తాజావార్తలు
ఇంట్లో నుంచి ఒక్కటే దుర్వాసన.. బెడ్‌రూమ్ తలుపు తెరిచి చూడగానే షాక్..!

ఇంట్లో నుంచి ఒక్కటే దుర్వాసన.. బెడ్‌రూమ్ తలుపు తెరిచి చూడగానే షాక్..!

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ నగరంలో విషాదకర ఘటన వెలుగులోకి వచ్చింది. బర్రా పోలీస్ స్టేషన్ పరిధిలోని విశ్వ బ్యాంక్ కాలనీలో నివసిస్తున్న పెయింట్ వ్యాపారి అనురాగ్ బఘేల్ మృతదేహం ఆయన సొంత ఇంటి బెడ్‌రూమ్‌లో లభ్యమైంది. కొన్ని రోజులుగా ఇంట్లోనే మృతదేహం ఉండిపోవడంతో దుర్వాసన రావడం ప్రారంభమైంది. దీంతో స్థానికులు అప్రమత్తమై పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ ఘటన బయటపడింది. అనురాగ్ బఘేల్ ఇంటి మొదటి అంతస్తులో నివసిస్తున్న ఓ యువతి ఇంటి నుంచి తీవ్ర దుర్వాసన వస్తుండటాన్ని…

Read More
Jio: జియో నుంచి వారి కోసం స్పెషల్ గా  రూ.459 సరికొత్త ప్లాన్‌..!

Jio: జియో నుంచి వారి కోసం స్పెషల్ గా రూ.459 సరికొత్త ప్లాన్‌..!

ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో.. గేమర్లు, యువత కోసం సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. ‘జియో యూత్ అండ్ గేమింగ్ ప్లాన్’ పేరుతో వచ్చిన ఈ ప్లాన్ ధరను రూ.459గా నిర్ణయించారు. డేటాతో పాటు గేమింగ్, ఎంటర్‌టైన్‌మెంట్ ప్రయోజనాలను కూడా ఈ ప్లాన్‌లో అందిస్తున్నారు. ఈ ప్లాన్ వివరాల్లోకి వెళితే, రూ.459 రీఛార్జ్‌తో 28 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. ఈ సమయంలో వినియోగదారులకు మొత్తం 61 జీబీ హైస్పీడ్ డేటా అందుబాటులో ఉంటుంది….

Read More
మృగశిర కార్తెలో ఏ పంటలు వేస్తే మంచి దిగుబడి వస్తుందో తెలుసా?

మృగశిర కార్తెలో ఏ పంటలు వేస్తే మంచి దిగుబడి వస్తుందో తెలుసా?

ముఖ్యంగా ఈ సమయంలో వరి, విత్తనాలు చల్లడం, కొన్ని ప్రదేశాల్లో నాట్లు వేయడం కూడా చేస్తుంటారు. అంతే కాకుండా కంది, పెసర, మినుములు వంటి పప్పు ధాన్యాలను విత్తుతారు. ఇవే కాకుండా కూరగాయలు టమాట, వంకాయ, బెండకాయ, బీరకాయ వంటి కూరగాయ విత్తనాలు కూడా నాటుతారు. మృగశిరం సమయంలో ఈ విత్తనాలు నాటడం వలన మంచి దిగుబడి వస్తుందంట.

Read More
రైల్వే నిబంధనలలో కీలక మార్పు.. మీ బోర్డింగ్ స్టేషన్‌లో రైలు ఎక్కకపోతే, మీ సీటు గోవిందా..?

రైల్వే నిబంధనలలో కీలక మార్పు.. మీ బోర్డింగ్ స్టేషన్‌లో రైలు ఎక్కకపోతే, మీ సీటు గోవిందా..?

