తాజావార్తలు
Lakshmipathi: ఈ టాలీవుడ్ కమెడియన్ గుర్తున్నాడా? పాపం ఎలా చనిపోయారో తెలుసా? ఆ బాధతోనే కుంగిపోయి చివరకు..

Lakshmipathi: ఈ టాలీవుడ్ కమెడియన్ గుర్తున్నాడా? పాపం ఎలా చనిపోయారో తెలుసా? ఆ బాధతోనే కుంగిపోయి చివరకు..

కృష్ణవంశీ దర్శకత్వంలో నాగార్జుఉన హీరోగా నటించిన చంద్రలేఖ చిత్రానికి రచయితగా పనిచేశారు లక్ష్మీపతి. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ చూడాలని ఉంది’ చిత్రంలో మెదటిసారిగా తెరపై కనిపించారు. ఈవీవీ తెరకెక్కించిన ‘ అల్లరి’ సినిమా లక్ష్మీపతికి మంచి బ్రేక్ తీసుకొచ్చింది. ఇక ఆయన సోదరుడు శోభన్ డైరెక్షన్ లో మహేష్ హీరగా రూపొందిన బాబీ చిత్రలో విలన్ గానూ ఆకట్టుకున్నారాయన. మురారి, జయం, నీ స్నేహం, జెమిని, తొట్టి గ్యాంగ్, జూనియర్స్, నిజం, అమ్మాయిలు…

Read More
Sridevi Vijaykumar: హీరోయిన్ శ్రీదేవి ఇంట్లో శుభకార్యం.. తరలివచ్చిన కుటుంబ సభ్యులు.. ఫొటోస్ ఇదిగో

Sridevi Vijaykumar: హీరోయిన్ శ్రీదేవి ఇంట్లో శుభకార్యం.. తరలివచ్చిన కుటుంబ సభ్యులు.. ఫొటోస్ ఇదిగో

హీరోయిన్ శ్రీదేవి విజయ్ కుమార్ గురించి తెలుగు ఆడియెన్స్ కు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. స్టార్ యాక్టర్స్ మంజుల, విజయ్ కుమార్ ల ముద్దుల కూతురైన ఆమె ప్రభాస్ పరిచయమైన ఈశ్వర్ సినిమాతోనే తెలుగు ఆడియెన్స్ ను పలకరించింది దీని తర్వాత పలు తెలుగు, తమిళ సినిమాల్లో నటించింది శ్రీదేవి. తన అందం, అభినయంతో దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్ గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. నిన్నే ఇష్టపడ్డాను, నిరీక్షణ, ఆది లక్ష్మి,…

Read More
తిన్న వెంటనే ఈ తప్పులు చేస్తున్నారా? అయితే మీ పొట్ట పని అయిపోయిపట్లే..

తిన్న వెంటనే ఈ తప్పులు చేస్తున్నారా? అయితే మీ పొట్ట పని అయిపోయిపట్లే..

మనం ప్రతిరోజూ తినే ఆహారం శరీరానికి అవసరమైన శక్తిని, పోషకాలను అందిస్తుంది. అయితే కేవలం మంచి ఆహారం తినడమే కాదు.. తిన్న తర్వాత మనం పాటించే అలవాట్లు కూడా మన ఆరోగ్యాన్ని శాసిస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. చాలా మందికి తెలియకుండానే భోజనం చేసిన వెంటనే కొన్ని పనులు చేస్తుంటారు. దీనివల్ల ఆహారం ద్వారా అందాల్సిన పూర్తి పోషకాలు శరీరానికి అందకపోగా, జీర్ణవ్యవస్థ సాధారణ పనితీరు కూడా దెబ్బతింటుంది. మరి భోజనం తర్వాత ఆరోగ్యంగా ఉండటానికి ఏయే…

Read More
వాట్సప్‌ వాడుతున్నారా? ఆ యూజర్ల కోసమే ప్రత్యేకంగా కొత్త ఫీచర్లు తెస్తున్న మెటా

