తాజావార్తలు
ఏళ్ళ తరబడి పురుషులను వేధిస్తోన్న ఆ సమస్యలకు ఎండు చేపలతో గుడ్ బై చెప్పేయండి!

ఏళ్ళ తరబడి పురుషులను వేధిస్తోన్న ఆ సమస్యలకు ఎండు చేపలతో గుడ్ బై చెప్పేయండి!

చేపలను మనలో చాలా మంది తింటారు. ఎందుకంటే, ఇది మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. అంతేకాదు, నాన్ వెజ్ లవర్స్ కి ఇది ఫేవరేట్ డిష్ కూడా. కాకపోతే చేపలు మాత్రమే కాకుండా వీటిలో అనేక కొత్త రకాలు కూడా ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే దీనిని ఒక ఔషధం లాగా చెబుతారు. ఎందుకంటే, పురుషుల్లో ఎంతో మంది కీళ్ళ నొప్పులతో బాధ పడుతున్నారు. వారికీ ఇది బెస్ట్ ఫుడ్ అని చెప్పొచ్చు. దీనిని మీ…

Read More
గ్రేటర్ ట్రై వ్యాలీ తెలుగు సమితి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు

గ్రేటర్ ట్రై వ్యాలీ తెలుగు సమితి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు

బే ఏరియాలో గ్రేటర్ ట్రై వ్యాలీ తెలుగు సమితి (జీటీటీఏ) ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి. స్థానిక తెలుగు ఎన్ఆర్ఐలే కాకుండా వివిధ ప్రాంతాల నుండి వచ్చిన తెలుగువారు ఈ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు జరిగిన ఈ కార్యక్రమం సాంస్కృతిక ప్రదర్శనలతో ఆకట్టుకుంది. జీటీటీఏ ప్రెసిడెంట్ డైరెక్టర్ నరేంద్ర రెడ్డి మాట్లాడుతూ, సంక్రాంతి సంవత్సరంలో మొదటి పండుగ అని పేర్కొన్నారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో…

Read More
PM Modi: రాష్ట్రపతి ప్రసంగం దేశ ప్రజల అత్మ విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుందిః ప్రధాని మోదీ

PM Modi: రాష్ట్రపతి ప్రసంగం దేశ ప్రజల అత్మ విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుందిః ప్రధాని మోదీ

గురువారం 2026 బడ్జెట్ సెషన్‌లో రెండవ రోజు ప్రారంభమైంది. లోక్‌సభలో ఇవాళ ఆర్థిక సర్వేను ప్రస్తాస్తారు. దీనిలో ప్రభుత్వ ఖర్చులోని ప్రతి పైసా లెక్కించడం జరగుతుంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ ఆర్థిక సర్వేను సభలో ప్రతిపాదిస్తారు. ఇది GDP వృద్ధి, ద్రవ్యోల్బణం, బ్యాంకింగ్, వ్యవసాయం సహా వివిధ రంగాల పనితీరు, ఎగుమతుల్లో పెరుగుతున్న బలాన్ని ప్రస్తావించవచ్చు. ప్రతి సంవత్సరం బడ్జెట్‌కు ఒక రోజు ముందు ఆర్థిక సర్వేను ప్రవేశ పెడతారు. కానీ ఈసారి దానిని…

Read More
అజిత్ పవార్ మరణాన్ని 2 నెలల ముందే ఊహించిన జ్యోతిష్యుడు..? నెట్టింట వైరల్‌ అవుతున్న పోస్టు

అజిత్ పవార్ మరణాన్ని 2 నెలల ముందే ఊహించిన జ్యోతిష్యుడు..? నెట్టింట వైరల్‌ అవుతున్న పోస్టు

బారామతి, జనవరి 29: మహారాష్ట్రలో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ (66) దుర్మరణం చెందిన సంగతి తెలిసిందే. బుధవారం ఉదయం 8.45 గంటల సమయంలో ముంబాయి నుంచి బారామతి వెళ్తున్న ప్రైవేట్ జెట్‌ మిమానం ఎయిర్‌పోర్టు రన్‌వేపై దిగేందుకు యత్నించిన క్రమంలో అదుపుతప్పి విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో అజిత్‌ పవార్‌తోసహా మొత్తం ఐదుగురు మృత్యువాత పడ్డారు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ఈ ప్రమాదాన్ని ధృవీకరించింది. బారామతి…

Read More
Collagen Rich Fruits: రోజూ ఈ 5 పండ్లు తింటే చాలు! ముడతలు మాయమై ముఖం కాంతివంతంగా మారుతుంది!

Collagen Rich Fruits: రోజూ ఈ 5 పండ్లు తింటే చాలు! ముడతలు మాయమై ముఖం కాంతివంతంగా మారుతుంది!

చర్మం బిగుతుగా ఉండాలన్నా, ముడతలు రాకుండా మెరిసిపోవాలన్నా మన శరీరంలో ‘కొలాజెన్’ అనే ప్రోటీన్ సమృద్ధిగా ఉండాలి. వయసు పెరుగుతున్న కొద్దీ మన బాడీలో ఈ కొలాజెన్ ఉత్పత్తి తగ్గిపోతుంది, ఫలితంగా ముఖంపై ముడతలు, చర్మం వేలాడటం వంటి సమస్యలు మొదలవుతాయి. అయితే వేల రూపాయల బ్యూటీ ప్రొడక్ట్స్ కొనాల్సిన అవసరం లేకుండానే.. మన ఇంట్లో దొరికే కొన్ని పండ్ల ద్వారా ఈ కొలాజెన్‌ను సహజంగా పెంచుకోవచ్చు. ఆ మ్యాజికల్ పండ్లు ఏంటి? అవి చర్మాన్ని ఎలా…

Read More
కాకినాడలో భారీ స్కామ్‌..ఏకంగా కోట్ల విలువ చేసే..