భారతీయ రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కీలక మార్పును అమలులోకి రాబోతుంది. ఇది లక్షలాది మంది ప్రయాణికులను ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తుంది. రైలు బోర్డింగ్ నియమాలలో మార్పులు తీసుకువచ్చింది. కొత్త వ్యవస్థ అమలులోకి వచ్చిన తర్వాత, ఒక ప్రయాణీకుడు వారికే కేటాయించిన బోర్డింగ్ స్టేషన్ నుండి రైలు ఎక్కకపోతే, TTE తదుపరి స్టేషన్ వరకు వారి కోసం వేచి ఉండరు. రైలు బోర్డింగ్ స్టేషన్ దాటి కదిలిన వెంటనే, ప్రయాణీకులు వారి సీటులో కనిపించకపోతే,…

Read More
Business Idea: పైసా పెట్టుబడి అవసరం లేని.. టాప్‌ 5 బిజినెస్‌ ఐడియాలు ఇవే!

Business Idea: పైసా పెట్టుబడి అవసరం లేని.. టాప్‌ 5 బిజినెస్‌ ఐడియాలు ఇవే!

పెట్టుబడి లేకుండా స్వయం ఉపాధి వైపు అడుగులు వేయాలనుకునే యువతకు కొత్త అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయి. డిజిటల్ యుగంలో నైపుణ్యాలు, సృజనాత్మకత ఉంటే పెద్ద మూలధనం లేకుండానే వ్యాపారం ప్రారంభించడం సాధ్యమని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఇంటి నుంచే ప్రారంభించగలిగే కొన్ని రంగాలు యువతలో ఆసక్తిని పెంచుతున్నాయి. ఫ్రీలాన్సింగ్ సేవలు.. కంటెంట్ రైటింగ్, గ్రాఫిక్ డిజైన్, వీడియో ఎడిటింగ్, డేటా ఎంట్రీ వంటి పనులను ఫ్రీలాన్స్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా చేసి ఆదాయం పొందవచ్చు. కంప్యూటర్, ఇంటర్నెట్ ఉంటే…

Read More
ఆఫీస్‌ టెన్షన్‌ నుంచి రిలీఫ్ కావాలా? ఇక్కడికి వెళ్తే చిటికెలో మాయమైపోతుందట

ఆఫీస్‌ టెన్షన్‌ నుంచి రిలీఫ్ కావాలా? ఇక్కడికి వెళ్తే చిటికెలో మాయమైపోతుందట

ఆఫీసు పని ఒత్తిడి, రిమోట్ వర్కుతో ఇంటి నాలుగు గోడల మధ్య ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి అవుతున్నారా? ప్రశాంతతను కోల్పోయి, ఏకాగ్రత దెబ్బతింటుందా? అయితే మీ కోసం ఆకర్షణీయమైన ‘వర్క్-ఫ్రమ్ కేఫ్’ (Work-From-Cafe) సంస్కృతి సిద్ధంగా ఉంది. ‘థర్డ్ వేవ్ కాఫీ’, ‘బ్లూ టోకాయ్’ వంటి ప్రముఖ కాఫీ హబ్స్ ఇప్పుడు రిమోట్ వర్కర్లకు అద్భుతమైన ప్రశాంత వాతావరణాన్ని అందిస్తున్నాయి. కాఫీ సిప్ చేస్తూ, నిశ్శబ్దంగా పని చేసుకోవచ్చు. అదనపు రుసుము చెల్లించాల్సి వచ్చినా, మానసిక ప్రశాంతత కోసం…

Read More
IND vs ENG 1st ODI: డేంజరస్ ప్లేయింగ్ 11తో బరిలోకి భారత్.. రివేంజ్ గేమ్‌తో ఇక రచ్చరచ్చే..!

IND vs ENG 1st ODI: డేంజరస్ ప్లేయింగ్ 11తో బరిలోకి భారత్.. రివేంజ్ గేమ్‌తో ఇక రచ్చరచ్చే..!