వాట్సప్‌ వాడుతున్నారా? ఆ యూజర్ల కోసమే ప్రత్యేకంగా కొత్త ఫీచర్లు తెస్తున్న మెటా

సోషల్ మీడియా అనుభవాన్ని మార్చేయడానికి మెటా సిద్ధమైంది. ఆండ్రాయిడ్ బీటా వెర్షన్‌లో కనిపిస్తున్న సరికొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కేవలం చాటింగ్ మాత్రమే కాకుండా, అడ్వాన్స్‌డ్ ఏఐ టూల్స్, పర్సనలైజేషన్ ఫీచర్లతో కూడిన ఈ ప్లాన్స్ గురించి టెక్ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నెలకు రూ.700 నుండి రూ.2,200 వరకు ఉండబోయే ఈ ప్లాన్ల వల్ల యూజర్లకు చేకూరే ప్రయోజనాలు మరియు అందుబాటులోకి రానున్న కొత్త ఫీచర్ల గురించి వివరంగా చూద్దాం! మెటా వన్…

Read More
OTT Movie: దెయ్యాలతో వీడియోలు చేసి చివరకు.. ఓటీటీని ఊపేస్తోన్నకన్నడ హారర్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్

OTT Movie: దెయ్యాలతో వీడియోలు చేసి చివరకు.. ఓటీటీని ఊపేస్తోన్నకన్నడ హారర్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్

ఎప్పటిలాగే ఈ వారం ఓటీటీల్లో పలు సినిమాలు రానున్నాయి. ఇప్పటికే మోహన్ లాల్ దృశ్యం 3, యోగిబాబు కేనతా కానం వంటి సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్స్ పై సందడి చేస్తున్నాయి. అలాగే సేవ్ ద టైగర్స్ సీజన్ 3 వెబ్ సిరీస్ కూడా అందుబాటులోకి వచ్చింది. ఇక శుక్రవారం ( జూన్ 18) రేజర్, అతిరథి, ఎమ్4ఎమ్ వంటి మరికొన్ని సినిమాలు, వెబ్ సిరీస లు స్ట్రీమింగ్ కు రానున్నాయి. అయితే వీటి మధ్య…

Read More
ఐఐటీ హైదరాబాద్ హిస్టరీలోనే హైయ్యెస్ట్ ప్యాకేజీ.. ఇంటర్వ్యూ లేకుండానే విద్యార్థికి రూ.2.5 కోట్ల జాబ్..

ఐఐటీ హైదరాబాద్ హిస్టరీలోనే హైయ్యెస్ట్ ప్యాకేజీ.. ఇంటర్వ్యూ లేకుండానే విద్యార్థికి రూ.2.5 కోట్ల జాబ్..

ప్రస్తుత ఐటీ రంగంలో ఉద్యోగాల కోత, ఆర్థిక మందగమనం నడుస్తున్న వేళ ఐఐటీ హైదరాబాద్ విద్యార్థి సరికొత్త రికార్డు సృష్టించాడు. 21 ఏళ్ల విద్యార్థి ఏకంగా రూ.2.5 కోట్ల వార్షిక ప్యాకేజీతో అంతర్జాతీయ ఆఫర్‌ను దక్కించుకున్నాడు. ఇన్‌స్టిట్యూట్ చరిత్రలోనే 2008లో ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటివరకు నమోదైన అత్యధిక ప్లేస్‌మెంట్ ప్యాకేజీ ఇదే కావడం విశేషం. ఐఐటీ హైదరాబాద్‌లో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్న ఎడ్వర్డ్ నాథన్ వర్గీస్ ఈ అరుదైన ఘనత సాధించాడు. హైదరాబాద్‌లోనే…

Read More
ఏపీలో బంగారం కొండలు.. రాయలసీమ నేలలో పసిడి భాండాగారం.. వెలికితీతకు సిద్ధం!

ఏపీలో బంగారం కొండలు.. రాయలసీమ నేలలో పసిడి భాండాగారం.. వెలికితీతకు సిద్ధం!

