బాలిక తలనుంచి అదొరకం వాసన.. హస్పిటల్కు తీసుకెళ్లిన కాసేపటికే ఊహించని ట్విస్ట్!
నెత్తిలో పేన్లు పెరిగిపోవడం కారణంగా ఇన్పెక్షన్ అయి ఓ 12 ఏళ్ల బాలిక మరణించిన ఘటన ఒడిశా రాష్ట్రంలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. పూరిలోని చంపాగ్రా ప్రాంతానికి చెందిన ఆరో తరగతి విద్యార్థిని లక్ష్మీప్రియ గత కొన్ని రోజులుగా తల పేనుల కారణంగా బాధపడుతోంది. మొదట ఇది అందరికి ఉండే సాధారణ సమస్యే అనుకున్నారు తల్లిదండ్రులు. కానీ బాలిక విపరీతమైన దురదతో బాధపడడంతో.. పేన్లను తొలగించేందుకు వేపకు రసం నుంచి మార్కెట్లో దొరికే ఉత్పత్తుల వరకు…