Team India Playing XI: ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనల్లో వరుస ఓటములతో తీవ్ర నిరాశలో ఉన్న భారత క్రికెట్ అభిమానులకు సరికొత్త జోష్ ఇచ్చేందుకు సిద్ధమైంది మన టీం ఇండియా. మంగళవారం నుంచి ఇంగ్లాండ్‌తో ప్రారంభం కానున్న మూడు వన్డేల సిరీస్‌పై ఇప్పుడు అందరి దృష్టి నిలిచింది. టీ20 సిరీస్‌ను కోల్పోయి ర్యాంకింగ్స్‌లో వెనకబడిన భారత్, ఈ వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుని ఇంగ్లాండ్ గడ్డపై ప్రతీకారం తీర్చుకోవాలని పట్టుదలగా ఉంది. బర్మింగ్‌హామ్ వేదికగా జరగనున్న ఈ…

Read More
ప్రకృతితో కలిసి ఎదుగుదాం – పచ్చని భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరి బాధ్యత

ప్రకృతితో కలిసి ఎదుగుదాం – పచ్చని భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరి బాధ్యత

పరిచయం ప్రకృతి మన జీవితానికి ఆధారం. మనం పీల్చే గాలి, తాగే నీరు, తినే ఆహారం, నివసించే భూమి అన్నీ ప్రకృతి ప్రసాదించిన అమూల్యమైన వరాలు. అయితే ఆధునిక జీవనశైలి, పెరుగుతున్న కాలుష్యం, అడవుల నరికివేత, ప్లాస్టిక్ వినియోగం వంటి కారణాల వల్ల ప్రకృతి సమతుల్యత దెబ్బతింటోంది. అందువల్ల ప్రకృతితో కలిసి ఎదగడం నేటి సమాజానికి అత్యంత అవసరమైన అంశంగా మారింది. ప్రకృతి ఎందుకు ముఖ్యమైనది? మొదటిగా, ప్రకృతి లేకుండా జీవితం అసాధ్యం. చెట్లు మనకు ఆక్సిజన్‌ను…

Read More
Gold Silver Rates: పీఛేముడ్ కొట్టిన గోల్డ్, సిల్వర్ ధరలు.. 1980 నాటి పరిస్థితి రిపీటౌతుందా…?

Gold Silver Rates: పీఛేముడ్ కొట్టిన గోల్డ్, సిల్వర్ ధరలు.. 1980 నాటి పరిస్థితి రిపీటౌతుందా…?

బంగారం లక్షా 80 వేలు దాటిందని, వెండి 4 లక్షల మార్క్ టచ్ చేసిందని గతవారంలో అవాక్కయ్యాం కదా.. ఇప్పుడు ట్రెండ్ రివర్స్ కొట్టింది. గత గురువారం లక్షా 90 వేలు పలికింది పదిగ్రాముల బంగారం ధర. ఇదే ఆల్‌టైమ్ రికార్డ్. నాలుగైదు రోజులు తిరిగేసరికల్లా అనూహ్యంగా దిగొచ్చి, దాదాపు 40 వేలు కరెక్షన్ తీసుకుని లక్షా 50 వేల దగ్గర ఆగింది. ఇదే రకంగా వెనకెనక్కు నడిస్తే వారంరోజుల్లో లక్షకు చేరుకున్నా ఆశ్చర్యం లేదట. మొన్నటిదాకా…

Read More
Talliki Vandanam: ‘తల్లికి వందనం’ రావడం లేదా..? ఏపీ ప్రభుత్వం నుంచి కీలక ప్రకటన.. వారికి కూడా ఆర్ధిక సాయం

Talliki Vandanam: ‘తల్లికి వందనం’ రావడం లేదా..? ఏపీ ప్రభుత్వం నుంచి కీలక ప్రకటన.. వారికి కూడా ఆర్ధిక సాయం

తల్లికి వందనం పథకంపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన చేశారు.  ఈ పథకం కింద రాష్ట్రంలో 67,01,653 మంది విద్యార్థులకు రూ.8,454 కోట్ల మేర సాయం అందించినట్లు ప్రకటించారు. అర్హులందరికీ సాయం అందించాలనేది ప్రజా ప్రభుత్వ నిర్ణయమని తెలిపారు. తల్లికి వందనం పథకం, యూడైస్ ప్రకారం రాష్ట్రంలో నమోదైన విద్యార్థుల సంఖ్యపై శాసనమండలిలో వైసీపీ సభ్యులు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దీనికి మంత్రి సమాధానం ఇస్తూ.. యూడైస్ ప్రకారం ఒకటో తరగతి నుంచి 12వ తరగతి…

Read More