కాకినాడలో భారీ స్కామ్‌..ఏకంగా కోట్ల విలువ చేసే..

విజిలెన్స్ ఎండ్ ఎన్ఫోర్స్మెంట్ డీఎస్పీ తాతారావు తెలి పిన వివరాల మేరకు.. కాకినాడలోని సూర్య నారాయణపురానికి చెందిన పచ్చిగోళ్ల అప్పారావు రెండు నెలల కిందట తూరంగి శివారు ప్రాంతంలో ఓ ఇంట్లో గది అద్దెకు తీసుకున్నాడు. ఇతడు ఒడిసా, బిహార్ లోని పాట్నా నుంచి నిషేధిత, అన్ బ్రాండెడ్ కల్తీ సిగరెట్లను కొనుగోలు చేసి, లారీల్లో తూరంగి తీసుకొచ్చి అక్రమంగా నిల్వ చేస్తున్నాడు. ఇక్కడి నుంచి ఉమ్మడి జిల్లాలోని పలు పాన్‌ షాపులకు బిల్లులు లేకుండా సరఫరా…

Read More
TG ICET 2026 Notification: మరో వారంలో తెలంగాణ ఐసెట్ నోటిఫికేషన్.. పూర్తి షెడ్యూల్‌ ఇదే!

TG ICET 2026 Notification: మరో వారంలో తెలంగాణ ఐసెట్ నోటిఫికేషన్.. పూర్తి షెడ్యూల్‌ ఇదే!

హైదరాబాద్‌, జనవరి 29: తెలంగాణ రాష్ట్రంలో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీఎస్ ఐసెట్-2026 షెడ్యూల్‌ విడుద‌లైంది. ఈ మేరకు రాష్ట్ర ఉన్నత విద్యా మండలిలో బుధవారం (జనవరి 28) షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ పరీక్ష బాధ్యతలను ఈసారి నల్ల‌గొండ‌లోని మహాత్మా గాంధీ యూనివర్సిటీకి ఉన్నత విద్యా మండలి అప్పగించింది. టీఎస్ ఐసెట్ కన్వీనర్‌గా ఎంజీయూ డిపార్ట్‌మెంట్ ఆఫ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ సీనియర్ ప్రొఫెసర్, వర్సిటీ రిజిస్టర్ అయిన…

Read More
Andhra Pradesh: ఏపీ ప్రజలకు సూపర్ న్యూస్.. రాష్ట్రం మీదుగా మూడు హైస్పీడ్ రైల్ కారిడార్లు..

Andhra Pradesh: ఏపీ ప్రజలకు సూపర్ న్యూస్.. రాష్ట్రం మీదుగా మూడు హైస్పీడ్ రైల్ కారిడార్లు..

ఏపీ ప్రజలకు కూటమి సర్కార్ శుభవార్త అందించింది. ఈ మేరకు తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా ఏపీలోని రైల్వే ప్రాజెక్టులపై అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్టులపై చర్చించారు. రాయలసీమ ప్రాంతాలను కోస్తాంధ్రలోని ప్రాంతాలతో అనుసంధానించేలా రైల్వే కనెక్టివిటీపై చర్చించారు. ఈ క్రమంలో రైల్వే అభివృద్ది ప్రణాళికలపై అధికారులను అడిగి చంద్రబాబు వివరాలు తెలుసుకున్నారు. అలాగే పలు రైల్వే స్టేషన్లలో రద్దీని తగ్గించే అంశంపై చర్చించారు. ఈ…

Read More
IND vs NZ 4th T20I: దుబే దంచికొట్టినా.. వైజాగ్‌లో పోరాడి ఓడిన భారత్..

IND vs NZ 4th T20I: దుబే దంచికొట్టినా.. వైజాగ్‌లో పోరాడి ఓడిన భారత్..

India vs New Zealand, 4th T20I: సిరీస్‌లోని నాల్గవ T20I మ్యాచ్‌లో న్యూజిలాండ్ భారత్‌పై 50 పరుగుల తేడాతో విజయం సాధించింది. బుధవారం 216 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ 18.4 ఓవర్లలో 165 పరుగులకు ఆలౌటైంది. విశాఖపట్నంలో జరిగిన విజయంతో, న్యూజిలాండ్ సిరీస్‌లో 1-3 సాధించింది. చివరి మ్యాచ్ జనవరి 31న తిరువనంతపురంలో జరుగుతుంది. శివమ్ దూబే 23 బంతుల్లో 65 పరుగులు చేసి ఇన్నింగ్స్ ఆడాడు. రింకు సింగ్ 39, సంజు…

Read More
Tollywood : హీరోతో ఎంగేజ్మెంట్.. పెళ్లి క్యాన్సిల్ చేసుకున్న సీరియల్ నటి.. ఎందుకంటే..

Tollywood : హీరోతో ఎంగేజ్మెంట్.. పెళ్లి క్యాన్సిల్ చేసుకున్న సీరియల్ నటి.. ఎందుకంటే..

బుల్లితెరపై మరో జంట బ్రేకప్ విషయాన్ని బయటపెట్టింది. ఇటీవలే సీరియల్ నటి అనుష హెగ్డే తన భర్తతో విడాకులు తీసుకున్నట్లు ఇన్ స్టా వేదికగా వెల్లడించింది. ఇప్పుడు మరో టీవీ నటి పెళ్లి కాకుండానే తమ బంధం ముగిసిందంటూ చెప్పుకొచ్చింది. ఆమె పేరు కీర్తి భట్. మనసిచ్చి చూడు సీరియల్ ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది. ఆతర్వాత బిగ్ బాస్ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది. ఈ షోలో తన లైఫ్ గురించి చెప్పి…

Read More