు చిత్ర పరిశ్రమ చరిత్రలో మహానటి సావిత్రి పేరు ఒక అద్భుతం. ఆమె అద్భుతమైన నటన, గొప్ప మనసు, మంచికి మారు పేరైన స్వభావం ఎందరినో ఆకట్టుకున్నాయి. తక్కువ కాలంలోనే ఈ లోకాలను విడిచి వెళ్ళిపోయినప్పటికీ, ఆమె జీవితం ఒక ఎమోషన్‌గా, ఒక చరిత్రగా మిగిలిపోయింది. ఆమె గురించి తెలిసిన ప్రతి ఒక్కరూ భావోద్వేగానికి లోనవుతారు. ఉన్నన్ని రోజులు అద్భుతమైన నటనతోనే కాకుండా, గొప్ప వ్యక్తిత్వంతో అందరి మనసులను దోచుకున్నారు సావిత్రి. అయితే, ఆమె చివరి రోజుల్లో…

Read More
గ్యాస్ ఆదా చేయాలంటే… ఈ సులభమైన చిట్కాలు పాటించండి

గ్యాస్ ఆదా చేయాలంటే… ఈ సులభమైన చిట్కాలు పాటించండి

ఇంటి ఖర్చుల్లో వంటగ్యాస్ ఒక ముఖ్యమైన భాగం. గ్యాస్ ధరలు పెరుగుతున్న ఈ రోజుల్లో చిన్నచిన్న అలవాట్లు మార్చుకోవడం ద్వారా గ్యాస్ వినియోగాన్ని తగ్గించి డబ్బును ఆదా చేయవచ్చు. గ్యాస్ ఆదా చేసే చిట్కాలుhttps://www.youtube.com/shorts/uig8NohB7S8 స్టవ్ వెలిగించే ముందు కూరగాయలు కడిగి, తరగడం, అవసరమైన పదార్థాలు సిద్ధంగా ఉంచుకోవడం మంచిది. దీంతో గ్యాస్ అనవసరంగా వృథా కాదు. బియ్యం, పప్పులు, కూరలు వంటి వంటకాలను ప్రెషర్ కుక్కర్‌లో వండితే తక్కువ సమయంలో ఉడుకుతాయి. దీనివల్ల గ్యాస్ కూడా…

Read More