భారతీయులకు బంగారంతో ఉన్న అనుబంధం నేటిది కాదు. శతాబ్దాలుగా పసిడి సంపదకు భారతదేశం పెద్ద మార్కెట్‌గా కొనసాగుతోంది. కానీ వినియోగంలో అగ్రస్థానంలో ఉన్నప్పటికీ, బంగారం ఉత్పత్తిలో మాత్రం దేశం వెనుకబడి ఉంది. ప్రతి ఏడాది వందల టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంటూ విదేశీ మారక నిల్వలపై భారీ భారం మోస్తోంది. అలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు దేశ గోల్డ్ మ్యాప్‌పై ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో దేశంలోనే తొలి భారీ ప్రైవేట్…

Read More
IPL 2027 : ఐపీఎల్ 2027లో  74 మ్యాచ్‌లు కాదు ఏకంగా  94 మ్యాచ్‌లు.. క్లారిటీ ఇచ్చేసిన బీసీసీఐ

IPL 2027 : ఐపీఎల్ 2027లో 74 మ్యాచ్‌లు కాదు ఏకంగా 94 మ్యాచ్‌లు.. క్లారిటీ ఇచ్చేసిన బీసీసీఐ

IPL 2027 : ఐపీఎల్ 2026 సీజన్ విజయవంతంగా ముగిసిన కొన్ని రోజులకే.. తదుపరి సీజన్ అయిన ఐపీఎల్ 2027 గురించి క్రికెట్ సర్కిల్స్‌లో రకరకాల వార్తలు ఊపందుకున్నాయి. ముఖ్యంగా వచ్చే సీజన్ నుంచి మ్యాచ్‌ల సంఖ్య భారీగా పెరుగుతుందని, పాత పద్ధతిలో కాకుండా ఏకంగా 94 మ్యాచ్‌లు నిర్వహిస్తారని ప్రచారం జరిగింది. ఈ ఊహాగానాలకు బీసీసీఐ కార్యదర్శి దేవ్‌జిత్ సైకియా బ్రేక్ వేశారు. పిటిఐ వార్తా సంస్థతో ఆయన ప్రత్యేకంగా మాట్లాడుతూ.. ఐపీఎల్ 2027 లో…

Read More
Watch: G-7లో అందరి దృష్టిని ఆకర్షించిన ఇటలీ ప్రధాని మెలోని కుమార్తె.. సో క్యూట్.. వీడియో చూశారా..?

Watch: G-7లో అందరి దృష్టిని ఆకర్షించిన ఇటలీ ప్రధాని మెలోని కుమార్తె.. సో క్యూట్.. వీడియో చూశారా..?

ఫ్రాన్స్‌లో జరిగిన జీ-7 శిఖరాగ్ర సమావేశం సందర్భంగా ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోని కుమార్తె గినెవ్రా జియాంబ్రునో అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రపంచ అగ్రదేశాల నేతలు పాల్గొన్న ఈ సమావేశంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. అయితే రాజకీయ చర్చల కంటే, మెలోని కుమార్తె అమాయక ప్రవర్తన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జీ-7 సదస్సు కోసం ఫ్రాన్స్‌కు చేరుకున్న సమయంలో మెలోని తన 10…

Read More
Vaibhav Sooryavanshi : భారత క్రికెట్ చరిత్రలోనే గోల్డెన్ డెసిషన్.. ఒకే ఒక్కడి కోసం బోర్డు రూల్స్ ఛేంజ్

Vaibhav Sooryavanshi : భారత క్రికెట్ చరిత్రలోనే గోల్డెన్ డెసిషన్.. ఒకే ఒక్కడి కోసం బోర్డు రూల్స్ ఛేంజ్

Vaibhav Sooryavanshi : టీమిండియా అప్‌కమింగ్ సిరీస్‌ల వేళ బీసీసీఐ ఒక అపూర్వమైన నిర్ణయంతో అందరినీ ఆశ్చర్యపరిచింది. కేవలం 15 ఏళ్ల వయసులోనే భారత సీనియర్ జాతీయ జట్టుకు ఎంపికై ప్రపంచ క్రికెట్ దృష్టిని ఆకర్షించిన యంగ్ ప్లేయర్ వైభవ్ సూర్యవంశీ విషయంలో బోర్డు మానవత్వంతో స్పందించింది. త్వరలోనే ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనలకు వెళ్లనున్న వైభవ్‌తో పాటు అతడి తల్లిదండ్రులు కూడా ప్రయాణించేందుకు బీసీసీఐ స్పెషల్ పర్మిషన్ ఇచ్చింది. సాధారణంగా అంతర్జాతీయ పర్యటనల్లో ఆటగాళ్ల కుటుంబ సభ్యులను…

Read More